29, ఏప్రిల్ 2014, మంగళవారం

130. Comedy Story-34 (అత్తా-కోడలు)


అత్తా-కోడలు

ఏమిటండి అదేపనిగా నన్ను చూస్తున్నారు.   నీవు కాఫి పట్టుకొని అలా వస్తూ ఉంటే నాకు నమ్దూరు వ్రాసిన యంకి పాట గుర్తుకొచ్చి  నా మనసు ఒక్కసారి కలుక్కు మన్నది.  ఏమై దండి  మీకు ఒంట్లో బాగోలేదా డాక్టర్కు  చూపిమ్చుకుమ్దా పదండి.  రోగానికి దాచు కొకూ దండి  అన్నది భార్య పద్మ . " ఏమిటా రోగం "  ఇలా చెపూతా అంటు కాఫీ అక్కడ పెట్టు,  కంట్లో ఏదో నలక పడింది ఒక్కసారి   చూడు  అన్నాడు భర్త శ్రీనివాస్ .  ఆ ఉండండి నేను చూస్తా అంటు ముందుకు వంగింది అమ్మామ్తముగా  ఒక్కసారి ముందుకు లాక్కొని ముద్దు  పెట్టుకున్నాడు  ఇది రోగం తెలిసిందా అన్నాడు ,  ఏమిటండి ఎప్పుడు పడితే అప్పుడా అంటే ఎట్లా దానికి ఒక పద్దతి ఉంది. మనకు ఒక పాప  ఉంది.  ఇక్కడ  అత్తయ్యగారు ఉన్నారు,  ఎవరైనా చూస్తె ఏమనుకుంటారు.  ఏమను కోరు కొత్త పెళ్లి జంట మనం వారి మద్య పొకూడదు అంటారు అన్నాడు.    సరే లేండి  మీకు ఎప్పుడూ కొత్తే,    ఎమీ లెదె పాప పుట్టిం తర్వాత నీ అందాలు బాగే పెరిగాయే ఒట్టు,  నీ తోడు, అబ్బ  "ఏమిటండి మాటలు"  నాతొ అంటే అన్నారు,  నేను నీకు బానిసను, మీరు ఎట్లా ఉమ్డమంటే అట్లా  ఉండేదాన్ని, ఆడమంటే ఆడే దాన్ని, సుఖం ఇవ్వమంటే చ్చేదాన్ని  కదండి, అంటు మరొక్క ముద్దు ఇచ్చి కాఫీ అమ్దిమ్చి నేమ్మదిగ్గా వెనక్కు  తిరిగింది,  నా బంగారు శ్రీమతి అన్నాడు.  బంగారం కరుగుతుంది కదా అని ఇష్టం వచ్చిన రూపాల్లో నగలు తయారు చేసుకుంటారు నేను మనిషిని,  అదే ఆపని మాత్రం చేయకండి. అంటుంటే ఒక్కటే నవ్వు.  ఆ నవ్వుల్లో  కాఫీ పడింది శ్రీనివాసు చేతినుమ్ది పద్మమీద, సారి అంటు చాతిని తుడవ బోయాడు. చాల్లెండి  మీ సరసం,  నేను కావాలని పోయలేదు సారి సారి సారి . ఇప్పటికి మూడు  సారులు చెప్పారు. నెను బాతు  రూమ్కు పొయి కడుక్కొని చీర మార్చు కొని వస్తా బుద్దిమంతుడుగా కూ ర్చోండి . నీకెమన్న బాత్రూమ్లో సహాయము చేయ మంటవా . ఇప్పటిదాకా చేసింది చాలు అమ్మ్మో మీరు బాత్రూమ్లోకి వస్తే ఎమ్కెముంది. ఏమవుతుంది 
ఏమవు తుందా మనమ్మాయిని కనుక్కొని చెప్పుతా అంటుంటే ఒక్కటే నవ్వు, ఒకటే నవ్వు ఎవరే అక్కడన్నది ఆ " టి.  వి  '. కట్టేయ్యండి.    ప్రొద్దున్నే ఈ నవ్వులెంటో అన్నది అత్తయ్యగారు. అమ్మ అదికాదే అంటుంటే పద్మ ముందుకు వచ్చి పెదాలు తాకి ముద్దిచ్చి  వెళ్ళుతూ మీరు సత్యహరిచంద్రులు ఏది చెప్పాలో ఎదిచెప్పకూడదొ తెలియని అమాయకులు ఉండండి ఇప్పుడే వస్తా కాస్త టి.వి వాల్యూమ్  పెంచండి అత్తయ్యగారు వచ్చినా  రావచ్చు అంటు లోపలకు వెళ్ళింది పద్మ.                  

పద్మ చీర మార్చుకొని వస్తూనే  ఏమిటో,  పాపారు విశేషాలు,  పాపరంతా మాకు ఓటేయండి, మాకు ఓటేయండి, అంటు పేపరు  అంతా మేము ఇది చేస్తాము , ఇది చేస్తాము అని వ్రాసినారు. ఆ ఏమ్చేస్తారండి  మా మహిలా   బిల్లు ఇంతవరకు పాస్ చేయలేదు. అభయ బి ల్లు పెట్టారు మానభంగాలు తగ్గాయ అన్నది. అట్లా అనకే అట్లా అనకె  ఏమ్కేట్లా అనాలి, స్కూలు కెల్లె విద్యార్ధులను ఎత్తుకేలుతున్నారు ఎవరన్నా పట్టించు కుంటున్నారా,  పిల్లలను అమ్ముతుంటే పట్టుకున్నారు,  చదవలేదా పాపారు.  చదవి మీరు ఎన్నెనా చెప్పండి పేపరులో ఇవ్వాళా వేసిన యాక్సిడెంట్లని, అఘాఇత్యాలని వ్రాస్తారు వాటి గురించి  మరునాడు గాని వారం రోజులుదాక కాని ఎటువంటి సమాచారము వ్రాయరు,  ఎవరన్న అడిగితె మేము ఈరోజు  కారోజు విషయాలు చెప్పటమే మా పాపారు లక్షణం మరలా పాత వేస్తె తప్పుమ్టారు. అంటే ప్రశ్నలు చదువుకొనే పాపారు  మీరు చెదివేది అవునా అన్నది పద్మ .  అమ్మో నీకు రాజకీయము బాగాతెలుసే. రాజకీయ మంటే  ప్రత్యక చదువుకాదు. ప్రజల హృదయాలలో ఉండే భాద అర్ధం చేసుకొనే తెలివి,  భాదను తీర్చె తెలివి ఉంటే చాలు అన్నది.

ఆ నేననేదే ముంది,  మీరు మొగవారు ఏమి మాట్లాడినా  చెల్లుతుంది. మేము ఎదన్న మాట్లాడితే గద్దర్ది అంటారు కాదా , " అసలు ఆడ దంటే  మొగవాడిలో సగం " అంటారు అన్నది.  అర్ధనారీస్వరుడన్నారు, అర్ధనారిస్వరి అనలేదు కదా.

ఇది మాత్రం తప్పు  "ఆమెలోనే అతడు సగం తెలుసా"

ఎమ్డుకంటే   " woman "  అంటే స్త్రీ , man అంటే పురుషుడు  ఓ.కే  ఇప్పుడు MAN ఎవరిలో  ఉన్నాడు " WOMAN " లో అంటే స్త్రీలొ ఉన్నట్టు నిజమా, నిజమే అన్నది పద్మ

ఇప్పు డు FeMALe   అంటే స్త్రీ , తీసుకొ   దానిలో male  ఉంది, మేల్ అంటే పురుషుడు ఎవరిలో ఉన్నాడు ఫిమేల్ లో ఉన్నాడు అంటే స్త్రీలొ ఉన్నట్టు నిజమా, నిజమే అన్నది పద్మ

ఇప్పుడు she   అంటే ఆమె కదా, కాదన్న దెవరు అందులో  he అతడు ఉన్నాడు అవును . అంటే స్త్రీలొ ఉన్నట్టు నిజమా, నిజమే అన్నది పద్మ.

మీరెంత తెలివిగాలవారండి మొగవాల్లంతా స్త్రీలో ఉన్నట్లు  niruupimchare బలేవారే అంటు నవ్వు కున్నారు. ఎంటే ఆ నవ్వుlu  ఆ టి.వి వాల్యూమ్. కట్టేయ్యండి ప్రొద్దున్నే ఈ నవ్వులెంటో అన్నది అత్తయ్యగారు.

అట్లాగే అమ్మ అన్నాడు కొడుకు శ్రీనివాసు 
ఇదిగో అబ్బాయి నేను కోడలిపిల్ల (మనవరాలుతో) కలసి గుడికి వెళ్లి వస్తాము ఇంట్లోనే ఉండు అన్నది. ఏదైనా అటో చేసుకోనివేల్లండి. గుడి దగ్గరే డబ్బులు ఎందుకు దండగా అన్నది. సరే మీరు జాగర్తగా వెళ్లి రండి.  పద్మ నీదగ్గర ఫోన్ ఉందిగా గుడిలోకి వేల్లగానే  సై లెంటులో పెట్టు, లేదా అక్కడ కౌంటర్లో  ఇచ్చి టోకెన్ తీసుకో అన్నాడు. అట్లాగేనండి.
ఒక గంట తర్వాత తిరిగివచ్చారు ఇద్దరు. ఎమిజనం  ఏమి జనం, దేవుడ్ని చూడ నిస్తెన అందరు  తోసె వారే చిన్న పెద్ద చూసెవారె లేరు అన్నది వస్తూనె కాంతమ్మ.
అవునండి జనం బాగున్నారు.  పనమ్మాయి కూడా కాస్త నసిగింది. గాలివేలుతురు సరిగాలేదు ఒక్కటే తోపిడి అందుకనే దూరమ్ నుంచి  దండం పెటుకొని వచ్చాము.
మంచి పనిచేసారు, కాస్త విశ్రాంతి తీసు కోండి అన్నాడు శ్రీనివాసు.
సరే నాకు ఆఫిసు నుండి  ఫోన్  వచ్చింది కాస్త పనుమ్దట చూసుకొనివస్తా మీరు అన్నం తినేయండి, నాకు కారేజ్ పెట్టి ఉంచు వర్కర్ను పంపిస్తా అన్నాడు అట్లాగేనండి.
సరే ఒక ఉపాయము సాయంత్రము ఫోన్  చేస్తా వచ్చెయి పాపను అమ్మదగ్గర ఉంచు చూస్తు ఉమ్టుందిలే అన్నాడు సరే జాగర్తగా వెళ్ళండి.
భోజనము చేసి క్యారేజి సర్ది వర్కర్కు ఇచ్చి కాస్త కునుకు తీసిమ్ది పద్మ
అ త్త య్య గారికి పాపను చూస్తు  ఉండమని చెప్పి  మార్కెట్ కు వెళ్ళింది పద్మ.  

నేను పిల్లల కన్న  తల్లినే నమ్మ,  నాకు నీవు అంత మరి గట్టిగా చెప్పా నక్కరలేదు.   నీవు వెళ్ళు అమ్మాయని నేను చూస్తాను,  త్వరాగా రండి. బజారంతా కొనటానికి ప్రయత్నిమ్చాకండి.  ఇంట్లో ఒక ముసలిది ఉన్నది  అని గుర్తుమ్చు కోండి.   అట్లాగే అత్తయ్యగారు వెల్లి వస్తాను  అన్నది. పద్మ.
ఏ మండి అమ్మ యిని  వదిలి వచ్చాను  నాకు భయముగా ఉందండి త్వరగా ఇంటికి వేల్లుదాము. మిగతావి త్వరవాత  తీసు కుందాం  అంటు అటో ఎక్కి ఇంటికి చేరారు ఇద్దరు.
లోపలకు పొతూనె అమ్మాయి నీటితొ ఆడుకుంటున్నది. ఏమిటండి పాపను చూడ మంటే  సెనక్కాయలు వలుచుకొని తింటున్నారు మీరు అన్నది కోపంగా పద్మ.
అనమ్మా అను ఇంట్లో ఒక్క సెనక్కయతినకూడదు, ఒక్క స్వీట్ తినకూడదు, పిల్లకు కాపలా ఉండాలి, ఇంటికి కాపాలా ఉండాలి, నేనొక ఇంటికి నౌకర్ని కదా కొడాలా అన్నది.
ఏమిటండి అంత పెద్ద మాటలు అంటున్నారు జాగర్తగా మాట్లాడండి.  సేనక్కాయతోక్కులు  పిల్ల నోట్లో పెట్టు కుంటే  ఏమౌతుందో అని భయముతో అన్నాను తప్ప మీమ్మల్ని నేనేమనగలను అన్నది.
నామీద అంత నమ్మకము లేక పోతే,   నీ పిల్లను తీసుకెల్ల పొయావా,  అవునండి తెలిసికూడా  వదలి వెళ్ళాను,  నాచేప్పుతో నేనే కొట్టు కొనేటట్లు మాట్లాడారు మీరు.
ఇందులో నేను ఏమి తప్పు మాట్లాడానమ్మ అంత కోపము వచ్చింది.
శ్రీనివాసు వస్తూనె మీ ఇద్దరి మద్య గొడవ మోదలయిందా, అది ఇప్పుడేఉ తేలదు మూదొ ప్రపంచ యుద్దాహము వచ్చి ఆగిపోవునేమోగాని అత్తా కోడల మద్య సమరం ఆగదు, అమ్మకు వయసొచ్చిన పౌరుషము  తగ్గని ప్రేమ, ఇకచేప్పలంటె నాభార్యకు కన్నా బిద్దమీద ఈగ వాలిన తట్టు కోలేదు అది కన్నప్రేమ  అంటు
పద పద్మ పాపను తీసుకొని లోపలకు అన్నాడు.
ఏకోశాన అమ్మ అని మర్యాద నీలొ ఉన్నదా,  పెళ్ళాం వెనకేసుకు  వస్తున్నావు, కొడుకా
అదికాదమ్మ మీ  ఇద్దరి మద్య తగాదా వద్దని దాన్నేగా నేను అరిచింది. అన్నాడు. అవును పెళ్ళాంను వెనకేసుకోక ఈ అమ్మమాటలు నీకుచెవి కేక్కవు, సరే తప్పు  అంత నా భార్యది కాస్త విశ్రాంతి తీసుకొమ్మ. సరే నీమాట  నేను కాదంటానా అన్నది. మూతి తిప్పుతూ .                        

కొడుకు కోడలు లోపలకు వేల్లిన తర్వాత  విసురుగా ముందుకు నడిచింది,   అంతే  పెద్దగా కేక,  కెవ్వు మని కేక పెట్టి  క్రింద పడింది చ చ్చానురా దేవుడో,  జారి పడ్డాను రా ఈ కొంపలో నీల్లెక్కడున్నాయొ కని పిమ్చవు  పాలరాతినేల మరీ వేసారు కనీసము తుడవలేదు అన్నది.
అమ్మ ఏమైంది అట్లా అరిచావు, ఎమయిందా  నాసార్ధం ఆఇమ్ది. చూసి నడవద్ద అమ్మ, అవున్రా అను కాస్త లేపారా అట్లా చేయి గుమ్జకురా
ఎమయింది అత్తయ్యగారు.ఇదిగో ఈ చెయ్ ఇట్లా పటుకో,  నెమ్మదిగా  నడిపిద్దాము అన్నాడు. అమ్మో నడుం నెప్పిగా ఉందిరా డాక్టర్కు ఫోన్ చేయరా, ఇదిగో చేసాను అత్తయ్యగారు 10 నిమిషాలలో వస్తారుట అన్నది పద్మ. నెమ్మదిగా మంచం దగ్గర కుర్చీలో కూర్చొబె ట్టండిరా  అని కేక పెట్టింది.
ఇమ్తకీ డాక్టర్ ఎప్పుడొస్తాడురా.
అదిగో వచ్చాడు. డాక్టర్ నా ప్రాణాలు ఉంటాయా పోతాయా చెప్పండి. భాద తట్టుకోలేక పోతున్నాను. ఇమీ కాలేదు మీరు మునిపటి లాగా 7 రోజుల్లో తిరగ గలరు. ఇప్పుడు ఇంక్షన్, మందులు వ్రాసాను వెంటనే తెప్పించండి. నేను పొయి తెస్తాను అమ్మను చూస్తు ఉండండి. నేను అప్పటిదాకా ఈ మందు ఇంజక్ క్షన్ ఇస్తాను అన్నాడు డాక్టర్ ఆమెకు కాస్త ఉపసమనము కలుగుతుంది, లేచాక మంచం మీద పడుకోమనండి  .
నరం కదిలింది ఈ తైలం రోజు రెండు పూటలా వ్రాయండి తగ్గి పోతుంది. అంటున్నాడు.  ఇదిగోండి డాక్టర్ మందులు తెచ్చాను అన్నాడు శ్రీనివాసు   డాక్టర్ ఇంజక్క్షన్ చేసి ఈమె వద్ద ఎవరైనా హమేషా ఉండాలి అని చెప్పి వెళ్ళాడు.
ఏమండి నేను ఈరొజు మీ అమ్మదగ్గర కాపలాగ ఉంటాను, అమ్మాయి లేస్తే చెప్పండి,  మీరు వెళ్లి పడుకొండి అసలే రేపు ఆఫీసుకు పోవాలి. అన్నది పద్మ.   పద్మకు కుడా కుర్చీలొ కునుకు పట్టింది.
ఇద్దరు పడుకున్నారు కదా అని శ్రీనివాసు లోపలకు వెళ్ళాడు.
అప్పుడే పద్మకు అత్తా కోడలు కొట్టు కున్నట్లు కల వచ్చింది. ఉలిక్కి పడి  లేచింది. భర్తను పిలిచింది. నాకు భయముగా ఉంది మీరు కూ డా  ఇక్కడే ఉండండి.
ఎందుకే భయము కల వచ్చింది. అందులో అందులో అత్తయ్యగారిని చీపురు కట్టతో  కొట్టానండి. మీరెమనుకొ కండి.ఇది కల కాదే అవును కలే . వివరంగా చెప్పు , చేప్పా లంటే నే భయమేస్తుమ్డంది  అన్నాది.
                                              
