3, మే 2013, శుక్రవారం

39.Lakshmi

href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjobCylBDqHX-ltKgroN9PGkYSfQ0NPBXcUljih7kA-pse4U_JcJypLgf48P6sl8ECZFlOL2ezobNEjX6481hIVTL_BNnUkjDRKP-64xfDb13CLnb53YvZJRB41XhTAys4iauZnUKaluPaT/s1600/images+(52).jpg" imageanchor="1" >

ఓం  శ్రీ రామ్

ఓం  శ్రీ రామ్

శ్రీ సూక్తము

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్|
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్|
యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్||

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్|
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతామ్||

కాం సోస్మి తాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్|
పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోపహ్వయే శ్రియమ్||

చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీశ్రియం లోకేదేవజుష్టాముదారామ్|
తాం పద్మినీగ్మ్ శరక్షమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే||

ఆదిత్యవర్ణే తపసో ధి జాతో వనస్పతిస్తవ వృక్షో థ బిల్వ:|
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ:||

ఉపైతు మాం దేవసఖ: కీర్తిశ్చ మణినా సహ|
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రే స్మి కీర్తిమృద్ధిం దదాతు మే||

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నా శయామ్యహమ్|
అభూతిమసమృద్ధిం చ సర్వానిర్ణుదమే గృహాత్||

గన్ధద్వారాం దురాధర్షాన్ని త్యపుష్టాం కరీషిణీమ్|
ఈశ్వరీగ్మ్ సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్||

మనస: కామమాకూతిం వాచస్సత్యమశీమహి|
పశూనాగ్మ్ రూపమన్న స్య మయి శ్రీశ్శ్రయతాం యశ:||

కర్దమేన ప్రజా భూతామయి సంభవ కర్దమ|
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్||

ఆప: స్రుజన్తు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే|
ని చ దేవీం మాతరగ్మ్ శ్రియం వాసయ మే కులే||

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్|
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ||

ఆర్ద్రాం య:కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్|
సూర్యం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్|
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్విన్దేయం పురుషానహమ్||

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాయతాక్షి|
విశ్వప్రియే విష్ణుమనో నుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ||

శ్రియై జాత: శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జనితృభ్యో దధాతు|
శ్రియం వసానా అమృతత్వమాయ భజన్తి సద్యస్సవిధా వితద్యూ||

శ్రియ ఏవైనం తత్ చ్ఛ్రి యామా దధాతి|
సన్తతమృచా వషట్ కృత్యం సంధత్తం సన్ధీయతే ప్రజయా పశుభి:||

య ఏవం వేద||

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి|
తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్||

.ప్రాంజలి ప్రభ - వినాయక చవితి - vakratunda







ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - వినాయక చవితి 





























 

సర్వేజనా సుఖినోభవంతు

వినాయక వ్రత కల్ప విధానము

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఆచమనం:
ఓం కేశవాయ స్వాహాః
నారాయణాయ స్వాహాః
మాధవాయ స్వాహాః
(అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని త్రాగవలెను)

గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
సంకల్పం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్థాం గతోపివా
యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః
శ్రీ గోవింద గోవింద

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగ్ ం శివః ఓం మహః ఓంజనః ఓంతపః ఓ గ్ం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ప్రాణాయామం (మూడు సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలడం) చేసి దేశకాలములను స్మరించి సంకల్పం చేయవలెను. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సర్వజిన్నామ సంవత్సరే దక్షిణాయనే వర్షర్తౌ బాధ్రపద మాసే శుక్లపక్షే చతుర్ద్యాం వాసరః స్థిరవాసర యుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం సిద్ది వినాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం

షోడశోపచారపూజ

ధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం॥

శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామి

అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ

ఆవాహయామి

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం॥

ఆసనం సమర్పయామి

గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం ॥

ఆర్ఘ్యం సమర్పయామి

గజవక్త్ర నమస్తే~స్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన॥

పాద్యం సమర్పయామి

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో ॥

ఆచమనీయం సమర్పయామి.

దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే ॥

మధుపర్కం సమర్పయామి.

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥

పంచామృత స్నానం సమర్పయామి.

గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే॥

శుద్దోదక స్నానం సమర్పయామి.

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ ॥

వస్త్రయుగ్మం సమర్పయామి.

రాజితం బహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక॥

ఉపవీతం సమర్పయామి.

చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం॥

గంధాన్ సమర్పయామి.

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥

అక్షతాన్ సమర్పయామి.

సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే॥

పుష్పాణి పూజయామి.

అథాంగ పూజ

(పుష్పములతో పూజించవలెను)

గణేశాయ నమః - పాదౌ పూజయామి
ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
అఖువాహనాయ నమః - ఊరూ పూజయామి
హేరంబాయ నమః - కటిం పూజయామి
లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
గణనాథాయ నమః - నాభిం పూజయామి
గణేశాయ నమః - హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి
గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః - నేత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి
విఘ్నరాజాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి

ఏకవింశతి పత్రపూజ
ప్రధాన వ్యాసం: ఏకవింశతి పత్రపూజ

(21 విధముల పత్రములతో పూజింపవలెను)

సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।
గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।
ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।
గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి
హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।
లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।
గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।
గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,
ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,
వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।
భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,
వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,
సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,
ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,
హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,
సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,
ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,
వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,
సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।
కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।
శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.

