29, సెప్టెంబర్ 2014, సోమవారం

180. Political story -84 (Amma - Jayamma)

                                             ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...
                   
                                                                     


1991-96  ముఖ్యమంత్రిగా పనిచేసింది, అప్పుడు ఒక్క రూపాయ మాత్రమే జీతమ్ తీసుకున్నది , 5 సంవస్చరాల తర్వాత ఆమె ఆస్తి 66. 65. కోట్లు గా నిర్ధారించారు న్యాయస్తానం ఇది అక్రమముగా సమ్పాఇన్చినదిగ భావించి 4 సంవస్చరాలు జైలు, మరియు 100 కోట్లు జరిమానాగా కట్టాలి కట్టలేని పరిస్తితిలో మరో ఒక్క సంవస్చరం జైల్లో ఉండాలి, ఎన్నికలలో పది సంవస్చరాల  దాక పాల్గొనకూడదు అని తీర్పు  ఇచ్చారు. అది అంతా  బాగానే ఉన్నది 18 సంవస్చారాల క్రితం కథ  నిమిత్తము ఇప్పుడు జైల్లో పెట్టడం ఎంత వరకు సమంజసం, అప్పుడు ఆమె వయస్సులో ఉన్నది, ఇప్పుడు వృద్దురాలుగా మారింది  మరి వారి ఆరోగ్యం  గురించి ఎవరైనా ఆలోచించారా, దొంగల పడ్డ 6 నెలకు కుక్కలు మొరిగినట్లు ఇప్పుడు అరెష్టు చేస్తారా, మొన్న ఎన్నికల్లో ఆమె ఆసి 66 కోట్లు అని చూపినది, మరి 100 కోట్లు ఎట్లా కట్ట గలుగుతుంది ఇది ఎక్కడ న్యాయం, ఇటువంటి తీర్పును నేను సమర్ధించను, అక్రమ ఆస్తి అని తెలిన్తర్వత దానిని ప్రభుత్వమువారు తీసుకొవాలి, ప్రభుత్వమూ వారు మేధావులు చేసిన ఘనకార్యము వళ్ళ ఈ వయసులో భాద పెతాల్ల అని నేను అడుగుతున్నాను.  అడగటానికి తీర్పు ఇచ్చాక నీ ,నేనేంటి  అందరిని తప్పు చేస్తే జైళ్ళు పెడతారు అంతే, అంతేనా,  మన నాయకులు అమ్మను బెయిల్ మీద తేవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఇప్పుడు కోర్టు సెలవులు కావటము వళ్ళ,కొంత ఆలస్యము అవుతున్నాది. 



వస్తువులన్నీ బంగారంతో చేయటం మొదలు పెట్టాడు, ప్రక్క  రాష్ట్రాలలో బంగారముతో   కావలసిన వస్తువులు తెప్పించే వాడు, ప్రజలకు భాద లేకుండా రాస్యము ఎలుతున్నాడు, ఆఊరిలొ కొందరు  దొంగలు రాజుగారి వద్ద బంగారము ఎక్కువగా ఉన్నది దానికి రహస్యమేమిటి అని తెలుసుకున్నారు "మూలమ్ వరప్రసాదం కొడుకు", ఆ కొడుకు మలమూత్రాలద్వార  బంగారము వస్తున్నదని గ్రహించారు ఒకరోజు రాత్రి దొంగలు  రాజకుమారుని దొంగిలించుకొని పోయారు, అడవికి తీసుకెల్లి పొట్ట నిండా బంగారము ఉన్నాడని భావించి కత్తితో పొట్ట కోసి చూసారు పెఇల్లవాదు చనిపోయాడు కాని బంగారము లేదు, పిల్లవాడ్ని అక్కడే పడవేసి వెళ్లి పోయారు, రాజుకు ఈ విష్యం తెలిస్ విలపించాడు, ఆశకు పొతే దురాశ ఎదురైనట్లు,  కొడుకుని నేనే చంపుకున్నాను అని భాద పడ్డాడు, వెంటనే  దేవుని మరలా ప్రాదిమ్చాడు బ్రహ్మ దేవుడు ప్రత్త్యక్షమై వారము కోరుకోమనగా నాకొడుకుని బ్రతికించు అని వేడుకున్నాడు, తదాస్తూ అని అంతర్ధానమయ్యాడు. రాజుగా బుద్ధి మంతుడుగా రాజ్యము ఆశకు పోకుండా పాలించాడు, ఈ కధ  బట్టి ఉన్నదాంట్లో సంతృప్తి పడే జీవితమె నిజమైన జీవితము  అని అర్ధం. అందుకే అన్నారు మన పెద్దలు గురువులు 




ఒకరి ప్రాణం కొందరిని బ్రతికించే విధము గా ఉండాలి.

దండల రావు అనే వాడున్నాడు, అతనికి సినమా నటులంటే మహా పిచ్చి, ఎ సినమా వచ్చిన ముందుగా దండలను తెచ్చి  తన సొంత ఖర్చుతో నటుల వాల్ పోస్టర్లకు వేసేవాడు, వచ్చిన సినమా లన్ని చూసెవాడు, కానిచదువులో వెనపడే వాడు, తల్లి మా త్రము ఏంతో  కష్టపడి ఇతన్నిచదివిస్తుంది, నాలుగు ఇళ్ళలో పాచి పని చేసి ఆ డబ్బుతో సంసారాన్ని లాకొస్తుంది తండ్రి ముందే చనిపోయాడు, ఇతనికి ఒక చెల్లెలు ఉన్నది, ఇప్పుడు పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నారు, చేతిలో చిల్లి గవ్వ లేదు తల్లికి ఒకేటే  దిగులు, చేతి కందిన కొడుకు సినమా అభిమాని అంటూ తిరుగుతున్నాడు, ఒకనాడు కూడ బెట్టిన డబ్బు ఇస్తావా లేదా అని గట్టిగా పోట్లాడి మరీ తీసుకెల్లి అభిమానులందరూ కలసి 100 రోజులు పండుగ చేసారు. మొత్తం డబ్బు ఖర్చ్  అయిపొయినది,  మరలా కొత్త సినమా వచ్చిందని దండలు వేయుటకు డబ్బులు వెతికాడు ఎక్కడా డబ్బులు దొరకలేదు, స్నేహితులను  అడిగాడు వాడికి ఎవ్వరు డబ్బులు ఇవ్వలేదు, కనీసము సినమా పోస్టార్ కు నన్ను దండ వెయ్యుటకు అనుమతివ్వమని కోరాడు సరే నని వప్పుకున్నారు, అప్పుడే 100 అడుగుల హీరొ పటానికి దండ వేయటానికి పోయి పై నుంచి క్రింద పడి కాళ్ళు విరాగ గొట్టు కున్నాడు, అభిమానులందరూ అది  చూసి విలపించారు, వెర్రి అబిమానంతో ఉండ  కూడదని అనుకున్నారు.
అభిమాన సినమా నటులు ప్రత్యేకంగా దండలరావు తల్లిని పలకరించి తమకు తోచిన ధన సహాయము చేసి మరీ వెళ్ళారు. తరువాత సినమా నటులు ప్రయాణిస్తున్న రైల్లో బాంబు  ఉన్నదని తెలిసింది,  దండరావుకు ఆ రైలు ఎట్లాగయినా  ఆపాలని ఆలోచించాడు, రైలు కదిలింది  దండల్ రావు కుంటి  కాలుతో పట్టాలు మీదకు వచ్చి కిరోసిన్  పోసుకొని నిప్పు పెట్టు  కున్నాడు, రైల్లో వాల్లందరూ  క్రిందకు దిగారు అప్పుడే బాంబు  పేలింది అందరు బ్రతక కలిగారు;;దండాల్ రావు మరణించాడు      ఈ కధ  మాకెందుకు చెపుతున్నారు అన్నది తిరుపతమ్మ, ఎమీలెదు ఆ తల్లి మీద ప్రేమతో తల్లికి ఎమీ చేయలేదని తల్లిని పోషించాల్సిన  వాడ్ని నేనే  తల్లిని హిమ్సిస్తున్నాను అని మనసులో భాద ఏర్పడింది, మనిషిగా నేను ఎవ్వరికి పనికి రాకుండా పొయ్యాను అనిభావించాడు దండలరావు . రెండు రోజులు తర్వాత ఒక కవరు వచ్చింది అమ్మ ఇందులో నా పేరు మీద  నేను ఇన్సూర్  చేసాను ఆ డబ్బు చెల్లి పెళ్లి  ఉపయోగ పడుతుందని నేను ఆశిస్తున్నాను, ఈ ఉ త్తరమును చింపెయ గలవు అని వ్రాసిఉన్నది.




కోర్టు  కోర్టుకు,   తీర్పు తీర్పు  కు  మార్పు   ఉంటుంది
మనిషి మనిషిగా జీవించాలని అందరకి ఆశ ఉంటుంది
ప్రజల ఓర్పును నాయకులకు చూడా లని   ఉంటుంది
దేశంలో ధర్మం,న్యాయం, సత్యం ఉన్నట్లుగా ఉంటుంది

అందుకే మధుర మీనాక్షిని పార్దిమ్చుదాం
మనస్సును  నిగ్రహంగా  ఉంచు కుందాం
మమతలు  పంచుకుంటూ   జీవిన్చుదాం  
అందరం కలసి మానవత్వాన్ని బ్రతికిద్దాం 

శుభవార్త సుప్రీం కోర్టు ద్వారా చెన్నై ముఖ్యమంత్రి బెయిల్ 17-10-2014 నాడు మధ్యాన్నం 12 గంటలకు విడుదల చేసినట్లు అగ్రహారం జైలు అధికారులు అధికార పూర్వకముగా తెలియపరిచారు. అభిమానులకు ఆనందంతో ఉన్నారు. 
అధర్మం ఎప్పుడు గెలవదు,  ధర్మం ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మకము ఉన్న దేశం భారతదేశం 
అందరికి దీపావళి శుభాకాంక్షలు  
ధర్మం ఖచ్చితంగా గెలిచింది - 17-05-2015 నాడు మరల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారము చేసినందుకు చాల సంతోషముగా ఉన్నది  

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

179. Family Love story 83 (Daughter) 14-08-2020






rachana mallaparagda sridevi ramakrishna 
స్వర్ణ రేఖ.. .చిన్న కధ (1 ) 

అమ్మా నాకు ముందుగా తెలియపరిస్తే, నేనే స్టేషన్ కు వచ్చేవాడిని కదా,  ఎందుకు కన్నా నిన్ను భాధ పెట్టటం అని నాకు తోడుగా ఈ పిల్లను తెచ్చుకొన్నాను, ఈ పిల్ల మన ఇంట్లోనే ఉంటుంది, నేను ఈ అమ్మాయిని పెంచుకుందామని తెచ్చు కున్నాను, నాకు  సేవ చేస్తూ చదువు కుంటుంది, ఈ పాపకు   అయ్యే ఖర్చు అంతా  నేనే భరిస్తాను, నీవు ఒక్క పైసా కుడ పెట్ట నక్కరలేదు బాబు. నాకు పెన్షన్  ఉంది కదా దానిలో ఈ పాప తిండి ఖర్చు క్రింద కొంత, మిగతాది కూడా నీకే   ఇస్తాను,  ఈ పాప గురించి వివరాలు అడగొద్దు, నాకే తెలియదు,  నేను నీ భార్యతో ఎమీ చెప్పను, అంతా  నీవె చెప్పుకో, గుర్తు పెట్టుకో ఈ పాప పని మనిషి మాత్రము కాదు, నా పనులు చేసి పెట్టేందుకే తెచ్చు కున్నాను. అన్నది  తల్లి  సుశీల.  అత్తయ్యగారు బాగున్నారా, ఈ పాప ఎవరు చాలా బాగున్నది, నాకు తోడుగా నా పనులు చేయించు కోవటానికి తెచ్చు కున్నాను, ఈ పాప పేరు  స్వర్ణ రేఖ. 