" ఒసేయి  ముదరష్టపుదానా,  మదమెక్కి కోట్టు కుంటు న్నావే,  ఆకూర్చొవటమేమిటే,  వంటి మీద గుడ్డ ఎక్కడుందో కూడా  చూడ కుండా  కాల్లుపు కుంటు  మరీ  కూర్చున్నావు.
ఏమిటత్తగారు నన్ను పిల్చారా, అబ్బే లేదమ్మా నీపని నీవు చేసుకో అన్నది. ఆ ఇంకా గిన్నెలు తోమలా,  త్వరగా  తోమండి. తర్వాత  బట్టలు ఉతకాలి అన్నది. వళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. మీ అబ్బాయి వచ్చి ఎవరు తోమారు అని అడిగేతే ఏమి చెప్పా లి అత్తయ్యగారు. పనిమనిషి తోమిమ్దని చెప్పు, లేదా  నీ ఇష్టమొచ్చింది చెప్పు  అన్నది విసురుగా.
అవునే మా అబ్బాయిని బుట్టలో వేసుకున్నావు నోటికోచ్చినట్లుగా పెలుతున్నావు, ఈ ముసలిదానికి కాఫీ పెట్టి ఇవ్వవచ్చుగా అన్నది. మీరు పనిమనిషి కాదు  అత్తయ్యగారు, మీరు ఇంటి మనిషి అన్నాది. మర్యాదలకు ఏమి తక్కువలేదు అత్తయ్యగారు అంటావు పనులన్నీ చెయిమ్చు కుమ్టావు అన్నది.
నామోగుడనే వాడుంటే నీ చేత  ఇన్ని మాటల   అనిపిమ్చు కోనేదాన్న. అసలు మావయ్యగారిని చంపింది మీరెట,  ఎవరన్నారు,
నన్నొక పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నారు. ముందు అబ్బాయి రాని నీవు నాచేత చేయించే పనులన్ని చేపుతా  అన్నది.
ఏమిటే అంటున్నావు ముసలి మూడు పూటలా కంచాలు కంచాలు తిమ్టున్నావు, ఈ కాస్త పని చేయమంటే గోనుగుతావు.
నేను గోనుగు తున్నానా  ఈ చేత్తో తిరగలి తిప్పినదాన్ని, ఈ చేత్తో కారం దంచినదాన్ని,  తెలుసా అన్నది రోషముగా. అది తెలిసే ఈ చిన్న పనిచేయమన్నా నిన్ను,  ఇది చిన్న పనా  బట్టలు ఉతకటం,  అసలు ఈ చేత్తో నిన్నుఒక్కటిస్తె లంకిణి నెలకు కర్చుకున్నట్లు కర్చు కుమ్టావు అన్నది.   అసలు నేనేవరను కున్నావే ఛాయా దేవి అక్కను,  సూర్య్వా కాంతం చెల్లెలిని జాగర్త,   నాజోలుకు రాకు అన్నది కోపంగా.
నామీద అబ్బాఇకి లేనిపోనివి చెప్పి బయటకు గెంటింమ్చాలని అనుకున్నవో చూరుపట్టు కొని వ్రేలాడుతాను జాగర్త అన్నది. నీవు కోడలివి కోడలిగా ఉండు, అత్తగా వచ్చి నీ జుట్టు పట్టుకున్నా నంటే ఊడి  చేతిలోకి వస్తుంది.  ఏమిటే నా జుట్టు పట్టు కుమ్టావా నీ కెంత  ధైర్యము చూడు  ఇప్పుడు నేన్నేమి చేస్తాను అంటు చీపురు కట్ట తీసుకొని అత్తని వెంబడించి కొట్టింది, ఉమ్డవే ఉండు   నీ పని చెప్పుతా  అంటు కారం తీసుకొని వచ్చి కొడలిమీద చల్లింది. ఇక కొట్టవే కొట్టు అన్నది. అంతె  మంట మంట   అంటు బిందెడు నీళ్లు  మీద పోసుకుంది కోడలు. ఇంకా మంట మంట అంటు బావిదగ్గర ఉన్న తొట్టిలో నీరుచల్లు కుంది. ఇల్లంతా ఎగిరింది. గంతులేసింది. అత్తా జోలికి ఎప్పుడు రాకు కోడలిపిల్ల అన్నది.
అమ్మో ఇది కలా నాకే నీవు చెపుతుంటే వల్లుజల దరిమ్చిమ్ది.గ్లాసుడు  నీళ్లు త్రాగాడు శ్రీనివాసు. అవునండి అందుకే భయమన్న ఇది కల కదా నీవు భయపదనవసరములెదు అమ్మ అలాంటిది  కాదు. చాల  మంచిది.
అత్తయ్యకు రెండు రోజ్జుల్లో తగ్గుతుంది కదాండి  అన్నది.
ఓపికతో కోడలు ఆత్తయ్యకుసేవాలు చేసిన ప్రభావము వళ్ళ కోలుకుంది ఆఇల్లి సంతోషాలతో  నిండి పోయింది..
అందుకే అన్నారు అత్తలేని కోడలు ఉత్తమురాలు
కోడలులేని అత్తా గుణవంతురాలు
అత్తా కోడలు ఉన్న ఇల్లు నిత్య సౌభాగ్యాలు, సంతోషాలు, మరియు సరిగమలు      .   .                     

27, ఏప్రిల్ 2014, ఆదివారం

129. Love Story-33 ( Life is kalpana )

                                                                        

కారుణ్య ఉన్నారండి అంటు బయట నుండి పిలుపు.  ఆది ఆడగొంతు లాగుంది. కల్పన ఎందుకైనా మంచిదని,  కిటికీ తలుపు తీసి చూసింది. ఎవరో నా వయసులొ ఉన్న వనిత  లాగున్నారు,  తలపు తీసి చూద్దామని తలుపు తీయగా " హాయ్ కల్పనా " ఎంత చీక్కిపొయావె "  అప్పుడు  'ఎర్రగా బుర్రగా ఉండే దానివి.  ఇప్పుడు చింపిరి జుట్టేసుకొని మడ్డి  మొహంతో ఉన్నావు.

ఎప్పుడొచ్చావే  "శిరీషా"  అసలు ఇండియాలోనే లేవు " ఎప్పు డొచ్చావు, ఎందుకొచ్చావు",  ఈ బీదరాలిని చూడాలని వచ్చావా.
నే నోచ్చిమ్ది  మావారి కొరికమీద  ఇండియాలో బిజినెస్ చేద్దామని వచ్చాను.  నీకు  ఇండియా బాగా తెలుసుకదా చూసిరా అన్నారు. వెంటనే నీవు గుర్తుకోచ్చావు  రెక్కలు కట్టుకొని నీ దగ్గర్కు వచ్చి  వాలాను.   నీ ఇల్లు కను క్కోవడం ఒక్కరవ్  కష్టమైన దనుకొ   I .T కారుణ్యా  అంటే  ఎవ్వరు  చెప్పలేదు.  రైల్లో కలుస్తూ ఉంటారుట, పెద్దాయన  మాత్రము ఈ ఇల్లు అని చూపిమ్చారు.

ఒట్టి  మాటలేనా కాఫీ టిఫిన్ లేదా.

నీవు కనిపించిన సంతోషములో మరిచిపోయాను, అమ్మాయి కరుణ అని పిలవగా కరుణ వచ్చింది అంటికి నమస్కారం పెట్టమ్మ అన్న మాటలకు వచ్చి పాదాలకు నమస్కారం చేసింది. నీవు వెళ్లి చదువుకొమ్మ, బాబు కిరణ్ అని పిలవగా కిరణ్ వచ్చాడు అంటికి నమస్కారం చేయమనగానే పాదాలకు నమస్కారము చేసాడు.  నీవు వెళ్లి చదువుకో బాబు అన్నది కల్పన.

ఏమిటి నీకు అప్పుడే ఇద్దరు పిల్లలా ఎం చదువుతున్నారు. అమ్మాయి 7 th ,  అబ్బా యి 9 th  ఒక్కనిముషము T .V. చూస్తువుండు
నేను రోజు చూసేది ఆ  T .V. కాస్త నేను కూడా నీకు వంటలో సహాయము చేస్తూ మాట్లాడు కుందాం అన్నది.

నీ పరిస్తితి అంత బాగున్నట్లు లేదు,  అసలు నీ కధ ఏమిటో చేపుతావా ముందు కాసేపు ఈకార పూస నవులుతూ విను అన్నది.
నీకు గుర్తుందికదా మేమిద్దరం ఒకే బ్రాంచిలో పనిచేసే వాల్లము ఆ ఎందుకు గుర్తులేదు. ముందు మీ పెళ్లి విషయాలు చెప్పు 

నీకు తెలుసు నేను కారుణ్య ఒకే బ్రాంచిలో పనిచేసాము.  మాఇఒద్దరిలొ ఒకటే భావము. బయటకు చెప్పుకోలేదు.కారుణ్య తనమనసులో ఉన్నదంతా కవితా రూపములో నాకు మెసేజ్ పంపించాడు.

నా హృదయ రానివి నీవు, నా ప్రేమ సామ్రాజ్యానికి రారానివి వీవు
నా హృదయ స్పందనవునీవు, నాగుండెలో దాగిఉన్న దేవతవు నీవు
నా జీవితము అమృత మయము చేసే అమృత వాహినివి నీవు
నా బ్రతుకును పూల బాటగా మార్చే నా దానవు, కల్పనవు   

కంటికే ముద్దొచ్చే నీరూపు, కను విందు చేసే నీ పెదవులు
పరువాన్ని నాకొరకు పదిలపరిచినావు, నాకిస్తావ ముద్దులు 
చెవుల కింపుగా మధుర స్వరం పాడినావు, తీరుస్తావు నా కలలు
నీ చేయితొ +నా చేయి కలుపుకొని తీర్చు కుందాము కోరికలు కల్పన

తెలిసింది నీకు నేనంటే ఇష్టమని
హృదయాన్ని అర్ధం చేసుకుంటావని    
నీకు నేనంటే ఎంతో అనురాగమని
నా ప్రేమ అంగీకరిమ్చి ఒప్పు కుమ్తావ కల్పన

ఇట్లు నీ ప్రేమికుడు కారుణ్య 

చివరకు మేము పార్కులో కలుసుకొని అభిప్రాయాలు చెప్పుకొని పెద్దలు ఒప్పుకుంటే ఒకటవుదామని నేను చెప్పను.
కారుణ్య, వాళ్ళ నాన్నగ్గారు, అమ్మగారు మా యింటికి వచ్చి నన్ను పెల్లి చూపుల్లొ  చూసి,  పిల్ల నచ్చింది మేము చేసుకుంటామని చెప్పారు వారు. మా పెళ్లి పెద్ద ఆర్భాటముగా జరుగలేదు. కేవలము గుడిలో ఉన్న కల్యాణ మండపములో మా పెళ్లి జరిగింది. అందరు వచ్చారు ఆశీర్వదిమ్చారు.

కాలం గిర్రని తిరిగిమది. ఒక పది సంవత్చరాలు సంతోషముగా జరిగింది. కారుణ్య అమేరికాకు  పోవాలని కంపెని వారు వత్తిడి చేసారు. నన్ను బెంగలూరు పొమ్మని వత్తిడి చేసారూ ఇరువురము చెరో దిక్కు పనిచేయుట ఇష్టము లేక ఉద్యోగములకు రాజీనామా చేసినాము.  అప్పటికి మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు.
మావారు వేరే ఉద్యోగము వెతుదామని అనుకోనేటప్పుడే ఎప్పుడో వ్రాసిన  "APPSC "  పరిక్షల ఉత్తిర్న్డైన వారిలో పేరు ఉండటం వళ్ళ  వెంటనే  గవెర్నమెంటు  ఉద్యోగములో  చేరమని ఆర్డరు వచ్చింది. అదియు సీనియర్ అకౌంటెంట్ గా వచ్చింది.
వాళ్ళ నాన్నగారు చేరమని గొడవ చేయుట వల్ల చేరాడు. ఆ ఉద్యోగమే ఇప్పుడే చేసేది.  వెడినీల్లకు చన్నిల్లుగా నేను కూడా ఉద్యోగము చేస్తానంటే ఇంట్లో ఉండు పిల్లలు చిన్నవారు, అమ్మనాన్నలు వృద్ధులు వారుణి చూసు కుంటు ఇంటిలో ఉండు నాజీతముతొ ఇల్లు గడుపాతాను, నీవేమి భయపడకు, నన్ను భయపెట్టకు

అపుడే మా మావగారికి పెద్ద జబ్బు చేసింది. హార్టు ఎటాక్ వచ్చింది.వెంటనే డాక్టర్కు చూపించగా గుండె ఆపరేషన్ చేయాలి కర్చు ఎక్కువతుంది అని  చెప్పారు
కర్చు ఎక్కువైనా సరే మానాన్న బాగుండాలి అని అప్పుచేసి మరి వైద్యము  చేఇమ్చారు. దేవుని దయవల్ల మా  మావగారు జబ్బు తగ్గి ఇంటికి వచ్చారు. కాని చేసిన అప్పు  మాత్రమూ పెరిగుతున్నాది.
అలా  రొజులు దొర్లుతున్నాయి కరుణ పెద్ద మనిషి అయిమ్ది. దాని పేరంటాని క్రింద కొంత కర్చు  అయింది.
మావాడు కిరాన్ క్రికేట్ర్ట్ ఆడుతూ  పరిగెడుతూ క్రింద పడ్డాడు. వాడిని డాక్టర్కు చూపగా నరము కదిలింది కట్టుకట్టాలి కొన్ని రోజులు కాలు కదలకుండా జాగర్తగా ఉండాలి అని డాక్టర్ అన్నారు.
చూసావుగా  శిరీషా మా పిల్లలను నీ వచ్చేముందే మా కిరణ్కు కట్టు విప్పారు.  ఇదే మా జీవిత పడవ సముద్రములో తెలియాడుతూ ప్రయాణ మవుతున్నాది.  ఒడ్డుకు  చేరేదేప్పుడో  అన్నది కల్పన

ఇన్ని కష్టాలు ఓర్చుకొని ఇంత చిన్న ఇంటిలో ఎట్లా ఉమ్టున్నావే,  నీ ఓర్పుకు నేను మెచ్చుకోక తప్పదు. అన్నది శిరీష
అదేనే జీవితము భర్త కష్టపడుతున్నా కష్టము తెలియకుండా సుఖపెట్టేదే భార్య.  భర్త వచ్చేమ్గానే సంతోషంగా పలకరిస్తే వాళ్ళ ఆనందము అంతా ఇంతా కాదు. వారి అవసరాలు అన్ని దగ్గరుండి తీరుస్తు వుంటే సాగేదే జీవితము.
మీ మావగారుకనబడలేదు ఏమిటి, ఆకధ తరువాత చెపుతాను . ముందు ఈ టిఫెన్ తిను టి త్రాగు కాస్త  విశ్రాంతి తీసుకొ. ముందు

నీకధ చెప్పు నాకధచెప్పుకుంటు  పోయాననుకో నీవు తట్టుకోలేవు. ఇన్ని కష్టాలు ఎట్లాపడుతున్నావే అంటావు.

కల్పనా నీవనుకున్నంత  గొప్ప  జీవితము కాదు నాది. కమ్పెనీద్వారా అమెరికా వెళ్లాను అక్కడ మన ఇండియా వారు చాలామంది ఉన్నారు. అక్కడ నాకు ఒక బ్రోకర్ తగిలాడు. మంచి సంబందం ఉంది పెళ్లి చేసుకుంటారా అని ఫోటో తీసుకురా అబ్బాయి ఏమిచేస్తు ఉంటాడు. బిటెక్  చదివి  I .T  కమ్పెనీలొ ఉద్యోగమూ చేస్తున్నాడు. అని చెప్పేడు.   పెద్ద ఆర్భాటము లేకుండా రిజిస్టార్ ఆఫీసులొ పెళ్లి చేసుకున్నాము మేము మూడు  నెలలలో స్వర్గ సుఖాలు అనుభావిమ్చాము.  నాకు ప్రేగ్నేన్టు అని నిర్ధారణ అయింది. 4వ నెల అని తేలింది. మావారు వచ్చి అబార్షన్ చేయిమ్చుకోమని గొడవ చేసారు. నాకు ఇష్టం లేదని గట్టిగాచేప్పను మా ఇద్దరి మద్య వాదాలు పెరిగాయి మావారు త్రాగిరావటం మొదలుపెట్టారు. ఏమాట అన్న తప్పుగా భావించి చెయ్ చేసుకోవటం మొదలుపెట్టారు. వానితో కాపురం చెయ్యలేక విడాకులు తీసుకొని బయటకు వచ్చాను.
ఆఫీసుకు సెలవు పెట్టి ఆశ్రమంలో ఉండి  పాపకు జన్మ ఇచ్చాను. ఆ పాపను ఎలా  పెంచాలా అని ఆశ్రమ పెద్దలు అడిగాను. వారు చెప్పిన సలహా మీరు మల్లి పెళ్లి చేసుకొండి  అన్నారు. అప్పుడే ఆశ్రమ పెద్ద అక్కడకు వచ్చాడు నన్ను  పాపను చూసాడు లోపలకు రమ్మనమన్నాడు. నేను ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చాను నాకు ఇప్పుడు నీవు భార్యగా ఉంటావా నా ఆస్తులన్నీ నీపేరుతొ వ్రాస్తాను అన్నాడు. నాకన్నా 15 ఏళ్ళు పెద్దైన  బ్రతుకు తెరువు కోసం పెళ్ల్లి చేసుకున్నాను. నన్ను సంతోషపెడతాడు ఇంతకన్నా నాకు కావలసిన దేముంది  . మా కమ్పెనీ వ్యాపారులు పెరిగినాయి కోట్లు గడిమ్చాను ఇండియాలో ఏదైనా ఆశ్రమము పెడదామని వచ్చాను నిన్ను కలిసాను నీ కధ వింటున్నాను అన్నది శిరీష. 