శ్రీ వినాయక అష్టోత్తర శత నామ పూజా

ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రితవత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బల్వాన్వితాయ నమః
ఓం బలోద్దతాయ నమః
ఓం భక్తనిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం భావాత్మజాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వకర్త్రే నమః
ఓం సర్వ నేత్రే నమః
ఓం నర్వసిద్దిప్రదాయ నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః
ఓం కుంజరాసురభంజనాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థఫలప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళసుస్వరాయ నమః
ఓం ప్రమదాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షికిన్నరసేవితాయ నమః
ఓం గంగాసుతాయ నమః
ఓం గణాధీశాయ నమః
ఓం గంభీరనినదాయ నమః
ఓం వటవే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం అక్రాంతపదచిత్ప్రభవే నమః
ఓం అభీష్టవరదాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం అవ్యక్త రూపాయ నమః
ఓం పురాణపురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ నమః ?
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అపాకృతపరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః
ఓం సఖ్యై నమః
ఓం సారాయ నమః
ఓం సరసాంబునిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం విశదాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖలాయ నమః
ఓం సమస్తదేవతామూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం విష్ణువే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్తజీవితాయ నమః
ఓం ఐశ్వర్యకారణాయ నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విష్వగ్దృశేనమః
ఓం విశ్వరక్షావిధానకృతే నమః
ఓం కళ్యాణగురవే నమః
ఓం ఉన్మత్తవేషాయ నమః
ఓం పరజయినే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥

ధూపమాఘ్రాపయామి॥

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే

దీపందర్శయామి।

సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్,

భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక,

నైవేద్యం సమర్పయామి।

సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక

సువర్ణపుష్పం సమర్పయామి.

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం

తాంబూలం సమర్పయామి।

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ

నీరాజనం సమర్పయామి।

అథ దూర్వాయుగ్మ పూజా

గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి।

ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి।

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి।
నమస్కారము, ప్రార్థన

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన,

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి,

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన,

పునరర్ఘ్యం సమర్పయామి,

ఓం బ్రహ్మవినాయకాయ నమః

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన,

ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్

వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.
శ్రీ వినాయక వ్రత కథ
గణపతి జననము

సూతమహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పెను। గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు। తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరినాడు। ఆ ప్రకారము శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు। అతడు అజేయుడైనాడు।

భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేనిస్థితియది, జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాదు। నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లినాడు। గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించినాడు గజముఖాసురుడు ఆనందంతో "ఏమి కావలయునో కోరుకో" అన్నాడు। విష్ణుదేవుని వ్యూహము ఫలించినది, నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు। శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు। గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది। తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించినాడు। అయినా మాట తప్పుట కుదరదు। కుక్షియందున్న శివుని ఉద్దేశించి "ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది। నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది" అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు। నందీశ్వరుడు యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు। శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు।

అక్కడ పార్వతి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది। తనలో తాను ఉల్లసిస్తూ, స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది। అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది। దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది। అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది। ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది।

శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు।

జరిగిన దానిని విని పార్వతి విలపించింది। శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించినాడు। గణేశుడు గజాననిడై శివపార్వతుల ముద్దులపట్టియైనాడు। విగతజీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వ్తతస్థానమును పొందాడు. గణపతిని ముందు పూజించాలి:
గణేశుడు అగ్రపూజనీయుడు

ఆది దేవుడు విఘ్నేశ్వరుడు కాని ప్రకృత గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆ స్థానము కలుగవలసి ఉంది। శివుని రెండవ కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానమును కోరినాదు। శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు। "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు। కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు। గజాననుడుమిగిలిపోయినాడు। త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు ఉపాయమర్థించినాడు। వినాయకుని బుద్ది సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు। నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు। అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు। వినాయకునికే ఆధిపత్యము లభించినది।
చంద్రుని పరిహాసం

గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ। ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింతరూపమునకు విరగబడి నవ్వాడు।

(చంద్రుడుమనస్సుకు సంకేతము) ఫలితముగా లోకమునకు చంద్రుడనను సరణీయుడైనాడు। ఆతని మాన్యత నశించింది। నింద్యుడయినాడు। ఆతడిపట్ల లోకము విముఖత వహించాలి। అనగా అతనిని చూడరాదు చూచిన యెడల అజ్ఞానముతో నింద్యుడయినట్లే, లోకులు కూడా అజ్ఞానులు నింద్యులు అవుతారు। నిందలకు గురియగుతారు।

చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించినారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించినాడు.

ఇది ఎల్లరికి విధియని వక్కాణించబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకమణ్యుపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడినది.
శ్యమంతకోపాఖ్యానము

చంద్ర దర్శనం నీలాపనింద: ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించినది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించినాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించినాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించినాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.

అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించివేటకై అడవికి వెళ్ళినాడు. అది ఆతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయినది.

నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు.

ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.

అడవిలో అన్వేషణ సాగించినాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించినది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఓక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించజొచ్చింది.

అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరివల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించినాడు.

అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతారములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్దమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కానఅప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మ పరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్దము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శరీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణీతో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు.

శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులను రావించి జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.

వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభచించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చినాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.

పూజచేసి కథనంతయు విను అవకాశము లేనివారు... సింహ ప్రసేనమవధీత్‌ సింహో జాంబవతా హతాః ఇతి బాలక మారోదః తవ హ్యేషశ్యమంతకః

సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను. కనుక ఓ బిడ్డా ఏడువకు. ఈ శ్యమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగియున్నదని చెప్పబడినది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.

సర్వేజనాః సుఖినో భవంతు.
విఘ్నేశ్వర చవితి పద్యములు

ప్రార్థన :

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.

తలచెదనే గణనాథుని
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా
దలచెదనే హేరంబుని
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌

అటుకులు కొబ్బరి పలుకులు
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

వినాయక మంగళాచరణము

ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మనినేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు - జయమంగళం నిత్య శుభమంగళం

వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి - జయమంగళం నిత్య శుభమంగళం

శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు భాసురోతునకు శాశతునకు
సోమార్కనేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథునకు - జయమంగళం నిత్య శుభమంగళం

ఏకదంతమును ఎల్లగజవదనంబు బాగైన తొండంబు కడుపుగలుగు
బోడైన మూషికము సొరదినెక్కాడుచు భవ్యముగ దేవగణపతికినిపుడు - జయమంగళం నిత్య శుభమంగళం

చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధీ గణపతికి బాగుగాను - జయమంగళం నిత్య శుభమంగళం

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.

