29, మే 2014, గురువారం

142. Family story- 46 (Auto driver)

ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                                                 
    
నల్లని తారు రోడ్డు మీద పరిగెడుతూ  ప్రయాణీకులను గమ్యానికి చేరుస్తుంది మూదు చేక్రాల ఆటో.   హైదరా బాద్  మహా నగరంలో  ఉన్న  ఆటోలు,   కార్లతో, బస్సులతో, వ్యాన్లతో  పొటీ పడకుండా తనకున్న శక్తి చూపించి,  సందులు,  గొందులు,  తిరుగుతూ త్వరగా అందరిని తీసుకొని  వెళుతుంది. దానిని కన్న తల్లిలాగా సాకుతున్నాడు డ్రైవర్ అశొక్.
అశొక్ కు తగ్గ భార్య,  పేరు అరుణ , భర్తకు సహకరిస్తూ అవసమైతే అటో కూడా  నడుపుతుంది, వీరికి  ముద్దులొలికె ఇద్దరు పిల్లలు,   అరుణ  మెఖానికల్ ఇమ్జ నీరిమ్గ్  చదివింది,  తన   చదువుని సద్వినియోగము చేస్తూ,  ఒక ఆటో షేడ్డు నదుపుతూ  దానిలో అందరు ఆడవారినే పనివారుగా చేర్చు కుంది, ఈక్కడ  ఆటో రిపెరు కోసం మల్ల రాకూడదని కండిషన్,  ఒక వేల వచ్చిన ఉచితముగా రిపేరు చేసి పంపిమ్చుతూ ఉంటుంది, ఇక్కడ గాలి ఉచితముగా కొట్టు కోవచ్చు అని బోర్డు పెట్టింది,  ఆర్ధికంగా వెనుక బడ్డ వారికి  తనవంతుగా సహాయం చేస్తుంటుంది.   ఇదే షెడ్డులో కుట్టు మిషన్లు ద్వారా స్త్రీలు స్కూల్ డ్రస్సులు కుట్టడం, ప్యాంటులు ,షర్ట్స్, జాకెట్లు కుట్టడం,  నిత్యావసర వస్తువులను సుబ్రం చేయుట వాటిని కాలనీలొ అమ్ముట  అనేవి తన శక్తి కొద్ది అందరికి సహాయము చేస్తుంది.
పిల్లలను కాన్వెంటు లో చదివిస్తూన్నది.
పొద్దున్నే లేచి  ఆటో సుబ్రం చేసి దేవునికి నమస్కరిమ్చి భార్య ఎదురు రాగా బాడుగకు బయలు దేరుతాడు అశొక్
అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఏనుగంత ఉన్నారు  త్వరగా  పొనీయ్యాలి  నీకు  కావలసినంత  డబ్బు ఇస్తాము అన్నారు. మీరు ఎక్కడకు పోవాలి అని అడిగారు. స్టేషన్ కు పోవాలి అని చెప్పారు.
ఈ ట్రాప్ఫిక్  లో కనీసము గంట పడుతుంది. అంతగా ఇష్టమైతేనే కూర్చోమ్డి అన్నాడు.
అది మాకు తెలుసు నీవేమి చెప్ప నక్కరలేదు,  టైం మాకు తెలుసు ముందు పొనీ, అట్లా ఐతే మీరు నాకు మీటరు మీద రేటు మాత్రమే నాకు ఇవ్వాలి ఎక్కువ మాత్రము వద్దు అన్నాడు అశోక్
నేను పద్దతి ప్రకారముగా రూల్సు ప్రకారముగా నడుపుకొని బ్రతుతున్నాను,   మీరు తొందర చేసినా నా పద్దతిలో నేను నడుపు తానూ అన్నడు.
స్టేషన్కు బయలు దేరాడు అశోక్, కొంత దూరము పోగానే పొలీసులు  అటో ఆపారు,  ఎందుకు అపారు అని అడిగాడు.   ఈ నగరములో తీవ్ర వాదులు తిరుగుతున్నట్లు మాకు తెలిసింది  వారిని పట్టు కోవటానికి వెతుకు తున్నాము అన్నాడు.  అంతే ఆటోలో ఉన్న వారిని కూడా  వెతికారు,  బ్యాగులను వెతికారు. సరే బయలు దేరు అన్నరు పొలీసులు.
త్వరగా వెళ్ళాలి,  బస్సు వెళ్లి పోతుంది. అన్నారు కూర్చున్నవారు.
నేను  ముందే చెప్పా నా పద్దతిలో నేను పోతాను అన్నాడు

భయ్యా  నీవు ఎక్కడకు పోతున్నావు,  నేను స్టేషన్కు  పోతున్నాను అని అశోక్ తోటి అటో డ్రైవర్ తో చెప్పాడు, ఆతను మీరు   ఆ మెయిన్ రోడ్డు నుండి పోవద్దు,   అక్కడ ఎవరో రజకీయ వ్యక్తిని అరెష్టు చెసారుట,  ఆరోడ్డు అంతా బందు  చేస్తున్నారు.  ఇంకో అరగంటలో మొత్తం బందు  చేసినా చేయవచ్చు నీవు అడ్డ దారిన వెళ్లి స్టేషన్ కు వీల్లను చేర్చు  అన్నాడు.
అచ్చా భయ్యా దేవుడిలా నాకు చెప్పావు,  అసలే వీల్లు తొందర పడుతున్నారు.  ఇక చూసుకొ ఈ అంజన పుత్రుడు ఎలా పరిగెడుతాడో  అంటు గేర్ మార్చి వేగం పెంచాడు  వేరే దారిన,   ఆ వేగము చూసి నీ బండి ఏమైనా అవుతుందా,  మా లాంటి పెద్ద స్వరూపాలు లాక్కేల్లు తున్నావు   అన్నారు.   మీరు కదలకుండా కూర్చొండి. మద్యలో ఎవరు ఆపిన నా భాద్యత కాదు, అట్లైతే నీకు డబ్బులు ఇవ్వము అన్నారు. మీ డబ్బులు మీదె బ్రతక  మండి, మా రెక్కల కష్టాన్ని నమ్ము కుంటాము అన్నాడు.
ఆ వేగానికి లొపలకూర్చున్నవారికి కల్లు తిరిగినాయి, అటో  ఇంత వేగం పోవటం ఇప్పుడే చూసారు. మొత్తం మీద అనుకున్న టైం కన్నా ముందు గానే చేర్చాడు స్టేషన్.
నీవు కష్టపడి నావు  ఈ డబ్బులు ఉంచుకొ అన్నరు. వద్దు నాకు మీటరు డబ్బులు చాలు నమస్కారమండి. అని చెప్పి  వెను తిరిగాడు అటో స్టాండు వైపు.
ఆటోలో ఇద్దరు అమ్మాయిలు ఎక్కారు ఎక్కడికి పోవాలని అడిగితె   కూకట్ పల్లికి వెళ్ళాలి అన్నారు వారు,  సరే ఎక్కండి , అంటు  మీటరు తిప్పాడు,  లోపల కూర్చున్న ఆడపిల్లలు మాట్లాడుకుంటున్నారు.
ఈ ఆటో  వాల్లను అసలు నమ్మ కూడదు, అమ్మాయిలు కనిపిస్తే చాలు, చాటుకు తీసుకెల్లి ఏదో చేస్తారు అన్నారు .
షడన్ బ్రేక్ కొట్టాడు, వెంటనే తన బ్యాగ్ తీసి, లైసంసు, బండి లైసంసు, మరియు ముఖ్యమంత్రిద్వారా తీసుకున్న ప్రత్యెక ప్రశంసా పత్రము,  బహుమతి  ఫోటో చూపిమ్చాడు. పాపర్లో కటింగ్ కూడా  చూపిమ్చాడు, ప్రకాశం బ్యారేజ్ వద్ద,  కృష్ణా నదిలో పడ్డ తల్లి బిడ్డను క్షేమంగా పైకి తీసుకొఛిన ఆటో డ్రైవర్ అని ఉన్న షీట్ చూపిమ్చాడు.   
ఇవి మాకెందుకు చూపిస్తావు అన్నారు .
మీరు ఇప్పుడే కదమ్మా ఆటో వాల్లను గురించి తప్పుగా  మాట్లాడారు.
ఏదో మాట వరుసకు అన్నాము అంతే, తెలియని విషయాలు మాట వరుసకు కూడా  అనకూడదు దాని వళ్ళ కొన్ని కుటుంబాలు నాశన మవుతాయి అన్నాడు.
నీ ఆటోలో పాటలు ఉంటే పెట్టు అన్నారు. రాములవారి పాటలు, హనుమంతుని పాటలు తప్ప వేరేవి ఉండవు.
అవి పెట్టమంటే పెడుతా అన్నడు. అవి అయితే వద్దులే అన్నారు కూర్చున్నవారు
కనీసమ్ వేగంగా పోనిచ్చ గలవా అన్నారు.
పాపలు ఇది అటో,  విమానం కాదు రివ్వున ఎగరటానికి అన్నాడు.
ఈ అటో వాల్లందరూ తెగ తాగుతారు ఆన్నారు,  కూర్చున్నవారు.
చూడమ్మాయిలు కొందరు త్రాగుతారు,  అది ఎందుకంటే ప్రొద్దున నుండి  ఆటోలు తోలి తోలి అలసి పోయి (అందులో నడుము, చేతులు, నెప్పి పుడతాయి).  కాస్త నిద్ర పట్టుటకు కొంత త్రాగుతారు. కొందరు.
మరి నీవు త్రాగుతావా అని అడిగారు, నేను త్రాగాను,   త్రాగేవారిని త్రాగోద్దని చెపుతాను అన్నాడు.
మాటల్లో కూకట్ పల్లి చేర్చాడు అశోక్.
అటో వాలల్లో నిజాయితీవారున్నరు. అన్నారు , ఇదిగో నా విజిటిగ్ కార్డు అని  ఇచ్చాడు.
దానిమీద అశోక్,   బీటెక్,  ఎం. బి. ఎ. ఆటో డ్రైవర్,
మీరు ఆటో నడుపుతున్నారా  అని అడిగారు, వంశ  పారంపరంగా మేము అటో మీదె బ్రతుకు తున్నాము, ఏదో చదువుకున్నామని కుల వృత్తి వదులు కోలేము అన్నాడు. చదువుకున్నవాల్లందరకు ఉద్యోగము కావాలంటే ఎ ప్రభుత్వమూ ఇవ్వలేదు  అందుకని నేను ఇది నడుపుతున్నాను.
అందుకనే రాత్రి పాటశాల పెట్టి మా కాలనీలొ విద్యార్దులకు ఉచిత ట్యూషన్లు చెపుతాను అన్నడు అశోక్.
భయ్యా మేము తప్పు మాట్లాడితే క్షమించు  అన్నారు అమ్మాయిలు.
ఎవరిని తక్కువ అంచనావేసి, చులకన చేయకండి, ధర్మం తప్పి నడవకండి అన్నడు. ఆడవారు ఆడవారిగా ప్రవర్తిస్తే మంచిది.
భోజనం టైం అవటం వళ్ళ వెను తిరిగాడు అశోక్, దారిలో బసు స్టాప్ వద్ద తను దిల్షుక్ నగర్ పోతున్నాను అని ఎక్కడ దిగిన 10 రూపాయలని వసూలు చేసుకొని ఎక్కిమ్చు కుంటు ఉంటాడు తను పోయే దారిలో ఎక్కే వారికి మాత్రమే.
ఆటో స్టాండులో రహీమ్ భాయి కనబడక పోవుట వలన ఇంటికి పోయాడు. త్రాగుడు వళ్ళ శరీరము అంతా పాడై పొయినదని డాక్టర్ చెప్పారు. మంచి మందులు వాడితే గాని కోలుకోడని చెప్పారు. వెంటనే తన దగ్గర ఉన్న కొంత  పైకము, మరియు ఇంటిలో ఉన్న  కొంత పైకముతో డాక్టర్ వద్దకు తీసుకెల్లి రహీమ్ భాయి బ్రతకాలి,  మీరు ఏమందు వాడినా మాకు అబ్యంతరము లేదు, మా తల తాకట్టు పెట్టయన డబ్బు తెస్తాము అన్నాడు  ఆటో అశోక్.
వెంటనే పరిక్ష చేసి సమయానికి తెచ్చారు, వారం రోజుల్లో కోలుకుంటాడు, పేషెంటు వద్ద ఒకరు ఉండాలి అన్నాడు డాక్టర్, భార్య ముంతాజ్ బేగం ఉంటుంది.
పిల్లలు మేము తిరుగుతాము అన్నడు ఆశోక్.
అశోక్ భాయ్ సమయానికి మా ఆయనను హాస్పటల్లో చేరిపిమ్చావు ,  నీకు ఏమిచ్చిన ఋణము తీరదు అన్నది.
చూడమ్మ కంటికి రెప్పలాగా భర్తను కాపాడుకో,  మందులు సరిగావాడు,  ఆల్లా  ఉన్నాడు మిమ్మల్ని రక్షిస్తాడు, భయము వలదు, ఖురాన్     చదువు అని చెప్పి డాక్టర్ వద్ద సెలవు తీసుకొని వెళ్ళాడు.
రహీమ్ భాయ్ కు ఆడపిల్లలు  అవటము వల్ల వాళ్లకు పెద్దగా చదువు చేపిమ్చలేదు. అశోక్ పెద్దమ్మాయికి  రహీమ్ భాయి  అటో ఇప్పించి నడపమన్నాడు, రెండో  అమ్మాఇకి తన షెడ్డులో పని ఇప్పించాడు, మొత్తం మీద అందరిని  కాపాడటానికి ప్రయత్నించాడు అశోక్.

అశోక్ భాయి మన కాలనీలో వారి కొందరి ఆటో మీద తీసుకున్న అప్పు  కట్టలేదని   బ్యాంకు  వారు  ఆటోలను  తీసుకెల్తున్నారు   అన్నారు, వెంటనే అశోక్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి అన్ని ఆటోల డబ్బులు నేను కడతాను అని హామీ పత్రము వ్రాసి విడిపించు కొచ్చాడు. మీ రందరూ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని బ్యాన్కికి కట్టాల్సిన పైకము   ముందు కట్టండి,  మీకు ఇంటికి కావలసిన వస్తువులు నా  దగ్గర నుండి తీసుకెల్లండి.  మీ ఇంటి ఆడవారు కూడా ఒక్క సారి  వచ్చి అరుణక్కను కల్సి చెప్పుకొని ఆటోలు తీసుకొని వెళ్ళమని చెప్పండి అన్నాడు అశోక్.

నాన్న ఆటో మీద కవిత వ్రాసాను అని చూపించాడు, చాలా బావుంది చదివి నీ కిస్తా అన్నాడు అశోక్ కొడుకుతో

ఇంధనం పడితే,  గేరు  మారిస్తే,  పరుగేడుతావు
గల్లి గల్లి తిరిగి శ్రమలేకుండా ప్రజలను చేరుస్తావు
వళ్ళు  గుల్లయినా కోడిపిల్ల  లా   పరిగేడుతావు
స్కూల్  పిల్లలను  వేళ  తప్పకుండా  చేరుస్తావు

మతి ఉన్న వారిని, మత్తెక్కిన వారిని సమయానికి చేరుస్తావు
మసక  చీకటిలొ మిణుగురు పురుగులా  సంచరిస్తు  ఉంటావు
బురద ఉన్న  టైరుల్లో గాలి ఉన్నంత వరకు తిరుగు తుమ్టావు
పందిలా ఉన్న,  ఏనుగంత  బరువును మొసి కెల్తూ  ఉంటావు

పక్షుల కిల కిల రావాలతో శుభోదయం  అని పలరిస్తావు
ఉషోదయ కిరణాలు తగలక ముందే బయలు తేరుతావు
అనారోగ్యులైన  వారిని  తొందరగా ఆసుపత్రికి  చేరుస్తావు
నిద్రనుజయించి దరిదృడి ఆకలి తీర్చుటకు ఆధారమైనావు

మూడు కాంతులతో ముక్కంటి లాగా వెలిగి పోతావు
నరకంలా ఉండే రోడ్లమీద పరుగెత్తి స్వర్గం చూపిస్తావు
నడమంత్రపు సిరివద్దు మీటర్ డబ్బులు చాలంటావు
రాక్షభటులకు మామూలిస్తు ప్రజలను గమ్యం చేరుస్తావు

రెక్కలు లేకుండా విశిష్ట విన్యాసాలు చేస్తుంటావు
జల్లులు పడిన జలదరిమ్చక  చక  చక పోతావు
వేగంగాపోతూ ముగ్దమొహనంగా సవ్వడి చేస్తావు
సీతాకొకచిలకలా, ఘంటసాల పాటలా నచ్చుతావు
  
 అశోక్ భాయి నిన్ను  కలవాలని పోలీస్ ఇన్ స్పెక్టర్ వచ్చాడు.