నే చెప్ప్దే దేముందే ఇటువంటి కష్టాలు మరేవ్వరికి రాకూడదంట నెలరోజుల క్రితం మావయ్యగారికి  హార్టు స్ట్రోక్ వచ్చింది. హాస్పటల్లో చేర్చాము పదిరోజులుమ్చాము మందులు వాడాము కాని ప్రాణాలు దక్కించుకోలేక పోయాము. ఖర్ర్చు నిమ్మిత్తము ఇల్లు తాకట్టు పెట్టాము అప్పు అప్పు గానే  ఉన్నది.  ఇంటికి పెద్ద మావయ్యగారు లేకపోతే ఎదోలాగున్నాది. మావారు వాళ్ళ నాన్నను  తలుచు కుంటు  భాధపడుతున్నారు. నేను ప్రతికిమ్చుకోలేక పోయ్యానని.
నేను ఓపికతో భాద తొలగించటానికి ప్రయత్నించాను.
అసలే గోరుచుట్టు దానిమీద కారం పడింది,  దాన్ని ఎవరో తోక్కారుట ఒకటే మంటతో  భాద పడ్డారుట
అట్లాగే మావారికి ప్రమోషన్  వచ్చింది  "ఎస్ టి ఓ "  గా హైదరాబాద్ నుండి 160 కిలొమీటర్లొ ఉన్న నిజామాబాద్  డిస్ట్రి క్ ట్రజరి లో ఉద్యోగము మార్చారు.
రోజు రైలులో వెళ్లి మరీ వస్తున్నారు.
పొనీమీరె వెళ్ళవచ్చు కదా అన్నది  శిరీష
అదికూడా  ఆలోచించాము, అత్తయ్యగారు ఇక్కడనుండి కదలనన్నారు,  ఎప్పుడు నా జీవితము ఈ ఇట్లోనే వెళ్ళాలి అంటారు.
ఈ రోజు శనివారము కదా మీవారు ఇంకా రాలేదేమిటి అని అడిగింది. ఒక్క ఆదివారము తప్ప అన్నిరోజులు ఆఫీసుకు పోవాలిసిందే అన్నది.
ఆ వచ్చేదేవరు కారుణ్య కదు, అవును మావారు వస్తున్నారు.
అంత చిక్కి పోయాడు, అందలో గడ్డము బాగా పెరిగింది.
చూసావుగా మాజీవితాలు 

ఎవరు వచ్చింది శిరీష గారా, బాగున్నారా మీరెమ్చెస్తున్నారు, అమెరికాలోనే ఉన్నారా ఇండియాకు వచ్చారా మీ స్నేహితురాలుతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే  ఫ్రెష్ అయి వస్తాను అని లోపాలు వెళ్ళాడు.
ఎం చెప్పాలె  మా పరిస్తితి  ఇల్లు వేలం వేస్తారుట అప్పు తీర్చ నందుకు  బ్యాంకు వారు,  పిల్లను చదివించాలి ఫీజులు ఎలా పెరిగాయో నీకు తెలిసే ఉంటుంది. అమ్మాయి చదువు అయినతర్వాత పెళ్లిచేయాలి మా ఇంటి పరిస్తితి మొత్తం ఇది.. నా కధచేప్పి నిన్ను భాద పెట్టాను.
మావారు చెపుతుంటారు మనం చేసే ప్రయత్నాలు అన్ని జరుగుతాయని అనుకోకు మనం ధర్మ  మార్గమున నడుస్తున్నాము ఎ క్షణాన ఐన జాతకము మారవచ్చు అంటు ఉంటారు       కష్టాలు సాస్వితముగా ఉండవు,  నీవు ధైర్యం గా  ఉండు నాకు ధైర్యం చెప్పు అనేవాడు.
నీ కత వింటుంటే నా హృదయము ద్రవించింది. నాకు చేతనైన సహాయము చేస్తా అన్నది. అప్పుడే వచ్చాడు కారుణ్య  మీతొ ఇందాక మాట్లాడలేదు ఏమనుకోకండి.
నేను అమెరికాకు వెళ్ళాక మీకు పూర్తి సహాయము చేస్తాను, మీరు వద్దనకండి,   అదే నేను కోరు కొనేది.   మీ పెళ్ళికి నేను రాలేక పోయాను మీ పెళ్లి గిఫ్టుగా ఈ కవరు ఇస్తున్నాను , నేను వెళ్ళేదాకా కవరు తీసి చూడొద్దు.
నాకు శెలవిస్తే నేను వెళ్ళొస్తా అని చెప్పింది.
దూరంగా ఉన్న కారు దగ్గరకు వచ్చింది, కారు ఎక్కి  శిరీష  వెళ్ళింది.
ఏమిట్రా అబ్బాయి ఆ వచ్చిమ్దేవరు అలా  వచ్చి ఇలా వెళ్ళారు  అన్నది అత్తయ్యగారు.
దానిలో ఏమున్నదో రేపు చూద్దా మండి.  ఈరొజు విశ్రాంతి తీసు కొండి. ఆన్నది
ప్రొద్దున్నే లేచి ఇద్దరు కలసి కవరు విప్పారు దానిలో 10 లక్షల డి డి  కల్పన పేరు మీద ఉన్నాది
నాకు నమ్మకము ఉన్నది మీరు ఎవరి ఋణము  ఉంచు కోరని భవిషత్తులో  ఆమెకు సహాయము చేద్దాం, కాదన కండి  చేసిన సహాయమును.వప్పు కొండి  

నువ్వ్వేనాకు ప్రాణం నీ సంతోషమె నా సంతోషము,  ఇప్పుడే బ్యాంకికి పోదాము చెక్కు మార్చి అప్పుతీరుద్దాము.
మన కష్టాలు  తీర్చిన దేవుడి గుల్లో మీ న్నాన్న గారి పేరుమీద అన్నదానము చేద్దాము. మన కష్టాలు తీర్చినది శిరీష కదే అవును అమ్మవారికి కుంకుమ పూజ  శిరీష పేరు మీద చెయిద్దాము అన్నది.
నా గృహ దేవతవు, అదృష్ట దేవతవు  నీవె కల్పన.                     
                                                       .      .    .            .            

26, ఏప్రిల్ 2014, శనివారం

128. comedy story-32(శ్రీధర్ మాష్టార్ గారికి సన్మానము)


                                                                         

శ్రీధర్ మాష్టార్ గారికి సన్మానము

ఎవరండి లోపల " శ్రీధర్ మాష్టార్ గారున్నారా  '  అని తలుపు కోట్టి  అడిగారు.   ఉన్నారు అంటు లోపల నుంచి  మధుర స్వరం విన బడింది. తలుపు తీసి  లోపలకు రండి  ఈ కుర్చీల్లొ కూర్చోండి.   నాన్న గారు పూజ చేసు కుంటున్నారు. ఇంకా 5 నిముషాలలో పూర్తి అవుతుంది. మీకు త్రాగేందుకు మంచి నీల్లు తెస్తాను అంటు కూతురు సురేఖ లోపలకు వెళ్ళింది,  మమ్చి నీల్లు తెచ్చి ఇచ్చి లోపలకు వెళ్ళింది .
ఒక్కసారి ఆ ఇంటి  వంక చూసారు ఇద్దరు.  అక్కడ దేశభక్తి నాయకుల ఫోటోలు ఉన్నాయి,  భారత్ మాత,  అంబేద్కర్, అల్లూ రిసీతారామరాజు,  సుభాష్ చెంద్రబోస్, మరియు గాంధి ఫోటోలు ఉన్నాయి దాని ప్రక్కనే ఆదిత్యుని ఫోటో, శ్రీ సీతారమ కళ్యాణ ఫోటో  కూడా  ఉన్నాది.
అంతలో గంట మ్రోగింది అమ్మాయి హారతి హద్దు కొమ్మ అన్న పిలుపు వినబడింది.
నాన్నగారు మీకొసమ్ ఎవరో ఇద్దరు వచ్చారు నాన్న  వారోవరో అడగపోయావా అన్నాడు.
ఎమోనాన్న నేను ఎమీ అడగలేదు, మీరె వెల్లి  చూడండి. నీను ఇవి అన్ని సర్ది,  టిఫిన్ చేస్తాను అన్నది. సరే అట్లాగే కాని నా చొక్కా తెచ్చి ఇస్తావమ్మ అన్నాడు తండ్రి శ్రీధర్.
చొక్కా సర్దు కుంటు,  కళ్ళజోడు పెట్టు కుంటు  లోపలనుమ్చి ఎవరు వచ్చింది అని అడిగాడు.
మేమే నండి మాష్టార్ గారు మీ స్కూల్లొ చదివిన   పాత విద్యార్డులం,  మంచిది అట్లా నుంచున్నా రెంటి  కూర్చోండి,   నేను కూర్చున్నాగా మీరు  కూర్చోండి, అంటు  పడక కుర్చీలో కూర్చున్నాడు.
ఖచ్చితంగా  14 సం.  క్రితం మేము మీ సూల్లొ 10వ తరగతి చదివా మండి. అప్పుడు మీరు మాకు లెక్కలు భోదిమ్చారు. అప్పుడు మీరు నేర్పిన విద్యవల్ల ఉన్నత  స్తితికి రాగాలిగాము అన్నారు.
ఇంతకీ  మీ పేర్లు చెప్పలేదు,  "ఆలస్యంగా వచ్చే రామకృష్ణ " అంటే మీకు బాగా  గుర్తు,  అవునొయి రామకృష్ణ నీవు అప్పుడు చింపిరి చ్జుట్టేసుకొని,  చినిగి పోయిన  నిక్కారు వేసుకొని, మడ్డి మొహము వేసుకొని ఆలస్యముగా వచ్చేవాడవు, నాకు ఇప్పుడు గుర్తు కొస్తుంది.
అప్పుడు ఆలస్యముగా వచ్చావని నానా దుర్భాషలు ఆడాను అవి అన్ని ఇప్పుడు గుర్తు పెట్టుకున్నావా ఏమిటి.
అప్పుడే అనేవాడ్ని చదువనేది పట్టుదలతో చదవాలి,  ప్రశ్నలమీద ప్రశ్నలు వేసి మాష్టార కున్న తెలివిని సంపాదించాలి,  చదువే   మనకు ఆరోగ్యం,. చదువే మనకు ఆనందం,  చదువే మనకు ఒక ఇల్లు,  చదువు వళ్ళ  ఈస్వరుడిని ఆరాధించి మోక్షం పొందవచ్చు అనే వాడ్ని మీకు గుర్తు వుందా  అన్నాడు మాష్టారు.
మీరు మమ్మల్ని అన్నమాటలు మాకు  ఇంకా  గుర్తున్నాయి మాష్టారు గారు.
అవునొయి రామకృష్ణ ఒకసారి నీవు ఆలస్యముగా వస్తే బెమ్చీమిద నుమ్చోపెట్టి మరీ ప్రశ్న  వేసాను గుర్తుందా.
ఆ గుర్తుంది మాష్టార్  1000/10*10=? ఎంత అని  అడిగారు దానికి నేను 1000 అనిసమాదానము చెప్పాను,  మీరు అప్పుడు 10 ఎందుకు కాకూడదు అన్నప్పుడు నేను(బ్రాడ్మన్ ఫార్మల ప్రకారంగా ) అని చేప్పను వెంటనే  నన్ను కూర్చొమాన్నరు మీరు.
            .        .   
మరొక్కసారి ఆలస్యముగా వస్తే మీకు పిచ్చి కోపము వచ్చింది మాష్టార్ నన్ను ఇంటికెళ్ళి బర్రెలు కాచుకొని బ్రతమన్నారు మీరు, చదువుకొనే విద్యార్దు లెవరు ఆలస్యముగా రారు,  అని లోపలకు రమ్మనమని వెనుక గోడ కుర్చివేయమన్నారు. అప్పు డు కుడా ఒక ప్రశ్న  వేసారు గుర్తుందా మాష్టారుగారు
గుర్తొచ్చింది రామకృష్ణ ఆ ప్రశ్న " కరంటు వైర్ మీద 6 పక్షులున్నాయి హంటర్ వచ్చి తుపాకితో గురిచూసి కాల్చాడు పక్షులను అపుడు ఎన్ని పక్షులున్నాయి అని అడిగాను.
అప్పుడు నీవు నిజాము చెప్ప మంటారా  అభద్దము  చెప్ప  మంటారా అని పాతాళభైరవిలో తోట రాముడిలా పలికినావు , నిజమే చెప్పమన్నాను. అపుడు పక్షులేమి ఉండవు. అన్నావు. ఎట్లా అంటే శబ్దానికి ఎగిరిపొతాయి.
అభద్దము చెప్పమని అడిగాను అపుడు " ఒక పక్షికి గుండు  తగిలితే క్రింద పడి  ఉంటుదన్నావు గుర్తుంది.
ఇంతకీ  నీవెవరు నేను గుర్తుపట్ట లేదు అని రెండవ మనిషిని అడిగారు మాష్టారుగారు.
నేను గణపతిని మాష్టార్ ,  నీవు గణపతివా  అప్పుడు చాల  లావుగా ఉండే వాడివి కదా మరి ఇప్పుడు ఇంత సన్న   పడ్డా వేమిటి.
అప్పుడు విద్యార్ధులందరూ నిన్నుబామ్బుల  హీరొ అనేవారు. నీకు క్లాసు నుండి  బయటకు వేల్లాలను కుంటే చాలు   ఒక బాంబు  వేసే వాడవు
అంటే ముక్కు మూసుకొని అందరు బయటకు పరుగెత్తేవారు నాకు ఇంకా గుర్తుమ్ది  ఆ గణపతి వేనా. అవును మాష్టార్
అపుడు నిన్నొక ప్రశ్న  వేసాను అదేమిటో నాకు గుర్తుకు రావటము లేదు,  అదా మాష్టార్  నాకు గుర్తుమ్ది. అదే ఏమిటో నాకోసారుచేప్పు అన్నాడుమాష్టార్   
నాలుగు చెపాతీలు తినమని నీకు ఇచ్ఛా తిన్నాక ఏముంటుంది.  ఎమీ  ఆలోచించకుండా చెపాతీ కూర  ఉమ్టుమ్దని చెప్పావు అప్పు డు అందరు నవ్వుకున్నారు.   మీరుచెపాతీలు కదా తిన మన్నది కూరను కాదు కదా,  మరి కూర ఏమ్చేస్తావు లంచిలో అన్నంతో తింటాను మాష్టార్ అన్నప్పుడు క్లాసంతా   ఒక్కటే నవ్వు.
అప్ప టి  విషయాలు ఇప్పుడు గుర్తుకు తెచ్చు కుంటే.  ఇప్పుడు  నవ్వు వస్తున్నది నాకు అన్నారు ఇద్దరు.
అవును బాల్యంలో చేసిన అల్లరే అల్లరి, అటువంటి అల్లరి మరలా జివితములో చేయలేరు. ఇమ్తకీ మీరు వచ్చిన పని అడగకుండా మీ పాత కధలు గుర్తు చేస్తున్నాను. పాత విద్యార్ధులందరూ కలసిమీకు సన్మానము చేయాలని అనుకున్నాము మాష్టార్.
ఇమ్తకీ  నీవు ఏమి చేస్తున్నావు రామకృష్ణ అని అడిగారు మాష్టార్ . నేను " ఎస్.ఐ  " గా సేలేక్టయ్యను, ఈమద్యలో నె డ్యుటిలో  జాయనయ్యాను.
ఈఒ సన్మానానికి  నేను రావాలంటే నా సలహాలు పాటి స్తానని నాకు చేతిలో చెయ్ పెట్టి ఒట్టు వేయాలి అన్నాడు          

నీవు లంచాలు పుచ్చుకోకుండా ఓర్పుతో చేయవలసిన పనిని నేర్పుతో , నిజాయితీగా చేయాలని నేను కోరుకుంటున్నాను.
నీవు అందరికి నీడ నిచ్చే వృక్షంలా, దప్పిక తీర్చె చలివెంద్రములా,  ఆకలి తీర్చి అన్నదాతలా, ధర్మాన్ని నిలబెట్టే ధర్మ దేవతగా ఉండాలని నేను కోరు కుంటున్నాను.
నీవు ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి, ధైర్యముగా నేనున్నాను మీకు ఏమి భయములేదు, మీ సమస్య లన్నిం టిని  నేను పరిష్కరిస్తాను అని ప్రజల మనస్సులో నాటుకు పోయే విధముగా నీ  ప్రవర్తన ఉండాలని నేను కోరుకుంటున్నాను.
చేతనైతే ఆకలి భాదతో కన్నీళ్ళు కారుస్తున్న నిరుపేదలకు నిధులు సేకరించి ఆకలి తీర్చగలవని ఆశిస్తున్నాను. (స్త్రీ + సంపద) మనిషిని లొంగ తీయుటకు ప్రయత్నిస్తాయి. నిగ్రహ శక్తిని  పెంచుకొని కర్తవ్య దీక్ష పూనుకొవాలి.
నా అనుభావంతా రంగరించి నీకు భోధ చేస్తున్నాను. కొందరు ఆయ స్కామ్తం లా ఆకర్షిస్తారు, కొందరు వైరులో  కనబడ కుండా కరెంటు ఎలా ప్రవహిస్తుమ్దో , నీ వెనుక గోతులు త్రవ్వే వారుంటారు ఒక్కసారిగా కరంటు ప్రవహిమ్పచేస్తారు. అటు వంటి  షాకులు లేకుండా జాగ్ర్త త్త పడాలి
నీవు చేసే వృత్తి ఒక పొలము వంటిది అనగా "నీ మనసు " పొలము నాగలితో ఎత్తు  పల్లాలు లేకుండా  దున్నాలి " అట్లాగే నీ మనసులో ఎప్పుడు ప్రజలను రక్షించాలి,  ప్రజలు సంతోషముగా ఉండాలి,  ప్రజల సమస్యలను పరిష్కరించాలి అనే తపన ఉండాలి.
పొలంకి నీరు పోసి, నారు పోసినట్లుగా  "ఎప్పటి సమస్యలు అప్పుడే పరిస్కరిమ్చాలి" . పొలం పైకి వచ్చినట్లుగా " ప్రజల మనస్సులో ఎటువంటి రొక్కము లేకుండా నిజాయితీగా పనిచెసే " ఎస్. యి " ఉన్నాడు మనకు అని సంతోషముగా "  కోతకు  వచ్చిన  చేనులాగా " ప్రజలమ్దరి మనసులోని కోరికలు తీరుస్త్తు  ఉండాలి  అన్నాది నాకోరిక, నా భావన, నీవు నామాటలు అమ్దరికినచ్చుతాయని  ఆశిస్తున్నాను.     
".            గుర్తుందా గణపతి ఒక రోజు నేను క్లాసుకు రాకముందే  బ్లాక్ బొర్ద్మీద రెండు వైపులా రెండు  కోడి బొమ్మలు వేసి ఒకటి పుంజు అని ఒకటి  పెట్ట  అని  వ్రాశావు .
అవును మాష్టర్ గారు
అప్పుడు మీరు వేసినవారు ఎవరో నిజాఐతీగ లేమ్మన్నప్పుడు నీవె  లేచావు, బొమ్మలు వేయటం నేర్చుకో పేర్లు వ్రాయటం కాదు పుం జుపై కిరీటము ఏది అది గీయలేదు తప్పుగదా ఆన్నప్పుడు, . ఇంకెప్పుడు  చేయను మాష్టార్  అన్నా వు.
రామకృష్ణ నీకు గుర్తుందా  అప్పుడు ఒక ప్రశ్న వేసాను. గుర్తుంది మాష్టార్
ఎ. = 5 పుంజులు,  బి.= 5 పెట్టలు , (ఎ +బి) హోల్డ్  స్క్వేర్   ఫోర్మలా విశదీకరిమ్చ మన్నారు మస్ష్టార్
అప్పుడు నేను నిజము చెప్పమంటార అభధము చెప్పమంటార అన్నాను.
నిజమే చెప్పు అన్నారు (ఎ స్క్వేర్ + బ. స్క్వేర్ + 2 ఎ. బి. ) మొత్తం 100 కోళ్ళు మాష్టార్ (50 పుంజులు, 50 పెట్టలు),
మరి అభధం  చెప్పరా  అన్నారు.   .    
ఎ. = 5 పుంజులు,  బి.= 5 పెట్టలు , (ఎ +బి) హోల్డ్  స్క్వేర్  పుంజు పెట్ట కలిసి పిల్లలు  వస్తాయి కదా మాష్టార్డు  మొత్తం ఎంతని చెపాలి అనంతం ""ఇంఫినిటి "" బలే చెప్పావురా అంటుంటే పిల్లలందరూ ఒక్కసారి చప్పట్లు  కొట్టారు ఒకటే నవ్వులు .  .
మాష్టార్ మాకు చాల సమయమైనది మీతొ మాట్లాడు తుంటే  సమయము తెలియలేదు. ఈరోజు   మీకు  అశోకా హోటల్లో సన్మానము మిమ్మల్ని  తీసుకొని వెళ్ళటానికి ఎవరైనా 6 గం. కు వస్తాము మీరు రడిగా ఉండండి.
ఇదిగో ఈ ""టి ""  త్రాగి వెళ్ళండి
మంచిది మాష్టార్ మాకు సెలవిస్తే మేము వేల్లోస్తాము "

అప్పుడే 5 గం.. పాత విద్యార్ధులందరూ వస్తున్నారు. శ్రీ ధర్ మాష్టార్గారు అనుకున్నట్లుగా 6 గం లకు వచ్చారు. .
ముందు దీపారాధన చేసారు. కొందరు విద్యార్ధులు ప్రార్ధనా గీతాలు పాడారు

యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భిర్దేవై: సదా పూజితా
సామాం పాతు సరస్వతీ భగవతీ ని:శ్శేష జాడ్యాపహా ||

పాశాంకుశధారా వాణి  వీణా  పుస్తక ధారిణి,
మమవక్త్రే వసేన్ని  త్యం  దుగ్ధ కుందేందు నిర్మలా
చతుర్దశసు విద్యాసు రమతే యా సరస్వతీ,
చతుర్దశసు లోకేషు సామే వాచి  వసేచ్చిరం

సరస్వతి నమస్తుభ్యం వరదే భాక్తవత్సలే ,
ఉపాయనం  ప్రదాస్వామి విద్యావృద్ధి  కురుష్వ  మే
భారతి ప్రతి గృహ్నాతు  భారతివై దదాతి చ,
భారతి  తారకోభాభ్యాం భారత్యె  తే  నమోనమ:

తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం. ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు.

    తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా
    యుల్లంబందున నిల్చి జృంభణముగా సుక్తుల్ సుశబ్దంబు శో
    భిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
   ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
                                                


మీరు చేస్తున్న సన్మానము నాకు కాదు,  మీలొ ఉన్న ఒక గురువుకు, ఆ గురువు మీకు చేసిన విద్యా ప్రాప్తికి గుర్తుగా మీరు చేస్తున్నారు. మీరు ఎన్నో సంవత్చరాల  తర్వాత ప్రత్యేకముగా గుర్తిమ్చుకొని వచ్చ్హి మాస్టారు మాకు మీరు 10వ తరగతిలో నూటికి నూరు మార్కులు వచ్చెటట్లు లెక్కలు చేప్పారని సంతోషముతో ఈ సన్మానము చేస్తున్నామన్నారు.  నేను క్లాసు మొత్తము ఉతీర్నత చెందుటకు నా కృషి చేసాను. అందులో మీరు ఎక్కువ ఉత్చాహము చూపినారు. విజయము చెందినారు.
నేను కేవలము నా వృత్తి ధర్మము చేసినాను. దానికి తగిన పారితోషికము పోమ్దినాను.
కొన్ని ధర్మాలు మాత్రము ఇప్పుడు చెప్పగలను.  "మాతృదేవోభవ,  పితృదేవోభవ,, ఆచార్యదేవోభవ  "  శాస్త్రములో తల్లి, తండ్రి, గురువు అను మువ్వురు మూడు లోకముల వంటి  వారని, మూడు  వెదముల వంటి వారని దేవతలు తెలియపరిచారు.  తల్లి, తండ్రి, గురువును దైవముగా భావిమ్చినవారికి ప్రతి పనిని ధర్మ మార్గమున చేయగలుగుతారు.
శ్రీ భగవానుడు గీతలొ ముందుగా పెద్దలకు సేవచేయుటకు శారీరిక తపస్సుగా వివరించాడు.
విద్యార్దులారా మీరు సోమరితనమును, నిర్లక్ష్యవైఖరిని వీడి తల్లి, తండ్రి, గురువు (పెద్దల)సేవను పరమధర్మముగా భావించి భక్తితో వారిని సేవిమ్పుడు, పూజిమ్పుడు,  వారి యాజ్ఞాలను పాటింపుడు.
 మనువు తల్లి తండ్రులు, గురువు, గురిమ్చి ఈవిధముగా తెలియపరిచాడు.
పదుగురు ఉపాద్యాయుల కంటే ఒక ఆచార్యుడు,  నూరుగురు అచార్యుల కంటే ఒక తండ్రియు,  వేయిమంది తండ్రులు కంటే ఒక తల్లియు గౌరవాము చేత గొప్ప యగును.
ఈ సన్మాన సభలో ఆ పెద్ద ముత్తైదుని నేను సన్మా నిమ్చాలి   అనుకుంటున్నాను. విద్యార్దుల్లార మీర సహకరించండి. అని లేచి   గురువుగారు ఆమెకి పాదాలకు నమస్కరించి విద్యార్ధులు చేత నమస్కారమ్ చేయిమ్చాడు.

                                              
  
నేను విద్యార్ధులమ్దర్కి ఒక్క టే చెప్పేది., స్నెహభావముతొ,  ఒకరికొకరు కలసి మేలసి, సంతోషములోను, ద:ఖములోను జీవిస్తామని గురువు ముందు ప్రతిజ్ఞ చేయండి. దేశం కోసం అవసరమైతే ప్రాణాలు అర్పిస్తాము. ఎలాప్పుడు సత్యం ధర్మం న్యాయం కోసం పోరాడతాం, ఎప్పుడు తల్లి తండ్రులను గురువులను పూజిస్తాము   అని ప్రతిజ్ఞ చేసారు.

                                            
                                                
విద్యార్ధుల అనుభవాలు చెప్పుకొని ఏర్పాటు చేసిన విందులో అందరు సమంగా పంచుకొని ఇటువంటి రోజు మల్లి మల్లి రాదు అను కుంటు సరదా సరదా జరుపుకున్నారు అందరు.        .

22, ఏప్రిల్ 2014, మంగళవారం

127. love story -31 (సహజత్వం ఏది ?)

సహజత్వం ఏది ?

తీయటి సువాసనలను వెదజల్లే గులాబీ పూలను మరిచారు,  మత్తును పెంచే సంపెంగ పూలను  మరిచారు,  మొగలిరేకులతో జేడ ఎవరు వేసుకుంటున్నారు,  కాని నేడు సహజత్వము వదలి గడ్డి పూలు పెట్టు కుంటున్నారు.   కుంకుమ  బొట్టు పెట్టుకోమంటే బొట్టు బిళ్ళలు పెట్టుకుంటున్నారు   ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమయము సరి పోవుటలేదు.  అలంకరించు కొని ఆదరా బాదరాగా నాల్గు మెతుకులు తిని కొంత బాక్సులో పెట్టుకొని వెళ్తున్నారు.  స్తిరంగా కూర్చొని భోజనము చేయలేక పోతున్నారు ఇట్లా   చేయుట సంపాదన కొరకేనా,  ఎనిమిది గంటలు పనిచేసి ఆరోగ్యముగా ఉండ మంటె, 12 గం. పనిచేస్తే ఎక్కువ పైకము వస్తుందని ఆశిస్తున్నారు.  కానీ ఆరోగ్యము పాడై పోతున్నదని తెలుసుకోలేక పోతున్నారు.    ఎక్కువ సమయము ఉద్యోగము చేయుట అవసరమా ?

ఎప్పుడు ఏసీ గదుల్లో ఉండి పనిచేయుట వళ్ళ వారు సహజత్వమును కోల్పోతున్నారు. ప్రకృతి సౌందర్యాలను చూడ లెక పొతున్నారు ప్రకృతి చల్లగాలి/వేడిగాలి/ చిరు జల్లు గాలి   అందు కోలేక పోతున్నారు.  పకృతి పరవశంతో ఆకుల మద్య పూలు నాట్యము చెస్తున్నాయి, వర్షపు చినుకులు పడి  సువాసనలు వేదజల్లుతున్నాయి.  వాటిని గమనిమ్చిందెవరు ? వాటిని ధరిమ్చునదెవరు?

సహజముగా ఉన్న పూలను కోసి పెట్టుకుంటే వాని అందము వేరు, ప్రిజులో పెట్టి ఎప్పుడో  పెట్టు కుంటే  వాటి సహజత్వము పోతుంది.
గంట గంటకు " టి " త్రాగటం  లెదా కాఫీ త్రాగటం అలవాటు చేసు కుంటున్నారు. భారీ శరీరాలుగా మారుతున్నారు. వయసుకు తగ్గ  బరువుకన్నా ఎక్కువగా మారుతున్నారు. ఎవరైనా సహజ మైనటు వంటి  బార్లి నీరుగాని, సబ్జాల నీరుగాని,. కొబ్బరినీళ్ళు గాని   త్రాగుతున్నారా, గోలి  షోడా లేదా నిమ్మకాయ షోడా త్రాగు తున్నారా కొన్ని మంచి అలవాట్లు లేనివారికి ఆరోగ్యముగా ఉండాలన్న ఉండలేరు. కేవలము  రోజు   నడిస్తే ఆరోగ్యముగా  ఉండ గలరని చాలామంది అను కుంటున్నారు.   అది నిజాము కాదు, మనం తినే ఆహారమును బట్టి, రోజు  చేసే వ్యయామము బట్టి  శరీరము బరు తగ్గించుకోవచ్చు సహజముగా ఉన్నవి అనగా  "పండ్లు " తింటే మంచిది. బయట అమ్మే తినుబండారాలు రుచిగా ఉన్న అదేపనిగా తినకూడదు.       

పక్షులకు,  మృగాలకు ఆశయాలు లేవు, సంతోషముగా అకాసమున అడ్డు లేకుండా ఎగర గలవు,  మృగాలు అడవుల్లో సమ్చరిస్తున్నా యి. కాని ఈనాడు పక్షులు కనుమరుగైనాయి. కారణము కాలుష్యం వళ్ళ కొన్నవేల పక్షులు చనిపోతున్నయి, అడవులు  తొలగిమ్చుట వల్ల జంతువులు మాయమైనాయి. వీటికి, ఆశయాలు కాని,  ఆదర్సాలు కాని, అనుకరణ కాని ఎమీలెవు,  మనుష్యులు ఆదర్శాలతో అనుకరణతో ద:ఖితులవు తున్నారు, తన సహజ గుణాన్ని,  స్వభావాన్ని,  కోల్పోయి ఆనందం లేక ఘర్షణ లో వ్య క్తి సహజత్వమును పోగొట్టు కుంటున్నాడు.  మనిషి తనలాగా ఉండక ఇతరులాగా ఉండాలని తపనతో ఉండి  రెంటికి చెడిన   రేవటిగా మారుతున్నాడు.

మనిషి తనది కాని పరుగులాటలో పడిపోయాడు. అమ్దరి దృష్టిలో గొప్పవాడుగా, అందంగా ఉండాలని ప్రయత్నించు చున్నాడు.ప్రక్రుతి అమ్దిమ్చిన సహజ సౌందర్యము వదలి కృత్రిమ సౌందర్యము కొరకు పరిగేడు చున్నాడు.  

ఒకసారి ఒఅక గ్రానీణుదు నగరానికి వచ్చాడు,  అతడు నిస్కపటమైన, సహజమైన గ్రామీన జీవితమ్ గడిపినవాడు. అతనికి నటనలు, మోసకారి తనాలు,  మోసాలు, దొమ్గ తనాలు, తెలియవు.న  గరం నలువైపులా చూస్తు ఆనందం అనుభవిస్తున్నాడు. నడిరోడ్డులో ఒక బొమ్మను చూసి ఆగి పోయాడు. దానివల్ల వేగముగా వచ్చుచున్న గారు బ్రేకు వేయటం వళ్ళ చిన్న యాక్సిడెంట్  జరిగింది.  దీనికి కారణం సహజత్వం లోపించి అర్ధనగ్న దృశ్యాలను ఉంచడం వళ్ళ జరిగిందని అందరకి తెలిసిన ఎవరికివారు వెళ్ళిపోయారు. 
తనకు జుట్టు పెరుగుట వలన క్షవరం చే ఇంచు కొవాలని దగ్గరలో ఉన్న క్షౌరసాలకు చేరాడు.లోపలకు వెళ్ళబోతూ అతనికి ఒక బోర్డు కానీ పించింది.  అందులో వ్రాసిన విషయం చూసి చాల ఆశ్చర్య పోయాడు. .
అందులో : 1. మీరు ఎ ట్లాగున్నారో అట్లాగే ఉంచి జట్టు కొంత తగ్గించి నందుకు ఒక రేటు.
               2. మీరు ఎ సినమా నటుల రూపమ్లొ ఉండాలని భావిస్తారో వారిలాగా చేసి నందుకు ఒక రేటు.
               3. మీరు ఇతరులకు ఎట్లా కనిపించాలని అనుకున్నారో నాకు చెపితే అట్లా తయారు చేస్తాను.  దానికి ఒక రేటు.
               4. మూడు    కత్తెరలకు ఒకరేటు, బోడిగుండు చేయుటకు ఒకరేటు, తలకు రంగు, మీసలకు రంగు, జుతుకు తైల మర్ధనకు
                   ఒక రేటు.
లోపలకేల్లి నీ మాయమాటల్తో అనేక మంది ని బుట్టలో వేసుకుంటున్నావు. తప్పు కాదా ప్రజలు అమాయకులు కడు బీదవారు నీవు పెట్టిన రేట్లకు వాల్లు తూగ గలర అన్నాడు.
ఎలోకలో ఉన్నావు, ఇప్పుడు అందముగా కనబడటం కావాలి అందరికి, తనకున్న రూపనకన్న అందముగా కనిపిమ్చేతట్లు చేసినవారికి పైకము ఇస్తున్నారు. నీవేమో అమాయకుడులా కనిపిస్తున్నావు.
సహజత్వము వదలి వెర్రి వేషాల్లు వేస్తున్నారని అంటావు.  దబ్బున్నవాఅరు విగ్గు పెట్టు కుంటున్నారు.
ప్రతిఒక్కరు  మనము ఇతరుల  దృష్టిలో మనం ఎలా ఉంటే బావుటుందో అలా తయారవుతున్నారు. ఇది లొకంతీరు.
ఇంతకు నీకు ఎలాంటి క్షౌరము చేయాలి అని అడిగాడు.
అయ్యా నాకు వేరేరకము నాకొద్దు. నారూపం తగ్గట్టుగా జుట్టు తగ్గించు.
ప్రక్రుతి తనకు ఏది ఇచ్చిందో  అది  సహజమైనది .  కృత్రిమ మైనది మొదట అందముగా కనిపిమ్చినను అది సాస్వితముకాదు.   .

                                                  

సృష్టిలో కళాకారులెందరో ఉన్నారు వారిని గుర్తించి వారికి తగిన ప్రో త్చాహము  కల్పించి వారి ద్వార అనేక మందికి ఉపాది కల్పించటం సహజం, అది ఎంత వరకు జరుగుతుంది మనదేశంలో..
ఒక అందమైన తీగ దేవాలయములో పాకి దానిద్వార పూలు  పూయటం  మొదలి పెట్టింది.  ఆతీగ అనుకొంది . నేను దేవుని చెప్పిన ప్రక్కరముగా పూలు పూయటము  అవసరమా  నాకు స్వేచ్చ లేదా అని తపస్సు చేసింది. దేవుని వరము కోరుకుంది. నేను పెరగకుండా నాకు వరమియ్యమని కోరింది. . నాకిష్టము వచ్చినపుడు పెరిగే శక్తి ఇమ్మని కోరింది.  ప్రకృతికి వ్యతరేకముగా కోరే వరాలు నేను ఇవ్వలేను ని ప్రయత్నం నీవు  చేసుకునే హక్కు ఉంది ప్రయత్నించి అని అంతర్ధానమయ్యాడు దేవుడు.
ఇంకేముంది నాకు  వరము ఇచ్చాడు నేను పెరగను అనుకుంది.   ఎంత ప్రయత్నించిన తన పెరుగుదలను ఆపలెక పోయింది . పెరగటం అనేది ప్రక్రుతి సహజం దానిని ఆపడం ఎవరి తరము కాదు.  అట్లా అనుకోవటం వారి మూర్ఖత్వమ్. .
పొంగే కెరటాలను ఎవ్వరు ఆపలేరు, వచ్చే ప్రళయాలను ఎవ్వరు ఆపలేరు, నదులు వెళ్లి సముద్రంలో  కలిసేది ఎవ్వరు ఆపలేరు. కనీసము తమ పిల్లలను అదుపులోపెట్టి పెమ్చాలను కోవటం సహజము కాదు.
అట్లాగే పిల్లలు పుట్టిన వెంటనే తల్లి పాలు ఇవ్వడం సహజం. అందం పోతుందని పాలు ఇవ్వ కుండా  ఉంటే పిల్లకు తల్లికి ప్రమాదము అని గ్రహిమ్చాలి.
సహజముగా మనం  బరువులను మోయం,   కాని అభిప్రాయాల భారం, ఆదర్శాల భారం,  ఆకర్షణల భారం,  మతాల భారం, తల్లి తండ్రులు, పెళ్ళాం పిల్లల భారం  మనతలపై ఉంటుంది. మనం మోస్తున్నమన్న మాట మర్చిపోవాలి. ప్రతి విషయాన్ని తేలిక తీసుకొవాలి ఆదేవుని దూతగా ఈ పపమ్చము లోకి వచ్చాను,  దేవుడు నన్ను ఎంతవరకు చేయమంటే అంతవరకు ధర్మ మార్గమున నాకు తెలిసినది సహజముగా చేయుటకు ఎల్లప్పుడు నా ప్రయత్నాలు చేస్తాను.        
ప్రక్రుతివ్యతరేకముగా ఎవ్వరు ఏమిచేయలేరు.
నీకు నిద్రలో వచ్చికలలు ఎట్లా నిలబడవో నీవు ఎన్ని ఆలోచనలు చేసి చేసినా జరిగే పని జరుగక మానదు. చేద్దామన్న పని చెడి పోవచ్చు, అనుకోని పని జరగవచ్చు  దేవుని చేసే లీలలు  ఎవ్వరు గమనిమ్చలేరు.
ప్రక్రుతి అనుసరించి ప్రతిఒక్కరు ప్రయాణము చేయ్యుటే నిజమైన సహజత్వం.    .  .         