మరొక పద్యం కూడా విద్యార్ధులకు ఉచితమైనది.

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!
 


  శ్రీ వినాయక వ్రత కధ
కధ వినేముందు అందరు  అక్షంతులు చేతిలో ఉంచుకోవాలి కధ పూర్తయిన  తరువాత వాటిని ఎవరి శిరస్సుపై వారు వేసుకోవాలి.
సావ ధానముగా అందరు సర్దుకొని కూర్చొని ఆ దేవుని యందు మనసు నిలిపి బ్రహ్మణుడు చదువుతున్న కధను వినవలెను.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన  సిరిసంపదలన్ని పోగొట్టుకున్నాడు.  భార్యతొనూ, తమ్ములతొనూ  వనవాసం చెస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు,.  అక్కడ సౌనికాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను భోదిస్తున్న సూత మహమునిని దర్శించి, నమస్కరించి  "ఋషివర్యా  మేము   రాజ్యాధికారాన్నీ సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం. ఈ   కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి" అని ప్రార్ధించాడు.  అప్పడు సూతుడు  ధర్మరాజుకు వినాయకవ్రతం చేస్తే కష్టాలు తొలగి పోయి, సమ స్త  సౌఖ్యాలూ కలుగు తాయంటూ  ఇలా చెప్పసాగాడు.
పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేసాడు.  అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.   గజాసురుడు "స్వామీ నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు.  దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షి యందు ఉండి  పోయాడు.  జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది.  ఆయన్ను దక్కిమ్చుకొనే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్ధించింది.  శ్రీ హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారానికి గంగిరెద్దుమెళమే  తగినదని నిర్ణ యించారు  నందీశ్వరుణ్ణి గంగి రెద్దుగా  అలంకరించారు బ్రహ్మాది దేవత లందరూ  తలకోక  వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు  చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు.  గజాసుర పురానికి వెళ్లి గంగిరెద్దును ఆడి స్తుండగా  గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగి రెద్దును ఆడిమ్చమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రస రసరమ్యముగా  వాద్యాలను వాయి స్తుండగా  జగన్నాటక సూత్రధారిఐన హరి  చిత్ర విచిత్రంగా గంగి రెద్దును ఆడించాడు.  గజాసురుడు పరమానంద భరితుడై "ఏమి  కావాలో కొరుకొండి  ఇస్తాను " అన్నాడు.  అంతట శ్రీ హరి గజాసురుణ్ణి సమీపించి  "ఇది శివుని వాహనమైన నంది, శివున్ని కనుకొనడానికి వచ్చింది, శివున్ని అప్పగించు" అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నే వ్వె ర  పోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన  శ్రీహరి అని తెలుసు కున్నాడు. తనకు మరణం నిశ్చయమను కున్నడు. తన గర్భంలో ఉన్న పరమెశ్ఫరున్ని ఉద్దెశిమ్చ్జి "స్వామీ, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరిమ్చ్" అని ప్రార్ధించాడు. తన గర్భంలో ఉన్న శివున్ని తోసుకోవచ్చునని విష్ణుమూర్తికి  అంగీకారమ్  తెలియ జేశాడు. అంత  శ్రీ హరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు.  బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీ హరి వై కుంటానికి వెళ్ళగా, శివుడు నంది నెక్కి కైలాసానికి వెళ్ళాడు.  .



12, ఏప్రిల్ 2013, శుక్రవారం

19.Sarada Sarada

1.అవార్డు
శ్రీమతి : " ఏవండి మనం ఆదర్సదంపతులం కదా "
శ్రీవారు: " అవునే అందుకే కదా మనకు "ఆదర్సదంపతుల ఆవార్డు "
శ్రీమతి : " అవార్డు తీసుకోనేదాక నోరెత్తకండి, నొరెత్తారో,                                           నా నోరు పెద్దదవుతుంది జాగ్రత్త "
శ్రీవారు:  నోటిమీద వేలు వేసుకొని ఉండ మంటావా, అంతొద్దు

2.అపార్టుమెంటు:
ఇదిగో వాచిమేన్ " లిఫ్ట్ పనిచేస్తుందా " అని అడిగాడు సుబ్బారావు.
" లిఫ్ట్ పనిచేయదండి " అన్నాడు సుబ్బారావుతో  వాచిమేన్.
ఈ మెట్లు 4వ అంతస్తు చేరుస్థాయా అని అడిగాడు సుబ్బారావు.
అవి " చేర్చ్ వండి  మిరే ఎక్కి వెళ్ళాలి "  అన్నాడు సుబ్బారావుతో  వాచిమేన్.
*** 3.అదృష్టం
మీ ఆయన " మంచి రన్నరని, ఒలంపిక్ లో పాల్గున్నారని"  విన్నాను,
మొత్తానికి " అదృష్ట వంతురాలివే " అంది అలివేలు అమృతతో
ఆ  ఏమదృష్టమో " దెబ్బకు దొరక కుండా ఉన్నాడే " అంది అమృత.

4.అవును
అవును మీ నాన్న గారు " మొన్న నల్లగా ఉన్నరెమ్దుకు " అని అడిగాడు రాము సోమును
మా నాన్న గారు అప్పుడు  'బొగ్గుగనిలో పనిచేసేవారు '.
మరి ఇప్పడు "తెల్లగా ఉన్నారెందుకు " అని అడిగాడు రాము
ఇప్పుడు   '' పిండి మరలో పనిచేస్తున్నారు  " అందుకే తెల్లా ఉన్నారు .......

5.అల్లం
అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బాగుగా వేసి  పెసరట్టు చేసి  తెచ్చావు
ఇది తింటుంటే కళ్ళంబడి నీరు కారుతుందే  అన్నాడు పరంధామయ్య
పార్వతమ్మతొ, తిన్న దానికి కళ్ళంబడి నీరు కారాయి, ఇక మాటలతో వేదించకోయి.  .