నేను వంట చేస్తాను స్నానం చేసి రండి అన్నది కోడలు సుభద్ర.

సుభద్ర నీ వంట బాగుంది, పాప నాదగ్గరే ఉంటుంది, నాకు తెలిసిన రామాయణ, భారత,భాగవత కధలు చెప్పుకుం టు  కాలం గడుపుతాను   అన్నది,  మీ ఇష్టం , మీకు ఏది మంచిదను కుంటే అదే చేయండి అన్నది.

బాబు చదువు విషము ఎమన్నా ఆలోచించారా అడిగింది అర్జున్  రావును, ఎందుకు ఆలో చించలేదు,  స్కూల్లో చేర్చుదామనుకున్నా అన్నాడు, మీరు అట్లాగే  అంటారని నేను అనుకున్నా, నేనుచేప్పేది వినండి, మనబాబును ఇంటర్నేషనల్ స్కూల్లొ చేర్పించండి, అక్కడా ఇక్కడా వద్దు, డబ్బులు ఎక్కు వవుతాయి కదా అంత  డబ్బు మనదగ్గర లేదు, మీరేం చెస్తారొ నాకు తెలీదు, మీరు బాబుని చేర్చలేదనుకో నేను మాత్రము మా అమ్మ దగ్గరకి మూట ముళ్ళు సర్దుకొని  వెళతాను అన్నది, ఎందుకె అట్లా బెదిరిస్తావు, నేను చేరిపిస్తానులే అన్నాడు.  
ఆలోచిస్తున్నారు ఎందుకు,  అమ్మతో వచ్చిన పాపను కూడా  స్కూల్లో  చేర్చమని అమ్మ అడిగింది అన్నాడు, అది కూడా  నేను చెప్పాల  డబ్బు విలువ తెలిసినవారు ఏదన్న  గవర్నమేంట్ స్కూల్లో చేర్చండి దాని గురించి ఆలోచించాలా అన్నది    

ప్రొద్దున్నే పాపతో వాకింగ్ వెళ్లి వెనక్కు వచ్చింది, అమ్మా  నన్ను కూడా  లేప పోయావా నేను వచ్చేవాడిని కదా, అన్నడు కొడుకు అర్జున్ రావు, మనసులో నడవాలని, ఆరోగ్యం బాగుండాలని అనుకుంటే నీవె నన్ను లేపి నడుద్దామని అనేవాడవు అన్నది. సరే నమ్మ ఈ రోజు పాప స్కూల్ గురించి అడుగుదా మనుకున్నా, బాబు  గవర్నమెంట్ స్కూల్లొ చేర్పించు, అందులో  తెలుగు మీడియమ్ చేర్పించు నీకు  కుదిరితే, అదేంటమ్మా అందరూ ఇంగ్లిష్ మీడియంలో చెర్పించ మంటారు  నీవెమొ తెలుగు మీడియమ్ లో చెర్పించ మంటావు   

అవును బాబు మనం తెలుగు వారం, మాతృభాషలో చదివిన చదువు నలుగురికి పనికి వస్తుంది, మాట నడవడిక బాగుంటుంది, డాక్టర్ చదివిన్చాలనేది నా ఆకాంక్ష అన్నది, అట్లాగేనమ్మ నీవు చెప్పినట్లుగా మంచి స్కూల్లొ చేరిపిస్తాను, పాప విషయములో మీరిద్దరు కలత చెందకండి ఏదో పెద్ద దానిగా చెబుతున్నాను, అట్లాగేనమ్మ నీవు చెప్పినట్లు చేస్తాను అన్నాడు.

అప్పుడే వచ్చిన భార్య సుభద్ర తల్లి కొడుకులు పొద్దున్నే గుసగుసలా  అన్నాది,  ఎమీలేదు  వాకింగ్ కు పోయి వెనక్కోచ్చాను అన్నది, ఇదిగో కాఫీ త్రాగండి, మీరు  మొహం కడుక్కోలా, కడుక్కోని రండి, కాఫీ కలిపి తెస్తాను

పేపరు చదువుతూ అర్జున్ రావు ఈరొజు స్కూల్లొ అప్లికేషన్ తీసుకొస్తాను అన్నాడు, తీసుకు రావటం కాదు చేర్పించాలి అన్నాది. సరే అట్లాగే.

అర్జున్ రావు టిఫెన్ తిని క్యారేజ్ పట్టుకొని వెళ్ళాడు, అప్పుడే రిజిస్టర్ పోస్ట్ వచ్చింది, సుసీల గారు ఉన్నారా అంటూ

                                                                                             ఇంకా ఉంది (2 )


 అత్త గార్ని పిలవమంటార అని అడిగింది, వాళ్ళ  అబ్బాయి కుడా సంతకం పెట్టాలి, ఇందులో చెక్కు  ఉన్నది అందుకని అన్నాడు, వెంటనే కాఫీ ఇస్తూ ముందు కాఫీ త్రాగు బాబు ఎక్కడ నుంచి వచ్చావో అన్నది , మావారు ఆఫీసుకు వెళ్ళారు మీరు రేపు ఇదే సమయానికి వస్తే ఇద్దరు ఉంటారు.  చెక్కు ఇచ్చి వెళ్ళవచ్చు అన్నది సుభద్ర,. అట్లాగే రేపు తప్పకుండా వస్తానండి  అన్నాడు వచ్చినవాడు, ఎవరు వచ్చింది అంటూ అత్తగారు బయటకు వచ్చింది,  

మీకు 100000 రూపాయలు మనియార్డర్ వచ్చింది, అబ్బాయి కుడా సంతకం పెట్టాలిట అందు కని రేపు రామ్మనమన్నాను. నీవు పిలువు, సంతకము ఎక్కడ  పెట్టాలి అంటే అక్కడ పెడతాను అన్నది,  వచ్చిన దెన్తట  ఆ  రూపయలు కుడా నీవే తీసుకొ అన్నది.

అప్పుడే ఇంటికి ఫోన్ వచ్చింది ఫోన్ తీసిన్ది సుభద్ర, ఎవరూ అన్నది,

"మేము చెప్పేది వినండి మీరు మీ భర్తను మోసం చేస్తున్నారు, మీరు మీ తప్పును వప్పు కోవటము లేదు అన్నారు", అసలు మీరెవరు తరువాత ఫోన్ చేస్తాను అన్నడు అవతలవైపు ఫోన్ కట్ చేశారు.ఎంత సేపు ఆలోచించినా బుర్ర వేడెక్కింది తప్పా.    

" అర్జున్ రావుకు సెల్ ఫోన్ మోగింది,  తీయగా మీ భార్య మంచి దను కుంటున్నారా , ఆమె మీరు పెళ్లి చేసుకోనే టప్పటికి  క ణ్య  కాదు అది తెలుసుకోండి ఇది పచ్చినిజం " , ఇన్తకీ మీరెవరు అన్నాడు, తరువాత ఫోన్ చేస్తాను నేను అన్నాడు..  .

 ఇంటి కి రాగానే రిజిస్టర్ పోస్ట్ గురించి చెప్పింది, మంచిదేగా  తీసుకొని అమ్మకు ఇచ్చేద్దాం అన్నాడు,

ఆ చెక్కులో ఎంత ఉన్నదో  చూసి పిల్లవాడి స్కూల్ ఫీజుకు ఉంచుదామండి, అమ్మకు ఏమి చెపుతావు అది నేను చూసు కుంటా నండి. సరే నీ   ఇష్టం అని లోపలకు వెళ్ళాడు, ప్రొద్దున్నే పోష్టు  రావటం, చెక్కు తీసుకొవటమ్, బ్యాంకులో  వేయటం, చెక్కు డ్రా చేయటం, పిల్లవానిని స్కూల్లొ చేర్చటం జరిగింది. రేఖను గవర్నమెంట్ స్కూల్లొ చేర్చటం జరిగింది.

       రేఖ ఇంటి లో పని మనిషి రాక పోవటం వల్ల  ఇల్లంతా తుడవటం, గిన్నెలు కడగటం, బట్టలు ఉతకటం, బట్టలు సర్దటం అన్ని చేసింది, ప్రక్కనే ఉన్న . టి .వి  ఆన్ చేసి వెళ్ళింది అప్పుడే జేసే దాస్ గారి పాట వస్తున్నది,  పాట కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన మేఘసందేశం సినమాలోనిది  

ఆకాశ దేశాన ఆషాడ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం

వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని

ఉరమని తరమని ఊసులతో ఉలిపీరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదన నా విరహ వేదన
ఆకాశ దేశాన ఆషాడ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా

రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీది నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని

తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్పజల దారలతో
ఆ. ఆ. ఆ. ఆ..
విన్నవించు నా చెలికి మనోవేదన నా మరణయాతన
ఆకాశ దేశాన ఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
                                                                                    ఇంకావుంది (3 )

.చిన్న పిల్లలు  ఈ పాటలు వినకూదదు, వెళ్లి చదువు కో అన్నది సుభద్ర.స్వర్ణ రేఖను 

అప్పుడే అర్జున్ రావు వస్తూనే మంచి పాటే కదా అన్నాడు, చిన్న పిల్లలకు ఆ పాటలెందుకని  అన్నాను . సరే మంచి పని చేసావు అన్నాడు. పని అయిన తర్వాత బెడ్ రూం వచ్చేయి  అన్నాడు. ఏమిటి ఈరొజు కొత్తగా చెపుతున్నారు, ఏదో చెప్పాలని చేప్పాను అంతె, ఇద్దరు ఒకే మంచం మీద కూర్చొన్నారు, ముందు నాకో విషయం చెప్పాలి, మనిద్దరిమద్య దాపరికాలు ఉండ కూడదు అన్నాడు, ఏమి టండి నన్నే అనుమానిస్తున్నార అన్నది సుభద్ర, అనుమానం కాదె నిజం తెలుసుకోవాలని అడుగుతున్నాను అంతె.

నేను నిప్పును, ఎ తప్పు చేయను, చేయలేదు, మీరు గంగలో దూక మంటే  దూకుతాను, ఇపుడే నాప్రాణా లు ఇవ్వమంటే ఇస్తాను అన్నది.

నాకో ఫోన్ వచ్చింది అందులో నిజా నిజాలు తెలుసుకోవాలని అన్నది, మరి నాకు కుడా ఫోన్ వచ్చింది, మీ మీద నేను మిమ్మల్ని అడిగానా మీరె నన్ను నిలదీస్తున్నారు అన్నాది.