సర్దార్ సింగ్ నమస్కారమ్ అన్నాడు అశోక్,  చెప్పండి నేను మీకు ఏమి సహయము చేయాలి అన్నాడు.  మీ ఆటోలలో ఈ రోజు ఉదయం ఎవరో ఇద్దరు లావు పాటివారు ఎక్కరుట,   ఇతర దేశాలకు ఎజమ్టుగా పనిచేస్తున్నట్లు మాకు ఇన్వరమెషన్ వచ్చింది. మేము కొందరిని పట్టు కున్నాము. వారిలో అసలైన  వారు   ఎవరో  మీ ఆటోలో తిసికేల్లిన డ్రైవర్  గుర్తు పట్టగలరని వచ్చాను  అన్నాడు.
ఎప్పుడు రావాలి అని అడిగాడు, ఈరొజు 11 గంటలకు వస్తే చాలు, వాళ్ళ ఫోటోలు  ఇచ్చినా చాలా అని అడిగాడు, ఫోటో గీసి ఇస్తే చాలు  మంచిది అన్నాడు. అట్లయితే ఈరొజు 10 గంటలకు వచ్చి ఫోటో తిసికేల్లండి,
స్టేషన్ కు  వద్దమంటె,  ఈరోజు ఈ కాలనీ పెద్ద చని పోయారు, వారిని స్మసానములో ఖననం చేస్తారు మేమందరం వెళ్ళాలి అని చెప్పాడు.    
నేనే ఫోటో వేసి ఇస్తాను ఆవ్యక్తులు నా ఆటోనే ఎక్కారు ప్రొద్దున అన్నాడు.
మీరు మర్చి పోకుండా 10 గంటలకు ఫోటోలు   వచ్చి తిసుకేల్లండి  అన్నాడు.
నమస్తే అశోక్ భాయి, నమస్కారం అని వీది దాక సాగ నంపి బ్రెష్ తో ఆటోలో ఎక్కిన వారి చిత్రములు గీసాడు ఒక అరగంటలో
భయ్యా ఆటో తీయవా ఆసుపత్రి దాక పోవాలి అమ్మాయి, ఓంకర్లు  తిరిగి పోతుంది, ఒకటే కడుపు నెప్పి అని అరుస్తుంది అని వేడు కుంది ప్రక్క ఇంటిలో ఉన్న  పార్వతమ్మగారు.
ఆప్పుడే లోపలకు వస్తూ మీరు నఫషల్సు కు వెళ్ళండి,  నేను ఆటో తీసుకొని వీల్లమ్మాయిని ఆసుపత్రిలో చేరుస్తాను అన్నది అరుణ.
రండంమ్మగారు మీ అమ్మాయిని ఆటోలో తీసుకెల్దాము అంటు ఎక్కించుకొని వేగంగా ఆసుపత్రిలో చేర్చింది. వెంటనే ఆసుపత్రిలో ఆపరేషన్ చేయాలనీ డబ్బు కట్టమని అన్నారు ఆసుపత్రి డాక్టర్.
పార్వతమ్మగారు మీదగ్గర డబ్బులున్నాయ అని అడిగింది  అరుణ, లేవమ్మ వీల్ల నాన్నగారు క్యాంపు అని వెళ్ళినారు, ఫోన్ కుడా అందటం లేదు నాకు కాళ్లు చేతులు ఆడటము లేదు అన్నది.
సరే మీరు  ధైర్యముగా ఉండండి ఆ హనుమంతుడు మీ పిల్లని రక్షిస్తాడు అన్నది అరుణ.
డబ్బు విషయము మీరు మర్చి పొండి,  అన్ని నేను చూసు కుంటాను అన్నది అరుణ.
వెంటనే ఎవరికో ఫోన్ చేసిందివాళ్ళు డబ్బు తీసుకొచ్చి కట్టి వెళ్లారు.
అప్పుడే డాక్టర్ బయటకు వస్తూ సమయానికి తీసుకొని వచ్చారు,  లేకపోతె  ప్రాణానికి ప్రమాదము వచ్చేది, మూడు  రోజుల్లో రికవరీ అవుతుంది ఇంటికి తీసుకెల్లవచ్చు అన్నాడు.
చూడమ్మ నీవు ఎవ్వరికి నమస్కారాలు పెట్టనవసము లేదు, ఎవరి పని వారు చేసారు.
మీ వారికి ఫోన్ చేసి రమ్మనమని చెప్పండి,  మీ అమ్మాయిని జాగర్తగా ఇక్కడ ఉండి  చూసుకొండి, మీరు డబ్బులు ఏమి కట్ట నక్కరలేదు, అన్ని నేను కట్టాను అన్నది.
మీ అమ్మాయికి అయిన కర్చు ప్రతి పైసా మీరు వ్రాసుకోండి, మీ అమ్మాయి ఆరోగ్య వంతురాలైన తర్వాత  డబ్బులు తిరిగి ఇవ్వండి అన్నది.
మరి నాకు వేరే పని ఉన్నది, డాక్టర్ని అన్ని మాట్లాడినాను, నా ఫోన్ నెమ్బరున్నది కదా ఇంకా ఎమన్నా డబ్బులు కట్టాలంటే నాకు ఫోన్ చేయండి. మీ అమ్మాయి ఆరోగ్యంగా తిరుగుటే నాకు కావలసినది డబ్బు కాదు అన్నది అరుణ   

అప్పుడే టివిలో ఎనోన్సుమేంట్ అవుతున్నది ఒక అటో డ్రైవర్  సహాయముతో పొలీసువాల్లు దేశ ద్రోహులను పట్టుకోగలిగారని తెలిపారు.
ఇప్పుడే అందిన వార్తా,  ఎవరో అటో డ్రైవర్ అరుణట ఒక స్కూల్ పిల్లను రక్షిమ్చ పోయి కారు క్రింద  పడిందట, వెంటనే ఆసుపత్రిలో చేర్చారు ఆమె ఆరోగ్య పరిస్తితి  ఏమి చెప్పలేమని చెప్పుతున్నారు డాక్టర్లు, యాక్సిడెంటు కారు సీల్ చేసారు,      
ప్రజలు కొందరు కోపముతో కారుపై దాడి చేసారు,  అరుణ  డ్రైవర్  తప్పులేదు, పాప రక్షించ పోయి,  నేను కారు కు అడ్డం వచ్చాను,. బ్రేకు వేయటం వళ్ళ కొంత దెబ్బులు తగిలాయి అన్నది 
ఇన స్పెక్టర్ సర్దార్ సింగ్ మనిష్టర్ కూతురిని రక్షించ టం వళ్ళ దెబ్బలు తగిలాయని చెప్పింది అరుణ 
ఆసుపత్రికి ఆటోలో అందరు చేరారు అందరు దేవుణ్ణి  ప్రార్దిమ్చుతున్నారు.
ఆసుపత్రికి చేరాడు అశోక్
మీ రమ్దరు శాంతముగా ఉండండి,  అరుణక్క ఆరోగ్యమునకు ఎటువంటి భయము లేదు కోలు కుమ్టున్నది. దయచేసి మీరమ్దరు వెళ్ళండి నేను  ఇక్కడే ఉండి  నా భార్యను చూసు కుంటాను. దయచేసి మీరమ్దరు ఇంటికి వెళ్ళండి, త్వరలో కోలుకొని తిరిగి వస్తుంది మీ అరుణక్క
తప్పు ఎవరిదైనా భాద అనుభవించక తప్పదు, తప్పు చెసిన వారిని శిక్షిమ్చి వారము మనము కాదు. దానికి ప్రభుత్వము ఉంది అది చూసు కుంటుంది.
అప్పుడే కట్టులతో అరునక్క హాస్పటల్ బయటకు వచ్చింది  అందరకు కనిపించింది, నాకు తగ్గి పోతుంది , ఇంకో  నాలుగు రోజుల్లో  మీ వద్దకు వస్తాను అన్నది.
నేను  వక్కటే మినిష్టర్ గారిని కోరేది అసమ్పూర్తిగా ఉన్నా మా సమస్యలను పరిష్కరించాలని ద్రివర్పై పెట్టిన కేసును తీసి వేయాలని అందరి సమక్షమున కోరుతున్నాను అన్నది అరుణ.
అప్పుడే వచ్చిన మినిష్టర్ అటో నడిపేవారి నేడే జరిగే ఎసంబ్లి సమావేశములో మీ సమస్యలను పరిస్కరిస్తాను వీ అందరి ముందు వాగ్దానము చేస్తున్నాను అన్నాడు మినిష్టర్.
అంతలో హాస్పటల్లో అలజడి పెరిగింది. కొందరు తుపాకిలతో హాస్పటల్ ను చుట్టు ము ట్టారు, అశొక్ ను,. అరుణను, మినిస్టర్ ను అదుపులోకి తీసుకోని మా నాయకులను విడుదల చేస్తే కాని మేము వీరిని విడువము అని బెది రించారు.  మేము ఈ హాస్పటల్లో బాంబు పెట్టాము.
వెంటనే పొలీసులు వచ్చి అందరిని, ఆటోలను దూరమ్గా పొమ్మని వార్నింగ్ ఇచ్చారు. మీసమస్యల్ను తీరుస్తాము, మినిస్టర్ ను విడుదల చేయండి అన్నారు పొలీసులు.
ఆరన దైర్యము చేసి కాపలాగా ఉన్న వాని మర్మావయవముపై మొకాలితొ గట్టిగాకోట్టిమ్ది. అతని చేతిలో తుపాకీని తీసుకోని కాళ్ళ మిద కాల్చింది. ఆ శబ్దము వినిమరికోమ్దరు అక్కడకు రాగా కరంటు వైరు లాగి వారిపై విసిరింది కరంటు షాకు తగిలి క్రింద పడ్డారు, వెంటనే వారి వద్ద ఉన్న తుపాకులు అశోక్ అరుణ తీసుకొని ఎదువచ్చిన వారిని మోకాళ్ళపై కాల్ఛటం మొదలు పెట్టారు. అంటే వచ్చినవారు నెలకు వరిగారు. అప్పుడే పొలీసులు వచ్చి అందరిని అదుపులోకి తీసుకున్నారు.
అరుణ చేసిన దైర్యానికి ప్రతిఒక్కరు మెచ్చుకున్నారు.
ఆటోను నడప టమేకాదు, అవసరాniki  తెగించి పోరాడే శక్తి ఉమ్దని నిరూపిమ్చిది అరుణ.
అరుణ అశోక్ కలిపి ప్రత్యెక బహుమతి,  ప్రశంసా పత్రము రాస్త్రపతి  నుండి  పొందారు.  
మాకు వచ్చిన ఈ బహుమతి పైకము మొత్తము అటో నడుపుతూ  చనిపోయిన వారికీ, ఒక సహాయ నిధి ఏర్పాటుచేసి దానికింద మావంతుగా ఇస్తున్నాము.                    


141. Romantic story 45 (Black mail)

                                   ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                  

బ్లా మెయిల్
సూర్య  కిరణాలు వచ్చాయి, కలువ పూలు విచ్చు కున్నాయి, బురదలో దిగి కోయాలని మన సైనది కాని కప్పలు,  పాములు,  చేపలు ఉంటాయని భయం, ఆ పూలు ఏట్లా కోయాలా అని అనుకున్నది మనసులో "సుప్రజ "
అంతలో ఫోను మ్రోగింది. మీరు భయ పడకండి మీరు కోరిన క్షణంలో తీసుకొచ్చె  వారున్నారు, వారికి కబురు పంపండి అన్నారు  ఫోనులో అవతల నుంచి
ఇంటి ముందు కలవపూలు కోసి ఉంచారు ఎవరో అంతా మాయగా ఉంది సుప్రజకు
అసలు నా భర్తకోసం నేను ఎదురు చూస్తుమ్టె మద్యలో ఈ ఫోన్ ఏమిటో అన్నాది.
పోన్లో నిన్ను చూడకపొతె, నిన్ను కలువకపోతే, నీ మాటలు వినక పొతే,  నామనసు ఏదో లాగుంటుంది, నా ప్రియాసివి  నీవె కదా అన్నాడు ఫోన్లో వాడు.
అసలు నీవెవరు అన్నది.
ఇంకో పది నిముషాలలో మల్లి ఫోన్ చేస్తాను అప్పుడు చెపుతాను అన్నాడు.
ఫోన్లో నేను మంచి డ్రస్ వేసుకొని నిన్ను కలుద్డామని ఆ శతొ  ఉన్న,  నీ చిరునామా నాకు తెలియలేదు ఏమైనా కొండ గుర్ట్లు చెప్పగలవా సుప్రజ
ఎవరూ నాపేరు  పెట్టి మరి మాట్లాడుతున్నావు,  అర్ధం కాక తల పట్టు కుంది
పోన్లో నావి కళ్ళ బొల్లి మాటలనుకున్నవా, నా ప్రేమ అంతా, నా గుండె చీల్చి చూప మంటే  చూపగలను అన్నాడు.
వెంటనే కోపముతో సుప్రజ
నీవు ఎవరైతే నాకేంటి నేను నాభార్తను తప్ప ఎవరిని నేను  ప్రేమించలేదు,  ప్రేమించను,  తెలిసిందా అని ల్యాండ్  ఫోన్ కనక్షన్ కట్ చేసింది.
మొగుడు ఇంట్లో లేకపోతె చాలు కొందరు వెర్రి వేషాలు వేస్తునారు ఇదేమ్ లోకమో అన్నది.
అంతలో సెల్ మ్రోగింది
హలో అన్నది.
ఘంటసాల పాటలా ఉంది కదూ నాగొంతు, పాట  పాడనా,  " నన్ను దోచు కుమ్దువటె  వన్నెల దొరసాని అన్నాడు అవతల నుంచి
షటప్ అని సెల్ కట్ చేసింది .
వేరే నెంబరు మీద ఫోన్ మ్రోగింది.
నా గుండె హార్ట్ చేస్తున్నావు నీవు, నేను ఎట్లా మారి పోతానో  నాకే తెలియదు, నేను సైకోగా మరాననుకో  నీ జీవితము  భ గ్             మంటుంది అన్నాడు .
అప్పుడే పని మనిషి నరసమ్మ వచ్చింది, ఎవరో శాడిస్టు ఒక్కటే ఫోన్లో అరుస్తున్నాడు వాడికి సమాధానము చెప్పలేక చస్తున్నాను అన్నాది సుప్రజ.
   