6.అసెంబ్లీ:
నాయకులందరూ అసెంబ్లీలో  సమావేశమై డబ్బు వృధా కాకుండా
ఏంచేయాలో చర్చకు వచ్చింది.
అధ్యక్షా అసెంబ్లీ పని దినాలు తగ్గిమ్చితే మంచిది అన్నారు ఒకరు
అధ్యక్షా ఐదు రోజులు అఫీసులు నడిపిమ్చుదాం  అన్నారు మరొకరు
అధ్యక్షా శని, ఆదివారములు అన్ని షాపులు మరియు బ్రాందిషాపులు
మూసివేయాలన్నారొకరు, మరి మన కమిషన్ ఎట్లా ...........

7.అనుమానిస్తున్నారు:
మనం గోడవపెట్టుకోకపోతే అందరూ  అనుమానిస్తున్నారు
మనం గొడవ పెట్టుకుందాం
భార్యా భర్తలు అనుకుంటారు ............





8.అనాధఆశ్రమం                                                                                                                        అత్తమామలను అనాధ ఆశ్రమంకు పంపకండి అన్నది భార్య.
నేనే వారికి సేవలు చేసి తరిస్తాను, ఈ "భుద్ధి  ఎక్కడి  నుంచి  వచ్చిందే నీకు." వారికి వచ్చే పించన్ మనకు కూడా  పనికొస్తుంది కదండి. ......... 


9.అమెరికా
మన ఇద్దరికీ వీసా వచ్చింది హాయిగా అమెరికాకు వెళ్లి
పెళ్లి చేసుకుందాము  అన్నాడు శిరీషతో శ్రీను
మా ఆయన వప్పుకుంటే నాకు అభ్యమ్తరం లేదు ..........

10.అదేనా" ప్రాబ్లం"
జడ్జిగారు నాకు "  విడాకులు ఇప్పించండి " అని ఆడిగింది ఒక ఇల్లాలు
మీ " ఆయనకు  మీకు ఏమైనా గోడవులు " ఉన్నాయా, లేవు 
మరి దేనికమ్మ విడాకులు అందులో మీ " ఆయన బాక్సింగ్ చంపియన్ " అన్నావు అదేనా" ప్రాబ్లం"
రాత్రి పూట బెడ్ టైం రాగానే ఛాతిమీద  ఒకటే బాక్సింగ్, అంటే ప్రాక్టీసు అంటాడు.....   


11.అట్ల చూడమాకు
అట్ల చూడమాకు అబ్బాయి
చూస్తే
వళ్ళంత జిల్లంటుంది   అబ్బాయి
అంటే
మతి  పోతుంది  అబ్బాయి
మతి అంటే  నాబుర్రతిను అబ్బాయి

12.అరటిపండు
టీచర్ : అరటిపండు ఎలా తింటారు చెప్పు రాము
           తొక్క తీసి పండు తింటాం  అన్నాడు రాము
           సోము మరో ఉదాహరణ చెప్పు
           బట్టలిప్పి
స్నానం చేయటం టీచర్...........                                                                                         

13.అంతేఐతే
అప్పుడు బస్సులో మీదపడి చేతితో నొక్కావు, అడిగితె వెనుక తోసారన్నావు ఏదో  వయస్సులో వచ్చే మార్పు  అనుకున్నాను,
మరి ఇప్పుడు ఎకకంగా మీదకోచ్చి పడ్డావు, వళ్ళు ఎలావుంది
ఇప్పుడూ నాతప్పుకాదు " తొక్కమీద కాలేసి జారిపడ్డా " నీమీదకు అంతే
అంతే  ఐతే  "మనం పెళ్లి చేసుకుందామా " .............
   
14.ఆపరేషన్                                                                                             డాక్టర్ గారు నా భార్యకు మీరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి
మొన్ననే కదా నీభార్యకు చేసింది ఆపరేషన్ అన్నాడు డాక్టర్
ఇప్పుడు వచ్చింది నామూడో  భార్య నీకు పిల్లలెంత మంది అడిగాడు డాక్టర్  నాకు పిల్లలు పుట్టలేదు మరి ఈ ఆపరేషన్ ఎందుకు
నాలుగో పెళ్లి చేసుకొనేందుకు .............


15.అదా                                                                                                                                                                         క్రిందకి లాగి విడిచిన కొద్ది మళ్లి  నిలబడి పొయ్యెది ఏది అని అడిగాడు భర్త భార్యతో ఛి పాడు
ఛి పాడు కాదు అది బోరింగ్ పంపు హండు అదా
 

16.అది
మీరువ్రాసిన జోకులు ఎక్కడో చదివినట్లుందె అన్నాడు స్నేహితుడు
చూసారా మీకెంతో దివ్యదృష్టి ఇచ్చాడు దేవుడు
అది ఎవ్వరు చదవకపోతే మికెట్ల తెలుస్తుంది .....
  


17.అనారోగ్యం
డాక్టరు గారు ఈ జబ్బు ఎప్పుడు తగ్గు తుంది అడిగాడు పేషంటు
నీ  బ్యాంకి బాలెన్సు, ఎల్. ఐ. సి. పాలసీలు ఇచ్చి వాచ్చావా
న నన్ను బ్రతికించలేరా డాక్టరు, ఇంకా ఎమన్నా ఆస్తులున్నయా, ఉంటే అమ్మి డబ్బు చేసుకోనీకు రోగం తగ్గేదాకా నా ఫీజు కట్టాలి కదా ...........  


