13, జులై 2014, ఆదివారం

Mallapragada's Mathematics - (7th Standard-3)

                                                                       
                                                                 

1 .Add 2 2/5 + 3 1/5 + 4 4/5 ---------


2. Sub. 3 3/8 – 4 1/8 =…………………..


3. 2/5, 1/3, 3/10,4/10 Arrange the ascending order--------


4. 1/3 of 12 + 2/5 of 15 =…………………………………


5. 2 1/3 x 3 1/5 x 4 1/3 =……………………………..


6. Find 0.25 + 6.00 + 30.00 – 25.97 = ……………………..


7. Write the place value of 3 in the following decimal number

     7.43=………………


8. Solve  101.01 x 0.01 =…………….


9. Write 5 equivalent  retional  number to 5/2          ………………………..


10. Write tree equal rational numbers to 2/3  …………………………


11. write the following number in their expanded form 30.807

         ………….


12. Express 10 cm in meter and kilometer …………………….


13. express 60 mm in centimeter, meter and kilo meter------


14. 2/3rd of a cake was cut and distributed. The rest of the part

         is ……………………………


15. 2/6   / 3/6 =………………………


16. A rectangle is of dimensions 3 ¼ cm. and 2 2/5 cm then the

       perimeter is ………………..


17. 8/18 x  a/32 = 3/8              find a ………………


18. 1000 x 9 + 10x7 + 6 x 1/10 +5 x 1/1000 =……………….


19. 3 1/3 + 2 1/5 + 4 2/3 = ……………………………


20.  A rainfall of 0.596 cm was recorded in 7 hours, what was the average amount of rain per hour. 



21 A rectangular sheet of paper is 3 2/5 Cm long and 5/1/3 Cm wide.  Find  perimeter.



22.The receipt requires 4 1/3cupsof flour. Ram has 1 3/6 cups of flour.  How many more cups of flour does he need?



23.Ram is preparing for his final exam.  He has completed 5/12 part of his course content find out how much course content is left. 10 2/3 liters of petrol ?



24.Krishna works 3 ½ hours each day on her embroidery.  She complete the work in 6 days.  How many hours did he take to complete the work?



25.A trunk runs 8 km using 1 liter of petrol.  How much distance will it cover using 10 2/3 liters of petrol ?



26.Raja walks 1 ½ meters in 1 second.  How much distance will the walk in 15 minutes?



27. Rama can paint 1/4 at a house  in one Second. How much distance will he walk in 20 minutes ? 











































































































Om Sri ram              Om Sri Ram         Om Sri Ram 
                                          


1 .Add 2 2/5 + 3 1/5 + 4 4/5 =  52/5


2. Sub. 3 3/8 – 4 1/8 = -3/4


3. 2/5, 1/3, 3/10,4/10 Arrange the ascending order-=3/10,1/3,2/5


4. 1/3 of 12 + 2/5 of 15 = 10


5. 2 1/3 x 3 1/5 x 4 1/3 = 1454/45 = 32.35.


6. Find 0.25 + 6.00 + 30.00 – 25.97 = 10.28.


7. Write the place value of 3 in the following decimal number

     7.43= 3/100


8. Solve  101.01 x 0.01 = 1.01


9. Write 5 equivalent    rational  number to 5/2= 5/2,10/4, 15/6,

    20/8, 25/10,30/12.


10. Write tree equal rational numbers to 2/3 

       =4/6,6/9,8/12,10/15,12/18


11. write the following number in their expanded form 30.807

       10 x3 +1x0 +1/10 x 8 +1/100 x0 + 1/1000 x 7=

       30+8/10 +7/1000


12. Express 10 cm in meter and kilometer =10/100 m,=0.1m

       And 10/100 x 1000 km =0.0001km.


13. express 60 mm in centimeter, meter and kilo meter--=

      60/10 Cm. =6Cm, 4.5/100m = 0.045m and

       0.045km/1000=0.000045km


14. 2/3rd of a cake was cut and distributed. The rest of the part

         is = 1-2/3=1/3


15. 2/6  /  3/6 = 2/6 x 6/3 = 2/3


16. A rectangle is of dimensions 3 ¼ cm. and 2 2/5 cm then the

       perimeter is …2(13/4 + 12/5)= 2(65+48)/20 = 113/10=11.3


17. 8/18 x  a/32 = 3/8              find a = 3/8 x18/8x32=27


18. 1000 x 9 + 10x7 + 6 x 1/10 +5 x 1/1000 = 9070.605.

19. 3 1/3 + 2 1/5 + 4 2/3 = 10.2


20.  A rain fall of 0.596 cm was recorded in 7 hours, what was the average amount of rain per hour.           
 596/1000/7/1=596/1000x1/7 =0.596/7



21 A rectangular sheet of paper is 3 2/5 Cm long and 5/1/3 Cm wide.  Find  perimeter.

Ans. L = 3 2/5 = 17/5   and Width = 5 1/3 = 16/3

         Perimeter = 2(L+B) = 2 (17/5 + 16/3) = 2(51 +80)/15 =

                              =262/15 = 17 7/15



22.The receipt requires 4 1/3cupsof flour. Ram has 1 3/6 cups of flour.  How many more cups of flour does he need?

Ans. 4 1/3 – 1 3/6 = 13/3 – 9/6 = 13/3 – 3/2 = (26 -9)/6=17/6

23.Ram is preparing for his final exam.  He has completed 5/12 part of his course content find out how much course content is left.  ?
Ans. 1-5/12 = (12-5)/12 = 7/12

24.Krishna works 3 ½ hours each day on her embroidery.  he complete the work in 6 days.  How many hours did he take to complete the work?
Krishna worked each day = 3 ½  = 7/2
He complete the work in 6 days
Total time worked: 6 x 7/2 = 21.

25.A trunk runs 8 km using 1 liter of petrol.  How much distance will it cover using 10 2/3 liters of petrol ?
Distance covered with 1 leter of petrol = 8 Km.
10 2/3 lidter petrol = 8 x 32/3 = 256/3

26.Raja walks 1 ½ meters in 1 second.  How much distance will the walk in 15 minutes?
 Ans.  1 ½ m in one sec. walk in 15 minutes
           3/2 x 60 x 15 = 1350

27. Rama can paint 1/4 at a house  in one Second. How much distance will he walk in 20 minutes ?
Ram in one day paint   ¼ th
Distance covered by ram in 20 minutes = 20 x 60 x ¼ =300 m
 

10, జులై 2014, గురువారం

Mallapragada's Mathematics (7th Standared-2)

                                                                           
                                                                                
1. A certain freezing process requires that room temperature be lowered from 500C at the rate of 50C every hour.  What will be the room temperature 10 hours after the process begins?



2. A merchant  on selling rice earns a profit of Rs. 20 per bag of fine  rice sold and loss Rs. 10 per bag of non-fine rice.



i) He sells 5000 bags of fine rice and 3000 bags of non – fine rice in a month.  What is his profit or loss in the month?

ii)What is the number of Fine rice bags he must sell to have neither profit nor loss, if the number of bags of non-fine rice sold is 6,400.



3. A cement company earns a profit of Rs. 10 per bag of white cement sold and a loss of Rs. 5 per bag of grey cement sold.



i)                  He company sells 8000 bags of white cement and 6000 bags of grey cement in a month.  What is its profit or loss?



ii)               What is the number of white cement bags it must sell to have neither profit nor loss, if the number of grey bags sold is 5,400



4. The temperature at 12 noon was 100 C  above zero.  If it decreases at the rate of 20 C per hour until mid-night at what time would the temperature be 60 C below zero. What would be the temperature at mid-night ?