మనం ముందు తల్లి తండ్రులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాము అంతవరకూ నిజమే కదా, అవును మనం గుడిలో దేవుని సమక్షములో దండలు మార్చుకొని ఇద్దరు ఒక్కరమైనాము, తనువూ తనువూ కలుపుకొని సుఖముగా కాపురము చేసాము కదండీ, అది అంతా నిజమే నేను ఆఫీసు పని నిమిత్తము నీకు చెప్పి అమెరికా వెళ్ళాను అప్పుడు నీకు, నాకు మద్య రిలేషన్ ఆగింది ఎందు ఆగిందో నాకు తెలియాలి అందుకని అన్నాడు. ఆ విషయం గురించి మొత్తం చెపుతాను అన్నది, మీకు ఎన్నో ఉత్తరాలు వ్రాసాను, వాటికి సమాధానము లేవు , అప్పుడే తెలిసింది నేను నెల తప్పానని ఆ సమయాన అమెరికాలో ఉన్నావు, ట్రైనింగ్ పూర్తి కాలేదు త్వరలో వస్తానని ఒక్క ఉత్తరం అందింది, తరువాత ఏ ఉత్తరములు రాలేదు,  మీ వాల్లను కలవాలని ప్రయత్నము చేసాను,  ఉద్యోగమునకు రాజీనామాను పంపించాను,   గత్యంతరం లేక మా తల్లి తండ్రులను కలిసాను , మా ఈ ప్రేమ వివాహాలన్నీ ఇట్లాగే ఉంటాయి, మోజు తీరగానే  చక్క వెళ్లి పోతారు, అని కోపంగా అన్నాడు, పెళ్లి చేసుకున్నాము నాన్న అని చెప్పిన  నీ ఆధారాలు ఈ లోకంలో వారికి చూపలేవు, మీకు మా ప్రేమ విలువ తెలీదు నాన్న అన్నాను,  మానా న్న, అగ్గిమీద  గుగ్గిలమై ఎగిరాడు, అప్పుడే మా   అమ్మ కలగ చేసుకొని  ఇప్పుడే గా వచ్చింది, నిదానంగా వివరాలు తెలుసుకోవచ్చు, అసలే మీరు లాయరు, చిన్న కేసునే సంవస్చరాలు లాగుతారు,  మీ అమ్మాయి విషయం  మాత్రం త్వరలో కనుక్కోండి, అసలే వట్టి మనిషి కాదు అన్నాది.
                                                                                               
                                                                                      ఇంకా ఉంది (4 )


ఆఫీసుకు పోయి కనుగొనగా ఇన్ఫర్మేషన్  రాలేదు, వచ్చిన తర్వాత తెలియ పరుస్తా మన్నారు, వెంటనే  కూతుర్ని డాక్టర్ వద్దకు తీసికెళ్ళి అబార్షన్ చేయిద్దమనుకున్నాడు,  వప్పుకోలేదు. కాలం కదిలి  పోయింది, ఎటువంటి ఉత్తర పత్యత్తరములు లేవు మా ప్రేమ మద్య, నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎందరి మాటలు  భరించానో, తల్లి తండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు సీత దేవి కుడా అన్ని భాదలు పడలేదను కుంటాను. స్కానింగ్  లో ఆడపిల్ల అని తేలింది. చివరి రోజుల్లో ఆసుపత్రిలో చేరాను తరువాత తెలిసింది మా అమ్మ  చెప్పింది చని పోయిన బిడ్డను కన్నావు, ఇక ప్రేమించిన వారిని  మర్చిపో , మేము మంచి సంభందము చేస్తామని పట్టు పట్టారు, ప్రేమించిన వాణ్ణి  మరచి పోలేక, ఇంటిలో ఉండలేక, ఒక అనాధ ఆశ్రమములో ఆయాగా చేరాను, అదృష్టం కొద్ది 2 సంవస్చరాలుకు మీరు కనిపించారు మా తల్లి తండ్రులకు చూపగ  ఘనంగా  అందరి సమక్షమున మల్లి పెళ్లి చేసారు అది మీకు తెలుసు.

సుభద్ర నన్ను క్షమించు నేను తప్పు  చేసాను, మా క్యాంపు ఆఫీసు దూర మగుట వల్ల వెంటనే నీకు ఉత్తరాలు రాయలేక పోయినాను, నీ దగ్గరనుండి నేను అందుకున్న చివరి ఉత్తరము నీవు నెల తప్పావని వ్రాసిన ఉత్తరము, నేను చాల సంతోష పడ్డాను,  తర్వాత మనచిరునామాకు   పంపిన ఉత్తరాలన్ని తిరిగి  వచ్చాయి ఏమిచేయ్యలేక ఊరుకున్నను.

మేఘసందేశం పాత పాడుకుంటూ కాల వెల్ల బుచ్చాను నేను నీకోసం 

అపాప కుడా బ్రతికుంటే గోపికి అక్కగా ఉండేది అన్నాడు.

ఇందులో నేనేమన్నా తప్పు చేసానా చెప్పండి  అన్నది, ఇందులో అంతా  తప్పు నాదే, డబ్బు జీవతమనుకొని సుఖాన్ని పోగొట్టుకొని, దూర ప్రాంతాలో ఉండి  కష్ట బడ్డాను. మీరు  భాద పడ  కండి అంతా మంచి జరుగు తుంది అదేవుడున్నాడు, మనల్ని కాపాడుతాడు, ప్రేమ జయించి  నట్లుగా మన అమ్మాయి బ్రతికున్నదేమో అని అనుమానముగా మున్నది, ఒక్కసారి అమ్మను కనుకుంటాను అన్నది, సుభద్ర ఆ పని చేయి, నా  మనసు తేలిక పడుతుంది  అన్నాడు. ఏ విషయాలైనా దాపరికం లేకుండా మాట్లాడు కుంటే సమస్య లనేవి ఉండవు.

కాగుతున్నా వేడి పాలు దిన్చబోయి కింద పార బోసింది రేఖ, అపుడే వచ్చిన సుభద్ర కోపంగా చేతకాని  పనులు ఎందుకు చేస్తావు అని ఒక దెబ్బ గట్టిగా వేసింది, ఆ దెబ్బకు కదులుతూ తల  గోడకు కొట్టుకున్నది,  రక్త కారుతూ క్రింద పడి  పోయింది  రేఖ. వెంటనే హాస్పటల్ లో చేర్చారు, రక్తము తక్కువైంది అనిచెప్పారు, డాక్టర్  సలహా ప్రకారము  పరీక్ష చేయగా సుభద్ర రక్తమే కలిసింది, రక్తము ఇవ్వటానికి ముందుకు  వచ్చింది. 
 "మీ పాప విషయం  తెలియాలంటే ఊరు చివర ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గరకు మీరొక్కరె రండి అని ఫోన్ చేసారు"  , ఆమాటలు సుభద్రకు చెప్పాడు, మన పాప బ్రతికే ఉన్నదట ఇప్పుడే ఫోన్ వచ్చింది, వెళ్లి తెలుసుకుంటా,  జాగర్తగా మాట్లాడండి,   ఎంతైనా సరే మన పాప  మనకు దక్కాలి అన్నది సుభద్ర , మీరొ చ్చె దాక నేను ఇక్కడే ఉంటాను రక్త ము పాపకు ఇచ్చి ఇక్కడే ఉంటాను, అన్నది, సరే డాక్టర్ పిలుస్తున్నట్టున్నారు, సరే జగర్తగ్గా వెళ్లి పాపను తెండి అని లోపలకు వెళ్లి రేఖకు రక్తము ఇస్తూ ప్రక్కన ఉన్న మంచము పై  పడుకొన్నది, బయటకు పోయిన అర్జునరావు ఆంజనేయుని గుడి వద్దకు పోగ అక్కడ దంపతులున్నారు,  అర్జున  రావు అవును నేనే " పాప ఏది", మొన్నటి దాక పాప మా దగ్గరే ఉన్నది కాని ఇప్పుడు మాదగ్గర లేదు అన్నారు,   మరి ఎక్కడున్నది, మాకేం తెలుసు  అన్నారు మా పాపేనని మీరు ఎట్లా చేపగలరు అన్నాడు. 
                                                                                             
                                                                                         ఇంకా ఉంది (5 )

కూర్చొ బాబు అన్ని వివరంగా చెపుతాము, చేసిన పాపము చెప్పుకుంటే పోతుందంటారు  అన్నాడు, 8 సవంశ్చరాలు క్రితమనుకుంటా మేము ఆసుపత్రి లో దొంగ తనానికి బయలు దేరాము, మేము చిల్లర దొంగ తనాలు చేసి పొట్ట గడుపు కుంటాము ,   విజల్ వినబడింది, మమ్మల్ని పట్టు కోవటాని పొలీసులు  వచ్చారని భయపడి మేము ఒక చెత్త కుండి  ప్రక్కన దాక్కు న్నాము,  మాకళ్ళ  ముందే ఒక ముసలావిడ మోఖానికి గుడ్డ చుట్టుకొని వచ్చి చెత్త కుండీలో ఒక పాపను వేయటం చూసాము, చని పోయిన పాపను అనుకున్నాము, కాని బ్రతికున్న పాప, వెంటనే పాపను తీసుకొని ఆ ముసలావిడను వెంబడిన్చాము, వెనకే  లోపలకు పొయి కత్తి  తీసి బెదిరించాము, అప్పుడే చెప్పింది ఈ పాప సుభద్రార్జునుల  కూతురు అని ఒక పెద్దావిడ చెప్పింది, నాకు  డబ్బులు కూడా  ఇచ్చింది,  పారేయమని చనిపోయిందని చెప్పింది,  అందుకే పారేసాను ఈ డబ్బులు తీసుకొని నన్ను వదిలేయండి అన్నది ముసలిది, ఈ డబ్బులు మాకెందుకు నీవె తిను అని మేము పాపను తీసుకొని మా గ్రామానికి వెళ్ళాము , మాదగ్గరే పెరిగింది, సహజంగా మేము దొంగలవటం వళ్ళ  మమ్మల్ని పొలీసులు పట్టు కెళ్ళారు, తరువాత విడిచి పెట్టారు మేము ఇంటిలో లేక పోవుట వలన బయటకు వచ్చింది పాప  ఎటు పోయిందో  తెలీదు, మేము పాప కోసం వెతుకుతున్నాము దొరకలేదు, అందుకనే ఫోన్ చేసి రమ్మనమని నిజం చెప్పాము అన్నారు  దొంగలు. మరి ఆ ముసల్ది ఏమైంది, మొన్ననే చని పోయింది. సరే పాప దొరికితే నన్నుకలవండి, ఇదిగో ఈ డబ్బు ఉంచు కొండి మీరు జాగర్తగా బ్రతకండి అని అర్జున్ వెను తిరిగాడు. 

ఇక్కడ హాస్పటల్ లో  ఇచ్చి బయటకు   సుభద్ర తల్లి వచ్చింది ,  ఏమైందే హాస్పటల్ కు వచ్చావు, ఆ విషయము తరువాత చెపుతా గాని, అడిగినదానికి సమాధానము చెప్పు అని తల్లి చేతిని తలపై పెట్టుకొని నీవు నిజం చెప్పక పొతే నేను చచ్చి పోయినట్లే అన్నాది, ఎందుకె అంత  పెద్ద ఒట్టు పెట్టు కున్నావు ఏమిటో అడుగు, నాకు పుట్టిన పాప ఎక్కడున్నది, అప్పుడే చని పోయిందని చెప్పానుగా అది నిజం కాదు, నీవు బిడ్డలు కన్న తల్లివి, ఒక తల్లిభాద  తెలుసు, నిజం చెప్పు, నీకు పాప పుట్టిన సమయమున నీవు  ప్రేమించిన భర్త వస్తాడో  రాడో  అని తలచి, నీ బాగు కోసం నలుగురిలో మా పేరు  చెడ కూడదని,  తల్లి అని కూడా  చూడ కుండా " ఎంచేసావే రాక్షసి నాకూతుర్ని అని కోపంగా అరిచింది సుభద్ర",   ఆయాకు డబ్బులిచ్చి బయట పారేయ్యమన్నాను అన్నది, అంతే  చెంప చెళ్ళుమని కొట్టింది, నీవు నా  తల్లి వి కాదు, ఈ జన్మలో నీమొఖము నాకు చూపకు, ఇంకా నా ముందున్నా వో  నేను ఏమ్చేస్తానో నాకు తెలీదు అన్నది గట్టిగా సుభద్ర , . 