18.అనారోగ్యం
ఏమండి "నా ఆరోగ్యం " బాగోలేదు, మీరు "కష్ట పడుతుంటే " చూడలేకపోతున్నాను. మరి ఏంచేయాలి నీకు నేను, నాకు నీవు తప్ప మనకు ఎవరూ లేరుకదా.మన దగ్గర డబ్బు వుమ్దికదా, వి.ఆర్ .యస్  తీసుకోని ఇంట్లో ఉంటే నాకు సంతోషం ని ఆరోగ్యం బాగుపదేదాక సెలవు పెట్టేస్తాను, నీ  ఆరోగ్యమే నా ఆరోగ్యం ని నవ్వులే నా నవ్వులు, నీ మాటే నాకు వేదవాక్కు  అంతోద్దు, ఈ నవ్వుమోఖం నేను రొజూ చూడాలి ...          
19. 
ఐతే
పండుగ డిమాండువల్ల ఆహార పదార్ధాలు దాచేస్తున్నారు, ధరలు పెంచేస్తున్నారు అన్నాడు పి. ఎ. మంత్రిగారితో
ఐతే పండుగలు నిషేదిమ్చే చట్టం తెద్దాం.......
నిత్య సంతోషులకు పండగలతో పనిఎమిటి  
 
 20.ఎంత
ఎంత చదివితే అంతే విజ్ఞానం,
ఎంత కష్టపడితే అంతే ఫలితం
ఎంత చెట్టుకు అంతే గాలి
ఎంత ఇంధనం నింపితే అంతే కారు ప్రయాణం
ఎంత నవ్వగలిగితె అంతే మనస్సు ప్రశాంతం  




21.విశ్వాసం
కుక్కకు రొట్టె పెడితే తోకాడించుకుంటు తిరుగుతుంది అన్నది భార్య,
పసిపిల్లలతో కుక్కలు ఆడుకుంటాయి, విశ్వాసంగా ఉంటాయి,  
మరినేనుగుడా విశ్వాసంగా ఉన్నట్లేన అన్నాడు భర్త 


22.అందం
ఆ " భామ మగవాళ్ళ వంక అంత కోపముగా చుస్తున్నదెందుకు".
అని అడిగింది సరోజ గిరిజతో 
అదేం కాదే కోపంలో చాలా అందముగా ఉంటావని ఎవరో అబ్బాయి
అన్నాడుట పాపం అప్పడి నుంచి ఇదే వరుసా  


23.ఒట్టమ్మ
బాబు నీవు పిల్లలతో గొడవ పెట్టుకోకుండా జాగర్తగా ఉంటున్నావా.
నీమీద "ఒట్టమ్మ ఎ గొడవ " ఇంటి దాకా రాకుండా జాగర్త పడుతానమ్మా. నాన్నకు కోపం వస్తే నిన్ను అరుస్తాడు గదమ్మా ........     


24.సమానం
ఒక అమ్మయితో  ఉండటం  ఆనందం
ఇద్దరమ్మాయిలతో  ఉండటం మహదానందం
ముగ్గురు రమ్మాయిలతో  ఉండటం పరమానందం
అనేకమందితో ఉండటం నిత్యానంద స్వాములతో సమానం

25.అరిటాకు
అరిటాకు ముల్లు మీదపడ్డ, ముళ్ళు వచ్చి అరిటాకు మీదపడ్డ ఆకే చిరుగు ఆడది మొగవాడి మీద పడ్డ,.మగవాడు ఆడ దాని మీద పడ్డ, భరిం చేది భారం వహించేది అనుభవజ్ఞులనడుగు ..................,,,,




26.నవ్వుల బామ్మ 
ఒకసారి నామనవడు నేను, పరిగేడు దామనుకున్నాం
అప్పు డెం జరిగింది బామ్మగారు
నాతొ పరిగెత్తపొయి నామనవడు బోర్లాపడ్డాడు
అంతే  కోపంతో నాకన్నా ముందుగా పరిగెట్టాడు
వెనుక నేను నెమ్మదిగా పరిగెత్తాను అంతలో
అంతలో ఎం జరిగింది  ఏమి లేదు పిల్లలు మనవడి
వెనుకాల కుక్క పరిగెత్తింది కుక్కను తరుముతూ నేను పరిగెత్తాల్సివచ్చింది  నేనే గెలిచా ....  ఒక్కటే నవ్వులు, నవ్వులతో పిల్లలు

27.చిరంజీవి కొడుకు 
చిరంజీవి కొడుకు చిరుత అయినట్లయితే మిగతా హీరోల పిల్లల  పేర్లు
ఇలా ఉంటే ఎలాఉంటుందో  ఉహించు కొందాము
చిరంజీవి కొడుకు ..........  చిరుత
బాలకృష్ణ  కొడుకు .........బుడత
మొహన్ బాబు కొడుకు ........ మిడత
బాబు మోహన్ కొడుకు ....... పిడత
వెంకటేష్  కొడుకు ............... ఉడత   .........     


28.హాయిగా
అప్పారావుగారు  మందులషాపుకు పోయి నిద్రమాత్రలు రెండు సీసాలు
ఇవ్వండి, ఇదిగో డాక్టరుగారు వ్రాసిన చీటి ఇందులో ఒక బాటిల్ అని వ్రాసి ఉంది, రెండవది ఎవరికొరకు ఒకటి నాకు రెండవది నాభార్యకు వేసుకొని హాయిగా   నిద్రపోతాం .............

29.చలి
కాస్త చలికే వణికిపోతున్నావేమిటే , టివిలో చూడండి మంచు
పర్వతం మీద ఏలా అర్ధ నగ్నముగా డాన్సు చేసున్నారో అన్నాడు భర్త.
మీ భుద్ది ఎక్కడికి పోతుంది, వాల్ల నుచూసి సోంగా కారుస్తారు,
డబ్బుకోసం, లక్ష్యం కోసం, భర్తకోసం అనుకోరేమ్దుకు ఈ మొగవారు
నీకు చలి పాయిందా, నాకు వణుకు పుడుతుందే  ఆ .....................   