ఫోన్ మ్రోగింది నీవు చాలా అందముగా  ఉన్నావు,  పదహారేళ్ళ పడచు పిల్లలా ఉన్నావు, నీకు పెల్లయింమ్దని ఎవ్వరు అనుకోరు, నీవు నవ్వినా, తిట్టినా, నాకు  స్వీ టు గా ఉంటుంది అన్నాడు
గొప్పగా కనిపెట్టావు,  నేను పని మనిషిని నన్ను బలే వర్ణించావురా " కొడకా "  గట్టిగా తిట్టింది ఫోన్లో
అంటే ఫోన్ కట్ చేసాడు
ఆ నెంబరు ఎవరిదో కనుక్కోవాలంటే ఎట్లా అన్నది సుప్రజ
ఆ నెంబరుకు నేను చేస్తా , ఎంత చేసినా ఎమ్గెజి వస్తుమ్ది.
పొనీలె నీ పని నీవు చూసుకొ అన్నది.
అంతలో ఫోన్ మ్రోగింది.
నరసమ్మ తీసిమ్ది.
నీ కోసం పూల వర్షం కురిపిస్తా  అన్నాడు.
ఇంకోసారి నీ గొంతు విన్నానో నేను వచ్చి నీ పీక పిసికేస్తా జాగర్త  అన్నది నరసమ్మ,  ఇదిగో నీవు వర్షం కురిపిస్తావా నేను సునామి ఐ  నిన్నుచుట్టేస్తా,  అవసర మైతే భద్రకాళి ఐ నీ రకతం త్రాగేస్త జాగర్త,  ఇంకోసారి ఫోను చేయకు అన్నది.
ఫోన్లు రాలేదు. కాసేపు పని చేసుకున్నారు  ఇద్దరు. 
ఏవో చాలా మెసేజు లొచ్చాయి, అవి చదువు తుంటే,  బుర్ర తిరిగి క్రింద పడి పోయింది సుప్రజ.
అవి అన్ని నరసమ్మ చదివింది
మనము కాలెజీలొ వేసిన నాటకాలు నీకు గుర్తున్నాయా, నాకుగుర్తున్నాయి, లైలా మజ్ను లో నీవు లైలాగా నేను మజ్నుగా, దేవదాసులో నివు పారులా నేను దేవదాసుగా,మ మనసుదోచిన మల్లివి నీవు, నిన్ను మరవలేకున్నాను, నా మనసు నీ చూత్తు తిరుగుతున్నాది, మరి నేను ఏమి చేయాలి నిన్ను బ్లాకు మెయిల్ చేయుట తప్ప అని వున్నది.
అయ్యగారికి ఫోన్ చెయ్యండి. ఈ ఫోన్లు ఎక్కడ నుంచి  వస్తున్నాయో  కనుక్కోమనండి అన్నది. మనమే కనుక్కోవాలి మా ఆయనకు తెలిస్తే ఆశకు వాడది నీకు సంభందం ఏమిటి అని నన్ను యక్ష  ప్రస్నలు  వేస్తారే అయ్యగారు.
మనమే ఏదో చేయాలి వారెవరో గుర్తించాలి అన్నది.  
ఫోన్ మాటలు తప్పించుకోవటానికి కొన్ని కధలు పుస్తకాలు తీసిమ్ది
ఆ కధల్లో కూడా  తుమ్మెదలా  నా మనసు దోచేస్తున్నాడు,  పెళ్లి చేసుకుమ్దామంటె వద్దంటాడు,  డైటింగ్ చేసుకుమ్దామంటాడు,
అది మన సంప్రదాయము కాదు అన్న,  అట్లైతే నీవు నాకు నచ్చలేదు అని అంటాడు  అనే మాటలు పుస్తకంలో చదువు తుంటే  పుస్తకాల్లలో కూడా  మొగవాడి హేరాస్మేమ్టు వ్రాయటమే  
తలుపులు అంతగా బిగిమ్చుకోవాలా,  కళ్ళు అంత గట్టిగా మూసుకొవాలా,  నీ కలలో  కూడా  రాకూడద గట్టిగా కళ్ళు మూసుకున్నవు నా డార్లింగ్. చీచీ ఈ నవల్సులో కూడా  ఇవే వర్ననలు అని పుస్తకాన్ని విసిరేసింది. మనసు మనసులో లేదు భర్త గుర్తుకొస్తున్నాడు.
మనసంతా అల్లా కల్లోల మైంది ( మనసులో నే భాద పడుతుంది ఈ విధముగా)

" ఈ గాలి నా హృదయాన్ని ఎందుకు వేదిస్తుంది
 మాటలకు నా  మనసు ఎందుకు భాద పడింది
 ఇది ఒక పీడ  కలగా మరచి  పోవాలని   ఉంది  
 నా భర్తకు నా మనసుచెప్పితే తేలిక అవుతుంది

హృదయంలో ఇతరుల భావాలను రేకేత్తిందెవరు
చిన్నపెద్ద లేకుమ్డా ఆడవాళ్ళను ఆదిమ్చేదెవరు
మడి  కట్టుకొని కూర్చున్న ఉండ  నిచ్చే  దెవరు
కళ్ళులేకున్నా ఆడదాన్ని చూసి లొట్టలేయని వారెవరు

అమాయకపు   మాటలతో  మనసును లాగే దెవరు
వంచన చేసి మనసును దోచాలను కున్న వారెవరు
నాదానివి నేవేనని హమేషా వేమ్బడి స్తున్న వారెవరు        
ప్రియ సఖి అని  ప్రేమను  కుమ్మ రిస్తున్న  వారెవరు

నా గుండెలో ఉన్న నా భర్తనే వేదిస్తావు ఎందుకు రభస
మాటలకు అర్ధ తెలుసుకోవాలని లేదు  ఎందుకు రభస
హాస్యంతో ఆవేదనతో మూర్ఖుని మాటలతో ఏమిటి రభస  
నా మనసు మనసులో లేదు, ఎందుకు నాకూ ఈ రభస   
నా మనసు బాగోలేదు నరసమ్మ నేను గుడిదాకా వేల్లోస్తాను,  తలుపు గడి  వేసుకో ఎవరు వచ్చినా తీయకు అన్నది.
కారులో గుడికి చేరింది.  గుడి మైకులో పాటలు  వినబడ కుండా " సుప్రజ " లారా కానుకలు దిబ్బెనలో వేయండి, లైనులో వెళ్ళండి, తోసు కోకండి, మీ సెల్ ఫోన్లు ఉంటే కౌంటర్ లో పెట్టండి. అనివినబడింది.  
దేవుని దర్శనమునకు పోయిన ఎవరో వేమ్బడిస్తున్నట్లు అనిపించింది సుప్రజకు.
సుప్రజ (లారా నేమ్మదిగా వెళ్ళండి  మీవస్తువులు మీరు తీసుకొండి  కరంటు పోయినప్పుడు అన్న మాటలు} సెల్ ఫోన్ మర్చి  పొతే ఎట్లా అన్న మాటలు విన బడి నాయి.
నా సెల్ గురించి వీల్ల కెట్లా తెలుసు నా పేరు  అని ఆలోచిస్తూ నడుస్తున్నది.
కారు ఎక్కింది వేగంగా పోనిచ్చుతుమ్ది,  అప్పుడే పాటలు అన్ చేసింది, అందలో పాటలు రాలేదు కొన్ని డైలాగులు వచ్చాయి ఎవరివి అయి  ఉంటాయి అని విమ్టున్నది.
ఆశయాల కోసం ఆసలు చంపుకొని బ్రతక్లాల్సిన అవసరము నీకు లేదు,  సుఖ పడే వయసులో భార్తఃకు దూరముగా ఉండాల్సి వఛిమ్దెమ్దుకూ,  నీతి నియమాలు అనుకోని కూర్చుమ్టే జీవితము ముగిసి పోతుంది. వయసున్నప్పుడే సుఖపడాలి, డబ్బు సంపాదించాలి, మరి నా సంగతి మర్చి పోకు అన్నమాటలు వినబడ్డాయి.
కారు షడన్ బ్రేక్ వేసింది, వెనుక ఆటో వచ్చి కొట్టింది. గబా గబా 10000 రూపాయల కట్ట  తీసి, ఇదిగో ఈ 20వెలు తీసుకొని ఆటో బాగు చేయించుకొ అని కారు అన్డుపుకుమ్టు వెళ్ళింది.
అపుడే ఫోన్ వచ్చింది.
నీకొ పార్సిల్ వస్తుంది,  అది తీసుకొ,  త్రిప్పి కొట్టకు దానిలో రెండు  ఫోటోలు పెట్టాను అవి తీసుకొ నీచిన్నప్పటి ఫోటోలు అని అన్నాడు.
ఇంటికి చేరింది.
గుమ్మందగ్గరే పార్సిల్ అని ఒక కొరియర్ అబ్బాయి వచ్చాడు,  మీరు వంద రూపాయలు కట్టండి,  ఈ పార్సిల్ తీసుకొండి
గబగబా వంద ఇచ్చి పార్సిల్ చిమ్పిమ్ది, దానిలో రెండు కోతి  బొమ్మలు ముద్దు పెట్టుకున్నాట్లు  ఉన్నాయి.
ఆ బొమ్మలు సోఫాలో పడేసింది పక్క సోఫాలో కూర్చుమ్ది. మనసు మనసులో లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలు   
అంతలో కాలింగ్ బెల్లు మ్రోగింది.
ఆ ప్రేమ పక్షి  ఇంటికే వచ్చినట్లున్నాడు అని కోపంతో లేచింది, బక్కేటు  నీళ్ళు  తీసు కుంది
తలుపు తీసి వచ్చిన వారి మొఖాన కొట్టింది కోపమ్తో.  

అలా నిలబడి పోయింది.
ఆ వచ్చినవాడు భర్త సుకుమార్
నాకు చేసిన సన్మానము చాలు లోపలకు రానిస్తావ అన్నాడు
సారీ అంది నేను మీరనుకొలేదు
మరేవరనుకున్నావు.
కాలింగ్ బెల్ నొక్కి మేడం,మేడం  సరుఫ్ తీసు కుంటారా  , మెడం  కేర్ ఫ్రీ తీసు కుంటారా , మెడం  వాక్యుం  క్లీనర్ తీసు కుంటారా
అని ఒకటే సతా యింపు అందు కనీ కోపం వచ్చి అట్లా నీరు కొట్టే సారి అండి.
ఉండండి తలుపేసి వచ్చి మీ చొక్కా గుండీలు తీస్తా
దగ్గరకు చేరింది. అంటే సుకుమార్ చేతులు పిరుదులపై పడ్డయి
ఏమిటండి మీరు చేస్తున్న పని
ఎమీ లేదే మందహాసముతో చేతులు వేసి దగ్గరకు లాకున్నాడు, భర్త ఊపిరి ముఖానికి తగిలి మనస్సు అనూ హ్య మైన భావనకు లోనైనది.
తత్తర బాటులో చొక్కా పట్టుకోని గుమ్జిమ్ది అంతే  చొక్కా చినిగింది, అంతే  వేగముతో చొక్కా తీసాడు, బనీను తీసాడు, భార్యను రెండు చేతులతో భందిమ్చాడు,  అతని స్పర్స తన శరీరము పై అణుఅవణువు తట్టి లేపుతుంటే మత్తుగా గమత్తుగా  అనిపించి గువ్వలా కౌగిల్లో తన్మయత్వంతో కరిగి పోయింది.
వెంటనే ఒక్క తోపు తోసింది.
ఏమండి మీరు వస్తానన్నది ఎప్పుడు, వచ్చిమ్దేప్పుడు, ఒక్క ఫోన్ చేయవచ్చు కదా ,
నీ ఫోన్ ఎన్ని సార్లు చేసిన ఎంగేజ్ వచ్చింది.
మరి లాండ్ ఫోన్ చేయొచ్చుగా అన్నది.
అది రిపేర్ అని వస్తుంది
ఇక్కడొక పిచ్చి దున్నది, భర్తకోసం పడి  చచ్చేదుంది  ఒక్కరవ్ ఇంకిత జ్ఞానం ఉమ్చుకోవాలండి,
మీకొసమ్ నామనసంతా ఒక్కేటె  టెన్షన్, టెన్షణ్, మారిందండి,  నా గురించెనా
నాకు మీరు తప్ప ఎవ్వరు తెలియదండి. ఈ అమాయకురాలుని ఎడీ పిమ్చ కండీ అన్నది.
అందుకేనే నెలరోజులు పట్టాల్సిన ఆడిట్  20 రోజుల్లో నీకొసమ్ పూర్తి చేసుకోనివ చ్చా అన్నాడు
ఆ చేసుకొచ్చారు లెండి అంటు  ఒక్కసారి నడుం పైనా గట్టిగా గిల్లింది.
అంటే కేవ్వును అరిచ్చాడు, అబ్బ నెప్పిగా ఉన్నదా, నన్ను వదలి ఉన్నప్పుడు ఆ నేప్పిలేదా అని నవ్వుకుంటూ లోపలకు నడుచుకుంటూ మీరు స్నానం చేసి రండి మంచి కాఫీ త్రాగుదాం అన్నది.
అప్పుడే ఫోన్ మ్రోగింది
తీస్తావా నీవు
మీరె తీయండి  అన్నది,  కాని గుండెలో  రైళ్ళు పరిగెడుతున్నాయి ఆ ప్రేమ పక్షేమోనని.
నీ కె ఫోన్ ట
మేడం మీరు ఫ్రిజ్ రిపేరని ఫోన్ చేసారా
ఫోన్ చేయలేదు పెట్టేయ్యండీ  అన్నది. కోపంగా
ఎందుకే అంత కోపం నా భార్యా మణి, ముందు స్నానం చేయండి, నేను  ఏమి మాట్లాడుతానో నాకే తెలియదు అని లోపలకు వెళ్లి కాఫీ తెచ్చింది.
ఏమిటండి ఇంత చిక్కి పోయారు తిండి తినుట లేదా,  నీలాంటి  భార్యా మణి  ప్రక్కన లేక పొతే  ఏమీ తోచు తుందే.
చాల్లెండి మీ సరసం అంటు కాఫీ చేతిలో పెట్టింది.
అబ్బ చాలా వేడిగా ఉన్నదే, ఎవరూ, ఈ కఫినే
ఉండండి సాసరు తెస్తా అని లోపలకు వెళ్ళింది
ఆమె వెళ్తున్న  నడక చూసి వెనుక పీటమ్ పై కదులుతున్న జడను చూసి మతి పోయింది  సుకుమార్ కి  
వద్దు సాసర్ కాఫీ త్రాగా అన్నాడు.
తెచ్చేదాకా ఓపిక పట్టలేరు అన్నది.
సరే నేను ఈ ఆడిట్  రిపోర్టులు ఆఫీసుకు ఇచ్చి ఇట్టె తిరిగి వస్తాను,
రేపు సెలవుకూడా  పెట్టి  రండి. మీకొసమ్ పాయసం రడీచెస్తాను త్వరాగా రండి అన్నది.
అలా  భర్త బయటకు వెళ్ళాడు మరలా ఫోన్ మ్రోగింది.
నీ భర్త వచ్చారని తెలిసింది, మీ యిద్దర మద్య నేను రావటం మంచిడిది కాదు,  అందుకని నా చివరి కానుకగా బుట్ట మల్లె పూలు నీకు  పంపుతున్నాను ఆన్నాడు
నా గురించి ఇక ఆలోచించవద్దు, నేను దేవదాసుగా మారి దేశాలు తిరుగుతాను, టాటా, టుడే ఈజ్  యువర్ గుడ్ నైట్, దటిజ్ మై  కంటిన్యు బాడ్ నైట్ ఆన్నాడు
ఫోన్  కట్ ఆఇమ్ది.
కాస్త ఊపిరి పీల్చు కుంది సుప్రజ
అమ్మో భర్త ఉన్నప్పుడు మల్లెపూలు బుట్ట  తెస్తే
మల్ల టెన్షన్ టెన్షన్ మొదలైంది సుప్రజకు  