5. In a class test (+3) marks are given for eery correct answer and (-2) marks are given for every incorrect answer and no marks for not attempting any question.

i) Radhika scored 20 marks.  If she has got 12 correct answers, how many questions has she attempted incorrectly?



ii) Mohini  scores (-5) marks in this test, though she has got 7 correct answers.  How many questions has she attempted incorrectly. 



6. An elevator descends into a mine shaft at the rate of 6 meters per minute. If  the  descent stars from 10m above the ground level.  How long will it take to reach – 350m



7. Krishna deposited Rs. 100 with her mother.  He withdraws Rs. 50 from her mother on the next now what is the money with his mother?



8. There is a class test for 25 marks.  Sheeta lost 10 marks and Gopi lost 8 marks.  What were marks at the test?



9. In a freezing process the temperature is to be lowered to    200 C. If the room temperature 300 C, how much it should be reduced?



10. Simplify  -1-2-3-……(-20)



11. Ram won 10 marbles in a game on a particular day.  He lost 3,5,6 and 8 on the following Find his net gain or loss.



12. A Fine of Rs. 5 is collected on every Rs. 100 to be deposited with post office. What was the fine a sum of Rs. 1200 ?



13. In a test of 15 Questions, every correct answer gets 5 marks and every wrong answers was get (-2) marks.  Rama answered all questions, out of which 8 are correct what is his total score?



14. In a quiz every right answer carries 10 marks and every wrong answer (2) marks.  It a total of 12 questions were asked of which 8 are correct, find the total score.



15. A fruit seller gains Rs. 200 on every dozen mangoes sold and loses Rs. 25 on every dozen apples sold.  If he sells 5 dozen mangoes and 10 dozen apples, what is his net gain or loss on the whole transactions?




































Om Sri Ram           Om Sri Ram           Om Sri Ram 
1. A certain freezing process requires that room temperature be lowered from 450C at the rate of 50C every hour.  What will be the room temperature 10 hours after the process begins?
Sol. The present  room temperature = 450
        Total decrease of temperature 10 houurs  = 10 x50 =500
         Temprature afer 10 years = 400 -450 = 50

2. A merchant  on selling rice earns a profit of Rs. 20 per bag of fine  rice sold and loss Rs. 10 per bag of non-fine rice.

i) He sells 5000 bags of fine rice and 3000 bags of non – fine rice in a month.  What is his profit or loss in the month?
Profit on 5000 bags of fine Rice = 5000 x 20 =1,00,000
Profit on 3000 bags on nonfine rice= 3000 x 10 = 30,000
Net profit = 100,000 -30,000= 70,000

ii)What is the number of Fine rice bags he must sell to have neither profit nor loss, if the number of bags of non-faine rice sold is 6,400.
Profit on fine rice = Loss on non-fine rice
But lloss on non fine rice = 6400 x 10 = 64000
No. of bags of fine rice sold = 64000/20 = 3,200

3. A cement company earns a profit of Rs. 10 per bag of white cement sold and a loss of Rs. 5 per bag of grey cement sold.

i)                  He company sells 8000 bags of white cement and 6000 bags of grey cement in a month.  What is its profit or loss?
Sol. Profit on 8000 white cement bags = 8000 x 10 = 80,000
        Loss on 6000 grey cement bags = 6000 x 5 = 30,000
        Net profit       = 80,000 =- 30,000 = 50,000 Profit.

ii)               What is the number of white cement bags it must sell to have neither profit nor loss, if the number of grey bags sold is 5,400
Profit on white cement bags = loss on grey cement bags.
Loss on grey cement bags   = 5 x 5400 = 27,000
Number of white cement bags : 27,000/10 = 2700

4. The temperature at 12 noon was 100 C  above zero.  If it decreases at the rate of 20 C per hour until mid-night at what time would the temperature be 60 C below zero. What would be the temperature at mid-night ?
Sol. The temperature at 12 noon = 100
            Given temperature = -60 C
        Diff. between the temperature =  100 – (-60) = 160
        Time lasted = 16 /2 =80

5. In a class test (+3) marks are given for every correct answer and (-2) marks are given for every incorrect answer and no marks for not attempting any question.
i) Radhika scored 20 marks.  If she has got 12 correct answers, how many questions has she attempted incorrectly?
Sol. Radhika’s score    = 20
        No. of correct answers     = 12
        And marks for correct answers = 12 x 3 =36
        Marks for incorrect answers = 36-20 = 18
        Number of incorrect answers = 18/2 =9

ii) Mohini  scores (-5) marks in this test, though she has got 7 correct answers.  How many questions has she attempted incorrectly. 
Mohini’s score           = -5
Marks for correct answers = 7 x 3 = 21
Marks for incorrect answers = -5 -21 = -26
Number of incorrect answers = -26/2 = -13
--((**))--

6. An elevator descends into a mine shaft at the rate of 6 meters per minute.  If  the  descent stars from 10m above the ground level.  How long will it take to reach – 350m
Sol. Total length to be descend = -350 -10 = -360m
        Rate of the speed of the elevator = 6m per minute
        Total time to descend = 360/6 = 60 minuts = 1 hour

7. Krishna deposited Rs. 100 with her mother.  He withdraws Rs. 50 from her mother on the next now what is the money with his mother?
Sol. Money deposited  = Rs. 100
        Money With drawn = Rs 50
        Money withmother  = Rs. 100 - 50 =Rs. 50

8. There is a class test for 25 marks.  Sheeta lost 10 marks and Gopi lost 8 marks.  What were marks at the test?
Sol. Total marks for the test = 25
        Marks lost by sheetal = 10
        Sheetal’s marks = 25-10 = 15
       Marks lost by Gopi  = 8
      Gopi marks   = 25 -8 = 17

9. In a freezing process the temperature is to be lowered to    200 C. If the room temperature 300 C, how much it should be reduced?
sol. Required temperature = -200
       Room Temparature = 300
       The temperature to be reduced by = 30 –(-20)= 500C

10. Simplify  -1-2-3-……(-20)
      (-1-20)+(-2-19)+(-3-18)+(-4-17)+(-5-16)+(-6-15)+(-7-14)+         
      (-8-13)+ (-9-12) +(-10-11) = 10 x (-21) =-210

11. Ram won 10 marbles in a game on a particular day.  He lost 3,5,6 and 8 on the following Find his net gain or loss.
Numbers of marbles won by ram =10
Number of marbles lost by Ram = 3+5+6+8 =22
Net loss = 10 -22 =-12
12. A Fine of Rs. 5 is collected on every Rs. 100 to be deposited with post office. What was the fine a sum of Rs. 1200 ?
For every hundred thefine is Rs. 5
For Rs. 1200 the fine = 5 x 12 = Rs. 60

13. In a test of 15 Questions, every correct answer gets 5 marks and every wrong answers was get (-2) marks.  Rama answered all questions, out of which 8 are correct what is his total score?
Number of correct answers = 8
Marks for 8 correct answers = 8 x 5 = 40
Number of wrong answers = 15-8= 7
Marks for wrong answers = 7 x (-2) = -14
Total Marks = 40 + (-14) = 26

14. In a quiz every right answer carries 10 marks and every wrong answer (-2) marks.  It a total of 12 questions were asked of which 8 are correct, find the total score.
Sol. Right answers = 8
Marks for right answers = 8 x 10 = 80
Wrong answers = 4
Marks for wrong answers = 4 x (-2) = -8
Total marks = 80 – 8= 72

15. A fruit seller gains Rs. 200 on every dozen mangoes sold and loses Rs. 25 on every dozen apples sold.  If he sells 5 dozen mangoes and 10 dozen apples, what is his net gain or loss on the whole transactions?
Gain 5 dozen mangos = 5 x 200 = 1000
Loss on 10 dozen apples    = 10 x 25 =250
Net gain     = Rs. 1000 – 250 = Rs. 750