                                              

          

126. Philos'ophy story -30 (నిశ్శబ్ధ జ్ఞానం)

http://vocaroo.com/i/s0ap8jAHUUrE ( lisan nissabdha jnaanam)

నిశ్శబ్ధ జ్ఞానం

నా భావ కవితా సూ క్తం
అంత్యప్రాస భావ రత్నం
జయ  ఉగాది  వసంతం
తల్లితండ్రులకు అంకితం 

జాతి కుల మత వర్గ   భేదములు సమయు గాక
విశ్వమున శాంతి, సుఖం   నిత్యం వెలయు  గాక
తల్లిగాలాలిస్తూ భర్త హృదయం శాంతి నిచ్చు గాక
భగవంతుడున్నాడని నగ్న సత్యం తెలుపు  గాక

పుడమితల్లిని పూజిమ్చి సన్మార్గం నడువు గాక
వేదధర్మాలనుఆచరించి సంసారిఅవుదువు గాక
చేదు నిజం తెలివిగా చెప్పి సర్దు కుందువు  గాక
బంధు ప్రీతిఉన్న భార్య మాట అనుకరించు గాక

మధుర రసముల భాష మనస్సును చేరు గాక   
సహృదయ పాటకులకు సమస్యలు తీరు  గాక
పడచు గాలి  వెంబ డించిన నిగ్ర హించు   గాక
ఓదార్పు ఔవ్నత్యం ప్రతి ఒక్కరిలొ ఉండు గాక

నిజం తెలుసుకొని మసలుకుంటే నింగిలో ఉండు గాక
తల్లి తండ్రుల నను కరిస్తే జగతిలో  పేరు  ఉండు  గాక   
పెద్దలు ఓర్పు వహించి పిల్లలసమస్యలను తీర్చు గాక
నీకు వారసత్వం అనేది దానం కాదు విద్య ఉండు గాక

రోజు కొక్క తీరు రోగాలు  వచ్చు గాక
లంఖనమే  రోగానికి  మందగు  గాక
కంపువాసననైనా ఇంపుగుండు గాక
తల్లితండ్రులను పూజిస్తు ఉండు గాక

సంప్రదాయ కళలు ఉద్భవిమ్చు గాక
దెయ్యపు బుద్దిని  తరిమి గొట్టు   గాక
దేశాన్నిసుభిక్షముగా ఉంచెదరు  గాక
సంకల్పం ఉంటే సాధించ వచ్చు  గాక

పిల్లలు రెక్కలు వచ్చిన  పక్షుల్లా  వెళ్ళెదరు  గాక
తల్లితండ్రులు పండిన పండ్లులా పృద్విని చేరుగాక    
మాన వత్వాన్ని రక్షించి మనిషిగా  జీవించు గాక
పాలకుల అవినీతి  బయట పెట్టి  ఉండేదరు గాక   

మట్టి పొరల మాటున  మణిక్యంలా  ఉందురు గాక
కడలిగర్భానదాగియున్న రత్నంలా ఉందురు గాక
పిల్లలకుపెళ్ళిచేసి పిల్లలా తిరుగుతూ బ్రతికెదరు గాక
తెలుగు వారంత  ఒకే  కుటుంబంగా ఉందురు  గాక

నన్ను వెంబడిస్తుంది ఏదో ఒక   కన్ను
కన్నుకాదు అది ఆశలు చూపే   జున్ను
జున్నుకన్నా మధురం పెదవుల పన్ను
పన్నుకాదు అది కొర్కలు  తీర్చె మన్ను

నన్ను ఆరాధించే వారికి అవుతాను ప్రసన్ను
ప్రసన్నత చెందినా ఎపుడు కోలుస్తాను నిన్ను
నువ్వుతప్ప వేరొకరిని మనసులోకి రావాలన్ను
రావాలి మనిద్దరిమనసు ప్రశాంతముగా ఉండాలి 

గిలి గిలి పెట్ట మాకు, చిమ చిమ చూపమాకు
జల జల జార మాకు, టక టక నడవ మాకు
దడ దడ లాడ మాకు, గిర గిర తిరుగ మాకు
తహ తహ లాడ మాకు, పకపక నవ్వ మాకు

భగ భగ చూడ మాకు, పట పట కొరక మాకు
బుడబుడ మట్లాడమాకు, బుస బుస లాడకు
బెక బెక అర వకు, ముసి ముసి నవ్వ మాకు
వెల వెల పోమాకు, హుహు హుహు అనకు

పుడమి తల్లి పురిటి  నెప్పులతొ ఆవేదన
ప్రక్రుతి మాత పరవసించ లేక  నిర్వేదన
కాలుష్యభూతం ప్రపంచమంతా ఆక్రందన
పచ్చదనంమాయం నగరాల ముసుగున

నీరు అందు బాటులేక ప్రజలు నరక యాతన
గాలి కాలుష్యమై తల్లడిల్లిపోతున్నారు జగాన
పక్షిజాతి మాయం, వన్య ప్రాణి మాయం యుగాన
ఈ దేశంలో  మేధావులు పని తనం  శూన్యమెన   

నెరవేర్చలేని  వాగ్దానాలు  చేస్తా  రెందుకు  నాయకులు
జాతీయ సంపదను తన సంపదగా మార్చే నాయకులు
గద్దేలునేక్కి ప్రజలపై పన్నుల భాదలేకుండా చేస్తే మేలు
వరాలు అవసరము లేదు,  మింగ మెతుకు  ఉంటే చాలు

ప్రజలను కష్టాల వైపుకు నెట్ట కుంటే  చాలు
మాటలతో ప్రజలను మభ్యపెట్ట కుంటే మేలు
చేయలేనివివద్దు అనవసరపు  ఉపన్యాసాలు
మాలో  కలహాలు పెట్ట కుండా  ఉంటే మేలు

ఉండెందుకు లేదు చోటు, చదివెమ్దుకు రాదు  కాన్మేమ్టు  సీటు
నోటికి చేదుగా మారే స్వీటు, తీరమ్  దాటేందుకు  లేదు  బోటు
లొకంతీరు చూస్తె తలపోటు, అనుకున్నాము మాకు గ్రహపాటు
మేమువేస్తాము మీకు ఓటు, మాకు చేయాలి ఏమిలేకుండ లోటు

సృష్టిలో మనోహర మైనది, మధుర  మైనది   నిశ్శబ్దం
అందరి  మనసులో ఉండేది,  ఆనంద మైనది  నిశ్శబ్దం      
కిటికీ వెన్నెల చూపింది, పౌర్ణమిలా వచ్చింది  నిశ్శబ్దం
మౌనం మనోహర మైనది, చంద్రుని చూపులు నిశ్శబ్దం

మనసు కోరుకో మంది, ఉత్చాహం చూపిమ్ది  నిశ్శబ్దం
మనసంతా వేలుగుతో నిండింది, పరివర్తనలో నిశ్శబ్దం
అనుమానాల నిలయమైనది, గురు ఉపదేశం నిశ్శబ్దం
ఆలోచనలు లేవని తెలిసింది, ఏదోఆకర్షించటం నిశ్శబ్దం

మనసు పువ్వులా విచ్చుకుంది, నాలో తెలియని వెలుగు నిశ్శబ్దం
నాకల్లు కాని కల్లతో చూడడం జరిగింది, నాలో అనుభూతి నిశ్శబ్దం
కలపండుట  నాకుజరిగింది, గురువుగారి కళ్ళు నాకివ్వడం నిశ్శబ్దం 
లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది, నాగుండ సందేహాలు తీర్చడమె నిశ్శబ్దం

నా మార్గం స్పష్టం
నా మాట  స్పష్టం
నా లక్ష్యం  స్పష్టం
నా ఆలోచన నిశ్శబ్దం  
         
 

20, ఏప్రిల్ 2014, ఆదివారం

125. Family Comedy story-29 ( సీతా+ పతి )

అస్త మించు చున్న ఎర్రటి  సూర్యుడు కొండ వెనుకకు జారు కుంటున్నాడు. గూటికి చేరే పక్షులు వస్తున్నాయి,  పొలాలకు పోయిన పల్లె  పడుచులు తిరిగి వస్తున్నారు,  కొందరు రోడ్డు మీద పొగను పీలుస్తూ ఇంటికి బయలు దేరుతున్నారు., వెలిగి వెలగని వెలుతురులో వేగముతో నడుపుతున్న వాహనాల మద్య మానవుల ప్రయాణము కడు  కష్ట తరమైనది.  వ్యాపార నిమిత్తము వాహనాలు పెంచుతున్నారు. రోడ్లు విస్తరణలు చేయుటలేదు. పార్కులు చెరువులు కనుచూపులొ లేకుండా చేస్తున్నారు, దీనికి భాద్యు లెవరు "ప్రజలా " -  "ప్రభుత్వమా " అని నాకు  ప్రశ్నగ  మిగిలి పోయింది.

రిటైరైన సీతాపతి గారు ప్రతిరోజు సాయంత్రం సమయాన  పార్కుకు వెల్ల అలవాటు,  రోజులాగా ఈ రోజు కూడా గొడుగు చేత పట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని,  నెమ్మదిగా పార్కుకు  చేరుకున్నాడు.అంతలోనే నిండా 12 సం..  కూడా నిండని బాలుడు స్కూటర్  నడుపుతూ
సీతాపతిగారికి  తగల కుండా  తప్పించ బో యి ప్రక్కన్నున్న గోడకు తగిలి క్రింద పడ్డాడు,   చిన్న  దెబ్బలు తగిలినాయి.  సీతాపతి  ఆ అబ్బాయిని లేపి స్కూటర్  తాళం లాక్కొని  పెద్దవాళ్ళను రమ్మనమని అబ్బాయిని,  ఒక మనిషిని తోడు ఇచ్చి, కొంత డబ్బు ఇచ్చి  ద గ్గరలొ ఉన్న అసుపత్రిలొ కట్టు కట్టించి, వాళ్ళ ఇంటిలో దిగాబెట్టిరా బాబు   అన్నాడు సీతాపతి.
పార్కులో కాపలా  కాయు వానికి స్కూటర్ తాళం ఇచ్చి స్కూటర్ సంభందించిన వాల్లు  వస్తే ఇచ్చేయమని చెప్పాడు.  " చిన్న పిల్లవాడు నడపమని ప్రోచ్చహించిన  తల్లి తండ్రులది తప్ప లేదా ప్రభుత్వ వారు పిల్లలు నడిపితే చూసి చూడ కుండ ఉండే పొలీసువారిది  తప్ప".  ఏది ఏమైనా చిన్న పిల్లవాని ప్రాణాలు రక్ష్మిచటం అందరి భాద్యత అని అన్నాడు కాపలావానితో సీతాపతి.

నెమ్మదిగా పార్క్లోలోకి  ప్రవేశించాడు,  ఎప్పుడూ   కూర్చొనె అరుగును చేరాడు,  అక్కడ ఉన్న కొందరి మనుష్యుల మాటలు, చూపులు, ఆశలు రెకెత్తిస్తున్నాయి.  చిన్న వయసులో మీసాలు కూడా  రానివారు  ప్రేమికులవు తున్నారు.  ఇదేమి కాలమో అనుకున్నాడు. అప్పుడే పల్లీలు అమ్మేవాడు వచ్చి ప్యా కేట్ట్టు ఇస్తూ ఇది కలియుగం సార్ అన్నాడు.

చిరుజల్లు పడటం మొదలైంది చేతిలో ఉన్న,  మొనంగా ఉన్న, మూగ రెక్కల పక్షి ఒక్కసారి విచ్చుకుంది. జల్లుకు చెట్టు  చాటున చేరారు  కొందరు,  కొందరు బయటకు పరుగెత్తారు కొందరు.  పార్కు అంతా కల కల లాడేది ఒక్కసారి ప్రసాంతముగా మౌనముద్ర వేసినట్లుగా మారింది.   అడుగులో అడుగు వేసుకుంటూ గొడుగు చేతపట్టి జారుతున్న చెప్పులతో నెమ్మదిగా నడుస్తూ ఇంటికి చేరాడు సీతాపతి

ఏమిటండి  పార్కుకు పొయి ఇంత ఆలస్యము. నాకెంతో భయమేసింది.  నాకు అన్ని పిచ్చి పిచ్చి అలోచనలు వస్తున్నాయి, మీకొసమ్ కళ్ళలో వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నాను. అసలే వర్షము ఒకవైపు అన్నది.
నన్ను ఎమన్నా మాట్లాడ నిస్తావా అన్నాడు సీతాపతి,  అయ్యో నామతి మండ మీకొసమ్ చెంబుతో నీల్లు  తెచ్చి రడీగా  ఉంచాను. కాళ్ళు కడుక్కొని లోపలకు రండి. నిదానంగా మాట్లాడుకుందాం.
ఇపుడన్నావు  బాగుంది, లోపలకు " పా " నేను ఇప్పుడే వస్తాను.
ఎమీలేదె  అసలే వర్షము,  అందులో నా చెప్పులు జారుతున్నయి,  అవి ఎక్కడే తెగుతాయో నని నెమ్మదిగా వచ్చాను,  మరొవైపు  ఈ గొడుగు చూడు  గాలిలో పైకి లేస్తుంది,  అందుకే ఆలస్యము.
ఏమిటే అట్లాగున్నావు,  నాగురించి నీవు ఇంకా ఆలోచిస్తున్నావా,  ఈ ముసలోడు రాగలడా  లేదా  అని,  ఏమిలేదండి  ఈ వయస్సులో పార్కులు వెంబడి తిరుగుట ఎందు కండి,  మీరు  ఏదైనా పురాణము చదువు కుంటూ  హాయిగా ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అని,   ఆలోచిస్తున్నాను అంది.
కాదె నీ మనసు నాకు తెలుసు,  నువ్వేమి ఆలోచిస్తున్నావో   ఉన్నది ఉన్నట్లు చెప్పు,  అభద్దాలు చెప్పకు నీ కలల్లో కొట్టచ్చి నట్లు   కనబడుతుంది అన్నాడు సీతాపతి.

ఎమీ లేదండి ఇంట్లో ఉండి  తోచక అమ్మాయికి, అబ్బాయికి ఫోన్ చేసాను. పండుగకు  మేము మీదగ్గరకు వద్దా మను కుంటున్నాము   అని అన్నాను.
ఇంకే అమ్మ మీరు రాకండి మేమే వస్తాము అని ఉంటారు.        
అట్లా అంటే బాగుండే దండి , మరేమన్నారే,
మనబ్బా యి  క్యాంపుకు వేలుతున్నాడుట, మరి ఇంకే కోడలిని పిల్లలను పంపిస్తాననంటాడు.
మీరు రావద్దు,  వారురారు, పిల్లల చదువులు పోతాయి అన్నారు.
మరి అమ్మాయి ఏమంది.
మీరు వచ్చిన ఇంటికి రాకండి, స్టేషన్ ప్రక్కన హోటల్లో  ఉండి  ప్రొద్దున్నే రమ్మన్నది. ఎందు కంటే  వాల్ల ఇంట్లో దోమలున్నాయట.
అన్నది.
చూడు సీతా  పిల్లలను కని పెంచి ఉద్యోగమం కల్పిమ్చే వరకె  మన భాద్యత. వాళ్ళ మీద పిచ్చి ప్రేమ పెంచుకోవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇట్లా మాట్లాతూనె ఉంటావా నాకు  ఏమైనా కాఫీ ఇస్తావా, అయ్యో నామతి మండ కాఫీ ఇప్పుడే తెస్తాను ఉండండి అన్నది సీత           .    
 తాతయ్య కుర్చీలో కూర్చుమ్టు  కళ్ళజోడు కోసం వెతుకు తున్నాడు,  ఇదిగో శ్రీమతి " సీత "  గారు నా కళ్ళజోడు ఎక్కడయినా  చూసావా,  బాబు మనోజ్ నాకల్ల  జోడు  ఎక్కడైనా చూసావా. అని అడిగాడు.
మనవుడు మనోజ్ వస్తూనె ఇదిగో తాతయ్య కళ్ళజోడు,  ఏదిరా నాకల్ల జోడు అని మల్ల అడిగాడు.  ఇదిగో చూడు తాతయ్య ఎక్కడుందో మీకె  తెలుస్తుంది అంటు  అద్దం  చూపిమ్చాడు,  నా తలమీద ఉందని చెప్పొచ్చుగా మరీ  అద్దం  తెచ్చి చూపిమ్చావు.
నేను చెప్పినా  నీవు నమ్మవుగా తాతయ్య ,   మానవుడా నీతెలివికి నేను మెచ్చుకున్నాను  ఏదైనా ప్రశ్న అడుగు సమాధానము చెపుతాను అన్నడు తాతయ్య.
నేను పెద్ద ప్రశ్న అడగలేను,  మీరు ఎంతవరకు చదువుకున్నారు అన్నాడు. ఏమిటిరా మీ తాతయ్యను పట్టుకొని అలా అడుగుతున్నావు అన్నది అమ్మొమ్మ.
ఉండు సీతా,  ఇదిగో మానవుడా ఇది కప్పు కదా దీని తిరగేసి ఉంచా, దీనిని బట్టి నేను చదివినది నీకు తెలియపరిచా  అర్ధం చేసుకో అన్నాడు తాతయ్య.        
అమ్మొమ్మ  తాతయ్య చదువుగురించి అడిగితె కప్పు తిరగేసి ఉంచా అన్నాడు నాకేం అర్ధం కాలేదు.
నీవు పలకమీద కప్ స్పెల్లీగ్ వ్రాయి  నీకె తెలుస్తుంది. ఆ  వ్రాసాను ఆ అక్షరాలను వెనుకనుంచి ముందుకు వ్రాయి CUP   - PUC
ఆ తెలిసింది PUC చదివాడు తాతయ్య  అన్నాడు.
నాన్న కన్నా ఎక్కువ చదివాడా అమ్మొమ్మ,  నీవు పెద్దయ్యాకా తెలుసు అన్ని   తెలుసు కుందువుగాని  ముందు  చదువుకో  అన్నది.
సరే అమ్మొమ్మ నీ మాట తాతయ్యమాట విని బాగా చదువుకుంటాను అని లోపలకు వెళ్ళాడు మనోజ్. 