అంతలో కొరియర్ అని అరుపు వినబడింది, వెంటనే బయటకు వచ్చి ఏది బాబు కాగితము ఇటు ఇవ్వు సంతకము పెడతాను, ఈ పార్సిల్ నీవు తీసుకొ  అన్నది.
మాకెందు కండి  దానిలో ఏమున్నాయో అన్నాడు, నీకు పెల్లయిందా దానిలో మల్లె పూలు ఉన్నాయి.
అను మానమైతే చింపి  చూడు అన్నది.    
మేం చూడగూడ దండి  మీరె చూడండి.
గబా గబా సీలు తీసిమ్ది దానిలో పూలు  ఉన్నాయి.
చూసావుగా తీసుకెల్లు అన్నది.
అంటే కొరియర్ మనిషి అటు వెళ్ళాడో లేదు ఎదురుగా సుకుమార్ వస్తున్నాడు.
ఎవరు కొరియర్ మనిషి లాగున్నాడు, ఏదైనా కొరియర్ వచ్చిందా అని అడిగాడు.
చమట పట్టింది సుప్రజకు, మాటలు తడ పడి నా యి,
ఏదో కొరియర్ అడ్రస్ అడిగితె చెప్పాను తెలుసుకొని వెళ్ళాడు.
లోపలకు రండి చీకటి  పడుతున్నది, మీరు ఎప్పుడు అన్నం తిన్నారో అన్ని రడీ చేసాను.
మీరు స్నానం చేయండి నేను కూడా  స్నానం చేసి వస్తాను అన్నది.
భోజనం పూర్త అయింది, మల్లె పూలు తెద్దామను కున్నాను తేలేదు,  ఏమనుకోకు అన్నాడు నవ్వుతూ
చెట్టంత మొగుడు నా ప్రక్కన ఉంటే మల్లె పూలతొ పని ఏమిటి, అసలు నాతల్లో ఉన్న సంపెంగ పూల వాసన నీకు తగలాలే అన్నది.
ఆ అంటు దగ్గరకొచ్చి తల ముద్దు పెట్టుకున్నాడు, ఆబ్బ  ఏమి వాసన ఈ పూలు
త్వరగా సర్ది బెడ్ రూమ్ కి రా అన్నాడు
అట్లాగే శ్రీ వారు మీరు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసు కొండీ  క్షణంలో వస్తాను అన్నది
పచ్చని చీరలొ పసిడి రంగులో ఉన్న మోహంలో గులాబి రంగుల పెదాలను ఒక్కసారి చూసాడు  సుకుమార్
వెంటనే దగ్గర చేరి ఆమె ఆధారాలను ఘాడంగా చుమ్బిమ్చాడు.
భర్త గుండె పై వాలి పోయింది.
అప్యాంగా భార్యను బెడ్ పైకి చేర్చాడు, దుస్తులు నెమ్మదిగా తొల గిస్తుంటే, చేయి  అడ్డు పెట్టు కుంటు అప్పుడే అంత తొందరెందుకు అన్నది.
ఏమిటి అలోచిస్తునావు
ఫోన్ కాల్సు గురించా
ఇక రావులే నీవు ఆలోచించాల్సిన పనిలేదు అన్నడు.
ఆ ఫోన్లు చే సింది  నేనే అన్నడు నవ్వుతు
ఒక్కసారిగా కోపం వచ్చింది భర్త రెండు చెంపలు గట్టిగ చేతులతో కొట్టింది, ఇంకా కోపం తగ్గక గట్టిగా బుగ్గను కొరికింది అమ్మ అని గట్టిగా అరిచాడు సుకుమార్
క్రిందకు దిగి నాకు ఇప్పుడు రెస్టు ఈ మూడు  రోజులు మీరు రెష్టు తీసుకొవాలి
ఇరవై రోజులుమ్డగా ఈ మూడు  రోజులు ఉండలేరా న్నది.
ఇప్పడే స్నానం చేసివస్తా, నన్ను ఎడి పిస్తారామీరు, మల్లి వచ్చి  మీ పని పడతా,  ఎర్రగా కాల్చిన అట్లకాడ తీసుకు వచ్చి అక్కడ వాత పెడతా, అప్పుడు కాని మీకు బుద్ది రాదు అన్నది. కోపం తగ్గక ఉంగరంతో మొగిడ్ని మేట్టికాయ కొట్టి వెళ్ళింది. 
కోపం అపుకో  లేక, మరలా వెనక్కొచ్చి చొక్కా పంచను గట్టిగా  పట్టుకొని ఆఫోన్లో మాటలు నీవి కాదే గొంతు వేరొ విధముగా ఉన్నది.
అన్నది        
నా గోమ్తేనే  అది ఇదిగో ఈ చెన్న మిషన్ సెల్ఫోన్కు తగిలించి మనకు కావలసిన గొంతు ను సెట్చేస్తే వారి గొంతు వినబడుతుంది, పంచ వదలవే అల్లాడిపోతున్న, వదలటం కాదు కోరికేస్తా అంత కోపంగా ఉన్నది
ఏది ఆ మిషన్ బయటకు తీ యండి అన్నది. ఇదిగో అని చేతిలో పెట్టాడు. వెంటనే నేలకేసి కొట్టింది సెల్ కుడా నేలకేసి కొట్టింది.
పగిలినా కూడా, ఐ లవ్ యు సుప్రజ అని అరిచింది.
ఇంత చేసినా నన్ను ఎందుకు ఎడి పిస్తారండి  అన్నది.
ఆ మాటలు అన్నది నేను కాదు ఆ మిషన్
బుద్దిగా ముడుచుకొని పడుకొండి, స్నానం చేసి వస్తా, ఈ మూడు  రోజులు మీకు రెష్టు,
నేను కాబట్టి  ఊరుకున్న అదే ఇంకో అడ దయితె నీవు చేసిన హెరాస్ మెంటుకు, విడాకులిచ్చేది, కసితో కోపంతో నీ పార్టులు అన్ని కోసేది. ఆడదంటే అంత అలుసాన్నది మరలా కోపంతో కాలు ఎత్తి మొఖం మీద తన్ని లోపలకు వెళ్ళింది.                     
ఇంక చాలు ఎ స్త్రీని  అవమా నిమ్చను, ఎడి పిమ్చను నన్ను వదిలి నాకు బుద్ది వచ్చింది, చచ్చిన గోద్ద్రెను చపకే అని పిచ్చిగా అరిచాడు సుకుమారు, పిచ్చేక్కినట్లు ఎగిరాడు          
ఎమనిషిని అయినా  తక్కువచేసి ఆలోచిస్తే ఇంతే గతి అవుతుంది.                 
                                               
                      

23, మే 2014, శుక్రవారం

140. Children comedy story 44 (Abhay)


Before youget lost in the beauty of Switzerland

before you go "woah" about theBridges in Taiwan
go Hoodi Babu at Howrah Bridge in Kolkata
Add caption
Add caption
Add caption
Add caption
Add caption
Bedfore you get lost in teh beauty of of switzer Land
Piece of para disein Kashmir
Before you get dranched at the Niagara Falls
Get drenched at the Chitrakoot Falls in Chhattisgarh
Before you sart the sands of the Sahara
Before you  visit the Bonneville salt Flats in America

తాతయ్య నాతో  ఆడుకోవటానికి వస్తావా
నీతొ నేను ఏమి అడగలనురా బాబు
ఏమి లేదు తాతయ్య ఇదిగో ఈ బాక్స్ లన్ని ఒక దానిపై ఒకటి ఇరికింఛి బిల్డింగ్ కట్టడం ఇంతే
మరి కడదాం తాతయ్య
అరె ఉండు నేను కల్లజోడు   తెచ్చు కోవాలి  అప్పుడేనా టైం చూడద్దు  ఏమిటి అవును తాతయ్య  టైం  చూడాలి.
మరి విజల్ ఎవరు వేస్తారు తాతయ్య
అడి  కూడా  నీవే ఊదు.
మనవడా బయట చెత్త బండి వచ్చింది చూడు విజిల్ విన బడుతుంది అన్నది అమ్మొమ్మ.
అమొమ్మ నీపని నీవు చేసుకొ విజల్ ఊదిమ్ది నేను,  నేను తాతయ్య ఆడు కుంటున్నాము  అందుకని ఊదాను అంతే        
సరే ఇద్దరు ఆడు కొండి
మరలా విజల్ వేయకు అన్నది సరే అమ్మొమ్మ
మనవడా ఒక జోకు చెప్పు అన్నాడు తాతయ్య
మా టిచర్ ఒకరోజు  టేబుల్సు  వాడ కుండా లెక్కలు చేయాలి అన్నది.
అంతే  నేను క్రింద కూర్చొని లెక్కలు చేస్తున్న
ఏమి అభయ్ క్రింద కూర్చొని లెక్కలు చేస్తున్నావు
అక్షరాల మీరు చెప్పినట్లు పాటిస్తున్నాను టిచర్
నేను ఏమిచెప్పను నీవు ఏమిచేస్తున్నావు
టేబుల్సు  వాడకుండా లెక్కలు చేయమన్నారు నేను అట్లానే చేస్తున్నాను అంతే    
అంటే క్లాస్ రూమ్ టేబుల్సు  వాడొద్దని అనుకున్నావా,   అవును కదా టిచర్   ఆ.  ఆఅ.    ఆఅ...
ఆమాటలకు ఒకటే నవ్వులు క్లాస్ రూమంత
బలేవుమ్దిరా జోకు, నవ్వుతూ  తాతయ్య ఒక దానిపై ఒకటి పెట్టబోయి మొత్తం బిల్డింగ్ కూలి పోయింది
అభయ్ నేను గెలిచా, నేను గెలిచా  బుల్దింగ్ పుర్త అయింది.
లేదు నేనే గెలిచా నీవు జోకు చెప్పి మోసం చేసావు,  నేను నవ్వా నాచేయి తగిలింది.
మానవుడా  నీవె గెలిచావు నేను ఊరికినె అన్నాను
మీరు ఊరికినె అనవద్దు డబ్బులిచ్చి అనవద్దు , ముందు మీరు పాలు త్రాగండి అంటు పాల గ్లాసులు పెట్టింది అమ్మొమ్మ
మా అమ్మోమ్మ చాలా మంచిది.    
ఇప్పటిదాకా ఆడిన  వాడిని తాతయ్య మంచి వాడు కాదా
అయ్యో ఇద్దరూ మమ్చివారే,  ఎ మాఇమ్దిరా  బాబు అంత కాక పెట్టావు
ఏమి లేదు వేడి పాలుకు నాలిక కాలింది.
అయ్యయో న మతి మండ చల్లరుద్దామని అనుకున్నా చల్లర్చలా
అభయ్ త్రాగుతాడులో నీవెమి గాబరా పడకు, నన్నుగాబారా పెట్టకు,
ఇదిగో తాగేసా అంటు గ్లాసు అందించాడు అమ్మోమ్మకు
మా బుజ్జి కన్నా ఎంతో మంచివాడు అంటు గ్లాసు తీసుకొని లోపలకు వెళ్ళింది          
అంతలోకి పనిమనిషి వచ్చి అమ్మగారు నేను పని చేయనండి  మీ ఇంటిలో
ఎందుకే   పనిచేయవు, జీతము పెంచ మంటే పెమ్చాట్లేదు కదండి  అందుకని మానేస్తున్నాను
అంటు వెల్ల పోతుంది
తాతయ్య లేచి ఉండమ్మ నేను మాట్లాడుతా, నీజీతమ్ పెంచుతాం ఎప్పటిలా వచ్చేయి  అన్నాడు.
అట్లాగే అయ్యగారు.
ఏమే  భార్యామణి నీ చాదస్తం గాను
డ్రైవర్ పెట్టు కుమ్దా మంటే  మీరున్నరుగా ఎందు కన్నావు,
వాషింగ్ మిషన్ కొందామంటే మీరున్నరుగా ఎందు కన్నావు,
పనిమనిషి పెట్టుకోమంటే మీరున్నరుగా నాకే నీకో దండము పెడతా ఆ గిన్నెలు నేను తోవలేనే అన్న మాటలకు
 ఏమిటండి ఆ ఆమాటలు,  పని మనిషిని పెట్టు కుంటున్నాను గా, మా ఆవిడ ఎంతో మంచిది అంటు ముద్దు బుగ్గమీద పెట్టుట చూసి    అభయ కూడా ఒకటే నవ్వులు,     
ఇండియన్స్ ఇతరదేశాలకు పోయి అక్కడ ఉన్న వింతలు విషాలు చూస్తున్నారు. అట్లాగా ఇతర దేశస్తులు మన దేశమునకు చేదినవి చూస్తున్నారు. అందులో ఈ 13 చాల ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి,.అవి అమ్దరూ చూడాలి.
భారత దేశంలో ఉన్న భరతీయులు అందరు చూడాలి,  ఇతర దేశస్తులకు మనదేశ గొప్పతనము చెప్పాలి,  వచ్చిన ఇతర దేశస్తులను మనము ఆదరించాలి అన్నాడు తాతయ్య.
ఈ బొమ్మలు చూసి భలే చేప్పావు తాతయ్య. ఈ బొమ్మలపై ఒక్క పేరు వ్రాసి ఉన్నాయి చాదువుదాం అన్నాడు మనవుడు అభయ్
నీవు చదువు మనవడా నేను వింటూ  చూస్తాను అన్నాడు తాతయ్య.

తాతయ్య  ఈ ఫోటోలు ఇంత బాగుంటే అక్కడ దాకా  పోయి చూస్తె ఇంకెంత బాగుండునో కదా తాతయ్య. మనం అందరం కలసి పోయి చూసి వద్దాము,  నీవు చక్కగా చదువుకోవాలి,  ఆ పైనా నీవె మమ్మల్ని తీసుకెల్లి చూపిమ్చాలి.
తప్పకుండా  తాతయ్య చూడు  ఎంత బలం పెరిగిమ్దో,  నేను పెద్దయ్యాక తీసుకెల్తాను మిమ్మల్ని అన్నడు అభయ్.
తాతయ్య ఇంకా   ఆడుకుమ్దారా తాతయ్య  అన్నాడు అభయ్
సరే మానవుడా ఇప్పుడు ఎ ఆట ఆడాలి అన్నాడు
ఉండు తాతయ్య నేను ఆలోచిస్తున్నాను, సరే ఆలోచిస్తూ ఉండు నేను బయటకు అలా  వెళ్ళొస్తా,
బయట రొడ్డుమీద ఎప్పుడు పడితే అప్పుడు నడవ కండి అన్నది లోపల నుండి భార్య మణి.
నన్ను ఎవ్వరు దోచుకోరులేవే  " ఆ నిన్నెవరయినా కన్నెత్తి చూసినట్లు  తెలిస్తే నాకు చెప్పండి, ఈ అట్లకాడ పట్టు కోస్తా అ మాటలకు అందరు నవ్వులు
అమ్తోద్దులే
 తాతయ్య నీవెక్కడున్న తప్పక రావాలి, అమ్మొమ్మ కళ్ళు తిరిగి క్రింద బడింది. లేవటం కష్టం టా,  వెంటనే అపోలో హాస్పటల్ కు తీసుకు పోవాలిట అని మానవుడు అభయ్  పోహోనే చేసాడు.
నేను వెంటనే వస్తాను,  అక్కడ చెంబుడు నీల్లు ఉంటే అవి   మీ అమ్మ్జోమ్మ మొఖం మీద చల్లు అన్నాడు.
వెంటనే అభయ్ చెంబుడు నీరు చల్ల పోయి చెంబు మొఖం మీద పడేసాడు. అమ్మో నాయి మూలిగింది.
తాత్తయ్య అపోలో  ఆసుపత్రికి పోదామా వద్దురా బాబు వద్దు మీ అమ్మొమ్మ ఇప్పుడే లేచింది చూడు నేను ఎక్కడ మారి పోతానని భయముతో ఉన్నది.  మనం ఆసుపత్రికి పోయమనుకో,  మీ అమ్మోమ్మకు కాదు తిరిగేది కళ్ళు , ఆ బిల్లు చూసి మనకు తిరుగుతాయి కళ్ళు అన్నాడు. అమాటలుకు అభయ తో అమ్దరూ నవ్వారు.
తాతయ్య నాకు పిల్లవాళ్ళ గురించి చిన్న కవిత రాసి ఇవ్వాలి
ఎందుకురా, మా స్కూల్లో డ్రాయింగ్ పొటీలు, కవితా పొటీలు, మొడరన్ డ్రస్  పొటీ లు జరుగుతున్నాయి వాటిలో నేను పాల్గొంటున్నాను తాతయ్య.
సరే నేను ఒక చిన్న కవిత  వ్రాసి ఇస్తాను తీసుకెల్లి చూపిమ్చు.  అన్ని ప్రైజులు నీకె రావాలి అన్నాడు తాతయ్య

తెలుగు గడ్డకు పేరు తెచ్చే సుందర బాలక 
సకల శాస్త్రాలు   ఔపోసన పడతాడు   ఇక       
పెరుగుతాడు గురు దేవిని   ఆజ్ఞ     మీరక
తల్లితండ్రులు పరవసిమ్చారు బిడ్డ పుట్టుక

భోది సత్యుని   భొదలు   చెపుతాడు   ఇక
మంగళ వాద్యాలు  మ్రోగాయి    చక   చక
వేదమంత్రాలు  భూవి భొమ్తరముగ    పాక
కవులకల్పనలు సాహిత్యాలు తెరపడు నిక

వాగ్దేవి వాత్సల్యము పొంది మెరియును ఇక
వెదమూర్తి వలె భూలొకములొ వెలసిల్లు ఇక
కన్నతల్లి ప్రేమను పంచుకొని  జీవించు   ఇక     
అందరి వేదనలు తీర్చె అభయ్ గా వర్ధిల్లు గాక 