7, జులై 2014, సోమవారం

151. Family lave story-55( తిక్క శంకరయ్య ) గారు

                        ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                          


Mr. శంకర రావుగారు, అకౌంటెంట్ గా చేరి చివరిదాకా ఉండి అకౌంటెంట్ గా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగము నుండి పదవీ విరమణ పొందాడు . ఉద్యోగము చేస్తున్నపుడు పై ఆఫీసర్ తో చివాట్లు, క్రింది స్తాయి ఉద్యోగులతో  ధిక్కరణ ఎదుర్కొనేవాడు, కొందరు శంకరయ్య గారు అని, మరికొందరు తిక్క శంకరయ్య గారు అనేవారు,  ఎందు కంటే ఎక్కువ సవంత్సరములు  ఒకే పోష్టు లో ఉండటం వళ్ళ అన్ని పనులు అతనే చేసేవాడు,  వేరొకరికి చెప్పే వాడు కాడు, ముక్కుకు సూటిగా పోయే తత్వము కలవాడు, ఒకరి  మాట వినడు, ఒకరిని ఎ మాట అనడు, ఆడవాళ్ళతో మాట్లాడాలంటే ఆవడ దూరంలో  ఉండేవాడు,  ఎ పని అయినా చక్కగా చేసి పెట్టేవాడు.


ఇప్పుడు అంతా  విశ్రాంతి జీవితము, ఈ విశ్రాంతి జీవితములో  అజమాయిషి  ఉండదు, ఒక్క పెళ్ళాం కి   చెప్పాల్సిన సమాధానము తప్ప,  అంతా  స్వెచ్చ,  ఉదయం  వాకింగు, మద్యాన్నం లంచ్  పుస్తకాలు చదువుట,  సాయంత్రం   స్నేహితుల  సమావేశం,  రాత్రి  డిన్నర్  ఆయిన తరవాత  సుఖనిద్ర  నిత్యకృత్యం  శంకర్ రావుగారిది. 

శంకరయ్యగారు ఒక రాజుగా తన భార్య పార్వతి ఒక రాణిగా ఊహిమ్చు కుంటూ,  అడిగిన వారికి లేదనకుండా సహాయము చేస్తూ చలోక్తులతో, సరస సరదాలతో,  కాలం వెళ్ళబుచ్చు తున్నారు ఆదంపతులు, వీరికి ఒక పాప, ఆమెను గారాబంగా పెంచి, పెద్దచేసి, ఇంజనీర్ చదివించి, మంచి ఉద్యోగము ఇప్పంచు కొని, తగిన భర్తను తీసుకొచ్చి  ఘనంగా పెళ్లి చేసారు. కూతురు అల్లుడు ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు, పండుగలకు వస్తూ పోతూ ఉంటారు.
ఇదిగోనండి కాఫీ త్రాగండి అంటూ కప్పు చేతిలో పెట్టింది.  ఏమిటే  సాసర్ లేకుండా ఓకే కప్పు తో కాఫీ ఇస్తున్నావు, కాఫీ తొపాటు మంచి నీరు  కూడా  తెమ్మంటున్న కూడా  తేలేదా అని అడిగాడు.
ఆ చెప్పారు లేండి చెమ్బుడు నీరు తెస్తా, సాసర్ తెస్తా , ఈ మొగొళ్ళకు అర్డర్ వేయటం తప్పా  పెళ్ళాం కష్టపడు తున్నదే  కాస్త వంటలో సహాయ పడుదామని ఏకోశాన అనరు,  కాని వంటలో వంకలు మాత్రము పెడతారు అంటూ మంచి నీల్లు తచ్చి ఇచ్చింది.
కాఫీ, టి లు త్రాగేటప్పుడు మమ్చినీరు త్రాగటం  ఆరోగ్య సూత్రమ్ అని అడిగానే  అన్నాడు.
అన్ని ఆరోగ్య సూత్రాలు చెపుతారు కాని డాక్టర్  వద్దకు అన్ని టెష్టులు చూపిమ్చు కుందామంటే  నాకేం  రోగము, నిక్షేపంగా ఉన్నాను అంటావు.  ఇప్పుడు డబ్బులు కర్చు ఎందుకు అంటారు మీరు అన్నాది.
ఇదిగోనండి మీకు మరీచెపుతున్నాను, మీరు నవయవ్వనములో ఉన్న కుర్రాడు కాదు డాక్టర్  వద్దకు పొయి  చూపించుకుమ్దా మన్నది.
ఎంటే అప్పుడే ముసలోడ్ని చేసేసావు, నీవు చెప్పినట్లు మందులు వేసుకుంటున్నాను, నీవు పాలు త్రాగామంటే త్రాగుతున్నాను కదే.
ఆ ఏదన్న అంటే ఇలా  అంటారు మీరు, నన్ను ఉడికిస్తారు , నవ్విస్తారు
మీరు ఏమన్నా కాఫీ ముందు మంచినీరు ఇస్తాను కాని , మంచినీరు త్రాగి నప్పుడల్లా కాఫీ ఇమ్మంటే నేను ఇవ్వలేను అన్నాది ఆమాటలకు ఒకటే నవ్వు కుంటూ, ఆమాత్రం నాకు తెలిదా నీ కష్టం అని నవ్వు తూ దగ్గరకు లాకున్నాడు సరసంగా, దీనికెమ్  తక్కువలేదు అంటూ చిరునవ్వు చిందిస్తూ జడ ఊపుతూకదిలిన్ది భార్యా మణి.
ప్రక్కన ఉన్న పేపరు చదువుతూ కూర్చున్నాడు  శంకరయ్యగారు.
ఎప్పుడూ చదివే పేపరే కదా, ఇలా వచ్చి కూర్చోండి, కాస్త నాతొ సరదాగా మాట్లాడు కుంటూ ఉంటె నాకు సమయము తెలియదు, చేసే పని చేక చేక అవుతుంది అన్నది.

పార్వతి నీ ప్రక్కన నేను  మాట్లాడుతూ కూర్చుమ్టె   నీవు వంట చేయ గలవా,  నా వంటలో  చేయి పెట్ట కుండా ఇది చెయ్, అది చెయ్  అన కుండా ఉంటె  చక్కగా సాగుతుంది.
అయ్యో నీకు చెప్పటం మరిచాను, మనమ్మాయి ఫోన్ చేసింది నేను మాట్లాడాను, నన్ను పిలవ పోయావా  నేను కూడా  మాట్లాడే దానిని అన్నాది. నీవు అప్పుడు బాత్ రూమ్లో ఉన్నావు అన్నాడు. ఈ సారి ఫోన్ చేస్తే నన్ను కూడా   పిలవండి అన్నది,
నవ్వుతూ ఎక్కడున్నా  పిలవ మంటావా అన్నాడు, మీరు నవ్వ కండి నాకు కోపం వచ్చిందంటే నేను ఏమైపోతానో నాకె  తెలియదు.
అంత  పని చేయకు ఫోను వస్తే వెంటనే కబురు పంపుతా  నీకు అన్నాడు.
ఈ మాటలెందుకు  అమ్మాయి ఏమి చెప్పింది అని అడిగింది.
నాన్న నేను మీకు .T.V. set  computer set  పంపుతున్నాను  అన్నాది.
మీరెమన్నరు మా  కెందు కమ్మ ఈ వయసులొ మేము ఎమిచూడాలి, మాకు ఇక్కడ పాత T.V.  ఉన్నది అని చెప్పను, Computer నాకు   రాదనీ   కూడా  చెప్పను, అది కాదు నాన్న ముందు పంపిస్తున్నాను, ఇంట్లో జాగర్తగా  బిగిమ్చ మన్నది.  ఈ వారంలో వస్తానని  చెప్పింది అన్నాడు.
ఈ విషయం ఇంత నిదానంగా చేపుతా రెంటి, ఇదిగో కాఫీ త్రాగండి, కాస్త ఓపిక వస్తుమ్దిమీకు
త్రాగింతర్వాత  ఇంకా ఏమి చెప్పిందో చెప్పొచ్చు అని ఇద్దరు కాఫీ త్రాగుతూ పాత T.V. చూస్తున్నారు.
ఏమో నే అవి తీసు కోవటం  నాకు ఇష్టం లేదు,  computer నాకు  రాదు  అన్నాడు.
నేర్చుకోండి అదేమీ  బ్రహ్మ విద్య కాదు కదా,  మన అర్ణవ్  చెపుతాడు మీరు నేర్చుకోండి అన్నది నవ్వుతూ.