సుభద్రా మన పాప బ్రతికే ఉన్నది కాని ఇక్కడ పెరుగుతున్నదో  తెలుసుకోవాలి అన్నాడు, నీకు పాప పుట్టిన రోజు గుర్తున్నదా మీ పుట్టినరోజునాడే పుట్టింది, హాస్పటల్ కు పోయి పాప పుట్టు మచ్చలు ఎమన్నా ఉంటె కనుక్కోవచ్చు అన్నాడు, నేను కూడా  వస్తాను నా మనసు మనసులో లేదండి,  అందుకని నేను కుడా వస్తాను మరి ఇక్కడ, మీ అమ్మ గారున్నారుకదా , సరే  వస్తాను అని లోపలకు వెళ్లి పాపను జాగర్తగా చూస్తు ఉండు అని  చెప్పి వెళ్లారు. హాస్పటల్ లలో రేకార్డులు లేవని చెప్పగా తిరిగివచ్చారు ఇద్దరు  

డాక్టర్ సునీత రౌండ్స్ వేస్తూ రేఖ దగ్గరకు వచ్చింది, పాప ఏమైంది అని పరీక్షగా చూసింది  అక్కడ ఉన్న సుశీల గారిని చూసింది ఏమైంది పాపకు, మా కోడలు ఏదో చెన్న దెబ్బ కొట్టింది, చిన్న దెబ్బ అంటారేమిటండి పెద్ద దెబ్బ తగిలితే అని గట్టిగ మంద లించింది వెంటనే  ఐ సి. రూములోకి మార్చింది, మంచి మందులు వ్రాసి వాడుదాము, వెంటనే తగ్గి పోతుంది, ఈ పాపను మీదగ్గరె పెంచండి, ఇంతకీ ఈ పాప ఎవరు అని డాక్టర్ ని సుశీల అడిగింది, "మాకు దగ్గర చుట్టాల్లో ఒకతని భార్య నేప్పులతో మా హాస్పటల్లో చేరింది, తల్లి ప్రాణం కాపాడ లేక పోయినాము, బిడ్డ ప్రాణాన్ని కాపాడాము, అప్పుడే ఆతను పెళ్ళాం పోయిన భాదతో పిల్లను కూడా  అక్కర్లేదు అని ఎటో వెళ్లి పోయాడు", ఇంతవరకూ కనిపించలేదు, ఈ పాపను డాక్టర్ చేయాలని నా ఆశయము,  ఎంత డబ్బులు ఖర్చయినా చదివిద్దామను కుంటున్నాను అన్నది , నా మనవురాలుగా భావించి నేను పెంచుతున్నాను, ఈ పాప నేను పెంచుకుంటున్న పాప మరెవరో కాదు అన్నది.                                                                            

అప్పడే సుభద్ర వచ్చింది పాప కెలా ఉన్నది అని అడిగింది, ఇప్పుడే డాక్టర్ చెప్పారు  " ఏ తల్లి కన్న బిడ్డో ప్రాణాలు గట్టివి అన్నది డాక్టర్  " అన్నారు,  సుశీల పాపకు సేవచేస్తూ ఉండి  పోయింది.

డాక్టర్ సునీత సుశీలకు ఫోన్ చేసి " మీ కోడల పిల్ల కూతురు,  మనవరాలు అమెరికాలో పెరుగుతున్నట్లు మా భందువలబ్బాయి పెంచు తున్నట్లు",  నాకు ఇప్పుడే కబురు వచ్చింది, పాదం మీద పుట్టు మచ్చే మీ మనవురాలని గుర్తు (మీ కోడలుకి పురుడు పోసింది నేనేగా ) ఈ రహస్యము మనలో నే  ఉంచు కుందాం. అన్నది డాక్టర్ 

  డాక్టర్ చెప్పిన స్వర్ణ రేఖ,నేను కోపంతో భయంతో పారేయమన్న పాప ఇదే అనుకున్నది సుశీల.   
దేవుడున్నాడు ఇంకా నిజాము బతికే ఉన్నది అన్నది సుశీల.

సుభద్రార్జునుల్ని డాక్టర్ పిలిచి మితి అంత గాబరాగా ఉన్నారు అని అడిగింది 
విషయమంతా తెలియపరిచారు నెమ్మదిగా.
ఎందుకు భాద పడతారు మి రక్తంతో మల్ల బతికింది ఈ పాపే మి పాపగా పెంచండి డాక్టార్ చదివించండి అన్నది 
అంత కన్నానా అంటూ పాపను దగ్గర అతిసుకోనున్నారు.     
నాన్న రేఖ ఏమవుతుంది.  
నీకు అక్క ,  నీవు అక్క అని పిలవాలి అన్నారు నవ్వుతూ
అప్పుడే ఫోన్ వీడి విడిగా వచ్చింది. మెం తెలుసుకున్నాం ఆ స్వర్ణ రేఖ ఉన్న పాప మీ దగ్గరే ఉన్నది  ఆ ఆంజనేయస్వామి సాక్షిగా చెపుతున్నాము గుడిదగ్గర్ కలిసిన ఆదంపతులం "
అవునే మన పాపే నాకు ఎంతో మన: శాంతిగా ఉందే అవునండి నాకు కూడా 
బాబు నేను కాశీ కి వేలు తున్నాను మీ పాప మీదగ్గరకు చేరితే వస్తానని 
అందరం కలసి వెల్దామా 
వద్దు బాబు నన్ను పోనివండి, ఆ పరమేశ్వరుని దర్శించుకొని వస్తాను    
మీరు మాత్రం పాపను డాక్టర్ చేసాక వస్తామని మొక్కు కోండి      
అట్లాగే నమ్మా  
--(())--

17, సెప్టెంబర్ 2014, బుధవారం

177. Mythol'ogical Story-81 (అపరాజితులు)


               ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                   

మహాలయ పక్షమున హిందూ మత సాంప్రదాయము  ప్రకారము, చని పోయిన పెద్దలకు (ఎ తిధి  చనిపోయారో ఆ తిధినాడు) పుణ్య  తీర్ధములన్దు వారిని స్మరించుకుంటూ తద్దినములు పెట్టుట, తర్పణాలు వదులుట  ఒక ఆచారము, ఆత్మలు శాంతిస్తాయని  ఒక నమ్మకము. మా నాన్న గారు చెప్పిన మాటలు గుర్తుకొసున్నాయి, ఒక లక్ష్యంతో ముందుకు సాగాలి,  వెనుకకు తిరుగ కూడదు, వెను కడుగు వేయకూడదు, ఎందుకంటే నీ వీపు నివు చూసుకో లేవు, నీ వెనుక ఉన్నవి నీకు తెలియదు,  అందుకే నీకు ఒక తోడు కావాలి. మనం చేసే  మంచి  చెడు  పనులకు వెనుకనుండి ప్రో స్చ హిమ్చేవారు ఉంటారు, వారు ముందు కు నెడుతూ ఉంటారు, అంతా  నేనే చేస్తున్నాను అని బ్రమ కల్పిస్త్తారు, వారే పుణ్య మూర్తులు, ఆత్మలు, గురువులు, పెద్దలు, అపరాజితులు (పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు) .
 

మన వెనుక ఉండి  మనలో ఉన్న  అ జ్ఞానాన్ని  తొలగించి జ్ఞాన్నాని పెంచే అపరాజితులు వారు,  చని పోయిన వారిని ఒక్క సారి తలుస్తు వారు మనకు  ఏవిధము సహకరిస్తారో అంత్య  ప్రాస భావాలుగా ఇందు పొందు పరుస్తున్నాను, మీ అభిప్రాయాలు తెలుప గలరు.       .

అందరి  కళ్ళల్లో చల్లని కిరణాలు వేదచల్లెవారు
మనస్సు  లో  పరిమళాల్ని  గుభాలిమ్చే వారు 
జననం, మరణం  అంటే  ఎమీ  తెలియని వారు
కల్పనతో  జీవనమ్ గడిపే అపరాజితులువారు

దేశ  చరిత్రకు  మూల    స్థమ్బాల   వంటి వారు
రాజ్య పురోభి  వృద్దికి  కారణ    భూతులు వారు 
మహేంద్రజాలాన్ని  మనుష్యులకు  చూపెవారు
కళాతపస్సులవలె జీవించె అపరాజితులువారు 

నిరంతరం  ధర్మ సూత్రాలు భోధించేవారు
ప్రయాణంలో  నీతి  వాక్యాలు  చెప్పేవారు
స్వప్నాలతో, ఆశలతొ,కాలం కగిడిపేవారు 
నవ్వుతూ,సేద తీర్చె అపరాజితులువారు

 
నిజానికి  అభద్దానికి  మద్య నలిగిన వారు
సుఖ నిద్రలేని   రాత్రులు  గడి    పే  వారు
నరులను రక్షించుటకు గరళం మింగే వారు 
చీకటి,వెలుగును పంచే అపరాజితులు వారు

సమయము  దొరికి నప్పుడు సలహా ఇచ్చేవారు
మనుష్యుల  మనస్సు లో పన్నీరు  చిలికేవారు
మాన వత్వంతో  స్నేహ  భందాన్ని   పెంచేవారు
ప్రపంచానికి సలహా ఇచ్చే  అపరాజితులు వారు  

చూపించి, ఏడ్పించి, భేదించి, నవ్వించే వారు
దేశ మార్పులకు ఎప్పుడు సహకరించే  వారు
మనుష్యుల మేధస్సుకు శ్రమ కల్పించేవారు
నిత్తూర్పలతొ, శ్రమించి అపరాజితులు వారు
 
సత్యము తెలుసుకొని మనుష్యులవలె  భీతి  చెందే వారు
జ్ఞానముతో సంతోషము తెచ్చుకొని దుఖాన్నిమరిచేవారు 
యంత్రములు  వచ్చిన ఆత్మ  జ్ఞానముతో జీవిమ్చె వారు
పరుల సొమ్ము ఆశించక  శ్రమ పడే అపరాజితులు వారు  

అగ్ని, వాయువు, జలమును అందించిన వారు
ఆద్యంత  రహితము   నిత్యము  చలించే  వారు
శక్తి వంతములైన ఆత్మలై సహయంచేసె  వారు
స్నెహ భందాన్ని పెంచే అపరాఅజితులు  వారు

 
ప్రక్రుతి మాయతో మన బుద్ధులను మార్చే  వారు  
లోకంలో జీవశక్తి ఏర్పడుటకు సహకరించే   వారు
తత్వవెక్తలకు మేధస్సు పెంచే ఆత్మీయులు వారు
ధర్మభొధలున్నచోట వచ్చే  అపరాజితులు  వారు 

 
ప్రతిక్షణము మన హృదయ ప్రేరణ కలిగించే వారు
స్వార్ధమును  తొల గించే వాణిని  వినిపించే  వారు
అహంకారం హాని కలిగిస్తుందని హెచ్చరించే వారు
మనుష్యులలో ప్రేమనుపెంచే అపరాజితులువారు 

ఘోర రాక్షస  పరిపాలను  చూసి ఏమి చేయ లేనివారు
మనుష్యులకు    సుఖ  దుఖములు    అందించే వారు 
అగ్నిని ఆహుతికి, ఆకలికి ఉపయొగించు కోమనేవారు
అందరికి పరిపూర్ణత్వమునుపంచె అపరాజితులు వారు

 
మనం అనుభవించే సంపదల యందు ఉన్నా  వారు
సర్వ పదార్ధములందు,  స్తలము లందు ఉన్న వారు
సత్య జ్యోతిని, త్రికరణ శుద్ధిని,  అందరికి పంచె వారు
అశాంతి నుండి శాంతి కల్పించే అపరాజితులు  వారు
  

యదార్ధము తెలిపి  బుద్దిని మార్చే వారు 
ఒక లక్ష్యంతో  ముక్తిని  సహకరించే వారు 
ఇంద్రియ వాన్చల నుండి తప్పించే వారు       
సానుభూతిని పెంచే అపరాజితులు వారు