30.పట్టుదల
పట్టుదల ఉంటే  సాధించ లేనిది లేదోయి అన్నాడు సుబ్బారావు
ఐతే కింద పడ్డ నూనేను డబ్బాలోకి ఎత్తు, పేష్ట అంతా ట్యుబులోకి ఎత్తు,
అదెట్లా కుదురుతుంది, నివేఅన్నావు పట్టుదల ఉంటే  సాధించ లేనిది లేదోయి అని బుద్ధి  తక్కువై అన్నాను  అంతే  ఒకటే నవ్వులు .......... 



    
 31.భయం
నీకు మీ ఆవిడకు గొడవ వస్తే ఎం చేస్తావు అని అడిగాడు సత్యం శివరామయ్యను ముందుగా పొయి  ఇంట్లో ఉన్న  బావి మూత మూసి ఉంచుతా బావిలో దూకి చనిపోతుందని భయమా, నాకేం భయంలేదు
నన్ను తోస్తుం దేమోనని భయం తప్ప  ..........................    

32.సారి డార్లింగ్,
నేను నిన్ను పెళ్లి చేసుకోలేను,  నా భార్య, పిల్లలు వప్పుకోవటంలేదు
సారి డార్లింగ్, మన ఇట్లా హాయిగా తిరుగుదాం, సరే నిమాటెందుకు 
కాదనాలి, నీదగ్గర డబ్బున్నంతకాలం వస్తు ఉండు, ఏదైనా రోగం
వస్తేమాత్రం నన్నడగ కూడదు................ఆ ......................   
 

33.ఆ ఫోన్ నాది
డాక్టరుగారు ఫోన్ తీసి " నేను రాకపోతే నీ  ప్రాణం  పోతుందా "
సరే నీ చిరునామా చెప్పు , నేను రావాలిగదా అవతల వై పు మాటలు రావటములేదు పరిగెత్తుకుంటు వచ్చి నాన్న ఆ ఫోన్  నాది ........................ఆ .......   


34.అధికులు
నాన్నగారు  మీరు ఆఫీసులో అందరిని దడ దడ లాడి స్తారని విన్నాను
ఆఫీసులో ఆమాత్రము లేకుంటే అందరిని పని చెయించటం కష్టం
మరి అమ్మ ముందు పిల్లి లాగ ఉంటా రెందుకు నాన్న
ఆర్య సూక్తి ప్రకారముగా అనువుగానిచోట అధికులమనరాదు బాబు ........

35.గోల్డ్ లోన్
ఏమయ్య  నీవుతెచ్చిన నగలు నీ సొంతమేనా అని అడిగాడు బ్యాంకు మేనేజర్ వచ్చిన వారితో  ఈ నగలన్నీ నా కష్టార్జితం అన్నాడు
ఈ నగలన్నీ మాఇంట్లో పొయిన నగలు లాగాఉన్నాయి
అట్లా అనకండి  మీ ఇంట్లోవి, మీ పక్క ఇంట్లోవి, అన్ని కలసి ఉన్నాయి ..... 

36.వంట
ఈ రోజు మా అమ్మ భోజనం మనతోపాటు చేస్తుంది అన్నాడు భర్త భార్యతో  ఐతే వాళ్ళు దగ్గర పెట్టుకొని వంట చేయండి, నాకు కోపం తెపిమ్చకండి  మీ అమ్మ ముందు నన్ను ఏదన్న అన్నారో ........................

37.చార్మినార్
చార్మినార్ కంటే ఎత్తుగా ఒక పులి ఎగరుకలదా తప్పకుండా ఎగరకలదు
ఎలా చార్మినార్ ఎగరలేదు కనుక. 




38.లక్ష్యం
లక్ష్యం పెద్దది  ఉండాలి, ఫలితం చిన్నదయిన గొప్పా ఉండాలి
అన్నాడు రామారావు తో సుబ్బారావు
అట్లాగా
మంచి సినిమా తీద్దాం, ఖర్చు ఎక్కువైనా వెనుకాడ కూడదు
అన్నాడు  సుబ్బారావు రామారావు తో.................................




39.పోలిక
ఆఫీసర్ గారి భార్య మగశిసువుకు  జన్మనిచ్చింది.
చూడ టానికి వచ్చినవారందరు అచ్చు గుద్ది నట్లు ఆఫీసర్ గారి పోలికే
అని అన్నారు .
చివరగా సెక్రెటరి అన్నది
"ఆశ్చర్యం సార్  ఈ బొద్దుకిమ్డ పుట్టు మచ్చ మీకున్నట్లే ఉంది సార్ అనేసింది.   
 

40.కవరు                                                                                                     పత్రిక అమ్ముడు పోవాలంటే కవరుమీద అమ్మాయి బొమ్మ ఉండాలి
మేము అదేగా ముద్రిస్తుంది అన్నారు అమ్మాయి బొమ్మ మీద  ఎ కవరు ఉండ కూడదు అదే తెలివి


41.గాడిద
సీతా గీత ఇద్దరు గాడిద గురించి మాట్లాడు కుంటున్నారు
మొగోడికి గాడిదకు పోలిక ఏమిటి అని అడిగింది సీత
మొగోడు గాడిద అవవచ్చు గాని, గాడిదమొగుడు  అవ్వాలని
అనుకునేంత గాడిదను   ఎప్పటికి కాదు అంది గీత  





42.తేడా
విస్కికి విషానికి తేడా ఏమిటి అని భారత్ భార్యను అడిగాడు
విస్కీ త్రాగితే నువ్వు డాన్సు చేస్తావు
విషం త్రాగితే నిన్ను మోసేవారు డాన్సు చేస్తారు
అంతే  తేడా అన్నది భార్య ...................