 
 

అదేమీ  మన మనవుడి పేరు కదా అవునా అన్నాడు,  అంత మతి మరుపు మీకు,  ముందు T.V. Computer .  బిగిన్చేవారిని పిలుచుకు రండి అన్నాది.
అమ్మాయి పంపించందే, ఆలు  లేదు సూలు లేదు అబ్బాయి పేరు సోమలింగం అని ఎవరో అన్నారు అన్నాడు.
మీ రేమి  నాకు సామెతలు చెప్ప నక్కర లేదు, మన అమ్మాయి  మనసులో పడిందంటే ఆపని చేసేదాకా నిద్ర పోదు , అది నాకూతురు  అన్నాది.
అంతలో పోష్టు  అన్న పిలు వినబడింది, చూసారా నా వాక్కు  బ్రహ్మ వాక్కు లాంటిది అన్నాది.
అవునే నీ మాట నిజం జరుగుతుంది,  అ వచ్చిన వారెవరో చూసి వస్తా అని తలుపు తీసాడు.

ఎవరు బాబు నీవు అని అడిగాడు శంకరయ్యగారు, నెనుమీకు ఒక పెద్ద పార్సీలు తెచ్చానండి,  ఏది అది అని అడిగాడు,  అడిగోనండి ఆ వ్యానులో ఉన్నది తీసుకొని వస్తా ఈ కాగితము మీద సంతకము పెట్టండి,  ఎమీ నీవనెది చెరువులో బర్రెను పెట్టి బారమాడి నట్లు వ్యాను  అక్కడపెట్టి నన్ను సంతకం పెట్ట  మన్నావు అన్నాడు.
నా దగ్గర దిన్చేవారు ఎవ్వరు లేరండి అయితే నీవె తీసు కొని  వెళ్ళు మరి  నా సంతకమెందుకు అన్నడు, పార్సిల్ మీకు వచ్చింది కదా .
ఐతే ఇంట్లోదాక తెస్తే నేను పెడతా అన్నడు శంకరయ్యగారు.
అట్లైతే మీరె నాకు ఎగష్ట్ర ఇవ్వాలి అన్నాడు, నేను ఇవ్వనని చెప్పానుగా ఇవ్వనంటే ఇవ్వను,  నీ ఇష్టం దించితే దించు లేదా నీవె తీసుకెల్లు అన్నడు శంకరయ్యగారు.
ఏమిటండి నేను పట్టిన కుందేలుకు మూడే కాల్లన్నట్లు వాదిస్తారు మీరు అన్నాడు వచ్చిన మనిషి.
అపుడే లోపలనుండి పార్వతి వస్తూ బాబు ఆయన అట్లాగే అంటాడు,  నేను ఇస్తా అవి అన్ని లోపల పెట్టు అన్నాది.
ఆయన వాటి మీద చెయ్ కుడా వేయరు,  నీవె జాగర్తగా నెమ్మదిగా తీసుకొని వచ్చి పెట్టు అన్నాది.  అట్లాగే నమ్మగారు .  
ఫ్లాట్  T.V. D.V.D. speakar boxes, computer all సెట్స్. వకదాని  ప్రక్క న పెట్టి పార్వతి ఇచ్చిన దానిని తీసుకొనే వచ్చిన దారిన వెళ్లి పోయాడు.
ఎవరు సంతకం పెట్టారా ఆ అబ్బాయికి,  ఇంకెవరు మీరెగా అన్నాది, నేను పెట్టలేదుకదే  అన్నాడు, అబ్బో మీది ప్రధాన మంత్రి సంతకం  కదూ  అన్నది, ఏదైనా సంతకం  కదా అన్నాడు, ఆ ఎం లేదు నేనే వ్రాసా మీపెరు సంతకం గా  అన్నాది, నీకు ఆ తెలివి ఎక్కడ నుంచి వచ్చింది,  అది మీదగ్గర నుమ్చె నేర్చు కున్నాను అన్నాది.
T.V. D.V.D. speakar boxes, కంప్యూటర్ ఇవి అన్ని బిగించే వారిని పిలుచుకు రండి  అన్నాది.
ఎందుకె అంత  తొందర లేడికి లేచిందే  ప్రయా ణం  అన్నట్లు  అన్నాడు.
సరే ముందు బ్రాడ్ బ్యాండ్ బిగిన్చేమ్దుకు  ఫోన్ చేసి కనక్షన్ పెట్టమని ముందు చెప్పండి అన్నాది.
అదేందుకే మీకేమ్ తెలీదు , ఇంటర్ నెట్ లేకపోతె ఎట్లా కంప్యూటర్ ఎట్లా వస్తుంది అన్నది.
ఏమిటండి అంత పెద్ద టేబుల్ తెస్తున్నారు ఎందుకు   అన్నాది,  బ్రాడ్ బ్యాండ్ కంప్యూ టర్  పెట్టాలి కదే, బ్యాండ్ కదే పెద్దదిగా ఉంటుందని     అన్నాడు.
మీ      బుర్ర     అరికల్లో     ఉన్నాది      ఇప్పుడు  అన్నది 