తెజొమూర్తివై తేజస్సును పంచుము ఇక
చిన్మయ మూర్తివై మదిలో నిలిచుము ఇక
ఉదయ భానును వలే కాంతిని పంచుము ఇక
ఉచ్చాహముతొ స్నేహ భంధము పెంచుము ఇక        
అమ్మాయి అభయ్ వచ్చేలోపు నేను ట్రైను కు వెళ్తాను ఎమ్డుకంటే నాకు ఆఫీసులో పని ఉంది అని ఫోను వచ్చింది. అమ్మను ఒక వారం రోజుల్లో పంపు అని బయలు దేరాడు బెంగులూప్ర్ నుండి హైదరాబాదుకు.
తాతయ్యకు ప్రైజులు చూపిద్దమని సంబరపడ్డాడు అభయ్, కాని తాతయ్య ఊరు వెళ్ళాడని తెలుసుకొని దిగులు పద్డాడు   
తాతయ్యకు ఉత్తరం వ్రాయమ్మ అని చెప్పాడు అభయ్
నాన్న అభయ్ కు ఈ రోజు చాల  ప్రైజు లోచ్ఛాయి నాన్న , అంతా నీవు ఇచ్చిన ట్రైనింగ్ అసలు నీవు వస్తే బాగుండేది.
మన  అభయ్ బిచ్చగాడు వేషం వేసాడు చూడు ఎవ్వరు గుర్తు పట్టలేక పోయారు.  అసలు నేనే గుర్తు పట్టా లేక పోయాను, అమ్మ వంద రూపాయలు ఉంటే  దానం చేయండి అమ్మ అన్నప్పుడు వెంటనే నేను అనుకున్న అడుకుమ్డే వారికి కూడా  వంద రూపాయలు కావాల్సి వచ్చాయ్య అన్నాను, ఇవ్వకపోతే ఇవ్వకండి ఎవరైనా పదిరూపాయలు ఇవ్వరా,  ఆ టీచరు అడుగటం  పదిరూపాయలు ఇవ్వండీ  అనగానే పది రూపాయల్ నోటు ఇచ్చింది. మీరు ఉన్నారు అంటు లోపలకు వెళ్ళాడు, ప్రిన్సిపాల్ని బిచ్చమడిగాడు వంద రూపాయల నోటువేసారు.
స్టేజి పైకి వచ్చాడు బిచ్చగాడు అన్నారు అందరు. యితడు బిచ్చగాడు కాదు మన విద్యార్ధి అభయ్ అందరు ఒక్కటే చప్పట్లు కొట్టారు అంత చక్కగా నటించాడు
కవితకూదా విద్యార్ధి భవిషత్  ఎట్లా ఉండాలో తేలిక పదాలతో వ్రాసుకొని తెచ్చాడు, డ్రాయిమ్గ్ కూడా చాలలా చక్కగా చెట్ల మద్య   రెండు క ళ్ళు వేసి అందరిని ఆశ్చర్య పరిచాడు.
బిచ్చగాడిమీద ఒక జోకు చెప్పమని అమ్దరూ అడిగారు.
వెంటనే అభయ్ భయము లేకుండా  జోకు చెప్పటం మొదలు పెట్టాడు.
ఒక బిచ్చగాడు ఒక ఇంటి ముందు వెళ్లి అమ్మ పచ్చళ్ళు, కూరలు ఉన్నాయి  అన్నం ఉంటే పెట్టండమ్మ అన్నాడు.
లోపలనుమ్చి ఒక కంచం తెచ్చింది ఆ ఇల్లాలు
ఏమిటమ్మా నేను బిచ్చమడిగితే మీరు బొచ్చ పట్టు కొచ్చారు అన్నాడు బిచ్చగాడు
ఈ వంద తీసుకొ,
నీ బోచ్చలో ఉన్న కూరలు పచ్చళ్ళు ఇటు పడేయి అన్నది.
అవి ఎమ్దుకమ్మ
చుట్టాలు ఇంటిలో ఉన్నారు వారికి ఇవన్ని వేసి అన్నం పెడుదామని అన్నది
ఆఅ   ఆఆ   ఆఆ .................
ఒకటే నవ్వులు హాలు అంతా
నీకు ఆఫీసులో పనివుమ్దని చెప్పావు, వెళ్లావు.
నిన్ను  అమ్మోమ్మని చూడాలని ఒక్కటే కలవరిస్తున్నాడు.
నీవు సెలవు చూసుకొని తప్పక రావాలి నాన్న అమ్తూ ఉత్తరం చదివాడు
తత్తయ్య        
    

22, మే 2014, గురువారం

139. Love Story -43 (పెళ్లిచూపులు )


                                                                       

పెళ్లిచూపులు

నీకు చెప్పేంత వారము కాక పోయినా మావంతు  మేము చెప్పాలి,    స్త్రీ అన్న తర్వాత ఒదిగి ఉండాలి,   చిరు నవ్వు నవ్వుత్తూ ఉండాలి,   నిన్ను చూడటానికి పెళ్లి కొడుకు వారి భంధువులు,  ఈరొజు వస్తారుట,   రోజుటి కన్న ఒక్కరవు  ముందు రావాలమ్మ.
సరే వాళ్ళు  "ఎన్నింటికి" వస్తారు.
సాయంత్రము వస్తారుట ప్రత్యేకముగా టైం చెప్పలేదు .
పర్వాలేదు టైం తో నాకేం పని,  ఎందు కైనా మంచిది వాళ్ళు వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి నాకు  ఫోన్ చేయండి,  అని తల్లి తండ్రులకు  తెలియ పరిచింది డాక్టర్  సుహాసిని.(పిల్లల స్పెషలిస్ట్).
ఈ  సంభధం అన్న కుదరాలని ఆరాధ్య  దైవాన్ని  ప్రార్దిమ్చారు. తల్లి తండ్రులు.

అనుకున్న ప్రకారం పిల్లను చూడటానికి " పెళ్లి కొడుకు,  భంధువులు " వచ్చారు.
పిల్లను చూసి వెళతాం,  మాకు సమయము లేదు అని అన్నారు.
ఈరొజు వెరే ఎవరికైనా పిల్లని చూడటానికి  వస్తామని చెప్పరా  అని అడిగారు సుహాసిని తండ్రి.
అవునండి మేము,  మొగ పెల్లివారము,  నాలుగు సంభందాలు చూసిన  పిల్ల మా అబ్బాయి నచ్చటలేదు, మీ అమ్మాయి ఫోటో లో బాగానే ఉన్నది,  అమ్మాయిని పిలిపించండి అన్నారు,  వచ్చిన భంధువులు.దర్పంగా .
మీరు కాస్తా అల్పాహారము తీసు కొండి,  అంత లోకి అమ్మాయి వచ్చేస్తుంది,
ఇప్పుడే బయలు దేరానని ఫోన్ వచ్చింది.
ఎక్కడనుంచి రావాలి "కూకట్ పల్లి  నుంచి"
నాన్న ఈ సంభంధం కుదిరేటట్టు లేదు అన్నడు పెళ్ళికొడుకు.
తొందర పడొద్దు అమ్మాయి వస్తున్నది అన్నారుగా.
ఏమిటండి చాదస్తముగా కూకట్ పల్లి నుంచి దిల్షుక్ నగర్కు వచ్చేటప్పటి కల్ల కనీసము 2 గంటలు పట్టవచ్చు అసలే ట్రాఫిక్ జామ్ అన్నారు ఒకరు.
అయితే ఇప్పుడే ఎం చేద్దాం అన్నారు కూడ బలుక్కొని.
వచ్చిన వారిలో ఒకావిడ లేచి అన్నయ్యగారు మిమ్మల్ని శ్రమపెట్టాము,  అమ్మాయిని చూసి వెళ్దామంటే దారిలో ఉన్నది అన్నారు
మీరె చెప్పండి ఎం చేద్దాం. కాసేపు మాట్లాడుకుందాం, అబ్బాయి విషయాలు చెప్పండి అన్నాడు పిల్ల తండ్రి.
మావాదికేమంది మొగవాడు బీతెక్ చదివాడు, ఇమ్జనీర్గా చేస్తున్నాడు , తవరలో ఇతర దేశాలుకు పోతున్నాడు, మీ సంభంధం కుదిరితే పెళ్ళిచేసుకొని పొదామను కుంటున్నాడు.
మా అమ్మాయి డాక్టర్ మీ అబ్బాయి ఇమ్జనీర్ ఇద్దరికీ ముడి
దానిదేముం దండి  పిల్లలు ఇష్టపడితే పెళ్లి చేయటమే మనవంతు అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి      
ఎవరో  అన్నారు కదండి  "మనుష్యులకు ఓపిక ఓర్పు ఉం టుందని "
నిజమే అయినా పిల్ల మాకు నచ్చింది ఫోటో చూసాముగా అన్నారు. కట్నం విషయాలు మాట్లాడుకుందామా అండి అన్నారు 
అదేమి టండి  ముందు  పిల్లను చూడ  కుండా ఫోటో నచ్చిందంటే ఏట్లా కుదురు తుంది  అన్నాడు పిల్ల తండ్రి.
అది నిజమే అను కోండి పెళ్ళంటే  నూరెల్ల పంట అటు ఏడు తరాలు ఇటు ఏడూ తరాలు చూడా లంటారు కాని
ఇపుడు అవి అన్ని ఎవరు పట్టిమ్చు కుంటున్నారండి.
ఏదో పూర్వం వాల్లు అవి అన్ని చూసెవారు.
ఇప్పుడుకేవలము కట్నం అడగకుండా లాంచనాలు అడిగుతున్నారు, ఘనంగా పెళ్లి చేయ  మంటున్నారు  అన్నది.
మీ అభిప్రాయము చెప్పండి అట్లయితే  మేము కట్నం ఇవ్వనక్కరలేదు కదా అన్నారు పిల్ల తండ్రి.
అప్పుడే పెళ్ళికొడుకు తల్లి లేచి మా అక్కయ్యగారు ఏదో మాట్లాడారు అవేమి మనసులో పెట్టుకోకండి
మేము ఇంకా పిల్లను చూడందే, చూసిమ్తర్వాత మాకు నచ్చితే అన్ని విషయాలు  తర్వాత మాట్లాడు కుందాం అన్నాది

సరే మీరు అన్యదా భావించకండి,  ఇప్పుడే ఫోన్ వచ్చింది కనీసము ఒక గంట పడుతుందట అన్నాడు పిల్ల తండ్రి.
వచ్చినవారిలో ఒకాయన లేచి నాకు పని ఉంది,  నేను వెళ్తున్నాను,  మీరు ఉండి పిల్లను చూసి రండి అని లేచాడు, నెనుకూడా  వస్తానండి  నన్ను వదిలివేల్తే ఏట్లా  అని అన్నది లేచిన వాని భార్యా.
అప్పటిదాకా కూర్చోని,  వీల్ల మాటలు వింటున్న  పెళ్ళికొడుకు లేచి అందరం కలసి వెళ్దాం అని లేచాడు,
అన్నయ్యగారు మేము మల్లి వచ్చి  చూస్తామ్, మీరు ఈసారి అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు కబురుచేయండి అనిచెప్పి లెచారుఅమ్దరూ
అందరిని సాగ నంపారు పిల్ల తండ్రి.
లోపలే ఉన్న సుహాసిని ఎం నాన్న, మీకు భాధగా ఉందా, పెల్లిసంభంధం చెడి పోయిందని,  నా కస్సలు భాదలేదమ్మ పెళ్ళికొడుకు నాకు నచ్చలేదు,   అందులో అతనికి పల్లెత్తు పగలు చూస్తె రాత్రి కలలోకి వచ్చేటట్టున్నాడు ఆన్నాడు  తండ్రి.
అంతలోనే తల్లి వస్తూ పెళ్లి కొడుకును చూసి వంకలు పెడితే నీకు పెళ్లెప్పు డయ్యెను అన్నది
నేనైతే మీనాన్న మొఖం పెళ్ళికి ముందు చూడనే  లేదు,  అమ్దరూ పెళ్లి కొడుకు బాగున్నాడు అన్నారు, నన్ను అడిగారు  నీకు నచ్చాడ అని   మీకు నచ్చితే నాకు నచ్చినట్లే  నాన్న అని అన్నట్లు గుర్తు , " మా అమ్మ మంచిది నా పెళ్లి త్వరలో అవుతుంది నీ వే మి గాబరా పడనక్కరలేదు  అన్నది.                        
               
సూర్య ప్రకాశరావు గారున్నారా అంటు లోపలకు ఒకరు వచ్చారు.  నాపేరు సుభాష్ అంటారు,  నేను ధర్మారావుగారి కొడుకుని, మా నాన్నగారు మీకు ఈ జున్ను మరియు ఈ మీగడ పెరుగు ఇమ్మన్నారు.   మీదెవూర్  అన్నావు,  మాది నిజాంబాదు ప్రక్కన సారంగ పురం.  ఇప్పుడక్కడే ఉమ్టున్నాము
 ఏది ఆ కొండ  ప్రక్కన ఇల్లా మీది అవునండి, నీ పేరు సుభాష్  కాడు బాబు ఏదో పాత పేరు ఉండేది ఆ గుర్తుకొచ్చింది నీపెరు  సుబ్బిగాడు కదూ అవునండి  నిజమేనండి.
నా పేరును సుభాష్ గా  నేను మార్చుకున్నాను మీ నాన్నగారు బాగున్నారా, మీ నాన్నగారిని చూసి చాలా సంవచ్చరాలు  అయింది. త్వరలో వచ్చి చూస్తానని చెప్పు బాబు.
ఇమ్తకీ నివేక్కడ పనిచేస్తున్నావు నేను ప్రిజం  లో సీనియర్ అసిస్స్టంట్ గా  పనిచేస్తున్నాను. అయితే  జైల్లో పనిచేస్తున్నావన్న మాట అవునండి.   అంటే నీవు జై ల్ బాబు వి,  కాదండి ధర్మారావుగారి అబ్బాయిని. అవును అదే నేను అన్నది.
మరునాడు ప్రకాశరావుగారు,  ధర్మారావు ఇంటికి బయలుదేరారు,  ఇంటికి పోగా ఇంటిలో సుభా ష్ మాత్రమె ఉన్నారు,  వాళ్ళ అమ్మ నాన్న చుట్టాల పెళ్ళికి వెళ్ళారని చెప్పాడు.
లోపలకేల్లగానే గొడ మీద ఒక చిన్న ఫోటో చూసా డు.  ఆ ఫోటోను చూస్తునె ఈ ఫోటో ఎక్కడిది బాబు అని అడిగాడు ప్రకాశరావుగారు.
ఇది చిన్నప్పుడు మా  పక్క ఇంటి అమ్మాయి ఫోటో అన్నాడు.
ఆ అమ్మాయి నీకు ఇప్పుడు తెలుసా అని అడిగాడు.
నాకుతెలియ దండి ఎప్పుడో నేను చిన్నప్పుడు  తీసిన ఫోటో, అప్పుడే లంగా ఒనీలు వేసుకొని ఉన్నప్పుడు  తీసిన ఫోటో అన్నాడు. 
నీవు తీసావా లేదండి,  అప్పుడు నేనే ఫోటో స్టూడియొ వాని వద్దకు పోయి అడిగి తెచ్చాను ఈ ఫోటో .
ఇప్పుడు గుర్తు పట్టగలవా నీవు
చూస్తె గుర్తు పట్టగాలను అప్పటికి ఇప్పటికి ఎంతో మారిపోయి యుంటుంది.
నీకు పెళ్లి అయిందా లేదండి ఇప్పుడల్లా చేసుకో దలచకో లేదు అన్నాడు.
సరే బాబు నేను వచ్చి వెళ్ళా నని చెప్పు మీ నాన్న గారికి
అట్లాగేనండి  అన్నాడు సుభా ష్                        