మనుష్యులకు ధైర్యము,ఉస్చాహము కల్పించేవారు
మనోనిశ్చయము సడలకుండా నిత్యం కాపాడేవారు
మనస్సు  ప్రశాంతముగా ఉండాలని  భావించే వారు
సేవా  సహాకరం  అందిస్తున్న   అపరాజితులు వారు

 గగన  సీమలొ  అందర్నీ గమనిస్తున్న వారు 
 ప్ర కృతి   అంతరాయాలనుండి కాపాడే వారు 
దాస్య  విముక్తికి  బలమును  అందించే వారు
అందరికి సంతోషం పంచే అపరాజితులు వారు 

మధురగానముతో  మనస్సు  ప్రశాంత పరుచువారు
సత్యమును,ధర్మాన్నిభొధించుటకు సహకరించేవారు   
అందరి హృదయ సంశయములను తొలగించే   వారు
సర్వము  యధార్ధము  తెలిపే   అపరాజితులు  వారు

వాక్కు  మనస్సు ఇంద్రియాలను  నిగ్రహించిన వారు 
రాగద్వేషాలకు అతీతంగ మనోధైర్యము కల్పించేవారు
మయా మొహానికి చెక్కకుండ అందరిని  కాపాడేవారు 
ప్రతిఒక్కరికి  ప్రేమలను   పంచె  అపరాజితులు వారు
 కులమతాలు అత్తీతమ్గా చనిపోయిన వారిని జ్ఞాపకము చేసుకొంటూ వారు చనిపోయిన తిధి  న కుటుంబ   సమేతంగా ఒకచోట చేరి  వారిని తలుచుకుంటూ, వారు చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ తద్దినాలు పెడ్తూ, బ్రహ్మణు లకు దానాలు ఇవ్వటమే మన సామ్ప్రదాయము.   ఆవిధముగా అందరు చేస్తున్నారు, కొందరు కాశి, ప్రయాగ, గయ పుణ్య క్షే త్రాలు దర్సనము చేసుకొని, పుణ్య తీర్ధాల నన్దు స్నానమాచరించి,  పెద్దలకు తర్పణాలు వదులుతారు, ప్రతి సంవస్చరం చేసే పెద్దలు తలిచే కార్యక్రమము, సక్రమముగా చేసినట్లైతే  వారి దీవెనలు ఎప్పుదూ ఉంటా  యి.
సహజముగా మనం మార్జాలము  వంటి   వారము, మనల్ని నక్కలు వెంబడిస్తున్న కాల  భైరవుడు మనల్ని రక్షించుతు ఉంటాడు కనుక మనం అపరాజితులను ప్రార్ధిస్తూ , పెద్దలను తలుచుకుంటూ జీవితము గడిపితే, అందరికి  సర్వసుఖమయ మవు తుందని   నా  నమ్మకము  

15, సెప్టెంబర్ 2014, సోమవారం

176. love Comedy story 80 (Prema sagaram-4)

                     ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...



బ్రహ్మనందం  అసలు ఏమి జరిగిందో మాకు కొంచం చెప్పు, తరువాత మేము ఎలా ప్రవర్తించాలో ఆలోచిస్తాము. మొన్న మీరు వానలో తడిసి ఆలస్యముగా కారు వద్దకు వచ్చారు, ఆరోజు ఈ కారు వద్దకు ఒక ఫాదర్ వారితో ఒక వయసులో ఉన్న అమ్మాయి వచ్చింది. చేతికి గాయం జరిగింది దానివల్ల నిండా  రక్తము, రక్తము కనిపించకుండా వొనీ చుట్టారు వారు, అప్పటికే చాలా రక్తము పోయింది, అప్పుడే మనకారులో ఉన్న బ్యాండేజ్ తీసి, మందు రాసి కట్టు కట్టాను, ఆ అమ్మాయితో వచ్చిన ఫాదర్ నాకు ధన్యవాదములు చెప్పి ముందుకు వెళ్ళారు, అప్పుడే వోని మరిచారు అది నేను గమనించలేదు, డిక్కీలో పడేసాను అంతే అంతకన్నానాకు ఏమి తెలియదు ఆమ్మాయి  గురించి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అవునా జాగర్తగా చూసి చెప్పు అని అడిగింది జగదీశ్వరి,  అక్షరాలా నేను చూసిన ఆమ్మాయి  ఫోటోలో ఉన్న అమ్మాయి ఒక్కటే అనిచెప్పాడు.
 ఏమైనా నీకు క ధ  చేప్పిందా  ఒక్కసారి అలో చించు అన్నమాటలకు బ్రహ్మానందం అవును ఒక ప్రేమ కధ చెప్పింది ఆ కధ అడిగారు కధ చాలా బాగుంది, కాని మొత్తం  నాకు చెప్పాలా,   కొంతవరకే చెప్పింది ఆ అమ్మాయి. అది  విన్న క ధ   ఏదో మాకు చెప్పు అని అడిగారు. శ్రీ లేఖ కాలెజీలొ డిగ్రి పూర్తి చేసింది, పోటి  పరిక్షలు వ్రాస్తున్నది, ఆ సమయములోని లైబ్రరి నందు ఇద్దరు వ్యక్తులు "గంగాధర్, శ్రీధర్  అనువారు నిన్ను నేను ప్రేమిస్తున్నాను  నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని విడివిడిగా చెప్పరు.
ఆమాటలకు గంగాధర్ మా నాన్నగారిని చేరి తను అకౌంటెంట్  పనిచేస్తున్నాను, నాకు నెలకు 30000వేల జీతముగా వస్తున్నది. నేను  ప్రేమిస్తున్నాను, మీకు నేను నచ్చినట్లయితే మా నాన్న గారిని కలసి అన్ని వివరాలు తెలుసుకోండి, మేము మీ కులానికే చెందినవారము, మా నాన్న  స్కూల్ మాష్టర్ గా పనిచేయుచున్నారు, అన్నమాటలకు శ్రీలేఖ తండ్రి రాఘవరావుగారు స్వయముగా గంగాధర్ తండ్రిని కలసి నా ఫోటో ను చూపించి వారు కూడా  నన్ను  కోడలుగా స్వీకరించుటకు వప్పించి మరీ వచ్చారు మా నాన్నగారు ఆ విషయం గురించి  మా అమ్మకు చెప్పరు.
ఏమండి నేను కూడా  మన అమ్మాయికి ఒక సంభంధం వప్పుకొని వచ్చాను, అబ్బాయి పేరు శ్రీధర్, పోలిసుగా పనిచేస్తున్నారు, చేతినిండా దబ్బు లుంటాయి అబ్బాయి తల్లి తండ్రులు నా చిన్ననాటి స్నేహితులు వారి మాటను కాదనలేక మన అమ్మాయి శ్రీ లేఖను వాళ్ళ అబ్బాయి నిచ్చి పెల్లిచేస్తామని మాట ఇచ్చి,  ఒప్పుకొని వచ్చాను  అని అన్నది.
హైదరాబాద్లో కూదా ఇద్దరు నన్ను వేమ్బడిమ్చటం మొదలు పెట్టారు, నేను నీకునఛలెదా, నన్ను ఎందుకు పెళ్లి  గట్టిగా అడుగుతున్నారు,  వారి మాటల భాదను తట్టుకోలేక నేనే ఆత్మ హత్యచేసుకోవాలని ఇంత  దూరము వచ్చాను, బ్లేడుతో చెయ్ కోసుకున్నాను, ఆ సమయమునే ఫాదర్ వచ్చి నన్ను రక్షించారు పిరికిదానిలా చావకూడదు అని హెచ్చరించారు, నేను ఫాదర్  వద్దనే ఉంటాను అని మాత్రము చెప్పినట్లు గుర్తున్నది అన్నాడు బ్రహ్మానందం.
కోర్టులో జడ్జి గారు తీర్పు   చెప్పటం మొదలు పెట్టారు, వాద ప్రతి వాదనలు విన్న తర్వాత   బ్రహ్మానందం మానవతా దృక్పధంతో  ఆమెను రక్షించినట్లు మాత్రమె తెలుస్తున్నది, ఆమె వివరాలు తెలుసు కోక పోవటం మెదటి తప్పుగా భావించటం  జరిగింది.
శ్రీ లేఖ  తల్లితండ్రులు కూతురి సుఖం చూడ కుండ పంతాలకు పోయి ఇద్దరికీ మాట ఇవ్వటం హిందూ సమాజంలో చాల తప్పు  పిల్ల ఎవ్వరిని ఇష్ట పడినదో కనుక్కొని వారికి ఇచ్చి పెళ్లి చేయ వలసినదిగా, పంతాలు వీడి  సఖ్యతగా  ఉండగలరని వారిని హెచ్చరిస్తూ మొదటి తప్పుగా భావించటం జరిగింది.
శ్రీ లేఖను ప్రేమించిన  గంగాధర్ మరియు శ్రీధర్  "వారు ఒకరి మీద వకరు  '  కేసులు పెట్టు కోవటం చాలా విచిత్రముగా  ఉన్నది.ప్రేమ ఉన్మాదిగా మరకూడదు, అది  దేశానికి చాలా తప్పు, ఇరువురు సంప్రదించుకొని  ఆమె  ఎవరిని   ఇష్ట పడితే   అతనినే చేసుకోవాలని కోర్టు సలహా ఇవ్వటం జరిగింది, 
శ్రీలెఖ కనబటక పోవటము వలన వీరిద్దరిని కష్టడి తీసుకొవాలని పొలీసు వారికి అనుమతి ఇవ్వటం జరిగింది,
శ్రీ లేఖను  వెతికి కోర్టులో హాజరు పరచగలరని  పొలీసు  వారిని   అదేసిమ్చటం జరిగింది,
ఈరొజు సమయము మించి  పోవుట వలన ఈ కేసును రేపుకు  వాయిదా వేయటము జరిగింది 
ఉదయం సరిఐన సమయానికి జడ్జిగారు వచ్చి ఆసనంలో కూర్చొని ఉన్నారు, అప్పుడే లాయర్ జగదీశ్వరి తన క్లైంటు  తరుఫున ఒక లెటరు జడ్జిగారికి ఇచ్చింది.
అనుమతించటం అయినది ప్రవేశ పెట్టండి అని కోరారు జడ్జిగారు అప్పుడే శ్రీ లేఖ బోనులోకి ప్రవేశించింది. నేను 2 సంవస్చరాల క్రితం మానాన్న అమ్మగారి  మాట నొప్పిమ్చలేక  రోగం అని డాక్టర్ ద్వారా చెప్పటం జరిగింది, నాకు ఎరోగము లేదు, కాని ఆ 2  సంవస్చరాలు నా భవిషత్ గమనించని వారు,  నన్ను ప్రేమిమ్చానని  ముందు కొచ్చినవారు,  కాని ఇప్పుడే నాకు ఉద్యోగము  సంపాదన పెరుగుట వలన మరల నాచుట్టు తిరుగుతున్నారు వారిని నేను పెల్లిచేసుకోవటం ఇప్పుడు ఇష్టం లేదు, ఒక పరిస్తితులో నేను చనిపోదామని అనుకున్నాను , నన్ను ఫాదర్ రక్షించి కన్న కూతురుగా చూసారు ఇప్పటిదాకా, నేను వారికి రుణపడి  యున్నాను, కనుక నన్ను ప్రేమించానని అన్న గంగాధర్ను, శ్రీధర్ను పోలీస్ కష్టడి  నుండి విడుదల చేయవలసి నదిగా తమరి కోరుచున్నాను.వారి తల్లి తండ్రులకు నా అభిప్రాయయ్ము కోర్టు ద్వారా తెలియ  పరుసుస్తున్నాను, వారి పిల్లలు నన్ను ఎప్పుడైనా వత్తిడి చేసిన పోలీసులు అరెష్టు చేయగలరని హెచ్చరించగలరు. నా వివాహము నా  తల్లి తండ్రుల భాద్యత  ఐనప్పటికి, మా తల్లి తండ్రులు చేసిన పనిని క్షమిమ్చగలరని తమరిని కోరుచున్నాను, నాకు  సహాయ సహకారము అందించిన జగదీశ్ , జగదీశ్వరికి నేను రుణ పడి  యున్నాను,  మీరు అనుమతిస్తే నేను  ప్రేమించిన బ్యాంక్ మేనజర్ని మీ సమక్షమున వివాహము చేసుకొనుటకు అనుమతి కోరుచున్నాను అన్న మాటలకు అందరు  హర్షద్వానాలు తెలియ పరిచారు.
అందరి సమక్షమున రిజిష్టార్  ద్వారా వివాహము జరిగినది, జడ్జిగారు అందరు కలుసుకోవటమువల్ల ఈ కేసు కొట్టి వేయటం జరిగింది. అంటూ లేచారుజద్జిగారు, వారితోపాటు అందరు లేచినుంచున్నారు
అప్పుడే కారు రడిగా ఉన్నది హనిమూన్ కొత్త జంటను తీసుకెల్లటానికి రడిగా ఉండు అన్నది జగదీశ్వరి అట్లాగే  అట్లాగే అట్లాగే ..................................... 
Inbox
x
                    