టి.వి . మెకానిక్ వచ్చి బిగించే  వెళ్ళాడు  అప్పుడు  ఆ టి.వి చూసి పార్వతి చాల  బాగుంది కదండీ అన్నాది, ఎందుకు బాగుండదు దాని రేటు చూస్తె ఇంకా బాగుంటుంది అన్నాడు.
ఎంత ఉంటుందండి ఆ ఎంత ఒక లక్ష ఉంటుంది అన్నాడు, అమ్మో అంటూ కుప్పకూలిన్ది పార్వతి అందుకే నేను చెప్ప నన్నాను  నీవు   మరీ  అడిగావు అన్నాడు. నీరు చల్లి లేపాడు.  అంత  ఖరీ దండి  అన్నది,  అవేనే నీవు భయపడ నవస రం లేదు,  దీనకన్న ఇంకా రేటు గల టి.విలు ఉన్నాయి,  ఇది ఇంకా తక్కువ రేటు అన్నాడు. ఏమోనండి నాకు మాత్రము చాలా ఎక్కువ అన్నాది.
కంపూటర్ బిగించడానికి ఒక కుర్రవాడు వచ్చాడు,  గాలికి పడే విధముగా సన్నగా ఉన్నాడు, రావటము,  రావటము, " నెటు " ఉన్నదా అంది అని అడిగాడు శంకరరావుని.
ఎందుకు లేదు బాబు ఉన్నది నీకు వాలీ బాల్ నెట్ కావాలా, టెన్నిస్ నెట్ కావాలా అన్నాడు అంతే  తలపట్టుకొని నేను అడి గేదేమిటి మీరు చెప్పేదేమిటి అన్నాడు " బ్రాడ్ బ్యాండ్ ఉన్నదా అని అడిగాను " ఆమాట ముందు అడగవచ్చు కదా అన్నడు మొన్నే బిగించి వెళ్ళాడు అదిగో ఆచిన్న బాక్స్ అని చూపించాడు.
 కంప్యూటర్  సెట్లో  మౌస్ కనిపించటలేదు అని అడిగాడు, ఇపటి కిప్పుడు  మౌస్ ను  తేవాలంటే కష్టం అన్నాడు అది లేకపోతె కంప్యూటర్కు  కష్టం కదా  అన్నాడు. రేపు తెస్తా ముందు అన్ని బిగించు  అన్నాడు, అన్ని బిగించాడు .
ఇదిగో బాబు ఎందు కంటే నేను బోన్ తేవాలి, దానిలో ఒక ఉల్లిపాయ పెట్టాలి రాత్రి అలా  ఉంచితే మౌస్ పడుతుంది దాన్ని రేపు నీకు ఇస్తా ఆమాటలకు రెండు చెంపలు  వాయించు కొని,  మీతొ మాట్లాడుట నాకు రాదు, మీరు చెప్పే మాటలకు నాకు పెచ్చేక్కేట్టుమ్ది అన్నాడు.
ఎం బాబు నేను తప్పు చెప్పానా అన్నడు. ఇదిగో నండి  దీనిని మౌస్  అంటారు దీనిని చూడక పొరపాటున అడిగాను అన్నాడు, మొత్తం బిగించడం జరిగింది యు ట్యూబ్ చూడండి  అన్నాడు, చూడు బాబు నాదగ్గర బర్నాల్ ట్యూబ్ ఉన్నది, సైకిల్ ట్యూబ్ ఉన్నది, యు  ట్యూబ్ లేదు బాబు అన్నాడు , ఆ మాటలకు చొక్కా చిమ్పుకొని అన్ని మీరు చూసు కొండి అని చెప్పి నా డబ్బులు ఇస్తే నేను పోతాన   న్నాడు.
యు  ట్యూబ్ అంటే ఇందులో  ప్రోగ్రాం అది చూడన్డి  అని చెప్పాను,   ఆమాట ఇందాక చెప్పొచ్చు కదా అన్నడు.శంకరయ్య
                                             
బాబు ఈ టి  త్రాగు కాస్త రిలాక్స్ అవుతావు , మీరు కూడా  త్రాగండి అన్నది పార్వతి,  ఈ పిల్లవాడు చిన్నవా డుగా ఉన్నాడు మీ మాటలతో ఇతన్ని  భాద పెట్ట లేదు కదా అన్నది,  బాబు మావారు చెప్పిన మాటలు ఎమన్నా పట్టించు కోకు,  నీవు వచ్చిన పని చేసి పో అన్నాది,  అట్లాగే అమ్మగారు మెయిల్స్ వస్తా యి  చూడ మని చెప్పండి అన్నాడు, వెంటనే  శంకరయ్య మన ఊ రికి పాసింజరు, ఎక్ష్ప్రె ప్రెస్  తప్ప మేల్సు  ఎప్పుడైనా వచ్చాయా పార్వతి అన్న మాటలకు వచ్చిన మెకానిక్ బుర్ర తిరిగి క్రింద పడ్డాడు, అయ్యో పాపం పిల్ల వాడు పడి  పోయాడు నీళ్ళు  చల్లండి అన్నది పార్వతి,  లేచి గబా గబా సామాను    సర్దుకొని   ఇచ్చిన    డబ్బులు తీసుకొని వెళ్లి పోయాడు మెకానిక్, అమ్మగారు మీవారు చాల తెలివగలవారు జాగర్తగా చూసు కొండి అని చెప్పిమరి వెళ్ళాడు వచ్చిన మెకానిక్
అందుకే మీకు బుర్రసలు లేదన్నది కంపూటర్ లో మెయిల్ చూడండి  అన్నాడు, ఆమాటలకు ఏవో మాట్లాడారు మీరు, నాకేం తెలియలేదే అందుకనే అట్లా అని ఉంటాను,      ఎప్పుడన్నా మీరు తెలుసనీ చెప్పరా , ఎప్పుడు నాకు తెలియదే  అనే వారు  కదా అన్నది.
నాన్న రేపు నేను వస్తున్నాను,  నీమనవు డ్ని కూడా  తెస్తున్నాను,  నీ మనవుడు నీకు కంపూటర్ నేర్పుతాడు అని ఫోన్ పెట్టేసింది కూతురు.
ఆ ఆ అంటూ శన్కరావు గారు పడ్డారు, అంతలోనే పార్వతి నీళ్ళు తెచ్చి మొఖం మీద నీ ళ్ళు  చల్లి నేర్చుకుంటే తప్పేమీ లేదు ఆ నేర్పేది మనవుడే కదా  అవును కదా అని నవ్వు కున్నారు ఇద్దరు.   

6, జులై 2014, ఆదివారం

150. Life Story -54(2) (సూక్తులు చదవండి - విజ్ఞానాన్ని పెంచుకోండి)




ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...                                                        1. ప్రకృతిలో  చెట్టు  తీగ పాకకుండా  ఎవరూ ఆపలేరు
    వయస్సులో వచ్చే  మార్పులు  ఎవ్వరు   ఆపలేరు
    మనసులో ఉండే కోరకలను ఎవ్వరు తెలుసుకోలేరు
    వెచ్చ చేస్తున్న  పాల  పొంగును  ఎవ్వరు  ఆపలేరు

2. భార్యను గట్టిగా అడగటానికి  భర్తకు  స్వే చ్చ ఉన్నదా
    భర్తను గట్టిగా  తిట్టడానికి  భార్య కు  స్వేచ్చ  ఉన్నదా
    పిల్లల భవిషత్తు మార్చే శక్తి తల్లి తండ్రులకు  ఉన్నదా
    సంసారం లో దేవున్ని ప్రార్ధించే  సమయము ఉన్నదా

3. నిజమైన నరక  మనేది దారి  లేకుండా  చేయడం
    ఆశల తో   మానవులు చిత్ర హింసకు గురికావడం
    మాట-మాట వ్యత్యాసం వళ్ళ కొందరు విడిపోవడం
    నీటి  కోసం ఎండ మావులను  చూసి  ఆశ పడటం        

4. మీ సందేహములోనే నాకు  సమాదానము దొరికింది
    మీ ఓర్పు వళ్ళ  ఒకసమస్యకు పరిష్కారము దొరికింది
    మీ నేర్పు వళ్ళ దేశ పురోభివృద్ధికి శ్రేయస్కర   మైనది
    మీ తీర్పు వళ్ళ  కొందరికి  ప్రాణ  భయము   తొలగింది

5. దొంగ మారడు,    దొంగలిమ్చడం  మారుస్తాడు
    కోపిష్టి మారాడు, శాంతముగా ఉండా లంటాడు        
    తొందర చేస్తాడు,  ఆరోజే ఆలస్యము అవుతాడు
    ప్రేమించా నంటాడు, పెళ్లి  మాత్రం   వద్దంటాడు

6. రామ-కృష్ణ లక్షణాలను ఎవ్వరు మార్చ లేరు
    విద్య అనే  తెలివిని  ఎవ్వరు  దోచుకో   లేరు
    దైవ సన్నిధిలో అహంకారులు దరి చేరలేరు
    కల్మషము లేని మనిషికి ఆశలు చూపలేరు 