ప్రకాశరావు ఇంటికి వచ్చి తన వద్ద ఉన్న ఆల్బంను తీసి తనకూతురి ఫోటో అని నిర్ధారణ చేసుకున్నాడు.
చూడమ్మ సుహాసిని ఈ సారి మాత్రము పెళ్లిచూపులకు వచ్చేవారిని నీవున్నప్పుడే పిలుస్తాను అన్నాడు తండ్రి  ప్రకాశరావు.  సరే   నాన్న కాని పెల్లికోడుకుతో నేను పర్సనల్ గా మాట్లాడుతాను మరెవ్వరితో మాట్లాడను అని చెప్పింది  సుహాసిని (ప్రస్తుత పరిస్తితులలో పిల్లకు నచ్చితేనే పెళ్లి చేస్తున్నారు తల్లి తండ్రులు  అందుకే పిల్ల ఎన్ని ప్రశ్నలు  వేసిన తల ఊ పుతున్నారు ఆడపిల్ల దొరికితే చాలని తొందర పడుతున్నారు కదా పెళ్ళికొడుకులు ).
పెళ్లి చూపులకు డాక్టర్ ఆనంద్  వచ్చారు. రూపు రంగు ఎత్తు బాగున్నారు, కాని అమ్మాయికన్న అబ్బాయి వయసు కొద్దిగా ఎక్కువని పిమ్చిది.
సుహాసిని ఈసారి పెల్లికోడుకుతో పరసనల్ గా  మాట్లాడింది. (మాటలు ఈ విధముగా సాగినాయి)
సుహాసిని : పెళ్లి ఆయిన తర్వాత మనం చేయ వలసిన పనేమిటి ?
ఆనంద్ : హనీమూన్ వెళ్ళటం,  కాపురం చేయటం.
సుహాసిని: పెళ్లి అయిన  తర్వాత  నేను ఉద్యోగము చేయాలా, ప్రవేట్ ప్రాక్తీస్  పెట్టు కోవాలా ?      .       
ఆనంద్ : నేనే నర్సింగ్ హొమ్ పెడుతున్నా దానిలో నే ఉండాలి,  వేరే ఎక్కడా పనిచేయకూడదు.
సుహాసిని : పెళ్లి అయిన తర్వాత మానాన్న అమ్మను నా దగ్గరకు తెచ్చుకుంటాను మీకెమైనా అభ్యంతరమా?
ఆనంద్ : మా కుటుంబమే పెద్దది, మనకు పిల్లలు పుట్టిన తర్వాత వస్తే మన పిల్లలను చూడటానికి పనికొస్తారు.
సుహాసిని: చివరి ప్రశ్న ఇతర దేశాలకు పొవాలని ఉన్నదా ?
ఆనంద్ : ఇంత చదువు చదివి ఇతర దేశాలకు పోయి  సంపాదించాలి కదా  
సుహాసిని:  ఇమ్తకీ నేను నచ్చానా
ఆనంద్ : పర్వాలేదు అందులో బాగా చదువుకున్నారు.
సుహాసిని: సరే మీరు ఇంటికి వెళ్లి మీ పెద్దలను కలసి మాట్లాడుకొని నేను నచ్చానో తెలుసుకొని నా కబురు పంపండి. అప్పుడు  నా అభిప్రాయము చెప్పుతాను ఐతే  కేవలము సాయంత్రము లోపే అన్నది ఎందుకు అంత గట్టిగా చెపుతున్నారు లేదు  నన్ను చేసుకుంటామని చాలామంది వస్తున్నారు అందుకని అ న్నాను అంతే 
నేను నీకు నచ్చలేదా, ముందు  మీరు చెప్పండి తర్వాత నేను చెప్పుతాను అన్నగా  అన్నది.
ఆనంద్ : నీవు ఒక్కతే  కూతురువు కదా ఆస్తి అంతా నీపేరు మీద ఉన్నదా, ఆస్తిని చూసి వచ్చావా నన్ను చూసి పోదామని వచ్చావా రెండు.
అయితే  ఇంక  సెలవు అని లోపలకు నడిచింది.
నాన్న గారు ఆ వచ్చినవారికి కాఫీ టిఫేన్లు ఇచ్చారా అని  అడిగింది.అమ్దరూ వినె టట్లు.
సరే మేము వెళ్లి మల్లి కబురు పంపుతాము అన్నారు వచ్చినవారు.
వా ళ్ళు వెళ్ళిన తర్వాత తల్లి లోపల నుండి బయటకు వచ్చి ఈ సంభందము కూడా  మగళ హారతి పాడావమ్మ.
వాళ్ళు ఉత్త డబ్బు మనుష్యుల్లా ఉన్నారు అమ్మ . 

                                               
చూడమ్మ రేపు హనుమజ్జయంతి  (23-05-2014) ఈ ప్రక్కన ఉన్న హనుమంతుని గుడిలోకి పోయి దేవునిని దర్సనం చేసుకొని వద్దాము  అందరం  అన్నది తల్లి. అట్లాగే నమ్మ అమ్మదరం వెళ్దాం
గుడిలో సుహాసిని గంట కొట్టుతున్నప్పుడు సుభాష్ చేయ్ తగిలింది.  అనుకోని స్పర్సకు ఆనందం కలిగింది,  ప్రదక్షణం చేస్తున్నాప్పుడు ప్రక్క ప్రక్కన నడుస్తున్నప్పుడు ఏడడుగులు అనుకోకుండా కదిలాయి,   హనుమంతుని బొట్టు పెట్టుకొనేటప్పుడు ఇద్దరు అద్దంలో చూస్తు తలకాయలు తగిలాయి,   క్షమించండి అంటు చేతితో తిలకము సరిచేసాడు సుభాష్ సుహాసినికి.
అప్పుడే ధర్మారావుగారు,  భార్య బారతమ్మ,   ప్రకాశరావును భార్య ప్రబావతిని చూసి బాగున్నారా అని అడిగారు.
అలా దూరంగా  కూర్చొని మాట్లాడు కుందాం రండి అన్నారు.
ఇమ్తకీ మీ  అబ్బాయి రాలేదా అని అడిగారు ప్రకాశరావుగారు వయసులో ఉన్నవాడు  కదండి అట్లాగుడి చుట్టు తిరిగోస్తా నన్నాడు.
మరి మీ అమ్మాయి ఏది. మా అమ్మాయి కూడా  గుడి చుట్టు తిరిగోస్తానంది.
సుబ్బ్గాడ్ని పిలవండి వీలకుకు పరిజ్చయం చేద్దాం అన్నది, వెంటనే  సుబ్బీ  ఇటురా ని కకేసాడు పెద్దగా, ఏమిటండి అట్లా పిలుస్తారు మనబ్బాఇ పేరు సుభాష్ కదా అన్నది అవును మర్చిపోయా ఉండు పిలుస్తా సుభాష్ అని అరిచాడు,  ఆ వస్తున్నా నాన్న అని పలికాడు. 
సుహాసినికి చిన్నప్పుడు  తనతో ఆడుకోన్న సుబ్బిగాడా యితడు,  ఇప్పటిదాకా నా మనసులో ఉన్న నా మన్మధుడా యితడు అని అనుకున్నది.
పిలిచావా నాన్న
అవునురా పిలిచాను చిన్నప్పుడు నీకు గుర్తుందా  మన ఎదురింటిలో సుబ్బ లక్ష్మి ఉండేది,  వీల్ల కూతురెరా అన్నాడు ధర్మారావు.
వాల్లమ్మాయి  రాలేదా నాన్న అని అడిగాడు.
నా మనసును దోచుకున్న నా రాణివి నీవె, నన్నుకలవటానికి వచ్చావా  అని అనుకున్నాడు.
అంతలో ఎదురైంది  ఇద్దరు ఒకరి మొహం కన్నార్పకుండా చూస్తున్నారు. (వెంటనే మనసులో గుర్తుకు తెచ్చుకున్నారు,  ఇద్దరు చిన్నప్పుడు తొక్కుడు బ్బిల్ల  ఆడుకున్నప్పుడు ముచ్చట్లు,  మామిడికాయలు కోస్తున్నపుడు  ముచ్చట్లు, వాగులో ఈత కొట్టిన ముచ్చట్లు అన్నిగుర్తుకుకు వచ్చాయి ఇద్దరికీ).
సుహాసిని తల్లితండ్రులను దూరముగా పిలిచి సుభాష్  సంభంధం ఖాయం చేయండి నాన్న అన్నది.
సుభాష్ తల్లి తండ్రులను పిలిచి నేను సుహాసినిని పెల్లిచేసు కుంటాను  సంభంధం ఖాయం చేయండి నాన్న అన్నాడు
చూడండి మన పిల్లల మనసులు కలిసాయి తామ్బూలాలు పుచ్చు కుమ్దామా  అన్నారు ఇద్దరు ఒక్కసారే
ఆమాటలు ఆయన తర్వాత  ఒక్కసారి అమ్దరూ  ఆదేవాలయము లోకి వెళ్లి నమస్కరించి త్వరలో కల్సుకుమ్తామని చెప్పి వెళ్ళారు.      

మీకు అ భ్యంతరం  లెదుకదా  మా అమ్మాయి డాక్టర్ చదివింది,  మాకేం అబ్యంతరము అది అంతా మా అబ్బాయి అదృష్టం అన్నారు                        
మేము కట్నం తీసుకొదలచలేదు అది మీకు చెప్పు దామను కుంటున్నాము అన్నాడు సుభాష్ తండ్రి , ఇద్దారు ఇష్టపడ్డారు అదే పెదా కట్నం మాకు  అన్నాడు పిల్ల తండ్రి ఒకరికొకరు నవ్వుకున్నారు, అన్ని తర్వాత  మాట్లాడుకుమ్డా ఇప్పుడు తొందరెందుకు అన్నారు ఒకికొకరు. సరే ఇక బయలు దెరుదమా
అరె పి ల్ల ల్లెరి, వాళ్ళు వస్తారు లెండి  నిదానంగా,  మనం బయలుదేరుదాం అన్నారు, అట్లాగే  

మమ్మల్ని ఆశీర్వ దించండి అని సుభాఃష్  సుహాసిని కలసి తాతమ్మ పాదాలకు నమస్కరించారు. మిమ్మల్ని దీవిస్తున్నాను లేవండి.ఇంతకు నేను అడిగే  ప్రశ్నలకు సమాధానము చెపితే మీ ఇద్దరికి  పెళ్లి  అ అయినట్లే మీరు పెద్దవారు మమ్మల్ని దీవిమ్చండి, నా దీవెనలు ఎప్పుదూ మీకు ఉంటాయి అయినా మీ తెలివి చూడాలి కదా అమ్మాయి నీవు ముందు  చెప్పాలి సమాధానము నేను అడిగిన ప్రశ్నకు1. పెళ్లి  ఎందుకు చేసుకుంటారు ?     ఇద్దరు మనసులు కలసి "సుఖ పెట్టి  సుఖిమ్చుటకు "ఇంకా వివరముగా చెప్పు "ఇంద్రియాలను త్రుప్తి పరుచుటకు" 2. అన్నింటికన్నా ముఖ్యమైనది,  అందరిలో ఉండాలి,  ముఖ్య ముగా ఎవరెవరి మద్య ఉండాలి ?అబ్బాయి  నీవు చెప్పాలి,  దీనికి సమాధానము అన్నది.   (పర్వాలేదు ఇద్దరు సంప్రదిమ్చుకొని చెపండి )ఇద్దరు కాసేపు మాట్లాడుకొని అన్నింటికన్నా ముఖ్యమినది "ప్రేమ", అందరిలో ఉమ్డాల్సిమ్ది "ప్రేమ"ముక్యముగా ఉమ్డాల్ల్సినది భార్య భర్తల మ ద్య  " ప్రేమ, సంతృప్తి "నేను ఒక్కటే చెప్పేది అందరికి ఆరాధ్య దైవాన్ని  ఆరాధిస్తూ ధర్మమార్గమున నడుస్తూ , మనో నిగ్రహ శక్తితో నలుగురికి సహాయము చేయటమే.   ఇద్దరు కల్సి సంతోషముగా జీవిమ్చుటకు, మనసులు కలిసేందుకు ఏర్పాటు చేస్తారు పెళ్లి చూపులు        

20, మే 2014, మంగళవారం

138. Philos'ophy story -42 (Life is clock)

గురువుగారు జీవితము అంటే ఏమిటి ?   జీవితము అంటే ఒక్క మాటలో చెప్పాలంటే  గడియారం (క్లాక్)  అర్ధం కాలేదు.   నీ ప్రశ్నలోనే ఉన్నది.   అర్ధం చుట్టూ  తిరుగుతుంది  జీవితం,  ఇప్పుడు గడియారములో మనకు 12 గంటలు కనిపిస్తాయి.  అందులో ఒకే ముళ్ళు హమేషా తిరుగుతూ ఉంటుంది కదూ,   అవును గురువుగారు.  అది ప్రతి ఒక్కరి మనసు,  మరియు చప్పుడు విన బడుతుంది కదూ అది  "గుండె చప్పుడు".   ఈ రెండు సక్రమముగా జరగాలంటే పెద్ద ముళ్ళు,  చిన్న ముళ్ళు  ఉన్నాయి కదూ,  ఉన్నాయి గురువుగారు.   అవి పెద్ద ముళ్ళు  "పురుషుడు ", చిన్న ముళ్ళు  " స్త్రీ " ఈ రెండు ఒక సమయాన కలుస్తు ఉంటాయి. ఆ కలవటమే జీవితం.    కలవకుండా  ఉమ్డోచ్చు కదా గురువుగారు ?   మనిషిలో ఉన్న ఇంద్రియాలు సక్రమముగా లేకపతే  కలువరు,  అట్లే గడియారము పనిచే యక పోయినా కలవవు.   గడియారము వృత్తాకారము గానె ఎందుకు పెట్టారు?   భూమి గుండ్రముగానే ఉన్నది కనుక.   సూర్య చంద్రులు సంచారము చేస్తున్నారు కనుక  ఐతే మాత్రమూ మనిషిలో నవరంద్రాలు ఉంటాయి,   వాటిద్వార గాలి, నీరు,   లోపలకు పోయి,  వెలుపలకు వచ్చుట జరుగు తుంది.  అది ఎవ్వరికి కనిపించదు.  మన రక్తాన్ని సక్రమముగా పెట్టడానికి ఉపయోగ పడుతుంది.  మన శరీరములో  క్రింద నుండి పై దాక  నాడులు ఉండటంవల్ల  రక్త ప్రసరణ జరిగి  మనుష్యులు శక్తి రావటానికి ఉపయోగ పడును.   అనగా మనము తిన్న ఆహారము బట్టి జీవిమ్చుటకు వీలు బడును.   అట్లే గడియారమునకు బ్యాటరీ అనేది ఏర్పాటు చేస్తారు   దానిలో శక్తి  ఉన్నంత కాలం తిరుగుతుంది.  గడియారమునకు ఎప్పుడు బ్యా టరీ అవసరమో మనుష్యులకు (స్త్రీ పురుషుల సంగమము కూడా  అవసరము).          

తనను మొదలు నరికి మోడుగా మార్చినా చెట్టు,  గొడ్డలి మీద పగ తీర్చుకోదు,  మల్లి చిగురిస్తుంది.   పువ్వుని కాలికింద వేసి త్రొక్కిన పాదానికి సుగందాన్ని ఇస్తుంది,   దాని గుణం మార్చు కోదు.    గడియారమునకు ఎప్పుడు కీ ఇచ్చినా  అప్పుడు నడుస్తుమ్ది. దాన్ని సరిచేసుకొనే గుణం మనుష్యులలో ఉండాలి.                                                                                                      మనిషికూడా  ఒక యంత్రమే,   యంత్రము స్తిరమైనది,   మన శరీరము అస్తిర మైనది.   అన్ని తెలిసిన మనమే ఇతరులు చేసిన పొరపాట్లును మన్నించక అవకాసం వచ్చినప్పుడు కక్ష సాదిస్తాం,  పైశాచిక ఆనందాని పొందుతాం,  శక్తి యుక్తులను ఉపుయోగిస్తాం. ప్రతీకారమనెది  తాత్కాలికం,  సాస్వితము కాదు,  అలా కాకుండా మన మనసును గాయపరచిన వారిని మన్నిస్తే మనకు అనిర్వచనీయమైన మనస్సాంతి  కలుగుతుంది.  మనస్సాంతి కలగాలంటే భాగం పంచుకొన్న వారు ప్రశాంతముగా ఉండాలి,  వారి మనస్సు ఇబ్బంది పెట్ట కూడదు.   అవసరాన్ని బట్టి వారి సలహాను పాటించుట అందరికి అవసరము.  ఇరువురు కలసి చేసే పని అందరికి ఉపయోగం.  అట్లాగే గడియారము అర్ధరాత్రి 12 గంటలకు కలసినట్లుగా  ప్రతిఒక్కరు రాత్రిలో కలసి వారి అభిప్రాయాలు చెప్పుకొని మనసు ప్రశాంతముగా ఉంచుకోవాలి.  ఆ ఘడియ దాటిన తర్వాత  ముల్లు తిరిగినట్లు ఎవరికీ వారు సుఖముగా నిద్రపోవాలి అదే జీవిత సత్యం.( 5 నిముషాలకు ఒక నెంబరు పెట్టినట్లు) మనజీవితములొ కూడా కొన్ని మార్పులు వస్తాయి. బాల్యం, యవ్వనం, వృద్దాప్యం, కౌమారం, జరుగు తుంటాయి.  కాని ఎదసలో నఇనా  మానవులకు  రూపమ్  ఆభరణం  లాంటిది.  శక్తినిచ్చే పోషక ఆహారములు తీసుకుంటే  శక్తి మాత్రము తగ్గదు,  రూపము చెదరదు.  ఎ వయసులో నైనా నవ యవ్వన యువకుడు లాగా కనిపిస్తారు.  రుపానికి గుణం తోడవుతుంది.  ఎప్పుడు మంచి ఆలోచనలతో పనులు చేసే వారికి  చీకు  చింత లుండవు, దారము ఉన్నంత వరకు, గాలి ఉన్నంతవరకు గాలిపటము ఎగురుతుంది.   అట్లే శక్తి  ఉన్నమ్త వరకు మనమ్ ధర్మ కార్యాలు చెస్తు నడవాలి. లోక ధర్మాన్ని అనుసరించి బ్రతకాలి.  గుణానికి జ్ఞానం ఆభరణం లాంటిది. మనం నేర్చుకున్న విద్య నలుగురికి పంచి వారి వద్ద ఉన్న విద్యనూ నెర్చు కుంటు జ్ఞానాన్ని పెంచుకోవాలి,   నలుగురూ మెచ్చే విధముగా నడుచుకోవాలి,   విద్య అడిగిన వారికి కాదన కుండా  దానం చేయాలి, దానిలో ఉన్నది అసలైన సంత్రుప్తి,    జ్ఞానం ఒక్కటే ఉంటే ప్రతిఒక్కరిలొ సరిపోదు,  క్షమాగునం ఉండాలి, అనగా అందరి పై దయ చూపాలి.  అట్లే గడియారము ఎ ప్రాంతము పోయినా దాని సమయము మార కుండ  చూపు తుంది  అట్లే మానవులు కూడా  తమ ప్రవర్తనలు మార్చు కోకుండా దయా గుణంతో జీవిమ్చాలి. 