10, సెప్టెంబర్ 2014, బుధవారం

175. Romantic Comedy story 79 (Prema sagaram-3)

                                                                           

                                ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...
బ్రహ్మానందం కారు వేగంగా నడుపుతున్నాడు, ఎంత ట్రాఫిక్ ఉన్న విమానము కన్నా ఎక్కువ  వేగముగా నడపగల దిట్ట. జగదీశ్ అప్పుడే తన చేతికి చిక్కిన కాగితము తీసి చదవటం మొదలు పెట్టాడు. ఏమిటి అంత  సీరియస్ గా  చదువుతున్నారు అని అడిగింది జగదీశ్వరి, ఇదొక ప్రేమ కధ  అందుకే చదువుతున్నా అని అన్నాడు, ప్రేమ కధ  అంటే నాకు ఇష్టమే కదా నాకు చెప్పవచ్చుకదా అని అన్నది.
ఈ కధ చూస్తుంటే ఒక ఆడదానివల్ల ఒక మొగవాడు ఎలా మతి స్తిమితము లేకుండా తిరిగాడో తేలుపు తున్నది అని చెప్పాడు.
ఆ మీరు కలిపించి చెపుతున్నారు , మా ఆడవాళ్ళు ఎప్పుడు మొగవాల్లను కన్నెత్తి అయినా చూడరు, ఆడవాళ్ళనే మొగవారు ఎడి పించుతారు,  వెర్రి వేషాలు  వేస్తున్నారు, బలహీనులను మాన భంగాలు చేస్తున్నారు మీ మగవారు అన్నది కోపంగా జగదీశ్వరి.
మీ ఆడవాళ్ళు నోట్లో వేలు పెడితే కోరకలేరుకాని, కొమ్పలె కూలుస్తారు అన్నాడు జగదిశ్ .

మనం అనుకోవటం దేనికి కధ విషయానికి వస్తే  సంతోషిస్తా అన్నాది, ఇదిగో కాస్త దాహంగా ఉన్నది , మంచినీల్లు ఇస్తావా అని అడిగాడు జగదీశ్. ఇదిగో నెమ్మదిగా త్రాగండి, పాపారు తడిసి పోతుంది అని అన్నాది.
అదొక ఇంజనీరింగ్ కాలేజి, అందులో బీటెక్ చివరి సంవత్చరం చదువుతున్నాడు చక్రధర్, కాలేజీలొ ఎపుడు అన్ని పరిక్షలల్లో మొదటి రాంకు తెచ్చు కుంటాడు. కష్టపడి చదువుతాడు అందరికి  అతనంటే ఒక పుస్తకాల పురుగు అనే వారు, స్త్రీల జోలికి పోయేవాడు కాదు, స్త్రీల గురించి ఎవరు వర్ణించిన తప్పు అని వాదించేవాడు.
ఆ కాలేజిలోకి పంజాబ్ నుండి "కల్యాణి " బీటెక్ నాలుగవ  సంవత్చరములో చేరింది. వేసిన డ్రస్సు వేయకుండా, అందంగా తయారై ప్రతిఒక్కరితొ చులకనగా మాట్లాడుతుంది., దానికి తోడూ ఆమె ఆర్ధికంగా బాగా ఉన్నవారు, రోజు కారులో వస్తుంది, కారులో వెళుతుంది.  కుర్రవాళ్ళను చూసి చూడనట్లుగా కవ్విస్తుంది. కాని చదువులో ఎప్పుడు వెనుక పడుతుమ్డిది.
కల్యాణికి  చక్రదర్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడినాడు, అందులో ఆరడుగుల అందగాడు, బలమైన కండలు కలిగి ఉన్నవాడు, ఎప్పుడు చదువులో, ఆటలలో మొదటి రాంకు కొట్టేవాడు.
కల్యాణి ఒకరోజు చక్రదర్ కలసి, నాకు మీరు తెలుగు చెప్పాలి, నాకు తెలుగు రాదు, మీ ఋణం ఉంచుకోను, నాకు చేత నయిన  సహాయము చేస్తాను అన్నాది.
నాకు పరిక్షలు ఉన్నందువల్ల నేను చెప్పుటకు కుదరదు అని అన్నాడు,  మరొక్కసారి నాకు డ్రాయింగ్ వేయుట కుదురుటలేదు, ఒక్కరవు వేసి పెట్టరు అని అడిగింది,   మీరు కుదురుగా కూర్చొని వేసుకుంటే చాలా త్గేలిక అని చెప్పి మరీ వెళ్ళాడు.
ప్రక్కనే ఉన్న స్నేహితులు ఎవరినైనా లొగదీసుకొవచ్చుకాని ఇతన్ని ఎవ్వరు లొంగ దీయలేరు అని అన్నారు, చూస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను అన్నది.
పలు సందేహాలు తీర్చు కోవటానికి చక్రధర్ ఇంటికి వెళ్లి వచ్చేది. క్రమంగా వారి మధ్య కొంత సఖ్యత ఏర్పడింది.ఒక్కో రోజు కల్యాణి ఇంటికి కుడా వెళ్లి సందేహాలు తీర్చెవాడు.
కాలెజీలొ చక్రధర్ మారాడని అనుకుంటున్నారు.   ఇద్దరు  కలసి తిరిగేవారు. కాలేజిలో ఫాకల్టి కుడా ఆశ్చర్య పోయారు. కాలేజి ఫంక్షన్ నందు "శకుంతల " అనే పౌరాణికం  నాటిక వేసారు. అందులో హీరొ పాత్ర చక్రధర్, మరియు హీరొయిన్ పాత్ర కల్యాణి  వేసి అందరి మన్ననలు పొందింది.  అందరు వీరు ప్రేమికులని భావించారు.
కల్యాణి చక్రదర్ వద్దకు వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో, నీ ప్రేమ పొందలేక పొతే నేను బ్రతకలేను అన్నది.నా ప్రాణాలు తీసుకుంటాను  అని అన్నది. కోపంతో ఒక చెంపదెబ్బ కొట్టాడు చక్రధర్ 
చక్రదర్ నేను చదువుని తప్ప ఎవరిని ప్రేమించలేదు, చదువు పూర్తి అవ్వాలి, ఏదైనా ఉద్యోగము సమ్పాయించాలి అప్పుడే అన్నాడు
కల్యాణికి మార్కులు రావటానికి ఏంతో  కష్టపడి కాలేజికి సంభందించినవి భోదించాడు. పరీక్షలు బాగా రాశారు ఇద్దరు .
నన్ను ఇప్పుడు పెళ్లి చెసుకోక పోయిన నీకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను, రేపు మాయింటి నీవు రావాలి అన్నది.
అలవాటు ప్రకారముగా కల్యాణి ఇంటికి చేరాడు, హాల్లోకి తీసుకెల్లిన్ది,
ఇంట్లో ఎవ్వరు లేరా అంతా ప్రశాంతముగా ఉన్నది అన్నాడు. మా అమ్మ మార్కేట్ కు వెళ్ళింది, మానాన్న క్యాంపు కెళ్ళాడు అన్నది.
నీవు ఇలా  సోఫాలో కూర్చొ, నేను ఇప్పుడే డ్రస్ మార్చుకొని వస్తాను, ఈ స్వీట్స్ తింటూ ఉండు ఇప్పుడే వస్తాను అన్నాది.
అప్పుడే బాత్ రూం లోకి పోయి సుబ్రంగా  స్నానం చేసి తడి తుడుచుకోకుండా పగలే నైట్ వేసుకొనే నైలాన్ గౌన్ వేసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరకు వస్తున్నది, ఆరూపం చూసె టప్పటి కల్ల చక్రదర్ ను ఉక్కిరి బిక్కిరి చేసింది, మరో వేపు భయమేసింది.
చక్రి నాకు శృంగారం అంటే చెపుతావా అంటూ దగ్గరకు వచ్చింది, ఆ గౌన్లో లోపల అందాలు (లో దుస్తులు ఏమి లేవు ) అన్ని స్పష్టముగా కనిపిస్తూ ఉంటె అలా  చూస్తు ఉండి  పోయాడు చక్రధర్.
చక్రదర్ నా అందాలన్ని  నా భర్తకు చూపిద్దామని అనుకున్నాను, కాని నీకు చూపించాలని నిన్ను ఉడికించాలనిఉన్నది. విస్తరేసి ఉంచా అన్నాది
చేతులతో వళ్ళు తాకాలని చక్రదర్ ప్రయత్నిమ్చాడు, " జష్టు  సి ఎంజాయ్ " నన్ను తాకకు అంటూ ప్రక్కకు జరిగింది.
చక్రధర్ కు ఎప్పుడు చూడని రూపాన్ని చూసి వాళ్ళు వేడెక్కి పోయింది, పంచ భక్ష పరమాన్నాలు అందు బాటులో  పెట్టి తినవద్దు అంటే ఎలా ఉంటుంది అనుకున్నాడు, ఒక వేపు కోపం మరోవేపు తాపం వచ్చింది, ఇలా కూర్చొ అన్నాడు చక్రదార్ కల్యాణి ని, నేను దగ్గర కోస్తూ ఉంటేనే తట్టు కోలేక పోయావు, నీ ముందు కూర్చున్నననుకొ, నీవు అసలు తట్టు కోలేవు అంటూ వెనక్కి తిరిగి నడుస్తూ లోపలి వెళ్ళింది, వెనుక రూపాన్ని చూసి తట్టు కోలేక అక్కడ ఉండలేక వెంటనే వెనక్కు వచ్చాడు, ఏదో పిచ్చిగా మ ట్లాడుతూ నడుస్తున్నాడు. మనసు మనసు లోలేదు, ఎ అమ్మాయిని చూసిన  కల్యాణి నగ్న స్వరూపమె కనిపిస్తున్నది, ఇంటికి వెళ్లి తలుపులేసుకొని  పడుకున్నాడు, తల్లి కేమి అర్ధం కాలేదు. 
తల్లి చక్రదర్ వద్దకు వచ్చి తల నిమురుతూ, వళ్ళు చూసె టప్ప టి కల్ల వేడిగా ఉన్నది. జ్వరమోచ్చిందని భయమేసింది ఆ తల్లికి.
ఇపుడే వస్తానుండు అని ఆంజనేయస్వామి పఠం వద్ద ఉన్న కుంకుమ తెచ్చి పెట్టింది.
ఎవరి కళ్ళు పడ్డాయో, అంటూ ఉప్పు మిరపకాయలు దిష్టి తీసి ఉమ్మేయమని చెప్పి బయట పారపోసి వచ్చింది.
చూదు బాబు నీవు చూదరాని సినమా ఏదైనా చూసి ఉంటె అది సినమాగా మర్చిపో, అదే మనసులో పెటుకొని భాదపడుతూ నీ బంగారు భవిషత్తు పాడుచేసుకోకు, నీమీద ఆధార పదినవారిని నీవు కాపాడాలి అది మర్చి పోకు అన్న మాటలు ములుకుల్ల తగిలాయి. వెంటనే లేచి అమ్మ ఇచ్చిన మాత్రలు వేసుకొని పొతీ పరిక్షలకు చదవటం మొదలు పెట్టాడు, చక్రధర్.
అప్పుడే స్నేహితులు వచ్చారు నీవు యూనివర్సిటి  ఫస్ట్ వచ్చావు అని చెప్పారు. కల్యాణి మాత్రము కాలేజి ఫస్ట్ వచ్చింది అని చెప్పారు. మీ ఇద్దారి వాళ్ళ మాన కాలేజి ప్రతిష్ట పెరిగింది అని ప్రింన్సుపాల్, మనగింగ్ డైరెక్టర్ ఇంటికి వచ్చి మరీ ధన్యవాదాలతో ఒక భాహుమతి ఇచ్చారు.         
ఆకడకే కల్యాణి కూడా  వచ్చి  నీ సహాయ సహకారముతో నేను పాసవగలిగాను, నేను తప్పు చేసాను, ఏదో కోపమతో స్నేహితులతో పం దం కట్టి నిన్ను గెలుస్తానుఅని చెప్పాను , నాచుట్టు నిన్ను తిప్పుకుంటాను అని చాలంజి చేసాను, నేనే ఓడిపోయాను, నన్ను క్షమించు నీ మనసు మరి నన్ను ఎప్పుడు పెళ్లి చేకుంటా నంటే అప్పుడే నన్ను పెళ్లి చేసుకోవచ్చు, అప్పటిదాకా నేను నిన్ను ప్రెమిస్తూ ఉంటాను, నేను కూడా  నితోపాటు పొటి   పరిక్షలు వ్రాస్తాను, అప్తిటి దాక నిన్ను కవ్వించాను, మా అమ్మ్మిడ్డ ఒట్టు పెట్టుకొని చెపుతున్నాను.
అమా టలకు తల్లి దగ్గర తీసుకొని ఎప్పటిలాగా నీవు వస్తు పోతూ ఉండచ్చు నీ సందేహాలు అన్ని మా అబ్బాయి వద్ద తెలుసు  కోవచ్చు  అన్నది.  వెంటనే మా అత్తగారు ఎంత మంచి వారు అని పాట పాడింది. వారిద్దరి కలయక చూసి చక్రధర్ కూడా  సంతోషించాడు.    
క ధ సుఖాంతమే కదా, ఇందులో మా ఆడవారు ఏదో సహజ లక్షణం చూపించాటం జరిగింది. దానికే పిఛొదాఇ తిరగాలా అని అన్నది జగదీశ్వరి, అవును ఈ కదా హీరొ గుండె ధైర్యము కలవాడు అందుకనే నిలబడ గలిగాడు అన్నడు జగదీశ్.
అవున్లేడి అబ్బాయి  పిచ్చోడఐతే  డాక్టర్ల దండిగా డబ్బు చంపుకోవచ్చు కదూ అన్నది నవ్వుతూ, అందులో కారు అవును అమ్మగారు అది అక్షరాల నిజం అన్నాడు. అబ్బో అప్పుడే మీరిద్దరు ఎప్పుడు ఒకటయ్యారు అన్నాడు నవ్వుతూ జగదీశ్.
నాకేండుకు లెండి  ఈ ప్రేమ  కధలు అంటూ కారు వేగంగా పోనిస్తున్నాడు, అప్పుడే పొలీసు వ్యాను వచ్చి కారు చెక్ చేయాలి మీరు ఒక్కసారి దిగుతారా అని చెప్పారు అందరు కలసి క్రిందకు దిగారు, కారు డిక్కీలో రక్తపు గుడ్డలున్నాయి. అందరు ఆ గుడ్డలు చూసి నోరు వెల్ల పెట్టారు, పొలీసులు అవి తీసుకొని మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి అని చెప్పి వెళ్ళారు.
కారు కదిలింది.                                 