7. సంతృప్తి  లో  సంతోషము దాగి యున్నది
    ఇష్ట పడి చేస్తే కష్టం అనేది తెలియకున్నది
    ఇతరులను పోల్చుకుంటే నరక  మున్నది
    ఆశలకుపోతే  సంసారం వీధిన పడుతుంది

8. కోపం లేకుండా నవ్వుతూ సంసారం చేయాలి
    శాంతము తో సఖ్యత తో ప్రేమను    పంచాలి
    ఆరోగ్యముతో భాగస్తునిని సంత్రుప్తి  పరచాలి
    వయస్సుబట్టి  కాలాన్నిబట్టి నడుచు కోవాలి

9. సామర్ద్యాన్ని ప్రదర్సించ డానికి ఇష్ట పడకు
    సహాయం చేయటానికి మాత్రం వెనుకాడకు
    బల పరీక్షకు దిగి అందరిలో తక్కువ  కాకు
    విద్యా దానం చేయుట  ఎప్పటికి మరువకు

10. ఒకడు  రాతిలో  దేవుని  విగ్రహమును    చూడ గలడు
      మరొకడు   రాయిని   మారణ   హొమంగా  వాడగలడు
      వేరొకడు రాయిని  త్రొక్కి పాడు  చేసి పగల   గొట్ట గలడు
      వ్యాపారి  రాయిని రత్నంగా  వ్యాపారము చేసుకో  గలడు              

11. ఒకరి తిరస్కారమే,  అతనికి అది పురస్కార మవుతుంది
      ఒకరి ద్వేషమే, అతనికి పట్టుదలకు పునాది అవుతుంది
      చెడు తిరుగకుండుటే, అతనికి  మంచి మార్గ మవుతుంది 
      అబద్ధాలు చెప్ప కుండుటే ఉత్తముడయ్యే అవ కాశముంది

12. ద్వేష మున్నచోట ప్రేమ తప్పక వుంటుంది
      విద్య ఉన్న చోట   మూర్ఖ త్వం   ఉంటుంది
      భర్త కాదన్నచోట     భార్య  అవు నంటుంది
      రహస్యమన్న చోట, బహిర్గత మవు తుంది 

13. అలోచనలను ప్రక్కన  పెట్టేందుకు  చేస్తారు  ధ్యానం
      చెప్పకూడనివి చెప్పాల్సి వస్తుందని ఉంటారు మౌనం
      చీకటిలొ వెలుతురు  కోసం  వాడుతారు వత్తి  మైనం
      మానవులు  ఆరోగ్యం   కోసం చేస్తారు  యోగాబ్యాసం

14. మనుష్యుల మాటలను బట్టి అంచనాలు వేయ వద్దు
      కాంక్ష, దురాశ ఉన్న వానిని భుద్ధిమంతుడన  వద్దు
      ఏది మంచో,  ఏది చెడో,  తెలిసి ప్రవర్తిమ్చడమే కద్దు 
      చెప్పిన పనిని చేయుటే తప్ప ప్రశ్నించే హక్కు వద్దు

15. ఇతరుల కష్టాల పట్లా ఉండాలి   సాను భూతి
      ప్రతి ఇంట్లో వెలిగించాలి ప్రేమఅనే దివ్య జ్యోతి
      మనసులో కూడ అలోచిమ్చ వద్దు ప్రాణ భీతి
      ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి విదుర, శుక్ర  నీతి

16. దేన్నయిన తెలిసికోవాలన్న ఆ శక్తి   ఉండాలి
      సత్యాన్ని,  తెలుసుకోవాలని ఆకాంక్ష ఉండాలి
      అర్హత బట్టి ఆత్మ  సమర్పణ  చేసే శక్తి ఉండాలి
      కష్టాలను స్వికరిమ్చే మనస్సుకు శక్తి ఉండాలి

17. అవసర మైనవి ఉంచి,  అనవసర మైనవి  తీసివెయాలి
      ప్రయాణములో తేలికైనవి  ఉంచుకొని ప్రయాణం చేయాలి
      విద్యను మెదడులో  ఉంచుకొని నలుగురికి దానం చేయాలి
      బ్రాహ్మాన  శక్తి  నలుగురిలో గౌరవించే విధముగా ఉండాలి

18. విద్య  నేర్చు  కొనుటకు   మనసు  ఖాలీగా  ఉండాలి
      పెళ్లి  చేసు కొనే  వారికి  శీలం  తప్పక  ఉండి  తీరాలి
      మెదడు చెప్పేది విని నీవు  నీ మనసు  బట్టి పోవాలి
      వయస్సును బట్టి ప్రతి ఒక్కరు కష్టపడుతూ బ్రతకాలి

19. నమ్మ కాలతో మనల్ని  మనమే మోసగించు  కోవచ్చు
      రాయిని చేతిలో పెట్టి నిప్పుకణిక అని నమ్మిమ్చ వచ్చు 
      నమ్మకమనేది ఆవహిస్తే  నిప్పు కణిక కనపడక పోవచ్చు
      నిజాలు తెలియా లంటే మాయ నుండి బయట పడవచ్చు  

20. మానవులు తన చుట్టూ ఒక  ప్రపంచాన్ని  అల్లు కుంటారు
      మనసులో అను కున్నదే కళ్ళకు కనిపిమ్చినదని అంటారు
      యదార్ధము గ్రహించలేక బ్రమలతో   మునిగి   పోతుంటారు
      వాస్తవాణ్ని తెలుసుకున్న కాలచేక్రాన్ని వెనక్కి  త్రిప్ప లేరు

21.సహజత్వం రావాలంటే  నేను -నువ్వు  అనేది  ఉండ కూడదు
     ప్రేమ తతత్వానికి వావి  వరుసల భేదం  అనేది ఉండ కూడదు
     శృంగారం ప్రక్రుతి వరం, నేను-నువ్వు అనే భేదం ఉండ కూడదు
     మత తత్వానికి సహాయము చేయుట తప్ప వ్యతిరేకత ఉండదు

22. సత్య సందర్శనం కోసం  అతిగా ప్రయత్నం చేయవద్దు
      జ్ఞానోదయం కోసం అదేపనిగా గురువును నమ్మ వద్దు
      విజ్ఞానం ఇంకా పెరగాలని ఆశతొ ఖండాలు తిరగ వద్దు 
      అనుభవ సాహిత్యాన్ని అందరికి పంచటమే నీ  హద్దు

23. అహం అనేది  మనిషిలో  మేఘంలా  వచ్చి మాయ మవుతుంది
      ఆలోచన అనేది మనిషిలో మెరుపులా వచ్చిమాయ మవుతుంది
      మైనపువత్తి మనుష్యులకు వెలుగును పంచి మాయమవుతుంది
      స్త్రీ - పురుషులు కలిసే దాక సుఖం, తర్వాత మాయ మవుతుంది

24.యవ్వనం నిలబడాలంటే  జీవితం  మీద  ఉండాలి  దృష్టి
     జీవన  మధువును  సేవించిన  వారికి   నిత్య    చైతన్యం
     తల్లితండ్రులను పోషించాలని తపన ఉంటె  పెరుగును శక్తి
     స్త్రీ-పురుషుల  కలయికతో  క్రొత్తగా  పుట్టును  బ్రహ్మ శక్తి   

25. తా నొకటి  తలచిన   దైవ   మొకటి   తలచు
      సూర్యొదయం వచ్చిన చంద్రోదయం ముడుచు
      సూర్యుడు నిద్రించిన చంద్రుడు వెన్నెల పరచు          
      భర్త తాపాన్ని భార్య ముద్దులిచ్చి శాంత పరచు        

   

5, జులై 2014, శనివారం

149. Life Story -53(1) (సూక్తులు చదవండి - విజ్ఞానాన్ని పెంచుకోండి)

                                                               