నరస్యా భరణం రూపం, రూపస్యాభరణం గుణం
గుణస్యాభరణం జ్ఞానం,  జ్ఞానస్యాభరణం  క్షమ

ఇది మన సనాతన ధర్మం,  ప్రతి ఒక్కరిలొ ఉండే సహజ లక్ష లక్షణాలు, ఇందులో ఎ ఒక్కటి తగ్గినా మనిషిగా గుర్తిపు ఉండదు.  

జమదగ్ని తన పుత్రుడు జమదగ్నితో ఈ విధముగా తెలియ పరిచాడు.
క్షమ కలిగిన సిరికలుగును
క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్
క్షమగలుగదోన కలుగును      
క్షమ కలిగిని మెచ్చు  శౌరి సదయుడు  తండ్రీ
క్షమ కలిగితే, సంపద విద్య, సుఖాలు కలుగుతాయి  భగవంతుడు మెచ్చుతాడని చెబుతాడు.

గోటితో పోయా విషయాన్ని గొడ్డలి దాక తేకుండా క్షమా గుణం అందరిలో ఉంటే అందరికి శ్రేయస్కరం.
కాల చక్రం తిరుగు తుంది, భూగోళం తిరుగు తుంది, గడియారం తిరుగు తుంది, మానవులలో ఉండే దుర్గునాలు తిరిగి  సద్గునాలుగా మారేది మనసు ఏకాగ్రత ఉంటే క్షమా గుణము పెరుగు తుంది.    

                                         

గడియారములో ముల్లులు పైనుంచి క్రిందకు జారి మరలా క్రింద నుండి పైకి ఎగ పాకుతాయి,   అట్లాగే జీవితములొ పెళ్లి అనేది " ఒక కేంద్ర నాడీ గడియారము"  దానియందు బిగుతుగా ఉన్నంతకాలము మూడు ముళ్ళ సక్రమముగా తిరుగును.   అదేవిధముగా పెళ్లి అయిన యువ జంట ఆరోగ్యముగా,  ఆనందముగా,  సుఖముగా,  సంతోషముగా ఎటువంటి అబ్యంతరము లేకుండా కాపురము చేస్తారు. వారి సంతోషానికి ప్రతిఫలముగా సంతానము కలగటం సహజం ముల్లులు పైనుంచి క్రిందకు దిగినట్లు సుఖాల ఫలితము,  పొమ్దుతూ పిల్లలు పుట్టుతూ, జీవిత సమరములో ఖర్చు అనేది ఏర్పడుతుంది.  క్రిందకు జరిగిన  ముళ్ళు పైకి ఎట్లా  పోతుందో,  అదేవిధముగా సంపాదనతో పిల్లల  పెంపకముతో,  ఒక్కొక మెట్టు ఎక్కుతూ,  పైకి పోతారు. రోగాలు, చదువులు, ఖర్చులు అంటు నిరుచ్చాహ పడుతారు.మరలా క్రిందకు జారుతారు ఇది లోక సహజం.  

నేనొక శిలను నా పెదవులపై నిరంతరము కదిలే దీపము వెలుగుతూ ఉంటుంది       
నాకళ్ళవెంబడి  నిరమ్తరమూ కన్నీరు కారుతున్న స్వప్నం సజీవమ్గా ఉంటుంది
నా హృదయం నిరంతరం రక్తలో ఉడుకుతున్నా, నాసంకల్పం సాన  పెడుతుంది.
గడియారము సమయము చూపుచున్న, రైలు గమ్య చేరుతుంది, కదులుతుంది

నా ప్రేమ నిరంతరము బ్రమిస్తూ ఉంటున్న, మల్లెల్లా నిత్యము సొభిస్తూనె ఉంటుంది
నా మనసు ఆలోచనల నిలయ మైన, శాంతి  కపోతాలలా నిత్యము పలుకరిస్తుంది
నాలో భావోద్వేగాలు చలిస్తున్నా, నా మాట  భగవత్  గీతామృతమూలా ఉంటుంది
గడియారము చప్పుడు పగలు వినబడదు, రాత్రిన కదిలిన శబ్దం నిద్ర పుచ్చుతుంది

నా జయాపజయాల మద్య ఏదో తెలియని శక్తి కదులుతుంది
నా  కలలు పగటి వెలుగుకు కరిగి నూతన తేజమవు తుంది
నా మనసు సంఘర్షణకు చిక్కిన,  శాంతముగా మారుతుంది
నా గడియారము ఆగిన సూర్యుని నీడ  కాలం తెలుపుతుంది         

గడియారము గంట ఏవిధముగా కదులు తుందో,   చెట్టుకు వేసిన ఊయల ఏవిధముగా కదులుతుందో,  సూర్య చంద్రులు ఏవిధముగా కదులు తున్నారో,   లేగ దూడ ఏవిధముగా ఏగురు తుందో,  కోతులు చెట్టు నుండి చెట్టు పైకి ఏవిదముగా ఎగురుతాయో, మనుష్యుల ఆలోచనలు స్తిరముగా ఉండక పరి పరి విధాలుగా  పరిబ్రమిస్తూ  ఉంటాయి. మష్యులకు పట్టుదల ఉంటే సాదిమ్చ లేనిదనేది ఉండదు'

అందుకే ప్రతియోక్కరు సమయాని వ్యర్ధ పరచకండి.  సమయము చాలా విలువైనది. పతిఓక్కరు ఖచ్చితమైన సమయ్యాన్ని నిర్ధారించుకొని పనులు చేయాలి.   

16, మే 2014, శుక్రవారం

137. Family story -41 (అత్తగారి పెత్తనం)


అత్తగారి పెత్తనం
చూడు  శారదా మీ అమ్మ చెప్పే మాటలు నీకు  నచ్చినా నచ్చక పోయినా చెప్పింది విని,  తరువాత నీ అభిప్రాయాలు చెప్పు " అమ్మ ఎం చదువుకున్నది,  ఏమి తెలుసు, అని నీవు అనుకోవచ్చు, మాకాలంలో మాకు నేర్పిన చదువు,  మేము బ్రతకటానికి పనికొచ్చింది". చదువనేది సంసారానికి అక్కరలేదు. మంచి గుణవంతురాలు అని పించు కుంటే  చాలు, పిల్లలు కన్న  తల్లి, దొడ్డ ఇల్లాలు అనిపిమ్చు కుంటే చాలు,  పెద్ద ముత్తైదువు   అని పించు కుంటే  చాలు ఆడదాని జన్మ ధన్యమైనట్లే.
మీ నాన్న గారు పెళ్లి సంభందాలు చూస్తున్నారు,   నీకు నచ్చితేనే ఒప్పుకోవాలి,  నీ అభిప్రాయాలు పెల్లికోడుకుకు తెలుపుకొని ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు, అమ్మ నాన్నలు చెప్పారు కదా అని తలవంచుకొని తాళి కట్టుకోవాలి  అనుకోవటం,  నీ ఆలోచన లేకుండా పెళ్లి చేసుకోవటం నీదె తప్పు.  ఎట్టి  పరిస్తితుల్లో పెద్దలను తప్పు పట్ట కూడదు.  వారు పిల్లల బాగుపడాలి అని తలకు మించిన భారమైన, మంచి సంభందమని,  పెల్లిచెస్తారు.  పెళ్లి విషయంలో ఒక్క నిజం పెల్లి కోడుకుకు సంభందించినది (లక్షణాలు) తెలిసి చెప్పితే ఒక ఆడపిల్ల ప్రాణం కాపాడిన వారవుతారు.   అందుకనే అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు విషయాలు తెలుసుకొని పెళ్ళిచేయాలని పెద్దలు అందురు.
ఎందు కమ్మ అట్లా గట్టిగా చెపుతున్నావు పెళ్లి గురించి, పెళ్ళంటే నూరెల్ల పంట, ఒక్క సారి తాళి కట్టిమ్చుకున్నావంటే ఇంటిపేరు మారుతుంది, మనసు, తనువూ అర్పించుకొని బ్రతికే పరిస్తితి ఏర్పడుతుంది. అదృష్టం బాగుంటే అత్తగారి సాదిమ్పులు, మొగుడు వేదింపులు ఉండవు. అవి ఉన్నాయనుకో జీవితాంతము నరకం.   అటువంటి పరిస్తితుల్లో తెలివిగా భర్తను అత్తగారిని బుట్టలో   వేసుకోవాలి, వారి బలహీనతను బట్టి ప్రవర్తించాలి.  జీవితము హాయిగా సాగి పోవాలి అనేది నా మాటా  అని చెప్పింది  తల్లి శాంతమ్మ.

నేను ఎందుకు చెపుతున్నానంటే  కొందరి ఇళ్ళల్లో అత్తగారి పెత్తనం సాగుతుంది.  ఆమె మాటకు కొడుకులు కాని, కూతుర్లు కాని, భర్త కాని, చివరకు తల్లి తండ్రులు కాని ఎదురుచేప్పలేరు.  ఆమె వాక్కు వేదవాక్కు గా మారుతుంది. దానినే అత్తగారి పెత్తనం అంటారు. అటువంటి ఉమ్మడి కుటుంబములో నీవు పడ్డావంటే చాలా జాగర్తగా,  తెలివిగా,  బ్రతకాలి, లేదా కస్టాలు కన్నీళ్ళు నీకు మిగులుతా యి అన్నాది తల్లి శాంతమ్మ.

అమ్మ అత్తగారి పెత్తనం ఎలా ఉంటుంది  అన్నది.
మా అత్తగారు నన్ను పెట్టిన కొన్ని కష్టాలు, సుఖాలు  నీకు చెపుతాను,  అదివిని అందరూ అట్లా ఉంటారని, అనుకోకు, మంచివారు ఉంటారు , నా దురదృష్టం కొద్ది  మా  అత్తగారి మాటలు  వినాల్సి  వచ్చింది.

మాన్నాన్న గారితో మాఅత్తయ్యగారు పెల్లికి ముందు ఒక్కటే మాటన్నారు. మీ అమ్మాయి బంగారం, మా ఇంటిలో అడుగుపెడితే మా ఇల్లంతా బంగారం అవుతుంది, మా ఇంటిల్లిపాటికి  బంగారు లక్ష్మిగా మరుతుంది.  మీరేం భయపడకండి, నా సొంత కూతురుగా నేను చూసు కుంటా, కట్నం పైసా వద్దు. ఉన్న కట్టు బట్టలతో పంపించినా మాకు అబ్యంతరము లేదు. మా కోడలి కోసమని మేము చాలా నగలు , బట్టలు  కొన్నాము అవి అన్నియు మీ అమ్మాయికి ఇస్తాము అన్నది.

ఆమాటలకు మాఇంట్లో వారందరూ చాలా సంతోష పడ్డారు.  మీ అత్తగారు ఎంతో మంచిది, కోడలిని పూవుల్లొ పెట్టుకొని చూస్తుంది అని పెళ్ళికి ముందు ఎగతాళి కూడా చేసారు.
మానాన్నగారు తాహతుకు మించి మంచి  కళ్యాణ మండపం  ఏర్పాటు చేసి, పెల్లిబట్టలు కొని, అప్పగింత బట్టలు కొని , అన్ని లాంచనాలు  ఏర్పాటు చేసి పెళ్లిని రంగరంగా వైభవముగా చేసారు.
పెల్లిలో గొడవ ఏమి జరుగలేదామ్మ అన్నది శారద
జరుగకేమ్మ జరిగింది,  ఆడబడుచులకు మంచి చీరలు పెట్టలేదని అలిగి వెళ్లి పోయారు,  కాఫీ టిఫేన్లు సరిగా అమ్దిమ్చ లేదని మా అత్తగారు ఒకటే సతా ఇమ్చారు,   పిల్లలకు పాలు పంపలేదని,  దుప్పట్లు పంపలేదని,  బాత్ రూమ్లు బాగాలేవని, దొరికినప్పుడల్లా ఏదో ఒక మాట అంటు ఉండేది.
అంతలో పెళ్లి పెద్ద వచ్చి అన్ని సక్రమముగా జరుగుతున్నాయా  అని అడిగాడు.  ఏమయ్యా ఇప్పుడొచ్చి అడుగుతావా, మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలా అని భాద పడు తుంటే  ఇప్పుడు కనిపిస్తావా అన్నాది మా అత్తగారు.
ఏమన్నా లోటు మీకు చేసారా అన్నాడు.
ఆలస్యముగా వచ్చిమ్దిగాక లోటు ఏమ్చేసారా అని అడుగుతావు.  ఏదో అన్ని విషయాల్లో మేమే సర్దుకు పోతున్నాము అన్నది మా అత్తగారు. సరే మీరు పిల్లలు సరదా పడుతున్నారు. ఆ పేక ముక్కలుతా కాస్త ఏర్పాటు  చేయ్ అన్నది అట్లాగేనండి  ఇపుడే ఇపుడే పంపిస్తాను అని వెళ్ళడు.
తరువాత భోజనాలలో ఉప్పు,  కారాలు, సరిగా లేవని వంట బాగోలేదని సతా ఇమ్చారు.  ముందు మా మగపెల్లివారికి   పెట్టకుండా వేరేవారికి భోజనాలు పెట్టారని అలిగి గంటదాకా భోజనాలుకు రాలా. చివరకి మా అమ్మ నాన్న వచ్చి బ్రతిమలాడితే గాని భోజనాలు చేయలేదు.
చివరకి భోజనాలు చాలా  బగున్నాయి వంట బాగా చేసారు అని అన్నది మా అత్తగారు.
కిల్లి నోటిలో పెట్టుకుంటూ ఇది కిల్లినా, అసలు సున్నము  వక్కలేదు అన్నది.
అప్పుడే ప్రత్యేకముగా తోమలపాకు ఆకులు, వక్కలు , సున్నము ఇస్తేగాని సంతోష పడలేదు.
ఆమె కిల్లి నోట్లో పెట్టుకొని తుపక తుపక అని ఉమ్మేస్తూ ఉంటే చూసే వారందరికీ ఇదెక్కడి అత్తగారురా అను కొన్నారు.

అమ్మా పెళ్లి ఆయిన తర్వాత ఏమిజరి గింది.  ఏముంది ఆచారము ప్రకారము మొదటిరాత్రి జరిపారు తరవాత మమ్మల్ని కేరళ అందాలు చూసి హాయిగా అన్ని చూసి తిరిగి రండి అని మా అత్తగారు అన్నారు. ప్రకృతి అందాలు చూసి మేము తిరిగి వచ్చాము. అటువంటి సుఖము ఎన్ని జన్మలెత్తినా మరలా  రాదని అనుకున్నాము. స్వేచ్చగా సుఖాలు అనుభవించి మరీ తిరిగాము. అక్కడ ఇల్లు, చెట్లు కదులు తుంటాయి.  బోట్ హౌ స్ చాలా బాగున్నాయి.     
                                              

మేము తిరిగి వచ్చిన తర్వాత ఇల్లు చూస్తే,  సత్రం లాగున్నది.  భందువులోచ్చారని అనుకున్నాము. వారు భంధువులు కాదు అప్పుల వాళ్ళు ఆ మాటలకు నా కళ్ళు తిరిగినాయి.  ఏమండి ఇది నిజమా మీరు అప్పు  చేసారా అన్నది.  అవునే ఏదో అవసరానికి అమ్మ తెమ్మంటె  తెచ్చాను.  అప్పు తీరక పొతే గొడవ చేసారు అంతె.
మరి అప్పు ఎట్లా తీరుస్తా రండి  అన్నది.
నీవు ఉద్యోగము  చేస్తున్నావుగా,  ఆ డబ్బుతో అప్పు తీర్చవచ్చు  అని అమ్మ అన్నది.
నేను మీకు ఇస్తానని చెప్పలేదే,  ఏమో నాకేం తెలుసు ఇది అమ్మ పెత్తనం,  అత్తా కోడలు ఎలా నడుచు కుంటారో నన్ను మాత్రం బజారుకు ఈడవకండి  అన్నాడు భర్త వాచస్పతి.