ఇదిగో నాకు కొంత ఫీవరి ష్  గా ఉంది ఈరొజు మీరు కాస్త కాఫీ పెట్ట కూడదు. "ఇష్  "లేదు ఫీవర్  గా ఉందని చెప్పొచ్చుగా అన్నడు.
మీ అంత తెలివుంటే మిమ్మల్నేమ్దుకు పెల్లిచేసు కుంటా, ఎ లక్షాదిఖారిని చేసుకోనేదాన్ని.
ఆ ఏమన్నావు   'ఆ లేదు  ఊ లేదు ' ముందు కాఫీ పెట్టండి. అన్నది.
నెమ్మదిగా కాఫీ త్రాగుతూ ఇదిగో ఈ రుమాళ్ళు ఎలా వున్నాయి,  చాలా బాగున్నాయి, ఎండాకాలం బాగా పనికొస్తా యి. ఎంత పెట్టి కొన్నావు
కొనలేదండి ఇవి ఉచితముగా ఇచ్చారు. ఎవరే అంత పుణ్యాత్ములు.
మీకు చెప్పలేదు కదా  మొన్న షాపుకు వెళ్ళినప్పుడు మంచి జరీ ఛీర బాగుంది అది వెంటనే  కొన్నానండి.
ఏమ్తపెట్టికోన్నావు, డబ్బులు ఎక్కడివి అని అడిగాడు సీతాపతి.
మీరిచ్చినవే మొన్న చీర కొనుక్కోమని ఇచ్చారు,  అప్పుడు కొనలేదు ఇప్పుడు కొన్నాను అంతే
సరే ఎంత 15 వేలు మాత్రమె. దానికి ఉచితము రుమాళ్ళు, బాగున్నాయి కదండి చీర రుమా ళ్ళు
చాలా బాగున్నా యి, ఆ చీర ఇప్పుడు అవసరమా.
మీ సరదా తీర్చెమ్దుకు ఇప్పుడు కాక మరెప్పుడు కట్టుకోవాలి, పిల్లలు  పిల్లలు  అంటు ఒక్క మంచి చీర కట్టనిమ్చారా మీరు ఒక్క సారి గుమ్దెమీద చేయి వేసి చెప్పండి.
నిజమేనే " సీతా " నేను అంత ఆలోచించాలా ఇప్పుడు నీసుఖమ్ నాకు, నా సుఖం నీకు
కదా మరి , రేపు మంచిరోజు అమ్మవారికి పెట్టుకొని కట్టుకుంటా, ఇవి మీకు తెలుపు లాల్చి ఫిజమా బాగున్నయె ఇవికూడా  అమ్మవారివద్దపెట్టు రేపు ఇద్దరం కట్టుకొని శ్రీ  వేంకటేశ్వర స్వామి  గుడి కేల్లోద్దాము , మరి మనవుడికి తేలేదా. ఎందుకు తేలేదు ఇవి చూడండి మంచి డ్రస్స్ చాలా బాగున్నాయే.
సరే నేను అట్లా రోడ్డుదాక పోయోస్తాను అంటు ఏమైనా కూరతెమ్మమ్తె తెస్తాను, లావు పాటి  ఓంకాయలు ఉంటే తెండి, నూనెలొ మగ్గపెట్టి కాయ కాయ చేసుకుందా, సరే అట్లాగే అంటు  బయలుదెరాడు  సీతాపతి. 
కూరల సమ్చీతొ తిరిగివచ్చాడు, కూరల ధరలు  చూస్తుమ్టే కల్లుతిరిగాయరా మనవడా అన్నాడు సీతాపాతి  
తాతయ్య ఇదిగో కాసిని మజ్జిగ త్రాగండి అంటు మనవుడు తీసుకొనివచ్చి ఇచ్చాడు.   అమ్మొమ్మ ఇంట్లో లేదు తాతయ్య . ఎదురింటిలో ఏదో పారంటమట వెళ్ళింది.
తాతయ్య నాకు ఒక డౌట్  వచ్చింది దానిని నీవు తీర్చాలి అన్నాడు. సరే చెప్పు  నే  తీరుస్తాను. అన్నాడు
పాలప్యాకేట్టుకు చిల్లు పడితే లీకవు తుంది నిజముకదా, ఆ లీకును పూడ్చవచ్చు కదా తాతయ్య ఖచ్చితంగా
సైకిల్ ట్యూ బుకు  పంచరు పడి  గాలి పోయింది, ట్యూ బుకు పంచరు పూడ్చి గాలికోట్టేతే గట్టిగా ఉంటుంది కదా
అసలు ఏమి చేపుతామనుకున్నవురా అన్నాడు మనవుడుతో తాతయ్య.
ఏమిలేదు తాతయ్య ఈ మంచు గడ్డ లీకవు తుంది,  ఇది ఎట్లా పూడ్చాలొ నాకు తెలియుటలేదు చేప్పు తాత్తయ్య
అది నీల్లతో తయారైంది అది కారుతూనే ఉంటుంది, అట్లా కాదు  తాతయ్య కారకుండా ఎట్లా పూడ్చాలి నాకు చెప్పు అన్నాడు.
తాతయ్య  ఒక్క  నిముషము ఆలోచించాడు. సమాధానం కోసం
ఎమిటి  తాతా -,మనవుడు ఏదో ప్రశ్నకు జావాబు కోసం ఎదురుచూస్తున్నారు అన్నది సీతా
మంచు గడ్డ లీకు అవుతుందట,  లీకు కాకుండా చేయ మంటున్నాడు మనవుడు, అన్నాడు సీతాపతి.
దానికి ఇంత సేపు ఆలోచించాలి ఉండండి నేను సమాధానము చెపుతాను అన్నది.
వడబోసే ఛిల్లుల గిన్నె  తెచ్చి దానిలో మంచు ముక్క ఉంచారు చిల్లుల నుండి  నీరు కారుతుంది  చూసావా మనోజ్ లికవుతుమ్ది మనోజ్ అవును అమ్మొమ్మ
మంచు గడ్డ బయటకు తీయి మన్నది, దానిని తిసిన్ తర్వాత  చిల్లులగిన్నే అడుగుణ  ఉప్పు పోసి  మంచు గడ్డ  పెట్టమన్నది.
ఇప్పుడు చూడు మనోజ్ మంచుగడ్డ లీకవుతున్నదా,,  లేదమ్మోమ్మ ఇప్పుడు నీ సందేహము పోయిందా, పోయింది అమ్మొమ్మ తాతయ్య నేను చదువు కోటానికి వేల్తున్నాను అన్నాడు.
సమయానికి నీవొచ్చావు అమ్మో ఇప్పటి పిల్లవాల్లకు చాల  తెలివి ఉన్నది అన్నాడు


మీరొచ్చె  ముందే అమ్మాయి, అబ్బాయి దగ్గరనుండి ఫోన్  వచ్చింది.
ఎం చెప్పారు పిల్లలు మీరు పిలిచారుగదా పండుగకు అక్కడుకు వద్దమను కుంటున్నాము, "అమ్మ"  అల్లుడు స్కూ టర్ కొమ్దామను కుంటున్నారు   కొంత డబ్బులు సర్దమన్నారు, నీ పుత్ర రత్నం ఏమడి గాడు వాడు ఇల్లు కొంటున్నాడట దానికి కొంత డబ్బు సర్ద  మన్నాడు.
మరి నీవేమి చెప్పావు,  మిమ్మల్ని కనుక్కొని చెపుతాను అన్నాను.
ఇదిగో నీకు eన్నో సార్లు చెప్పను, పిల్లల మీద ప్రేమతో నన్ను ఇరకాటంలో పడవేయకు, నా దగ్గర ఉన్నదంతా ఇద్దరికీ ఇచ్చాను. ఇక నాదగ్గర ఏముంది వాల్లకివ్వటానికి.
మనకు రోగమో,   రోppo  వస్తే మందులు కోసం దాచు కున్న డబ్బు ఇచ్చి  నాకు రోగంగా ఉందిరా బిడ్డ డాక్టr  చూపిస్తావుర అని ఆడు క్కో వాలి, నాకు అటువంటి పరిస్తితి తేకు నేను చెప్పినట్లు పిల్లలు చెప్పు అన్నాడు సీతాపతి.
మీ నాన్నగారు మీ చదువుకి పెళ్ళికి చేసిన అప్పు  ఇంకా ఉంది అది మీరిద్దరు కలసి తీరుస్తా నంటే అప్పు ఎంత ఉందో మీకు చెపుతాను మీరిద్దరు ఆలోచించుకొని ఫోన్ చేయమని చెప్పు అన్నాడు.
ఆమాటలే చెప్పింది.
అమ్మ మీరు చేసిన అప్పు నిదానంగా  తీర్చు కొండి మాకేం  సంభందం అన్నారు ఇద్దరు.
అప్పు తీరెదాక నేను ఎవ్వరికి ఏమి ఇవ్వను   అని చేప్పు అన్నాడు సీతాపతి నిర్మొహమాటంగా పిల్లలతో
పండగకు వస్తే రమ్మనమను పిల్లలకు బట్టలు పెడతాను అనిమాత్రము చెప్పు అన్నాడు సీతాపతి.
అమాటలు  విన్న కొడుకు కూతురు ఏదోలాగా మేమే ఏర్పాటు చేసుకుంటాము, మేము అడిగామని ఏమనుకోవద్దు
పండగకు మేము వచ్చేటట్టయితే  మీకు ఫోన్ చేస్తాం అన్నారు ఇద్దరు.
చూడు  పిల్లల మనస్తత్వం తెలుసుకున్నవు గదా, తెలుసుకున్నాను అన్నది
పిల్లలకు  శక్తికిమిమ్చిన సంభందాలు చేసాము,  వాళ్ళకోసం మన కోర్కలను కూడా త్యాగం చేసాము  అది పిల్లలకు కూడా  తెలుసు కాని వారి మాటలు విన్నావు కదా అన్నాడు సీతపతి.        
మనవుడు వచ్చి  తాతయ్య, అమ్మొమ్మ+ మిమ్మల్ని జాగర్తగా నెనుచూసు కుంటాను  అన్నాడు
అమాటలన్నావు మాకు చాల సంతోషముగా ఉన్నది. అన్నారు.
తాతయ్య బయట పుష్పవర్షం కురుస్స్తుమ్ది గొడుగు వేసుకొని అలా  బయటకు పోదామా , 
ఇదిగో నీవు కూ
డా రా ఇది పెద్ద వర్షము కాదులే అల తిరిగొద్దాం పార్కుదాక
మా తాతయ్య  చాలా  మంచివాడు నన్ను కూడా  పార్కుకు తీసికెల్తున్నాడు, అని ఎగిరి గంతేశాడు, వాడి చేష్టలు చూసి ఒక్కటే నవ్వులే నవ్వులు   .                          
 పార్కులో  చెట్టు క్రింద కూర్చొని ఒక బైరాగి ఈ పాట పాడు కుంటున్నాడు

సద్గునాలున్న బుద్ధిజీవులున్నరు ఈ లొకంలో
పుణ్యం చేసే పున్యాత్ములున్నారు ఈ లొకంలో 
విద్యాధికులైనధర్మపరులున్నారు ఈ లొకంలో
ఐశ్వర్యమద మార్తాండులున్నారు ఈ లొకంలో
సదాశివ నీమాయను నేనెరుగను  ఈ లొకంలో

చంద్రుడు లోకాల పాపాలను సశింప చేస్తున్నాడు
చంద్రుడు లోక ప్రాణులను ప్రకాశింప చేస్తున్నాడు  . .
చంద్రుడుసముద్రాన్నిఉప్పొంగునట్లు చేస్తున్నాడు
చంద్రుడుపండువెన్నెలసుఖాన్ని అందిస్తున్నాడు
సదాశివ నీమాయను నేనెరుగను  ఈ లొకంలో

వరి నారు పండిమ్చు టే కాని తిన లేవని తెలిసి                                                                                                                చెమటోర్చి పండిన పంటను అప్పలువాళ్లకు పోసి   
ఉత్చాహ శూన్యుడవు కాకు పరిస్తితులను చూసి
ద:ఖాక్రాంతుడవుకాకు పిల్లల స్థితిగతులనుచూసి
సదాశివ నీమాయను నేనెరుగను  ఈ లొకంలో

భంధము కాళ్ళకు, చేతులకు  గాని మనసుకు కాదు
పరువం వయస్సులో వయస్సు ఉడికి నప్పుడు కాదు
సంతోషంతో మనస్సునుప్రకాశింపచెయి  కోపంతోకాదు
తేజోవంతమైన ముఖంతో కాలంగడుపు ద:ఖంతో కాదు   
సదాశివ నీమాయను నేనెరుగను  ఈ లొకంలో

సీతాపతి ఆ పాట పాడుచున్న బైరాగికి తన దగ్గరున్న పండ్లను కొంత  డబ్బులు ఇచ్చాడు.  మాకు డబ్బులతో పనిలేదు ఈరొజు ఆహారముగా పండ్లు  ఇచ్చారు అవిచాలు మాకు డబ్బులతో పనిలేదు అన్నాడు. అవి తిసేసు కొండి. ఆ డబ్బులతో తిండి లేనివారికి భోజనము పెట్టండి అన్నాడు.
దగ్గరకు పొయి  ముగ్గురు దండము పెట్టి ఆశిర్వాదము తీసుకున్నారు.
తాతయ్య ఆ పాట  నాకేం అర్ధంకాలేదు, పెద్ద అయ్యాక అర్ధం అవుతుంది మనం బయలుదేరుదామా అన్నాడు సీతాపతి భార్య సీతతొ
ఈ బైరాగి ధర్మాత్ముడు లాగున్నాడండి. ఇల్లంటి వారున్నారు కాబాటే ఈ లోకం ఇలా వుంది                 .
                                                .               


18, ఏప్రిల్ 2014, శుక్రవారం

124. Politics story -28 (ఓటరు ధర్మం - ఓటు వేయటం)

ఓటరు ధర్మం - ఓటు వేయటం

పంతులుగారు బాగున్నరా అంటు వరండాలో కుర్చీలొ కూర్చున్న రామకృష్ణ పంతుల్ని సుబ్బారావు పలకరించారు.
బాగున్నావా సుబ్బారావు, ఇటురా ఈ కుర్చీలో కూర్చొ కాసేపు మాట్లాడుకుందాం .  మరి ఎలక్షన్ ఒచ్చాయి ఓటు ఎవరికి  వేస్తున్నావు అని అడిగారు పంతులుగారు.
అందరు తెలిసిన వారె, అందులో ఒకే కుటుంబము వారు వివిధ  పార్టిలలో నిలబడ్డారు ఎవరికి  ఒటెయ్యాలో నాకు అర్ధం కావటం లేదు. అమ్దరూ నాకు కావలసినవారు. ఎవరికీ వెయ్యాలో మీరె చెప్పండి.
చూడు సుబ్బారావు పచ్చని చేట్టు  నీడ అందరికి  పంచుతుంది,  ఆచెట్టు పై అనేక పక్షులు నివసిస్తూ ఉంటాయి., అవి సాస్వితముగా ఆ చెట్టు పై ఉండలేవు,  జలాశయాలు ఎక్కడ ఉన్నాయో  అక్కడకు వెళ్లి పోతాయి,  అట్లే నీడకు కూర్చున్నవారు కొద్ది సేపటికి మల్లి గమ్యానికి  బయలు దేరటానికి మెదలు పెడతారు ఇదే లోక ధర్మం
పంతులుగారు దీనికి ఓట్లకు సంభందం ఏమిటి..
అక్కడకే ఒస్తున్న పచ్చని చెట్టు అనేది పదవి పక్షులు పోటిచేసేవారు. అందరు పదవి ఎక్కలేరుకదా ఎవరో ఒక్కరే ఎక్కగలుగుతారు, అంటే నీవు నేను ఓటు వెసి  గెలిపించాలి మనకు నచ్చినవారికి, మనల్ని గుర్తిమ్చుకోనేవారికి, మనకు కావలసిన పనులు చేసేవారికి ఓటు వేయాలి.
అలాగే చెట్టు నీడ  కూర్చొని వెళ్లి పోతాము అంటే మనం ఓటు వేసిన తర్వాత మన పనుల్లో మనం మునిగి పోతాము, కనీసము మనం ఓటు వేసి గెలిపిమ్చిన నాయకుడ్ని నా పని చేసి పెట్టమని నిలదీయలేము, మన అవసరాలకు వారికి ఉపయోగించలేము, గెలిచినవారు మాకేం చేయలేదని నలుగురికి చెప్పుకుంటాము.

అందు కనే  సుబ్బారావు ఓటు వేసేటప్పుడు ఒక్క సారి ఆలోచించి వేయాలి అన్నాడు
ఏమో పంతులుగారు ఎవరికి  ఓటు వేయాలో మేరే చేప్పండి            .    

ఓటరులారా  ఓటు వేయండి, నీకు నచ్చిన వ్య క్తి, నిజాయితీగా ఉండే వ్యక్తి, అమ్దరికి  అందుబాటులో ఉండే వ్యక్తి,  ఎవరని ముందు నిర్దారిమ్చు కొండి. వారు జాతీయ పార్టికి చెందినవారా, రాష్ట్ర పార్టికి చెందిన వారా, లేక ఇండి పెండెంటు గా పొటి  చేసేవారా  గుర్తించి మీరు వారికి ఎగుర్తూ కేటా ఇమ్చారో  ఆగుర్తు  పై ముద్రవేయండి. లేదా ఓటర్  మిషన్ బుట్టేన్ నొక్కండి. ప్ల్గున్నవారిలో ఎవ్వరూ నచ్చక పొయినట్లేతే  వేరే బటన్ ఉన్నది దానిని నొక్కండి. లేదా దానిపై  ముద్రించండి .

ఎం పంతులుగారు ఈ సారి మాకు పాల్గున్నవారు ఎవ్వరు ఇష్టం లేదు అంటే వేరే బటన్ నొక్కాలా , అవును సుబ్బా రావు
ఆ చేప్పండి పంతులుగారు

ఓటు వేయటం ప్రాధమిక హక్కు, మనం అరోగ్యం కోసం అన్నం ఎట్లా  తిమ్టామో, దేశ సౌభాగ్యం కోసం మీరు వేసే ఓటు విలువ ఎక్కువ.
ఎలక్షన్లో నిలబడ్డ వ్యక్తులు మీ ఇంటికి వచ్చి మరీ,  మీరు మాకే ఓటు వేయండి అని అడుగుతారు. నేనొక  రాజకీయ వాదిగా, అధికార పార్టి అభ్యర్ధిగా, లేదా ప్రామ్తీయ  పార్టి  అభ్యర్ధిగా మరియు స్వతంత్ర పార్టి అభ్యర్ధిగా పొటి  చేస్తున్నాను, చేతులు ఎత్తి మీకాళ్ళకు  దండం పెట్ట్టుతున్నాను, మీ ఆశీర్వాదమ్  మాకివ్వ్మడి,  మాగుర్తుపై మీ ఓటు ముద్రలు వేయండి,  మా పదవికి మీరు వేసే ఓటే మాకు  పునాదిరాళ్ళు , మా పార్టి వారు చేస్తామన్న ప్రతి పని పూర్తి చేస్తాము  అన్నవారిని మీరు ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి  వోటు వేయండి.

                                             

వారు పెట్టిన వాహనాలు  ఉపయోగిమ్చు కోకండి. ప్రభుత్వమువారు ఏర్పాటు చేసిన ఓటు వేసే గదిలో వెళ్ళగానే మీ ఓటు కు సంభందించిన కార్డు చూపి మీ ఓటు ఉపయోగిమ్చు కొండి,  ఓటు వేసేవారు ముందే వెల్లి లైన్లో నుంచొని ఓటు వెయ్యండి, నా ఓటు ఎవ్వరో వేసారు అన్న  ఎవరు  ఏమిచేయలేరు,  ఓటర్ లిస్టులో మీ పేరు ఉన్నాదా లేదా  అని ముందే చూడండి  లేకపోతె ఎలక్షన్ కమీషనర్ ఏర్పాటు చేసే చోటే మీ  పేర్లు నమోదు చెఇమ్చుకొండి. ఓటింగ్ రోజు వచ్చి నావోటు లేదు అని గొడవ పెట్టుకున్న ఫలితము ఉండదు  .       

అవును పంతులుగారు మీరు చెప్పింది అక్షరాల నిజం మా మానవుడి ఓటు ఎక్కలేదు ఓటర్ లిస్టులోకి ఎక్కించాలి వాడు ఇప్పుడు  నాదగ్గరే ఉండి  చదువుకుంటున్నాడు వాడికి 18 సం.
ఆపని వెంటనే చేయాలి సుబ్బారావు అట్లాగే పంతులుగారు ఈరోజు మద్యాన్నం వెళ్తాను, ఇంకా చెప్పండి  పంతులుగారు
                          
ఒక్కసారి పోటిలొ నిలబడ్డ నాయకుల గురించి  మీకు తెలియ పరుస్తాను. మితిమీరిన పదవీ కాంక్షతో వయసు పెరిగిన అనేక సారులు గెలిచినా ఇంకా నేనే నాయకుడ్ని నన్నే గెలిపించండి అనేవారున్నారు.

మా తాతగారిని గెలిపించారు, మానాన్నగారిని గెలిపించారు, మా ఇంట్లో ఉన్న ఒక్కర్ని పార్టీల అతితంగా  గెలిపించారు మీకు ధన్యవాదాలు, ఇప్పుడు వంశ  పారంపర్యంగా మేము పొటి  చేస్తున్నాము మమ్ము గెలిపించండి అనేవారున్నారు.

స్వార్ధ పరులు ఒక చేత్తో తనసొమ్ము కానిది ప్రభుత్వము సొమ్ము అనగా ప్రజల సొమ్ము, లంచాలగా వచ్చిన సొమ్ము, ప్రభుత్వమువా రికి లెక్క చూపక ఉన్న సొమ్ము , ప్రజల సేవకే అంకితమవుతాం, అవసరమైతే మేము కట్టిన బ్రిడ్జిలను కూల్చి అక్కడ పేదలకు ఇల్లు కట్టిస్తాం అనేవారున్నారు.        