సూక్తులు  చదవండి -విజ్ఞానాన్ని పెంచుకోండి. (అంత్య  ప్రాస భావ సూక్తులు-నా మనసులో మెదిలినవి తేలిక పదాలతో తెలియ పరుస్తున్నాను)
1. మంచిని మంచిగా చూడు, చెడును చెడుగా  చూసి వీడు
    కులసతిని మంచిగా  చూడు,   దుర్-వ్యసనాలను  వీడు
    పిల్లల  భవిషత్ చూడు ,  కలియుగ  పద్దతిలో   పోరాడు
    మనిషిని మనిషిగా చూడు, మనిషిలోదేవుడు కనిపిస్తాడు

2. మతల భారం మనతలపై నాట్య మాడు తున్నది
    అభిప్రాయాల  బారం మనస్సును వెదిస్తూ ఉన్నది
    ఆదర్శాల భారం హృదయాన్ని భందించు తున్నది
    ధనప్రభావం మనిషిని మూర్ఖునిగా మారుస్తున్నది

3. మెత్తని వానిని చూసిన  మొత్త   బుద్ధి యగు
    పాలతుత్తిని చూసిన మెత్తగా వత్తబుద్ధి యగు
    మందు సీసాను చూసిన త్రాగాలని ఇష్ట మగు                   
    రోగికి  మాత్రలు మింగించాలన్న  నరక మగు

4. మనోరధ   ప్రవాహమునకు   కట్టలు     లేవు
    ప్రేమకు కుల మతాలు ఎప్పుడు  అడ్డు   రావు
    సుఖాలు,కష్టాలు, ఎప్పుడు ఎవరికీ చెప్పి రావు 
    పెళ్ళైన కొత్త వారికి ఎప్పుడు  ఏమి  కన బడవు

5. చెవిటి వాని ముందు శంఖం ఊదిన ప్రయోజనం ఉండదు
    వెలయాలి  ముందు పెళ్ళాన్ని  తిట్టినా  ఫలితం  ఉండదు
    షుగరున్నవానికి పంచదార గులికలతో పని అసలుండదు
    ఆరోగ్య వంతునకు మందులతో అవసర మనేది  ఉండదు

6. నవ్వుతూ చేస్తారు, ఎడుస్తూ అనుభ భవిస్తారు
    నవ్వుతూ కలుస్తారు, బిడ్డ పుట్టాక  ఏడుస్తారు
    నవ్వుతూ తింటారు, ఖర్చుకు భాద పడతారు
     నవ్వుతూ త్రాగ్రుతారు, తిట్లతో    బాదు తారు

7.  మంచి వారితో మైత్రి, మరణం నుండి  రక్షించు    వచ్చు
     భార్య మాట పాటిస్తే, చెడు అలవాట్లకు దూరమవ   వచ్చు
     పెద్దలమాట విన్నవారు,  జీవతములొ  సుఖ పడ  వచ్చు
     దేవుని నమ్మినవారికి, మనసు ప్రశాంతముగా ఉండవచ్చు 

8. కాలమును బట్టి వస్తువు విలువ మారును
    దేశమును బట్టి   రాజ  కీయము మారును
    కులమును బట్టి  ఆచారములు   మారును
    దేవుడ్ని బట్టి తీర్ధ ప్రసాదములు  మారును

9. ధీరులు న్యాయ మార్గము నుండి   చలించరు
    పతివ్రతలు ధర్మ మార్గామునుండి  చలించరు
    జ్ఞానులు శాంతి మర్గాము నుండి   చలించరు
    బ్రాహ్మనులు నీతి మార్గామునుండి చలించరు 

10. నీచులు   జగడము  కోరు    కొందురు
      సత్పురుషులు సంధిని కోరు కొందురు
      వేశ్యులు  ధనమును   కోరు  కొందురు    
      స్త్రీలు భర్త సుఖమును కోరు  కొందురు

11. సమ్పాదన లేని పురుషుడు గడ్డి పరకతో  సమానము
      వెలుగు చూడని ఇల్లు పశువుల సావిడతో సమానము
      సువాసన లేని పువ్వులు    గడ్డి పూలతో  సమానము
      పిల్లలులేని స్త్రీ ,పురుషుడు  గొడ్రాలతో      సమానము

12. స్తనములు లేని   స్త్రీ   రేవికను   నిందించును
      ఓర్వలేని స్త్రీ శాంతము గూర్చి ఉపన్యసిన్చును
      తృప్తి పొందని స్త్రీ భర్తను వెదించుతూ ఉండును
      కాపురము చేయని స్త్రీ సంసారము గురించి చెప్పును

13. దక్షిణ లేని కృతువు బలహీన మగును
      శోభనం లేని  పెళ్లి  పటా  పంచ    లగును
      తృప్తి పరచని  కాపురం  కలహ   మగును
      కన్నీరుచిందని కుటుంబము లేదనగలను

14. గోడలున్నా  చిత్తరువులు   వెయ  వచ్చును
      వెంట్ర్రుకలున్న అందము అలంకరించ వచ్చను
      ఉల్లి పాయలున్న కన్నీరు తెచ్చుకోవచ్చును  
      సంపాదనతో కొండ మీద కోతిని కొనవచ్చును

15. పర ద్రవ్యము మట్టి  పెడ్డ  వలే చూడవలెను
      పరస్త్రీలను కన్నతల్లి, చెల్లి వలె చూడవలెను
      పురుషులతో స్రీలు ప్రేమగా మాట్లాడ వలెను
      స్త్రీలతో పురుషులు ఆగిచూసి మాట్లాడ వలెను

16. ఎ చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షం
      గుడిశెలున్న చోట  చిన్న  ఇల్లే  మహా  భవణం
      ఎదిక్కు   లేక పోతె అక్క  మొగుడే  దిక్కవటం
      స్త్రీ గుడ్డిదైనా మనసుతో సంసారం నెట్టుకు రావడం  

17. ఇంట్లో దీపమ్ ఉంటె ఇల్లంతా ప్రకాశం
      ఇంట్లో పాము ఉంటె ఇల్లంతా  భయం
      ఇంట్లో శవంఉంటె ఇల్లంతా ఉపవాసం
      ఇంట్లో ఇరుకుంటే శృంగారం  మాయం

18. భోజనము చివర మజ్జిగ అన్నము తినవలెను
      భోజనము ఆయిన  తర్వాత  నీరు త్రాగవలెను
      భోజనముఆయిన తర్వాత కిల్లి వేసుకొనవలెను
      రాత్రిపడుకొనే ముందు నీరు, పాలు త్రాగవలెను

19. స్ర్తీ పురుష సంపాదనే కుటుంబానికి  భూషణం
      పురుషులను  సుఖ  పెట్టడమే  స్త్రీ భూషణం
      తల్లి తండ్రులను చూడటమె  పిల్లల భూషణం
      దేవుణ్ణి   ప్రార్దిమ్చటమే    అందరి   భూషణం 

20. నిర్భాగుడు ఎక్కడ పోయినా అక్కడికే ఆపదలు ముందు పోయినట్లు
         పిల్లి  కల్లుమూసుకొని  పాలు త్రాగుతూ ఎవ్వరు చూడ రనుకున్నట్లు
         తాటి చెట్టు  క్రింద కూర్చొని  పాలు త్రాగిన  తాటి  కల్లును  త్రాగి  నట్లు   
         బట్టతలతో చెట్టు క్రింద కూర్చొన్న చిన్నపండుతలపై పడ్డ శబ్ధమైనట్లు