అమ్మకు భయపడితే  మనం కాపురం ఎలా చేస్తామండి.  ఏమో నాకేం తెలియదు. అమ్మను మెప్పిమ్చాలి నామాట వినాలి అంతె అన్నాడు భర్త వాచస్పతి.
నిద్ర లెస్తూనె  ఏదో అరుపు విన బడింది.  కోడి అరుస్తుంది ఒకవైపు,  మరోవైపు మొద్దు నిద్రేమిటి లేచి ఇంత కాఫీ నా మొహాన కొ ట్టచ్చుగా అని  అరుస్తున్నది అత్తగారు.
ఆమాటలకు ఉలిక్కిపడి లేచాను.   అప్పుడు తెలిస్సిమ్ది పని మనిషి రాలేదని, అట్లు తోవాలని, బట్టలు నేనే ఉతకాలని.
చూడమ్మాయి నీది కొత్త కాపురం,  ఆ పనులు నీచెత చెయింమ్చ కూడదు.  మరిమ్చేద్దం పనిమనిషి రాలేదు. మనపని మనం  చేసుకుంటే తప్పులేదు. అన్నది అత్తగారు.
అత్తగారూ మీరు కూడా  నాకు సహాయం చేయండి అన్నాను, చూడమ్మాయి నేను మాత్రము చేయలేను,  నీవు వండి పెడితే నేను తిని కూర్చుమ్టా, లేదంటావా ఎదన్న గుడి మేట్ల దగ్గరో కూర్చుమ్టా నన్నది.
ఏమిటండి అత్తయ్యగారు ఈ చిన్న మాటలకు అంత పెద్ద మాటలంటారు.
ఇది అత్తగారి పెత్తనం అని అనుకోకు,  నీ ఇల్లు,  నీపని,  నీవు చేసు కుమ్టున్నావు,  అంతె  అన్నది.
సరే మీరక్కడే  కూర్చోండి కాఫీ తెచ్చి ఇస్తా త్రాగండి అన్నాను. .
ఆ రోజు రాత్రి నిద్దర పట్టలేదు నాకు,  కారణం చేతులు కాయలు కాసినాయి, కాళ్ళు చేతులు ఒక్కటే నెప్పులు, (అంట్లు  తోవటం బట్టలు ఉతకటం వళ్ళ)
అమ్మ నాన్న ఏమి అనలేద బామ్మను అన్నది శారదా
అమ్మంటే భయం, నీకు కొత్తకదా సర్దుకు పో అన్నాడు 
ఒకసారి అ త్తయ్యగారికి తెచ్చిన కాఫీ చెయ్ జారి క్రింద పడింది. గాజు కప్పు పగిలింది, అంతే  కళ్ళు  నెత్తికొచ్చాయే కోడిలి పిల్ల అన్నది.
నేను తుడుస్తానులెండి  పొరబాటు జరిగింది.  నీకు కొవ్వు పెరిగింది అన్నది.
నేను ఉద్యోగము చేస్తూ ఇంటి పనులు చేస్తున్నాను,  మీరు ఇట్లా ఆయనదానికి కాని దానికి పెడర్దాలు తీస్తె మంచిదికాదు అన్నాను.
నోరు లేస్తుమ్దే నీకు అని నీవు ఏమి పెట్టొద్దు నేనే కాఫీ పెట్టుకొని త్రాగుతా అని  లోపలి వెళ్ళింది.
గాజు పెంకులు తీస్తు చేతికి గుచ్చుకున్న, రక్త కారుతున్న, చూసి పట్టిమ్చుకున్నవారులేరు. అ భాదాతో నాకు కల్లవెంబడి  నీరు తిరిగా యి. మా అమ్మ నాన్నలు గుర్తుకొచ్చారు. వారు ఇక్కడ ఉంటే బాగుంటుందని. 

ఒక రోజు సెల్ ఫోన్ మాట్లాడు తుంటే,  ఎ మొగోడుతో మాట్లాడుతున్నావే కోడలిపిల్లా అన్నది.
ఎవ్వరితో మాట్లాడు లేదు,  మీ కొడుకుతో మాట్లాడుతున్నా అన్నది.
కొడుకు అంటున్నావు,  మాటలు జాగర్తగా రాని  అన్నది.  మీరు చక్కగా మాట్లాడితే నేను చక్కగా మాట్లాడుతా అన్నాను.
ఇదిగో నేను బయటకు వెళుతున్నాను నీవుకూడా వస్తావా అన్నది. నేను రానన్నాను  కోపముతో, అయితే నేను పోతున్నాను, బయట తాళం వేసి మరీ అన్నది.
అంటే ఆరోజు అత్తయ్యగారు వచ్చేదాకా అజ్ఞాత జైలు మాఇల్లె.                          
           

అమ్మ తరువాత జరిగిన విషయం,  నాన్నకు చెప్పావా అన్నది శారదా.

మీనాన్న గారు శాంత మూర్తి  అమ్మ,  ఎ విషయములో  కలగ చేసుకోరు,  ఓపిక లేదంటే ఉద్యోగము మానెయ మంటారు.  మీ అత్తగారు ఇలా పెత్తనం చేసేవారా అని అడిగింది.
అది పెత్తనం ఎందుకు అనుకోవాలి,  నా భవిషత్ కోసం,  మా అత్తగారు తీసుకున్న ముందు జాగర్తలు  అను కోవచ్చుకదా
ఎందుకమ్మ మీ అత్తగారి గురించి వెనకేసుకోస్తావు.  తప్పదమ్మ మన  యింటి  రహస్యాలు బయట పెట్ట కూడదమ్మ.
అవునమ్మ నాన్న గారు,  బామ్మను అరవ లేదా అన్నది.
ఒక్కసారి మాత్రము వాళ్ళ అమ్మ  మీద చాలా  కోపము వచ్చింది.
ఎం జరిగిమ్దమ్మ.
ఎం జరుగాలేదు శారదా,  అన్ని విషయాలు నీకు  చెప్పి నీ బుర్ర పాడుచేస్తున్నాను, ఈ వయసులో నీకు అవసరమా,
లేదమ్మా నీవు చెపుతుంటే నాకు వినాలని ఉమ్దమ్మ
ఒక రోజు పండు మామిడికాయ ముక్కలు అన్నంలో తిందామని తరుక్కొని పళ్ళెంలో పట్టుకొని ఉమ్చిన్నాను. మాటల సందడిలో పడి అన్నంలో తినలేదు.
మా అత్తయ్యగారు వచ్చి తరుక్కున్న  ఆ ముక్కలు తినలే దేమ్టి అన్నది.  తిందామని అనుకోని మర్చి పోయాను ఇప్పుడుతిమ్తాను అన్నది.
అత్తయ్యగారు మీరు కూడా తినండి అని ఒక పల్లెం  ముందు పెట్టాను.    నాకేం అక్కరలేదు, కడుపు నిండా నీవె మెక్కు అని విసురుగా పల్లాని చేత్తో తన్నింది.  దానివల్ల నా చేతిలో పళ్ళెం ఆ పళ్ళెం అన్ని క్రింద పడ్డయి.
అత్తయ్యగారు అంత దురుసు తనం ఎందు  కండి  అన్నాను.
ఈ ఎంగిలి  కంచాలన్ని ఎవరు తీస్తారె అని అరిచింది. మీ జేజమ్మ వచ్చి తీస్తుమ్దిదా,  మీ తాతమ్మ  వచ్చి తీస్తుమ్దా అన్నది,  రోజు నేనే తీస్తున్నాను కదండి.  ఏదో ఈ రోజు ముక్కలు తిని  తీద్దామని  అనుకుకున్నాను.  నోటి కూడు పాడు చేసారు అన్నాను.
అనండమ్మ అనండి నేనిక బ్రహ్మ రాక్షసిని అన్నది.
అప్పుడే మీ నాన్న గారు లోపలకు అడుగుపెడుతున్నారు.
ఏమిటమ్మ ఈ మాటలు నీవు ఒక ఇంటి కోడలుగా వచ్చావు.  అప్పుడు మీ అత్తగారు ఇలా సతా ఇమ్చారా అన్నాడు.
లేదురు మా అత్తగారు పువ్వుల్లో పెట్టి చూసుకుంది ఒక్క మాట అనలేదు, ఇప్పుడు నేను నీ పెళ్ళాన్ని ఏమి అనలేదురా అబ్బాయి గిన్నెలు తీసి తినోచ్చు కదా అన్నాను.
కోపంతో ఆపని నీవు చేయోచ్చు కదా అన్నాడు.
నీ పెళ్ళాం నీ ఇష్టం,  నీవు అన్నం పెట్టితే ఉంటా లేదా ఎ గుల్లో అరుగులమీద కూర్చుమ్టా అన్నది కోపంగా

అమ్మ అంత కోపం తెచ్చుకోకు, ఏదో కోపంలో అన్నాను తప్పయింది. నన్ను క్షమించు అన్నాడు.  ఆ సమయంలో నాకళ్ళు వెంబడి నీరు కారింది. అత్తయ్యగారు మీరు నన్ను కుడా క్షమించండి. ఏదో తొందర పడ్డాను అన్నాను.
మీరిద్దరు నన్ను క్షమిమ్చాలిరా మీరిద్దరు కత్తెరలో రెండు చిల్లుల లాంటి వారురా నేను దానిలో పోక చెక్కను, మీ రిద్దరు సుఖముగా ఉండండి నేను ఎక్కడకు పొనులె ఏదో కోపముతో అన్నాను అంతే.
మా అమ్మ మంచిది అన్న మాటలుకు మా అమ్మ ఎంత గారాబంగా పెమ్చిమ్దో గుర్తుకు వచ్చింది శారదా ఆరోజు.

అమ్మ మరి బామ్మ ఏదమ్మా, నేను ఇంత వరకూ చూడలేదు అని   అడిగింది  శారదా
దానికి కూడా జరిగిన విషయాలు చెపుతాను విను.
ఒక రోజు మా అత్తయ్యగారికి షుగర్ పెరిగి, బి. పి.  ఇంట్లో పడి పోయారుట, పని మనిషి నాకు  ఫోన్ చేసారు, నేను వెంటనే మీ నాన్న గారికి ఫోన్ చేసాను. ఇద్దరం కలసి వస్తున్నాము జాగర్తగా చూస్తు ఉండు అని పై మనిషి కబురు పంపాము.
అట్లాగే నని చెప్పింది పని పనిషి.
మేము  ఆటోలో ఇంటికి చేరేటప్పటి కల్ల ఇంట్లో అత్తయ్య గారులేరు. పని మనిషిని అడిగితె
ఉండమ్మ గారు అని అన్న వినిపించు కోకుండా పిల్లలను భాద పెట్టటం నాకు ఇష్టం లేదు, నేను రోజు పోయా డాక్టర్ దగ్గరకు పోయానాని చెప్పు వాళ్ళు వస్తారన్నది                                                                                                                    ఎంత సేపు  అయింది  అని అడిగాము. ఒక్క పది నిముషాలు అని చెప్పారు. మేము వెంటానే అదే ఆటోలో డాక్టర్ వద్దకు బయలు దేరాము.
మాముండే ఒక అంబులెన్సు పోతుంది. జనం అంతా గుమ్మి గూడారు ఏమిటని అడగాము, ఎవరో ముసలావిడి పోతుంటే స్కూటర్ గుద్దాడు చిన్న  పోరగాడు.
దెబ్బలేమీ తగిలినాయా అని అడిగాము.
కాలు మాత్రము బాగా దెబ్బ తగిలింది. ఇంకా ప్రాణం ఉంది .
ఎ ఆసుపత్రికి తీసుకెల్లరు.
ఎమ్కె ఆసుపత్రికి తీసుకెల్తారు అపొలో  ఆసుపత్రికి  మాత్రమె అన్నారు వారు.
వెంటనే అపొలో  ఆసుపత్రికి చేరాము
చేర్చింది మా అత్తగారేనని తెలుసుకున్నాము,  దగ్గరుండి అన్ని మందులు నేనువాడాను, ఆఖరికి రక్తం లేదంటే మీ నాన్న గారి రక్తం ఎక్కించారు.
మెత్తం మీద ఒక వారం రోజులు ఆసుపత్రిలోనే ఉండి అత్తయ్య గారికి అన్ని సేవలు చేసాను, ఎందు కంటే మొగవారిని లోపలకు రానియ్యరు కదా
చివరికి తగిలిన దెబ్బ మానింది,  ఇంటికి తీసుకొని వెల్ల వచ్చని చెప్పారు మేము  ఆటో తీసుకొని రావటానికి వెళ్ళాము.
ఆటో తెచ్చాక నర్సు వచ్చి మాచేతిలో ఒక లెటర్ పెట్టింది. మీరు వస్తే ఇమ్మని మీ అత్తగారు చెప్పింది
అత్తగారు ఏరి.   ఏమో మాకేం తెలుసు, మేము అటు వెళ్ళగానే మాకు కనిపించలేదు. మేము వెతుకుతున్నాము మీరు వెతకండి అన్నారు మేమందరం కలసి వెతికాము మాకు కనబడలేదు, చివరకు ఇంటికి  చేరాము.  ఇంట్లో ఉమ్దేమానని అక్కడ కూడ లేదు 

అమ్మ ఆ ఉత్తరంలో ఏముందో చెప్పామ్మ
 

ఈ ఉత్తరం మీరు చదివేటప్పటికి నేను కాశీ  వెల్లె  రైలులో ఉంటాను. నేను ముందుగానే నా  స్నేహితురాలద్వార టిక్కెట్టు బుక్ చెఐమ్చుకున్నను. నీకు తెలియకుండా  కొంత డబ్బును దాచాను.  ఆ డబ్బుతో నేను కాశీలొ ఉంటాను.  నాకోసం మీరు వెతకవద్దు. నేనే  ఆ కాశీ విస్వేస్వరుని కృపవల్ల త్వరలో తిరిగి రాగాలను. నేను ముఖ్యముగా వ్రాయునది,  నేను ఆసుపత్రిలో చేరక ముందు రాత్రి మీరిద్దరు మాట్లాడుకున్న మటలువిన్నాను.  నా సలహాను పాటిస్తారని నేను అనుకుంటాను. అందుకే పెద్దగా చెపుతున్నాను. అప్పు నిదానముగా తీర్చుకొగలరు. కోడలిపిల్ల కడుపుతో ఉన్నాట్లు తెలిసింది.  అబార్షన్ చేసుకోమని నీ వాదన విన్నాను. ఏది ఎదయిన  నాకొడుకు నీకు చెప్పిన మాట మంచిది కాదు.  ఆరోగ్యము చెడిపోతే మారాల  రాదు.  అందుకని నామాట విని పిల్లలు కనండి.  వారే మీ శేష జీవతమునకు ఆధారులవుతారు.  నేను మీకు అనేక ఇబ్బందులు కలుగ చేసాను. అన్యధా భావించద్దు. ఈ వారం రోజులు కోడలి పిల్ల నా దగ్గరే ఉండి  అన్ని సేవలు చేసిన దానికి నేనే ఋణపడి ఉన్నాను.  నేచేప్పేది ఒక్కటే పిల్లలు కనండి, పిల్లలు వద్దనుకోకండి,  అప్పు తీర్చుకొగలుగుతారు కాని ఆరోగ్యము చెడితే ఎప్పటికి అతుకు పడదు.
నా కొడుకు వాచస్పతి కి నీకన్న" తెలి తక్కువ" . ఇంటి ఇల్లాలు చదువుక్కున్న, తెలివి ఉన్న,  కుటుంబము బాగుంటుంది.
దయచేసి నామాట వినండి, నా తప్పులు మన్నించండి. మీరు హాయిగ జీవిమ్చండి                                                                                ఇట్లు

                                         ఈ మాటలు మీ ఆత్తగారి పెత్తనం అనుకొండి
 

అమ్డుకే శారద నీకు పెళ్లి చెసి  మీనాన్న గారు నేను కాశీ లో ఉందామని అనుకున్నాము, అక్కడ మా అత్తగారు ఎక్కడుందో వెతకాలని అనుకుంటున్నాము అన్నది తల్లి శాంతమ్మ.
సదరు పెళ్ళికి నా అభిప్రాయము త్వరలో మీకు చెపుతాను మా అమ్మ మంచి అమ్మ