43.గిఫ్టు
"పట్టు చీర కొంటే  ఫ్రీ గిఫ్ట్ అని వ్రాసి ఉంది ఆషాపులో అని భర్తతో భార్య అన్నది
 ఫ్రీ గిఫ్ట్ ఏమిటే , అసలు గిఫ్టు అంటేనే   'ఫ్రీ ' కదా

44.కండోమ్సు
టీచరు: రాము రబ్బరు చెట్లు లేక పోతె ఈ ప్రపంచానికి ఎం నష్టం
            బూరలు తయారు కాకపొతే పిల్లలు ఆడు కోలేరు కదండి  టీచరు
           సోము నువ్వు చెప్పు
           రబ్బరు టైరులు లేనిదే ఎ వాహనము నడవదు కదా టీచరు
           శిరీషా  నువ్వు చెప్పు
           "కండోమ్సు తయారు కాకపొతే ప్రపంచమంతా ఎయిడ్సు               వ్యాధితో
           ప్రపంచమంతా నిండి పొయేది కదా  టీచరు.................ఆ ........




45.డేటా బర్త్
రాము  చెప్పు ' సింహం పెద్దదా, కుందేలు పెద్దదా '
చాలా తేలిక చెప్తాను టీచారు,  ముందు వాటి " డేటా బర్త్  చెప్పండి"
అని అడిగాడు రాము .............ఆ .......................

46.ఏమిటో చెప్పు
టీచర్ కు రాము కు సంభాషణ ఈవిధముగా  ఉంది
రాము కాయలు కాని కాయలు ఏమిటో చెప్పు
"టాపాకాయలు"
రాము కోడి  కాని కోడి  ఏమిటో చెప్పు
"పకోడి"
రాము కాయ   కాని కాయ  ఏమిటో చెప్పు
"  తలకాయ "
 రాము పువ్వు  కాని పువ్వు  ఏమిటో చెప్పు
" క్యాలి ఫ్లవర్ "
రాము చివరగా గుడ్డు  కాని గుడ్డు  ఏమిటో చెప్పు
" గాడిద గుడ్డు "
కాదు కాదు వేరి వేరి గుడ్ 







47.నిత్సితార్ధం
ని
ద్ర లే  టైం ఎంతయిందొ తెలుసా
టైం చూడొచ్చుగా, నిక్షేపం లాంటి  నిద్ర పాడుచేసావు గదమ్మా
లె నిత్సితార్ధం  లె లేస్తావా లేవా ఆంటూ ఒక్క అరుపుకి ప్రక్కనే ఉన్న చెల్లెలు అమ్మ నేను రడి నిత్సితార్ధంలో నేను కుర్చోనా .............ఆ.........

48.నేను
నేను రోజు రోడ్డుమీద నడుస్తాను  అందుకే నల్లగా ఉన్నాను అన్నాడు రాము నేను రోజు ఫుట్పాత్ మీద నడుస్తాను  అందుకే చేతికి కట్లు ఉన్నాయి అన్నాడు సత్యం నేను కళ్ళు మూసుకొని నడుస్తాను ఆంతె యాక్సిడెంట్లు అవుతాయి .....అవునా ...  

49.రోగి                                                                                                                                                          రోగితో డాక్టరు నీవు  ఈ మందు రోజుకు నాలుగు స్పూన్సు వేసుకోండి
డాక్టరు గారు మా ఇంట్లో నాలుగు స్పూనులు లేవండి
డాక్టరు రోగితో స్పూనులు కొనవయ్య , కొనక పోయిన, మందు వాడక
పోయిన నీ ఆరోగ్యం కొరకు నేను హామీ ఉమ్డలేనోయి ....ఆఅ.....

50.అడుకొచ్చి                                                                                                                                      పొరిగింటి పుల్ల కూర చాలా బాగుంటుంది అన్నాడు భర్త భార్యతో,
అవు నవును పోరిగింటి  పోయి అమ్మ మాధాకవలమమ్మ అని
అడుకొచ్చి పెడతా .......................ఆ............................  



51.నాన్న
కాళ్ళు లేని వాళ్ళను ఏమని పిలవాలి నాన్న
ఏమని పిలిచినా వారు రాలేరు కదా కన్నా
కళ్ళు లేని వారికి మరి బొమ్మ చూపించాలంటే ఎట్లాగు నాన్న
బొమ్మను చూపి ఇది మూక్కు ,ఇది చెవి,ఇది కన్ను,
రూపాన్ని  ఉహిమ్చుకొని చెప్తారు కన్నా
తాడు చూపించి పాము అంటే ఏమ్చేసాడు నాన్న   
ఏమి చేస్తాడు, ముందు ఎగిరి గంతేస్తాడు ......ఆ......

52.దొంగ
దొంగ మరో దొంగ తో నీవెప్పుడు  అదే బ్యాంకికి కన్నం వేస్తావెమ్దుకు
బయట మరో సారి దయ చేయండి అని బోర్డు ఉంది కదా అందుకే
..........................ఆ....................................  



53.భార్య, భర్తలు ఫోన్
భార్య, భర్తలు ఫోన్ లో కొన్ని సంభాషణలు
నీవు దీపం పెట్టావే అని అడిగాడు భర్త భార్యను
మీరు ఇంకా బ్రతికే ఉన్నారుగా
అది కాదే దేవుని దగ్గర పెడతానండి
సరే దద్దోజనం, చక్రపొంగలి చేసావే
దేవుడు తినడు గదండి
దేవునిపేరు చెప్పుకొని మనమే తింటాం కదే
పటాలకు దండలు వేసావే
వేసానండి అన్ని పటాలకా
అవునండి
నా పటంకి కుడా వేసావా
వేసానండి .....................ఆ...........   

54.ముంచేత్తు
పిల్లలు పుట్టాలంటే  ఎంచేయాలి అని అడిగింది గిరిజ , సరోజను 
డాక్టరును ముందు సంప్రదిమ్పులు చేయాలి, డబ్బులు వదిలించుకోవాలి
వయాగ్రమాత్రాలు మిగిమ్చి సుఖపడు అంది సరోజా
నివేమ్చేస్తావు మాత్రలు వాడుతావా
చీ నాకేం ఆఖర్ల మాయన నాచుట్టు తిరుగుతూ
నన్ను హత్తుకొని ముద్దులతో ముంచేత్తుతాడే అంటీ...........  
 