                   .        

8, సెప్టెంబర్ 2014, సోమవారం

174. Divotional story 78 (శ్రీ వారి బ్రహ్మొత్చవాలు)

ప్రాంజలి ప్రభ
                                                       

భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో, చిత్తూర్ జిల్లాలో, తిరుపతి ఏడు కొండలపై ఉన్న తిరుమల పై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వా మి దేవాలయం దేవతలచే నిర్మించబడి ఉన్నది, శ్రీ వెంకటేశ్వరస్వామికి ఎటేట బ్రహ్మోత్చావాలు జరగటం సంప్రదాయం. స్వామివారికి నిత్యకళ్యాణం జరుగుతుంది, నిత్యకల్యాణ చక్రవర్తికి నిత్యోత్చావాలు, విశేషఉత్చవాలు ఎన్నో, ఎన్నెన్నో జరుగుతుంటాయి. స్వామివారి ఊరెగిమ్పు ప్రతిరోజూ ఉదయం ఒక వాహనం పైన, సాయంత్రం మరోవాహనంపైన మాడుగ వీదులలొ (బంగారంతో చేయబడిన ఉత్చావ విగ్రహాలు కొన్ని వేల సంవస్చరాల క్రింద బ్రహ్మదేవుని ఆజ్ఞతో చేయబడినట్లు మన పురాణాలు చెపుతున్నాయి)    శ్రీ దేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరస్వామి  ఊరెగి భక్తులకు దర్సన  మిస్తారు.
విశేష జన సందోహంతో, ఆనందోత్చాహాలతో, భక్తి పారవశ్యంతో స్వామివారిని ప్రార్దిమ్చుతారు.
ఉదయం  బ్ర హ్మొత్చవాల గురించి భక్తులు చెప్పుకుంటున్నారు

బ్రహ్మాండ  నాయకునికి  బ్రహ్మ  జరిపించే బ్రహ్మొత్చవాలయ్య
ప్రత్యక్ష దైవానికి పరమేశ్వరుడు జరిపించే పరమోత్చవాలయ్య  
కలియుగ  దైవానికి  భక్తులు  జరిపించే    కమలోత్చవాలయ్య 
శ్రీ వెంకటేశ్వరినికి భక్తులు వేడుకలుజరిపించే వేదోత్చవాలయ్య

మొదటిరోజు ఉభయనాంచారులతో పెద్ద శేష వాహనంపై ఊరేగుతాడయ్య  
రెండవ రోజు హంస వాహనంపై మలయప్ప స్వామి గా   ఊరేగుతాడయ్య
మూడవ రోజు సింహవాహనం  పై నరసింహ స్వామి గా   ఊరేగుతాడయ్య
కల్ప వృక్ష వాహనంపై శ్రీదేవి భూదెవి తో వేంకటేశ్వరుడు ఊరేగుతాడయ్య

ఐదవరోజు మలయప్ప  స్వామీ  మొహినీ  రూపములొ  ఊరేగుతాడయ్య
ఆరవరోజు హనుమద్వాహనం  పై  శ్రీ వెంకటేశ్వర స్వామీ ఊరేగుతాడయ్య
ఎడవరోజు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి గా ఊరేగుతాడయ్య
బంగారపు రధం పై  శ్రీదేవి  భూదెవి  తో వేంకటేశ్వరుడు  ఊరేగుతాడయ్య

శ్రీ   వారి    బ్ర హ్మొత్చ   వా   లకు   పోదాం   పదండయ్య 
గంధర్వులు    నృత్యం,   గానం   అద్భుతంగా  చెస్తారయ్య  
సచీదేవి ఛత్రమును, ఇంద్రుడు చామరమును వీచునయ్య
పల్లకీలొ ఊరెగె వేంకటేశ్వరుని  వైభవమును చూడవయ్య

నారదుడు    వీణ    నాదంతో   పాడుతూ    కనబడునయ్య
స్వయ   ముగా   బ్రహ్మ   వచ్చి    వేదాలు   వల్లించునయ్య
వరుణుడు జలముతో, దేవతలు పూలతొ అభిషేకింతురయ్య
శ్రిదేవి,భూదెవి తో వేంకటేశ్వరుని  వైభవమును చూడవయ్య

మత్యావతారము  ఎత్తి   చంచలు   డ   వయ్యావయ్య
కూర్మావతారము    ఎత్తి  ఖటిను  డ     వయ్యావయ్య
వరాహా  అవతారము ఎత్తి  భూదేవిని   రక్షించావయ్య
శ్రీ వేంకటేశ్వరుని కృపతో పాలించి ముక్తి నొసంగునయ్య
  
 నారసింహ  అవతారము  ఎత్తి  రాక్షస  పేగులు  చీల్చినావయ్య
వామనావతారము ఎత్తి రాక్షసుని పాతాళమునకు నిక్కితివయ్య
పరశురామునిఅవతారము ఎత్తి క్షత్రియులను సంహరించావయ్య
శ్రీ వేంకటేశ్వరుడు  కలియుగములో ధర్మాన్ని రక్ష్మిచిన వాడయ్య  


                                                                     
కృష్ణావతారములో మన్న్ను తిన్న నోరును తల్లికిచూపి లోకాలు చూపావయ్య 
భుద్దావతారములో  జనులకు  ధర్మాన్ని  భొధించుటకు సన్యాసి వయ్యావయ్య
కల్కావతారములో కలియుగాంతములో గుర్రముపైవచ్చికత్తిపట్టి ఎలుతావయ్య 
శ్రీలక్ష్మివేంకటేశ్వర మానైవైద్యమునుఆరగించి, కోర్కలను తీర్చెవాడవ య్య 
-((**))--
భోజన  చింత,  భోగ చింత  వదల   లేకున్నామ
య్య 
గురువులను పెద్దలను ధూషించి   అజ్ఞానినైతినయ్య 
పరాన్నమునకు తిరిగి తిరిగి చపలచితుడైనామయ్య
శ్రీలక్ష్మి వేంకటేశ్వర నా   మనో   వక్రతను  దిద్దవయ్య 

నాకు లోకాలను ఎలాలని కొంత  చింత ఉన్నదయ్య
పొరుగింటి భాగ్యమును చూసి కలవర  పడితినయ్య
ఎదిపుణ్యం, ఏది పాపమో నాకు తెలియుట లేదయ్య 
శ్రీలక్ష్మి వేంకటేశ్వర నీసెవకు ఉపయోగించు కోవయ్య   

నిన్ను సేవెంచుటకు వేల కన్నులు కావలయ్య
దేవతలే  వాయిద్యాలు ధరించి  కొలిచెద రయ్య
వీదులు తిరుగుతుంటే జనులు మ్రోక్కేదరయ్య
శ్రీ వెంకటేశ్వరుడే కలియుగ  ప్రత్యక్ష దైవమయ్య   

బుద్దిని సుద్దిచేసి సిద్ది మంత్రం అందించే  వాడవయ్య
మాదాహార్తిని తీర్చుటకు వర్షము రప్పించేవాడవయ్య
మాచిత్తానికి చేరువలో ఉన్న కరుణా మయుడవయ్య 
శ్రీవేంకటేశ్వర మా మొక్కులు తీసుకొని కాపాడవయ్య

నీ పాద స్పర్సచే అహల్య  శాప   విముక్తి  పొందిందయ్య
సవతిచే తిరస్కరించిన ద్రువునకు పట్టము కట్టితివయ్య
పిలుపు విని  ముసలి నుండి గజేంద్రుని రక్షించితివయ్య  
శ్రీ లక్ష్మి  వెంకటేశ్వర నీ పాదాలనే  నమ్మి  కొలిచితినయ్య