మరి ఎవరికీ ఒటెయ్యమంటారు పంతులుగారు అది మాత్రం మీ ఇష్టం
  
ఎలక్షన్లో పొటి  చేసే వారి ఆస్తి  ఎంతో ముందే తెలియపరచాలని ప్రభుత్వమువారు  నిర్ణ ఇమ్చారు. నాయకులు ప్రతి 5 సం.లకు పొటి  చేస్తున్నారు గెలుస్తున్నారు. కాని వారి ఆస్తి ఎన్నికోట్లు  పెరిగిందో ఎట్లా పెరిగిందో అడిగె హక్కు ప్రజలకు లేదు, ప్రభుత్వమువారు నాయకులను అడగలేరు.     
అదిమాత్రం నిజం పంతులుగారు.మా ప్రాంత నాయకుడికి గత 5  సం  ముందు 10ఎకరాలు ఉంటే ఇప్పు డు 100 ఎకరాలుగా మారింది ఇది  5 సం లలో నే  సమ్పాఇమ్చారుట.

అదే సుబ్బారావు రజకీయమ్,  నీవు కూడా రాజకీయములో దిగితే తెలుస్తుంది ఎట్లా సమ్పాఇమ్చాలొ
  
అది సరే పంతులుగారు ఎలక్షన్లో పొటి  చేసేవారు ఇన్ని లక్షలు కర్చు పెట్టాలని  చెప్పుతున్నారు, వాటికి లెక్కలు చూపిమ్చ మంటున్నారు. చూపిస్తున్నారు.
పరోక్షముగా గెలిచినవారు ఖర్చు కన్నా 5 రెట్లు సంపాదించుకొనే అవకాశములు కల్పిస్తున్నారు. దీని అడిగేవారెవరు లే
రా , ఎందుకు లేరు ఉన్నారు " సి.బి.ఐ " పట్టుకోవటం అక్రమ ఆస్తులని చెప్పటం జై ల్లలో పెట్టటం తర్వాత ఎమీ చూపలేక రాజకీయ నాయకులకు లొంగి  వదిలేయటం మనం చూస్తునె ఉన్నాము కదా సుబ్బారావు.
అవును పంతులుగారు ఇది మాత్రం నిజం,
    .
నాయకులు సంపాదించే నల్ల్ధ ధనమునకు  పట్టుకోవడం చేతకాదు ప్రభుత్వంవారికి, కాని ఆధనమునకు టాక్సు కడితే పట్టు కొలె మంటారు ఇదెక్కడి రాజ్యామ్గామో

న్యాయాదికారులె లంచాలు తీసుకుంటున్నారు, ప్రజలకు న్యాయం ఎట్లా చేస్తారో తెలియదు ప్రస్తుత పరిస్తితి.

చట్టం నాయకులకు చుట్టం  దొడ్డిదారిన ఇష్టం లేకుండా పచ్చని కుటుంబమును రెండుగా చీల్చవచ్చు,

వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా కడుపునిండా భోజనము చేయగలడు,  అధికారం ఉందికదా అని హడావిడిగా చేయరాని పనులు చేస్తే  పలితం అనుభవిస్తారు, వారికి కాలమే గుణపాటం చెపుతుంది  .

భూముల్నే కాదు, స్మసానాన్ని  దోచుకున్న నాయకులు, నమ్మిన వారిని నట్టేట ముంచిన నాయకులు ఉన్నారు
వారికి ఒటు వెసెప్పుడు ఆలోచించి ఓటేయండి.
అవినీతి పరులను అందలం ఎక్కిస్తే ప్రజలుకూడ  అవినీతి పరులవుతారు 

                                           
కొందరు నాయకులు ఓటేసిన ప్రజలను మర్చిపోతారు,  వెన్నంటి నిలిచిన కార్య కర్తలను మరచిపోతారు,  తమకోసం పదవులను త్యాగం చేసిన వారిని మరచిపోతారు,  అహం నెత్తికెక్కి ఇది నాబలం,  నాకుటుంబము  చేసిన మంచి పనులవల్ల నేను గెలిచాను, నాతొ మీకు పని ఎమిటి అని విర్రవీగిపొతారు,  అందుకనే మీ వోటు చాలా విలువైనది. ఆలోచిమ్చ్ మర్రి వేయండి

పంతులుగారు ఈరొజు మీరు నాకు ఓటు ఎందుకు వెయ్యాలో  తెలియని చాలా విషయాలు  చెప్పారు సంతోషం.

అసలు నాయకుకుడికి ఉండే లక్షణాలు చెపుతారా.

నేను చెప్ప్దేదేముంది ఆదికవి  వాల్మికి రామాయణములో తెలియపరిచారు  అవే మరొక్కసారి నీకు గుర్తుచెస్తాను.

అటువంటి లక్షణాలు ఉన్నవాడికే నీవు ఓటు వేయాలి జాగర్త,

ఇదిగో శ్రీమతిగారు మేము ఇక్కడ ఎంతో మాట్లాడు కుంటున్నాము " కాస్త " కాఫీ పంపించ కూడదు.
పంపిస్తాను మాట్లాడు కొండి  "కాఫితో పాటు టిఫిన్ కూడా"  పంపిస్తాను
చాలా మంచి దానివి త్వరగా, " త్వరగా అంటే  కుదరదు "  అయితే  "నేను ఎవ్వరికి ఓటు వెయ్యాలో త్వరగా త్వరగా చెప్పండి " అది ఏట్లా కుదురుతుంది,  ఇది కూడా  అంతే
అవునే నీ ఇష్టం వచ్చినప్పుడు పంపిచు. ఇప్పుడు తొందర చేయుటలేదు కదా ,
మీరు ఆడగ కుండానే రడి చేసాను,  కాని మీరు అడిగారు కదా అని కాస్త  మాట్లాడాను  ఎమను కోకండి.
అను కునేదే ముందే,  ఇది ప్రతి ఇంటిలో ఉండే  రాజకీయమ్
అవునా, ఇది నిజమా  అయ్యో అంటు నాకు తెలియదే అంటు లోపాలకి వెళ్ళింది,  శ్రీ మతి  శ్రీదేవిగారు..

సరే నాయకుల లక్షణాలు చెపుతాను విను.
 శ్రీ రాముడు ధర్మ స్వరూపుడు: తన రాజ్యంలో ప్రతిఒక్కరు ధర్మ పరులై, ధర్మాచరణులై ఉండే విధముగా ధర్మ పరిపాలన చేయు వాడే నిజమైన నాయకుడు .
శ్రీ రాముడు అరిందముడు: అరిషడ్వర్గాలను జయించి  శత్రువులను తరిమి కొట్టువాడు, ఆసలు చూపక నిజాయితీగా పరిపాలన చేయువాడే నిజమైన నాయకుడు.
శ్రీ రాముడు కపటము ఎరాగనివాడు, ప్రశాంతముగా ఉండువాడు,  వేదవేదాంగములు చదివినవాడు,  మృదు స్వభావము కలిగినవాడు,  నీతి మంతుడు,   నిజాయితీపరుడు,   చక్కని జ్ఞాపక శక్తి ఉన్నవాడు,   మంచి పనులమీద దృష్టి సారిమ్చినవాడు, వ్యవసాయము నెరిగినవాడు,   బ్రహ్మణులను ఆదరించినవాడు,  సంక్లిష్టమైన విషయాన్ని కూడా  తేలికగా సమాదాన పరుచువాడు, ప్రజల బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకోనేవాడు,  నవ్వుతూ మాట్లాడేవాడు,   గౌరవిస్తూ పలకరించేవాడు,   ఏక పత్ని వ్రతుడు, ఏక భాణము కలిగినవాడు.  నమ్మినబంటు హనుమంతుని ఆదరిమ్చినవాడు,   హనుమంతుని చేసిన సహాయానికి  నీకు ఏమి ఇచ్చిన ఋణము తీరదు, నా ఆలింగనము  పంచుతున్నాను అని హృదయానికి హృదయం అందించాడు .  (నా హృదయమే నీది , నీ హృదయమే నాది మన మిద్దరం " శివ కేశవులం" ). 

రాముని లక్షణాలు అన్ని ప్రతి పాలకుడిలొ, ఉండాలి  అటువంటి వారికే మీరు ఓటు వెయ్యాలి, అది మాత్రము గమనించండి.

రాముడు ఎ జీవిని అవమానిమ్చ లేదు,  అడిగినవానికి లేదన కుండా సహాయము చేసినాడు,  తనకు సహాయపడు వారి నందరినీ గౌరవించాడు., మూగ జీవులకు ఎక్కడ ఉన్న తిండికి కొరత లేకుండా చేసాడు.

చూడు  సుబ్బారావు రాముడు లక్షణాలున్న నాయకుడు దొరకాలంటే ఈ కలియుగంలో కష్టం.

నా భావనలో నాయకుడనేవాడు, వక్తిగత ప్రయోజనాల్ని త్యజించి, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్య మిచ్చిన వాడే నాయకుడు  ,
ఒకరి వళ్ళ ఒకరికి భాదలేకుండ, ఒకరి నొకరు స్నేహభావంతో, ఆదుకొనే పరిస్తితి కల్పిమ్చినవాడే నాయకుడు
న్యాయ వ్యవస్తలో లంచాలకు లొంగ కుండ  అన్యాయాన్ని  అరికట్టే వ్యవస్తను ఏర్పాటు చేసేవాడే నాయకుడు.
ధన-ప్రాణ మానాలకు రక్షణగా రక్షక భటులు, భక్షక భటులుగా మారకుండా ప్రజలకు రక్షణ కల్పిమ్చువాడు నాయకుడు.
నిరుద్యోగులకు ఉద్యోగములు కల్పించి,  మత్తు పానీయాలను రద్దు పరచి,  నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి,  ప్రయాణ సాధనాల కర్చులు తగ్గించి,  వృత్తి విద్యకు ప్రాధాన్యత నిచ్చి,   ప్రతి విషయములో ప్రజలకు సహాయము చేసి, సేవ నమ్దిమ్చే వారికె  మీరు ఓటు వేయండి.
నాయకుల్లో రాముడి లక్షణాలు అన్ని లేకపోయినా కొన్ని లక్షణాలు ఉన్న నాయకులున్నారు. వారిని గుర్తించి మీరు ఓటు వేయాలి,
చూడు సుబ్బారావు నాకు తెలిసిన విషయాలు చెప్పను, ఇవన్న తప్పు చెపితే క్షమించు .
వినరా వినరా ఓటరా
తెలుసుకొని ఓటు వేయరా
ఓటు వేయుట నీ ధర్మం రా
ఓటుతో జాతకాలే మారునురా

ఓటుకు ఆడా  మోగా తేడా లేదురా 
ఓటుకు కులమతాలు అడ్డురావురా
ఓటు చిన్న పెద్ద ముతక వేయునురా
ఓటుతో రాజ్యామ్గాన్నే మార్చునురా

ఓటుకు పైకం యాచిమ్చకురా
ఓటును మత్తుకు అమ్ముకోకురా
ఓటు వేయుట నీ కర్తవ్యమురా
ఆశలు చూపెవార్కి ఓటే వెయకురా

ఓటులో ఉందిరా గమ్మత్తు
ఓటు కొందరిని చేయును ఛిత్తు
ఓటు తప్పిమ్చునురా విపత్తు
ఓటుతో చేస్తావురా కసరత్తు

నేలను  చీల్చుకొని మొక్క వచ్చునురా
నిదురిమ్చి హ్రుదయాన్నిమేల్ కోల్పురా
భద్దక్కన్ని పారద్రోలి ఓటు వెయురా 
ఓటుతో కొమ్దరి జీవితమె మారునురా

పంతులుగారు మీరు ఉన్న విషయాలను విశదపరిచారు అంతే, ఓటు వేయటం ఓటరుగా మన ధర్మం అన్నారు.

అన్నయ్యగారు మీకు ఇంటి దగ్గరనుమ్చి ఫోన్, ఎవరు చేసింది. ఇంకెవరు మీ శ్రీమతిగారు. ఇప్పుడే వస్స్తున్నానని చెప్పమ్మా నేను బయలుదేరుతున్నాను.
పంతులుగారు నాకు శెలవియ్యండి. రేపు ప్రొద్దున్నే పోలింగ్ బూతులో కలుద్దాం
అట్లాగే సుబ్బారావు
ఏమిటే పెళ్ళాం అంటే అంత భయమా అట్లా  పరిగెత్తాడు, ఏమిటి మీకు లేదా భయం
ఆ ఏమన్నావు, ఎమీలెదు కూరలు తెండి,  రేపోద్దున్నే ఒంట వండి పెట్టి ఓటు వేయడానికి వెళ్తాను,  మీరు కూడా రేపు ప్రొద్దున్నే లేచి నాకు ఒంటకు సహాయము చేయండి. మీరు వెళ్లి వోటు వేయవచ్చు , నీ మాట ఎప్పుడన్నా కాదన్నాన శ్రీ దేవి, అం తో ద్దు.    



16, ఏప్రిల్ 2014, బుధవారం

123. Family Love Story-27 ( పని + మని + షి)

                                                                         

పని + మని + షి   - రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ                                                                         అమ్మగారు అమ్మగారు ఏమిటే కాకి అరిచినట్లు అరుస్తావు అదే పనిగా,   ఇప్పుడేగా వచ్చింది నీవు,  కాసేపు ఉండు అoట్ల గిన్నేలన్నీ మొరీలొ వేస్తాను.
ఎంటమ్మ గారు నేను రోజు చెపుతూనె ఉన్నానుగా,  నేను టైం  ప్రకారముగా వస్తాను, టైం ప్రకారముగా వెళ్తాను, నా టైం అంతా ఇక్కడే తినేస్తే తర్వాత వెళ్లి ఇళ్ళకు ఆలస్యముగా పోవాల్సి వస్తుంది.  వారు పెట్టె సాపనార్దాలన్ని మీకొసమ్ నేను భరించాల్సి వస్తుంది  అమ్మగారు.



ఎంటే ఒక్కటే  సొద,   నీ ఒక్క దానివే పనిచేస్తున్నట్లు, వేరెవ్వరు పనిచేయనట్లు.  అసలే నీవు ఆదివారాలు రావు, నెలకు రెండు రోజులు సెలవు కావాలంటావు,  ఒక్కరవు ఆలస్యమైన ఊరుకొవు.



వేరొకరితో నాకేం పనమ్మా,  నామటుకు నేను వప్పు కున్న ఇళ్ళలో పనిచేసుకొని పోవాలి,  ఆలస్యమైనదొ మా అయన త్రాగి మరీ  వస్తాడు మీ ఇష్టం అన్నది పని మనిషి పార్వతమ్మ.

మీ ఆయన త్రాగుతాడే. త్రాగటం కాదమ్మా పచ్చి బూతులు తిడతాడు మిమ్మల్ని కాదు నన్ను మీ పరువు ఎక్కడికి పోతుందో నని భయము అన్నది.
అంత పని చేయకు నీవు చెప్పనట్లు రోజు ముందేలేచి గేన్నెలు సర్ది వేస్తాను. ఈ సారి సర్దుకో అన్నది ఇంటి యజమాని పద్మావతమ్మ.
వేసినవి వేసినట్లుగా నీల్లు పారబోస్తూ సబ్బు రుద్దుతూ గబగబా కడిగి గిన్నెలన్నీ  బోర్లించి వేల్లోస్తానమ్మ గారు అన్నాది .

ఆ మరిచాను బట్టలు నానా పెట్టి ఉంచండి  అమ్మగారు. బట్టలు ఉతికి ఇల్లు తుడిచి వెళతాను అని చెప్పి వెళ్ళింది.

పార్వతమ్మ పని బాగా చేస్తుంది, నేను ఎమన్నా నోరు విప్పదు. జీతము మూడు నెలల దాకా ఇవ్వ పోయిన ఎమీ అనదు.
వంద రూపాయలు తో పనిలోకి చేరింది. ఇప్పుడు రెండు వేలు ఇచ్చిన ఇంకా ఇమ్మని కాని అడుగదు. మనసులో అనుకుంది   పద్మావతిగారు.
పద్మావతిగారికి సుచీ సుబ్రత మరీ ఎక్కువ. గిన్నెలు కడిగిన మరలా కడుకుంటుంది. ఇంట్లో ఉన్న పర్నిచర్, కిటికీలు తుడిచిన సంతృప్తి ఉండదు. మరీ  ఇదుగో బూజు ఉంది తుడవవేమి అనేది.
పని మనిషి అనేవారు సుబ్రమైన  బట్టలు వెసుకొ కూడదని  ఒక షరతు పెడుతుంది. రోజు కాఫీ టిఫేన్లు మాత్రము ఉండవు అని  గట్టిగా చెపుతుంది.
చేతినిండా డబ్బు ఉన్నది. తాతల ఆస్తిఉన్నది. భర్త రమణ  రావు లెక్చరర్  పనిచేసి రిటైరయ్యారు.ఈమె కుడా టిచర్ గా పనిచేసి రిటైరైఇమ్ది,
ఇద్దరు కొడుకులను ఇంజనీర్  చదివించి , పెళ్ళిళ్ళు చేసింది. కాని వచ్చిన కోడళ్ళు కూడా  బాగా చదువుకున్నవారు.అవటం వళ్ళ ఇతరదేశాలకు పోయి ఉద్యోగము చేసే అవకాసము దొరికింది. పిల్లలు వెళ్లి పోయారు.భార్య భర్తలు  ఒకరి కొకరు సహాయ పడుతూ ఈ లంకంత కొంపలో  ఉంటున్నారు.    

పార్వతమ్మ తన కూతురు జ్యోతిని పిలిచి ఈ రోజు నా వంట్లో బాగోలేదు. కొంచము జ్వరము వచ్చినట్లు ఉన్నది. నీవు మొహమాట పడకమ్మ నేను అంట్లు తోవడానికి  పంపినందుకు, ఆ అంట్లు తోమి నిన్ను ఇంత చదువు చదివించాను. మనం చేసే పనికి చదువుతో పని లేదు. మనం విశ్వాసముగా పనిచేస్తామని మంచి పేరు ఉన్నది. ఆ పేరు మాత్రమూ చెడకొట్ట కుండగా, నీచదువు బయట పెట్ట  కుండగా బ్రతకాలమ్మ.

వారు ఏదన్న గట్టిగా అడిగిన మాది వానాకాలం చదువమ్మగారు అని మాత్రము అంటావని నాకు వాగ్దానం  చేయమ్మా. నిన్ను పంపఁ కూడదు.  ఒక్క రెండు రోజు పోయావనుకో నాకు కొంత ఓపిక వస్తుంది తర్వాత నేనే వెళ్తాను అన్నది.
అమ్మ నాకు పరిక్షలు ఉన్నాయి నేను హైదరాబాద్ పోయి రాయాలి. వారం రోజుల్లో తిరిగి వస్తాను. ఈ వారం రోజులు ఇంటి దగ్గరే ఉండు. నామీద ఒట్టు నీవు పనికి పోవద్దు.  నాకు సెలవులోస్తాయి, నేనే ఖచ్చితంగా అక్కడ పనికి పోతాను అన్నది.