55.పేషంటు                                                                                                                                     ఆరోగ్యానికి  గుక్కెడు ఉలవలు తినాలి
                 తౌడుతో ఉన్న కుడితి త్రాగాలి 
                 ఆకులు, కాగితములు తినాలి
                 మేకలను, గొర్రెలను,పాములను తినాలి
                 యాసిడ్, ఫినాయిల్  త్రాగాలి
                 కడుపంతా సుబ్రం అవుతుంది
                 అవన్నీ త్రాగించండి బ్రతికితే ఇంటికి వస్తాడు
                 అన్నాడు డాక్టరు కోమాలో ఉన్న పేషంటు తో ఉన్న వారితో ........
      
 56.టిప్పు
పిల్లలు పుట్టినప్పుడు నర్సుకు టిప్పు
పిల్లలను విద్యాలములో చేర్చినప్పడు టిప్పు
హోటల్లో కాఫీ తెచ్చె వాడుకు టిప్పు
స్మశానంలో కాటికాపరికి టిప్పు
అందరికి ఇట్లా ఇచ్చుకు పోతువుంటే ముప్పు


57.పళ్ళు

 టీచరు : రాము పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
            కొన్ని పళ్ళుతింటే  ఉన్న పళ్ళు ఊడి పొతాయి
            సోము పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
            పళ్ళుతింటూ  ఉంటే ప్రక్కవారు ఏడుస్తారు
            సమీరా  పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
            పళ్ళు ఎక్కువగా కాచే చెట్టుకు రాళ్ళ దెబ్బలు తప్పవు
            శ్రీదేవి పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
            పళ్ళు ఎక్కువు తింటే ఫల్లు పెరిగి బరువెక్కి నడవడం కష్టం కదా టీచర్
            ఒక్కటే నవ్వులు,  ఒక్కటే నవ్వులు, ఒక్కటే నవ్వులు

58.రేగిపళ్ళు
డాక్టరు నేను పళ్ళు బాగా తిన్నాను ఇంకా నీరసముగా ఉమ్ది ఎందుకు
ఇంతకు నివు తిన్న పళ్ళు ఏమిటి
రేగిపళ్ళు డాక్టర్
ఒక్కటే నవ్వులు,  ఒక్కటే నవ్వులు, ఒక్కటే నవ్వులు

59.బిచ్చగాడు
బిచ్చగాడు మాధకవళం తల్లీ
లోపలనుంచి మాఆయన ఎక్కడన్నా కనిపించాడ
మీ ఆయన కనిపిస్తే చెపుతాను చెల్లి
చేతిలో ఇనప బొచ్చ ఉంటుంది చూడు
ఒక్కటే నవ్వులు,

60.ఎదురు
ఆడపిల్ల తన అవసరాలను తీర్చగల మగవాడి కోసం
వెతికి వలవేసి పట్టటానికి ప్రయత్నిస్తుంది
కాని అబ్బాయి తన ఒక్క అవసరం తీర్చగల
అమ్మాయి కోసం ఎదురుచూస్థాడు

 

61.అదృష్టం
మా ఆవిడా ఒక దేవత  అన్నాడు రాము కృష్ణతో
అదృష్టం అన్నాడు మావిడా ఇంకా బ్రతికె  ఉంది అన్నాడు కృష్ణ.

ప్రపంచము                                                                                                                           ప్రపంచములో నువొక్కడఉ అవవచ్చు
కాని నీ నవ్వుల జోక్సు యంత మందిని నవ్విస్తాఓ
నవ్వటానికి ఉండాలి శక్తి
నవ్వించటానికి ఉండాలి యుక్తి
నవ్వులవల్ల సమస్యలనుండి పొందుతావు విముక్తి

62.సృష్టి
i   నేను  {రోకలి}  u  నీవు {రోలు}
కలిస్తే ఏర్పడుతుంది పచ్చడి
జీవితమే దంచు కోవటం ...................



 
63.నేనెవరో                                                                                                                                                 భార్య, భర్తతో మీరు చీపురుతో ఊడ్చారు సంతోషం
చీపురు ఉన్న చోటే ఉండండి
అన్ని విషయాల్లో తల దూర్చకండి
నేనెవరో తెలుసుగా ...............

64.ఎక్కడ
ఆటస్తలములో  పిల్లలకు ప్రమాదాలు సాధారణం
ఆటస్తలమే  ప్రమాదంలో పడితే పిల్లలు ఎక్కడ ఆడుతారు

65.కారణం                                                                                           పురుషులు బలహీనతగా ఉండుటకు కారణం స్త్రీలు
స్త్రీల బలం పెరగటానికి కారణం పురుషులు
ఇరువురు కలసిన కారణం ఏర్పడుతుంది   ఓ బుడంకాయ
.....................  


66.మార్పు
యోగావల్ల మీ ఆయనలో మార్పు ఎమయనా వచ్చిందా  అడిగింది టీచర్.....హ......... 
చాలా ఆశ్చర్యకరమైన  మార్పు వచ్చింది ఏమిటి అంటె... ఇప్పుడు శిర్షసనంలో కూడా మందు త్రగుతునాడు టీచర్


67.వాంతి
భర్త:ఎమిటి వాంతి చేసుకుంటునావ్ ఎయిన  నెల తపవా  ఎమిటి
బార్య :ఏమ లేదండి టీవీ లో చెపినట్లు వంట చేసి రుచి ఎలా  ఉంది అని నోట్లో పేటుకున అంతె అప్పుటి  నుంచి వంతులె వంతులు 

68. అదేమిటి
    అదేమిటి  ఆ సుబ్బారావు గారునీ మీరు  లక్షదికారిని  చేస్తా ఎందుకు నిన్ను  అట్లా తన్నాడు...
ఎందుకుంటె 
ఎందుకు చెప్పండి నాకు
ఎందుకుంటె...... ఎందుకుంటె ....ఇంతక ముందు ఆయన  కోటిశ్వరుడు  కనుక........