శరణు  కోరిన   విభీషను   నకు  పట్టం    కట్టితివయ్య
అమ్బరీషుని    వెన్నంటి    ఉండి     కాపాడితి వయ్య 
ద్రౌపతికి వలువలు అందించి శీలమ్  కాపాడితివయ్య
శ్రీ లక్ష్మి నారాయణ భక్త  జనులను పరీక్షిమ్చితివయ్య

దిక్కే   నిలచి   దరి   చేర్చుకొనే     ధీన   భందుడవయ్య
అఖిలాండ కోటి  బ్రహ్మాండాన్ని    పరసీలుసున్నావయ్య 
సృష్టికి   సంరక్షకుడుగా    లీలలు   ప్రదర్సిస్తున్నావయ్య   
శ్రీవెంకటేశ్వర నీ ప్రత్యక్ష దర్శనంతో పరవసిమ్చితిమయ్య 

జలధిలో కృష్ణుడికి వట పత్రము ఊయలయ్య
మడుగులో కృష్ణుడికి కాళి పడగ ఊయలయ్య
పల్లెలో    కృష్ణుడికి      గోవులపై ఊయలయ్య
గోపికలకు     కృష్ణుడి    లీలలె     ఊయలయ్య

మాకు కల్ప వృక్షము వున్నా  కోరికలు   తగ్గవయ్య        
మాకు కామ ధేనువు వున్న   పాలకు    కరువయ్య
మాకు లక్ష్మి  దేవి ప్రక్క నున్న   నిత్య  దరిద్రమయ్య
శ్రీవేంకటేశ నీ పాదాలకు సేవచేయుటే ముఖ్యమయ్య 

నీ పట్ట మహిషికి   చెప్పి నాకు పదవి  నిప్పిమ్చుమయ్య
నాకున్న అజ్ఞానాన్ని  తొలగించి జ్ఞానాన్ని  నిమ్పమయ్య 
కష్టాలు   తొలగించి   పునర్జన్మ  లేకుండా    చేయవయ్య
శ్రీ వేంకటేశ్వర మాకుముక్తి నొసంగే మార్గము చూపవయ్య   
 


కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి
- Pranjali pdrabha.com (1)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో, చిత్తూర్ జిల్లాలో, తిరుపతి ఏడు కొండలపై ఉన్న తిరుమల పై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవతలచే నిర్మించబడి ఉన్నది, శ్రీ వెంకటేశ్వరస్వామికి ఎటేట బ్రహ్మోత్చావాలు జరగటం సంప్రదాయం. స్వామివారికి నిత్యకళ్యాణం జరుగుతుంది, నిత్యకల్యాణ చక్రవర్తికి నిత్యోత్చావాలు, విశేషఉత్చవాలు ఎన్నో, ఎన్నెన్నో జరుగుతుంటాయి. స్వామివారి ఊరేగింపు ప్రతిరోజూ ఉదయం ఒక వాహనం పైన, సాయంత్రం మరో వాహనంపైన మాడుగ వీధులలో (బంగారంతో చేయబడిన ఉత్చావ విగ్రహాలు కొన్ని వేల సంవస్చరాల క్రింద బ్రహ్మదేవుని ఆజ్ఞతో చేయబడినట్లు మన పురాణాలు చెపుతున్నాయి) శ్రీ దేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఊరేగి భక్తులకు దర్సన మిస్తారు.
విశేష జన సందోహంతో, ఆనందోత్చాహాలతో, భక్తి పారవశ్యంతో స్వామివారిని ప్రార్దిమ్చుతారు. ఉదయం బ్ర హ్మొత్చవాల గురించి భక్తులు చెప్పుకుంటున్నారు

బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మ జరిపించే బ్రహ్మొత్చవాలయ్యా 
ప్రత్యక్ష దైవానికి పరమేశ్వరుడు జరిపించే పరమోత్చవాలయ్యా 
కలియుగ దైవానికి భక్తులు జరిపించే కమలోత్చవాలయ్యా 
శ్రీ వెంకటేశ్వరినికి భక్తులు వేడుకలుజరిపించే వేదోత్చవాలయ్యా 

మొదటిరోజు ఉభయనాంచారులతో పెద్ద శేష వాహనంపై ఊరేగుతాడయ్యా 
రెండవ రోజు హంస వాహనంపై మలయప్ప స్వామి గా ఊరేగుతాడయ్యా 
మూడవ రోజు సింహవాహనం పై నరసింహ స్వామి గా ఊరేగుతాడయ్యా 
కల్ప వృక్ష వాహనంపై శ్రీదేవి భూదెవి తో వేంకటేశ్వరుడు ఊరేగుతాడయ్యా 
ఐదవరోజు మలయప్ప స్వామీ మొహినీ రూపములొ ఊరేగుతాడయ్యా 
ఆరవరోజు హనుమద్వాహనం పై శ్రీ వెంకటేశ్వర స్వామీ ఊరేగుతాడయ్యా 
ఎడవరోజు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి గా ఊరేగుతాడయ్యా 
బంగారపు రధం పై శ్రీదేవి భూదెవి తో వేంకటేశ్వరుడు ఊరేగుతాడయ్యా 

--((**))--
శ్రీ వారి బ్ర హ్మొత్చ వా లకు పోదాం పదండయ్యా 
గంధర్వులు నృత్యం, గానం అద్భుతంగా చెస్తారయ్యా
సచీదేవి ఛత్రమును, ఇంద్రుడు చామరమును వీచునయ్యా
పల్లకీలొ ఊరెగె వేంకటేశ్వరుని వైభవమును చూడవయ్యా
నారదుడు వీణ నాదంతో పాడుతూ కనబడునయ్యా
స్వయ ముగా బ్రహ్మ వచ్చి వేదాలు వల్లించునయ్యా
వరుణుడు జలముతో, దేవతలు పూలతొ అభిషేకింతురయ్యా
శ్రీ దేవి,భూదేవి తో వేంకటేశ్వరుని వైభవమును చూడవయ్యా
మత్యావతారము ఎత్తి చంచలు డ వయ్యావయ్యా
కూర్మావతారము ఎత్తి ఖటిను డ వయ్యావయ్యా
వరాహా అవతారము ఎత్తి భూదేవిని రక్షించావయ్యా
శ్రీ వేంకటేశ్వరా కృపతో పాలించి ముక్తి నొసంగుయ్యా
నారసింహ అవతారము ఎత్తి రాక్షస పేగులు చీల్చినావయ్యా
వామనావతారము ఎత్తి రాక్షసుని పాతాళమునకు నొక్కితివయ్యా
పరశురామునిఅవతారము ఎత్తి క్షత్రియులను సంహరించావయ్యా
శ్రీ వేంకటేశ్వరుడు కలియుగములో ధర్మాన్ని రక్ష్మిచిన వాడయ్యా
కృష్ణావతారములో మన్న్ను తిన్న నోరును తల్లికిచూపి లోకాలు చూపావయ్యా
బుద్దావతారములో జనులకు ధర్మాన్ని భొధించుటకు సన్యాసి వయ్యావయ్యా
కల్కావతారములో కలియుగాంతములో గుర్రముపైవచ్చికత్తిపట్టి ఏలుతావయ్యా
శ్రీలక్ష్మివేంకటేశ్వర మానైవైద్యమునుఆరగించి, కోర్కలను తీర్చే వాడవ య్యా
--((**))--

Pranjali Prabha.com
శ్రీవారి బ్రహ్మొత్చవాలు - 4
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

నీ పాద స్పర్సచే అహల్య  శాప   విముక్తి  పొందిందయ్యా  
సవతిచే తిరస్కరించిన ద్రువునకు పట్టము కట్టితివయ్యా  
పిలుపు విని  ముసలి నుండి గజేంద్రుని రక్షించితివయ్యా    
శ్రీ లక్ష్మి  వెంకటేశ్వర నీ పాదాలనే  నమ్మి  కొలిచితినయ్యా  

శరణు  కోరిన   విభీషను   నకు  పట్టం    కట్టితివయ్యా 
అమ్బరీషుని    వెన్నంటి    ఉండి     కాపాడితి వయ్యా   
ద్రౌపతికి వలువలు అందించి శీలమ్  కాపాడితివయ్యా  
శ్రీ లక్ష్మి నారాయణ భక్త  జనులను పరీక్షిమ్చితివయ్యా  

దిక్కే   నిలచి   దరి   చేర్చుకొనే     ధీన   భందుడవయ్యా 
అఖిలాండ కోటి  బ్రహ్మాండాన్ని    పరసీలుసున్నావయ్యా   
సృష్టికి   సంరక్షకుడుగా    లీలలు   ప్రదర్సిస్తున్నావయ్యా     
శ్రీవెంకటేశ్వర నీ ప్రత్యక్ష దర్శనంతో పరవసిమ్చితి మయ్యా  

జలధిలో కృష్ణుడికి వట పత్రము ఊయలయ్యా  
మడుగులో కృష్ణుడికి కాళి పడగ ఊయలయ్యా 
పల్లెలో    కృష్ణుడికి      గోవులపై ఊయలయ్యా 
గోపికలకు     కృష్ణుడి    లీలలె     ఊయలయ్యా 

మాకు కల్ప వృక్షము వున్నా  కోరికలు   తగ్గవయ్యా          
మాకు కామ ధేనువు వున్న   పాలకు    కరువయ్యా  
మాకు లక్ష్మి  దేవి ప్రక్క నున్న   నిత్య  దరిద్రమయ్యా  
శ్రీవేంకటేశ నీ పాదాలకు సేవచేయుటే ముఖ్యమయ్యా   

నీ పట్ట మహిషికి   చెప్పి నాకు పదవి  నిప్పిమ్చుమయ్యా  
నాకున్న అజ్ఞానాన్ని  తొలగించి జ్ఞానాన్ని  నిమ్పమయ్యా   
కష్టాలు   తొలగించి   పునర్జన్మ  లేకుండా    చేయవయ్యా  
శ్రీ వేంకటేశ్వర మాకుముక్తి నొసంగే మార్గము చూపవయ్యా     

 --((**))--

భోజన చింత, భోగచింత వదల లేకున్నామయ్యా గురువులను పెద్దలను ధూషించి అజ్ఞానినైతినయ్యా పరాన్నమునకు తిరిగి తిరిగి చపలచిత్తులమైనామయ్యా శ్రీలక్ష్మి వేంకటేశ్వర నా మనో వక్రతను దిద్దవయ్యా నాకు లోకాలను ఎలాలని కొంత చింత ఉన్నదయ్యా పొరుగింటి భాగ్యమును చూసి కలవర పడితినయ్యా ఎదిపుణ్యం, ఏది పాపమో నాకు తెలియుట లేదయ్యా శ్రీలక్ష్మి వేంకటేశ్వర నీసెవకు ఉపయోగించు కోవయ్యా నిన్ను సేవెంచుటకు వేల కన్నులు కావలయ్యా దేవతలే వాయిద్యాలు ధరించి కొలిచెదరయ్యా వీదులు తిరుగుతుంటే జనులు మ్రోక్కేదరయ్యా శ్రీ వెంకటేశ్వరుడే కలియుగ ప్రత్యక్ష దైవమయ్యా బుద్దిని సుద్దిచేసి సిద్ది మంత్రం అందించే వాడవయ్యా మా దాహార్తిని తీర్చుటకు వర్షము రప్పించే వాడవయ్యా మాచిత్తానికి చేరువలో ఉన్న కరుణా మయుడవయ్యా శ్రీవేంకటేశ్వర మా మొక్కులు తీసుకొని కాపాడవయ్యా --((**))--