నాతల్లే ఎంత మంచి మాట చేప్పావు ముందు పరీక్షలు వ్రాయి. నీ చదువు పూర్తి చేసి బీదవారికి ఉచితముగా  సహాయ పడతావని ఒక చీన్న ఆశ అంతే.
ఈ రోజు పనికి పోను, రేపు వెళతాను అన్నది .  ఎం పార్వతమ్మ రానని కబురు పంపావు, ఇమొనమ్మా  జ్వరము వచ్చినట్టుంది , మీరు పెద్దవారు చేసుకోగలరో లేదు అని మల్లి వచ్చాను.
నీ వేమన్న చిన్నదానివా మాకన్నా 6 సంవత్చరాలు చిన్న అంతేకదా అన్నది.

ఏదో కాస్త మీతొ మాట్లాడితే నామనసు కుదుట పడుతుమ్దమ్మ.
అవునే నీతొ మాట్లాడుతుంటే నాకు నీకు ఏనాటి రుణమో అని పిస్తున్నది నాకు.

అవునమ్మ మొన్న పాపర్లో ఆద్యాత్మిక విషయాల గురించి  చాలా చక్కగా  "రఘుపతి గోపాలం గారు"   వివరిమ్చారమ్మ  దానిని   చదివానమ్మ. ఎం చదివావే.

ప్రతిఒక్కరికి మంచి మనసు ఉంటే మంచి ఆలోచనలు వస్తాయటమ్మ, మంచి పనులు చేస్తారటమ్మ, వారి చుట్టూ మంచివారే స్నేహితులవతారటమ్మ. బాహ్య సౌందర్యము కన్నా అంతర్ సౌందర్యము చాలా గోప్పదటమ్మ. మన శరీరమ్లొ దేవుడు ఉంటాడమ్మ.
అవునే మనలో దేవుడు ఉంటాడే   ఆదేవుడే మనల్ని ఆడిస్తూ  ఉంటాడే , ఆదేవుని లీలలు మనకు అర్ధం కావే, ఇంకా చెప్పు

"శరీరము శాశ్వితమైనది కాదు, అల్లాగే ఐశ్వర్యము నిత్యమైనదికాదు, మరణమనేది నిత్యమూ వెంటాడుతూనే ఉంటుంది.
కనుక ధర్మగుణములు సంపాదించుకొని వాటి కనుగుణముగా నడుచు కోవటమే ప్రతి జీవియు చేయవలసిన పని.

ప్రతి జీవిలొ పది లక్షణాలు ఉంటాయమ్మ ధైర్యము, క్షమా, మనోనిగ్రహము, అస్తేయం, పవిత్రత ఇంద్రియనిగ్రహము, సాత్విక బుద్ది, ఆద్యాత్మిక విద్యా, సత్య భాషణము, క్రోధము వహిమ్చాకుమ్దుట అనేవి.

మనసులో కోరకలున్నయంటే పునర్ జన్మ పోమ్దవలసినదే కనుక  " యిచ్ఛా, వాసన, కామన, త్రుస్తాడులను " సర్వదా పరిత్యజిమ్చాలి, సదా  దేవుని ప్రార్ధనలో ఉండాలి అని వ్రాసారమ్మ.

నేను మాత్రము నేను నమ్మిన ఆ వేంకటేశ్వరుని కొలవందే  బయటకు రానమ్మ అది మా నమ్మకము.

అవునే  నీవు  మాట్లాడు తుంటే,  నేను మీ అయ్యగారు ఒక వారం రోజులు  తీర్ధ యాత్రలు చేసి వస్తే బాగుండునని అనిపిస్తున్నదే.
సరేనే ఈరోజునుంచి నీకు వారం రోజులు సెలవు  ఇస్తున్నాను. జీతము మాత్రము కట్చేయనులే అసలే నీ ఆరోగ్య్యము బాగోలేదు.
అట్లాగే నమ్మగారు.
జాగర్తగా వెళ్లి జాగర్తగా రండి అన్నది. ఇదుగొనమ్మ ఈ ముడుపు దేవుని హుమ్డిలో వేయండమ్మ అని,  తనకు పనిచేసినందుకు ఇచ్చిన నెల జీతము  కవర్లో పెట్టి ఇచ్చింది.
సరే అట్లాగే వస్తానులే అన్నది పద్మావతమ్మగారు.
మేము వచ్చేదాకా ఇల్లు మాత్రము చూస్తూ ఉండు అన్నది. అట్లాగేనమ్మ అని  వేను  తిరిగింది పార్వతమ్మ.    

                                            

వారం రోజులు తీర్ధ యాత్రలు చేసి వచ్చారు.  కాని పద్మావతి గారికి తీర్ధ యాత్రలో నీరు పడలేదు. జ్వరము వచ్చింది. ఆ జ్వరం తగ్గ కుండా టై ఫాడ్ మారింది. డాక్టర్ చెప్పారు.  పద్మా వతి  కొడుకులను చాడాలనిపట్టు పట్టటం వళ్ళ రమణ రావు వంటనే అమెరికాలో ఉన్న   కొడుకుల్ని కోడళ్ళను పిలిపించారు.

కొడుకులు  కోడళ్ళు కలసివచ్చి తల్లి తండ్రులను పలకరించారు  డాక్టర్ను కలసి మంచి మందులు వాడండి మా అమ్మగారు కోలుకోవాలి. డబ్బులు గురించి ఆలోచించకండి అని చెపారు. . డాక్టర్ గారు కొడుకులతో ఈమె చాలా  బలహీనతగా ఉన్నది.ఈమెకు దగ్గర ఉండి  మందులు వాడాలి.  గంట గంటకు జ్వరం చూడాలి. పేషంట్ వద్ద ఎప్పుడూ  ఎవరో ఒకరు ఉండాలి  తలియ పరిచాడు డాక్టర్ 
కొడుకులిద్దరూ "రామ లక్ష్మణులు" నాన్న మేము వచ్చి చాలా రోజులైంది అమ్మ జ్వరం తగ్గలేదు. కాని పక్ష వాతం కూడా వచ్చే సూచనలు ఉన్నాయని చెపుతున్నారు. అక్కడ ఉద్యగామునకు ఎలావు పెట్టి వచ్చాము. మేము పోకపోతే మా ఉద్యోగాలు ఇబ్బందిలో పడతా యి అసలే మేము పనిచేసేది ప్రవేట్ కమ్పెనీలు. 
మీకు డబ్బులు ఏమైనా సహాయము చేయమంటే మేము చేస్తాము. మేము ఇక్కడ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంటాము అన్నారు. అమ్మకు బాగోలేదు కదా  ఒక పని చేయండి మీ భార్యలను ఇక్కడ ఉంచి వెళ్ళండి. అన్నాడు తండ్రి రమణ రావు.
ఏట్లా కుదురుతుంది నాన్న, మా భార్యలు లేకపోతె మాకు అక్కడ కష్టం అన్నారు ముక్త కంఠం గా.  సరే మీ ఇష్టం   నేను చెప్పేది చెప్పా మీరు ఆలోచించ కొండి  అన్నాడు తండ్రి.
అంతలో పద్మావతమ్మకు పక్షవాతం వచ్చినట్లుగా డాక్టర్  గుర్తించారు."ఒక కాలు, ఒక చేయి,  నోరు, పడి పోయింది.
పని మనిషి పార్వతమ్మ వచ్చి పద్మావతమ్మను చూసి బోరున ఏడ్చింది.

అమ్మగారు గల గల మాట్లాడే వారు. ఇప్పుడు ఇట్లా  అయిందేమిటి . అన్నాది.
డాక్టర్ రమణ రావును పిలిచి మీ శ్రీమతికి మందులు వాడాలి అవి క్రమం  తప్పకుండా జరగాలి మీరు ఒక నమ్మకస్తులను ఈమె వద్ద ఉంచండి అని చెప్పారు .
మీరు ఇంటివద్ద ఈమెకు వైద్యము చేయించు కుంటా నంటే మంచి డాక్టర్ జాహ్నవి వచ్చి పరిక్ష  చేసి మందులు వ్రాసి ఇస్తుంది  అవి మీరు వాడండి.
కొడుకులిద్దరూ ఇంటికి తీసుకెల్దాము నాన్న పనిమనిషి పార్వతమ్మను ఉండమని చెప్పుదాము అన్నారు.
రోజులు గడుస్తున్నాయి పద్మావతమ్మకు తగ్గు ముఖం కనిపించలేదు.
భంధువులు వచ్చారు చూసి వెళ్ళారు. ఎవ్వరు ఉండి  సేవ చేసే వారు కనిపించలేదు    
రమణ రావు ఎంత చెప్పిన కొడుకులు కోడళ్ళు వచ్చిన దారిన  వెళ్ళారు. నానా అమ్మను చూడటానికి మల్లి సెలవు పెట్టుకొని వస్తాము అన్నారు 
చివరకు పర్వతమ్మే ధైర్యము చేసి నేను నాకూతురు అమ్మగారివద్ద హమేషా ఉండి  మందులు వాడతాం అయ్యగారుతో  అన్నది.   
అయ్యగారు మనకు తోడూ ఒక పనివాడ్ని పెట్టుకుందాం  బయటనుండి మందులు టి ఫెన్ క్యారేజ్  తేవటానికి ఎవరైనా కావాలి అన్నది పార్వతామ్మ.
పార్వతమ్మ ఇది నీ ఇల్లే అనుకో, నీవు డబ్బులు గురించి ఆలోచించకు అమ్మగారు బాగుపడాలి, ముందరిలా  తిరగాలి ఆ మాత్రం  సహాయము చేసి పెట్టు అన్నాడు రమణ రావు. నేను తిరుగుదామంటే పెద్దవాడ్ని అయ్యాను. కళ్ళజోడు ఉన్న చూడ లేక పోతున్నాను.
వెంటనే పార్వతమ్మ కూతుర్ని ఉంచి  అమ్మగాఋ కొలుకొనెవిధముగా అన్ని పనులు నీవె చేయాలి  మందులు ఇవ్వడం, స్నానం చేయిన్చటమ్ , చీర మార్చటం ఒక రోగికి చేయ వలసిన పనులన్నినీవె చేయల్లై అని చెప్పింది. తల్లి చెప్పినట్లు   ప్రోద్దునా సాయంత్రము దగ్గర ఉండి సేవ చేస్తున్నది. జ్యోతి  
ఉదయం పూట  సాయంత్రము పూట ఫిజియో తెరఫి చేయిస్తున్నారు జ్యోతి ఎప్పటికపుడు ఫైల్  మీద గంట గంటకు మారిన బి. పి.
చూస్తున్నది. అవసరమైనప్పుడు ఇంజక్ష న్  ఇస్తున్నది. మంచి ఖరీదైన మందులు వాడుతున్నాది.   వారం   రోజులు తిరక్కముందే  మెల్ల మెల్లగా పద్మావతమ్మకు గుణం కనపడింది.
కాస్త కాస్త మాట లోచ్చాయి. ప్రతి విషయాన్ని శ్రద్దగా దగ్గరుండి జ్యోతి చూసు కుంటున్నది. 
అపుడే రెగ్యలర్ చెకప్ చేసే డాక్టర్ద  జాహ్నవి వచ్చి అమ్మగారి పరిస్తితి చూసి చాలా  ఆశ్చర్య పడింది. వారంలో ఇంత మార్పా ఏమిటి విశేషము ఆని ఫైల్  లో  ఉన్న షీట్  చూసి  మందులు ఎలావాడిందో అన్ని వివరముగా వ్రాసి ఉన్నది.
తను వ్రాసినమందులు కాకుండా ప్రత్చేకమైన మందులు వాడింది.
రమణ రావు గారిని డాక్టర్ జాహ్నవి పిలిచి అమ్మగారు 90% శాతము కోలుకున్నట్ట్లే. వీరికి సేవ చేసినవారు ఎవరో బాగుగా చదువుకున్న వారు.  మామూలు వారు కాదు ఎవరో చెప్పండి. మా పని మనిషి కూతురు జ్యోతి సేవలు చేసింది. అదిగో  ఆ లోపల ఉన్న ఆవిడ అన్నాడు.
వెంటనే ఆమెను చూసి తనకు గుర్తుకొచ్చింది.   ఎం డి. గోల్డ్   మెడల్ సంపాదించి, రాష్ట్ర పతి ద్వారా ప్రశంసా  పత్రము పొందిన  వారిలో మన ఆంద్ర ప్రదేశ్  నుండి ఎన్ని కైన ఎకేక వ్యక్తి డాక్టర్ జ్యోతి. ఆమె ఈమె అని నిర్ధారించు కున్నది. ఆప్పుడు మాట్లాడిన  మాటలు కూడా  నాకు ఇంకా గుర్తు కోస్తున్నాయి.
చాలామంది ఇతర దేశాలకు పొయి చదవమని కోరారు. ఆమె ఒకటే మాట చెప్పింది.
నేను నాదేశానికి రుణ పడి  ఉన్నాను. నాదేశ ప్రజలకు ఉచిత సేవ చాయాలన్నాదే  నా లక్ష్యం
డాక్టర్ జ్యోతి గారు అని పిలిచింది జాహ్నవి
అంతలో పార్వతమ్మ అక్కడకొచ్చి అమ్మయి పిలుస్తుంటే పలుకవే అన్నాది.
నమస్తే  డాక్టర్ గారు మీరు అనుకున్న డాక్టర్ నేనే,  కాని రమణ రావు గారికి కూడా  తెలీదు  నేను డాక్టరని                  
నీవు ఎం డి చదివి ఇంత సింపుల్గా ఉన్నావంటే నాకే ఆశ్చర్య మేస్తుమ్ది.
డాక్టర్ గారు  అన్ని విషయాలు మీకు తెలియ పరుస్తాను,  నేను చేయాల్సిన పనిని చెయనీ యండి,   అమ్మగారు కోలుకోనివ్వండి.
ఈ విషయము మన ఇద్దరి మద్య మాత్రమె ఉమ్చండి అన్నది. ఈ మందుల వళ్ళ అమ్మగారుకోలుకున్నారు. ఇవే వాడితే రెండురోజుల్లో పూర్తిగా కోలుకుంటారు అన్నది జ్యోతి                                                    


                                            

గాలిలో ఎగిరే పక్షిని తీసుకొ చ్చి బోనులో పెట్టితే ఎలా గిల గిల కొట్టు కుంటు,  దాని స్వేచ్చకు అడ్డు తగిలిందని భాద పడుతుంది. అదే విధముగా మన  శరీరములొ  కొన్ని  సూక్ష్మ  జీవులు ప్రవేసించి  మనిషిని వెదిస్తాయి దానికి తగ్గ మందు పడితే అవి మరణిస్తాయి.
రక్తం సవ్యముగా ప్రవహిస్తా, గాలిద్వారా జీవి ఆరోగ్యవంతుడుగా మారుతాడు,  బలమైన ఆహారము తీసుకొని స్వేచ్చగా తిరిగే పక్షి లాగా జీవించాలని అనుకుంటుంది. మనసు.   పద్మావతమ్మ కోలుకొని చిన్నగా వంట చేయటం మొదలు పెట్టింది. కాలు చేతులుకోద్దిగా కదిలిస్తుంది. మాట కూడా  వచ్చింది. తన పని తను చేసుకోగలుగుతుంది. 
అమ్మగారు మందులు వేసుకోండి, మందులు మానకండి అన్నది. నాకు వేరే  పనుంది నేను ఇక ఇక్కడకు  రావటముకుదరదు అన్నది.
అట్లా అనకూడదు డాక్టర్ జ్యోతి గారు, ఏమ్మిటమ్మగారు మీరనెది, నేను అంతా విన్నానే నాకోసం నీవు ఇంత కష్ట పడ్డావు. నీ వృత్తిని కూడా  ప్రక్కన పెట్టి ఒక పని మనిషిలా డాక్టర్లా నాకు ఎంతో సేవలు చేసావు.
అవునే నీవు పూర్తిగ కొలు కోవాటానికి పార్వతమ్మ, దాని కూతురు జ్యోతి మరియు ఈ పిల్లవాడు ఎంతో కష్ట పడ్డారు  అన్నాడు రమణ రావు. 
అవునండి నేను " సుందరాకాండలో " చదివాను " కృతే చ ప్రతి కర్తవ్య మేష ధర్మ సనాతన:"
ఎవర్రైనా ఉపకారము చేసినపుడు వారికి ప్రత్యుపకారము చేయవలెను ఇది అతి ప్రాచీన ధర్మము అన్నది పద్మావతమ్మ.
మన కన్న బిడ్డలు  ఉండి కూడా  సేవలు చేయకుండా వెళ్లి పోయారు. ఈ వారము నీవు పూర్తిగా మామూలు మనిషిగా మారాక మనము వీరికి ఏదైనా సహాయము చేద్దాము. అన్నాడు. భర్త  రమణా రావు   ..  


భర్త వడిలో చేరి నేను మరల బ్రతుకుతాననుకోలేదు. నాకు ఆ సమయములో చాలా భయమేసింది బిడ్డలు నాకు సమయము లేదని వెళ్ళినప్పుడు నా బ్రతుకు బిడ్డలు లేనివారితో సమానమని భాధపడి నాను. కాని పార్వతమ్మ కూతురు జ్య్యోతి చాలా ఓపిక కల స్త్రీ ఎందు  కంటే ఒక పనిమనిషి కూతురు అని తక్కువచేసి మాట్లాడాను. నోటికి వచ్చినట్లు తిట్టాను చిదరిమ్చుకున్నాను.  ఏమి అనకుండా తనపని తను చేసుకుంటూ ఉండేది. పల్లెత్తి మాటనలేదు.

మిమ్మల్ని సంప్రదించి ఆమెకు మనమేమైనా సహాయము చేయాలి అన్నది. మనకు చాల ఆస్తి  ఉన్నది కదా  
రమణ రావు అన్నాడు మనకు  కూతురు లేని లోటు తీర్చిమ్ది.  జ్యోతినే మన సొంత కూతురను కుందాం.
దాం కాదండి. 
నేనొక నిర్ణయానికి వచ్చాను. 
ఈ ఇంటి క్రింద పోషణ్ మొత్తము ఒక నర్సింగ్ హొమ్గా మార్చి దానికి పూర్తి భాద్యతలు జ్యోతికి వ్రాసి ఇద్దామని అనిపిస్తుంది.
మన కుమారులను అడగాలి కదా అన్నాడు భర్త. 
దీనిలొ అడిగేదేముంది ఇది మన కష్టార్జితం మనం ఇష్టం వచ్చినవారికి దానం చెయ్యవచ్చు అన్నది. 
జ్యోతి వివాహము చేసుకోలేదు,  చేసుకొని వెళ్ళిపోతే మనం చేసిన ప్రయత్నం  అంతా  వ్యర్ధం అవుతుంది అన్నాడు భర్త.  
దానికి నేను ఆలోచించాను. నా తమ్ముడు ఫారంలో డాక్టర్ చదువుకొని ఇక్కడకు వస్తున్నాడు.     ఆతను పెళ్లి చేసు కుంటా నంటే అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు భర్త.
అనుకోని విధముగా తమ్ముడు "ప్రకాష్ "   " జ్యోతి "ని ఇష్టపడటం, జ్యోతి కుడా వప్పుకోవడం, పార్వతి సంతోష పడటం అంతా క్షణాల్లో జరిగి పోయింది. 
క్రింద పోషణ్ మొత్తం పద్మావతి నర్సింగ్ హొమ్ గా మార్చారు (ఇక్కడ వైద్యము పూర్తిగా ఉచితం) 
                                                             డాక్టర్  జ్యోతి ప్రకాష్          .