21. మందుగా మద్యమమును రాత్రి   త్రాగ వచ్చు
      మందుగా వేశ్య వాటికకు ఎప్పుడైనా పోవచ్చు
      మందుగా చెడుమాటల సలహాలు ఇవ్వవచ్చు  
      పై వణ్ణి భార్యకు చెపితే సంసారం కూల  వచ్చు

22. శాంతము లేని వానికి సుఖము లేదు
      కోపము ఉన్న వానికి  ఆదరణ  లేదు
      ఆశతో ఉన్న వణికి మార్గమనేది లేదు
      భార్య తోడూ లేకపోతె బర్తకు విలువలేదు

23. అద్దమునకు మకిలి పట్టిన తొలగించ వచ్చు
      మురికిపట్టిన వస్త్రాలను సబ్బుతో ఉతకవచ్చు
      పగలు ఏర్పడిణ  తగాదాలు రాత్రి తీర్చ వచ్చు
      పగలు రాత్రి,  రాత్రి వెలుతురూ  మార  వచ్చు

24. ఉత్తమమునకు కోపము క్షణ కాలము
      పతి వ్రతకు ఎప్పుడు నవ యవ్వనము
      ఓర్పుఉన్న వానికి ప్రతి పని సులభము
      మాయనుఆవహించిన వానికిఅన్ని కష్టము

25. వ్యాది గ్రస్తుడైన వానికి నియమములతో పనిలేదు
      తెగించిన వాని  ఏమి  చెప్పిన  వినే  ఓపిక  లేదు
      సంసార సుఖము పొందుటకు సమయము లేదు    
      కాలాన్ని ఎదిరించి బ్రతుకుట ఎవ్వరికీ  చేత కాదు
                                 



బుచ్చిబాబు కథలు – మనోవైజ్ఞానిక దృక్పథం.! 

– శ్రీ కోడూరి శ్రీ రామమూర్తి. 

.... 
తెలుగు సాహిత్యంలో కథకుల సంఖ్యకు కొదవలేదుగాని, మంచి కథకుల గురించి చెప్పాలంటే, ఆ సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఆ కొద్దిమంది కథకుల్లో ఎన్నదగినవాడు బుచ్చిబాబు. జీవితాన్నీ, జీవితంలో తనకెదురయిన వ్యక్తులనీ, ఆ వ్యక్తుల జ్ఞాపకాలు అందిచ్చే అనుభూతుల్నీ, నిశితంగా పరిశీలించి గుండెల్లో పదిలపరుచుకొని, ఒక్కొక్క పాత్రగా తీర్చిదిద్దాడు బుచ్చిబాబు. అయితే, ఆ పాత్రలను సృష్టించిన కథకుడు అటు విశ్వసాహిత్యంలోని ఆధునిక పోకడలను, ఇటు మనస్తత్వశాస్త్ర, తత్వశాస్త్ర సిద్ధాంతాల సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న మేధావికావడంతో – అతని కథలు కాలక్షేపపు పరిధిని దాటి ముందుకు వెళ్ళగలిగాయి. - 
”నా కథలన్నీ నే ఎరిగున్న మనుషులు, స్థలాలు, అనుభవాలు వీటిగురించే వ్రాసినవే” అని చెప్పుకున్న బుచ్చిబాబు, మామ్‌లాగానే ‘నోట్‌బుక్‌’లో తనను కదిలించిన విషయాల నన్నిటినీ ‘నోట్‌’ చేసుకొనేవాడు. నిజానికి, వాస్తవపు ఆధారంలేని కల్పన సాహిత్యంలో రాణించలేదనుకుంటాను 
బుచ్చిబాబు కథల్లో ”నన్నుగురించి కథరాయవూ” ప్రసిద్ధి చెందింది. బుచ్చిబాబు చిన్నవాడుగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి అతణ్ణి నన్ను గురించి కథ రాయవూ అని అడిగిందట ! తర్వాత పదిహేనేళ్ళకి బుచ్చిబాబు అదే మకుటంతో ఒక కథ రాయగలిగాడు. అయితే, ఇందుకు మరికొన్ని ప్రేరణలు కూడా ఉన్నాయి. బుచ్చిబాబు స్నేహితుడు ఒకాయన కొన్ని షరతులు పెట్టి ఒక కథ రాయమన్నాడట. ‘ప్రేమ’ అనే పదం రాని ప్రేమకథ అయి ఉండాలి. కథలో ఏమీ జరక్కూడదు అనేవి ఈ షరతులు. ఈ షరతుల పరిధిలో కథ మలుచుకొనేందుకు అతని చిననాటిజ్ఞాపకాలు కూడా తోడయ్యాయి. ”నన్ను గురించి కథ రాయవూ?” లో కుముదానికీ, కథచెప్పే ”నేను” అనే వ్యక్తికీ మధ్యన ఉండే శారీరకమైన సంబంధంలేని ”ప్రేమ” (‘ప్లేటోనిక్‌ లవ్‌’ వంటిది) బుచ్చిబాబు తండ్రికీ, ‘కోమలి’ అనే అమ్మాయికి (ఈ ‘కోమలి’ అనే పేరునే బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ నవలలో వాడుకున్నాడు) మధ్యన ఉండేదని బుచ్చిబాబు తన ”అంతరంగ కథనం” (స్వీయచరిత్ర)లో రాసుకున్నాడు. ఈ భావాలన్నీ జమిలిగా జతచేరిన ఫలితమే ”నన్ను గురించి కథరాయవూ” అనే కథ. ”కుముదం” అనబడే ఓ మధ్యతరగతి కుటుంబీకురాలి పాతికేళ్ళ జీవితకథను సుమారు పాతికపేజీల ఈ కథలో ఇముడుస్తాడు బుచ్చిబాబు. కథ ప్రారంభం అయ్యేటప్పటికి చిన్నపిల్లగా ఉండే కుముదం కథ చివరికొచ్చేసరికి నలుగురు పిల్లల తల్లి అవుతుంది. అయితే – ఈ మార్పు శారీరకమైంది మాత్రమే ! మనసులోని భావనలో మాత్రం మార్పులేదు. 
కథకుణ్ణి కుముదం ”నన్ను గురించిన కథరాయవూ” అని అడగడానికి కారణం ఒక మామూలు కథకు కథానాయిక అవుదామన్న కోరిక కాదు. కుముదానికి చిననాటి నుండి కథకుడంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానాన్ని శారీరక అనుభవంగా మార్చగల తెగువ అతనికి లేదు – ఆమెకీ లేదు. అందుచేత తనకున్న మానసిక బంధం మరింత పటిష్టం కావడానికి ఆమె అతగాడి కథకు కథానాయిక కాదలచింది. ఒక కథలో తాను ఇమిడిపోయి శాశ్వతంగా అతడి దగ్గర ఉండపోదలచింది. కాని, ఇది జరగాలంటే ఆమెలో ఏదో ‘అసాధారణత’ ఉండాలంటాడు కథకుడు. తనలో లేని ‘అసాధారణత’ ఏమిటో కుముదానికి తెలుసు. అందుచేతనే – తనలో అట్టి అసాధారణతను కలిగించేందుకు ప్రోదిని కల్పించే స్వేచ్ఛపై ఆమె నానాటికీ మమకారాన్ని పెంచుకోసాగింది. ఉద్యోగం దొరకలేదని బాధపడే కథకుడిలో కుముదం ఉద్యోగం చెయ్యడం బానిసత్వమని చెప్పడం దాస్యాన్ని తాను సహించలేననడం, వ్యవస్థ గీసిన గిరిపట్ల నానాటికి ఆమెలో పెరిగిపోతున్న రోతకు పరోక్ష వ్యక్తీకరణగా చెప్పుకోవచ్చు. అయితే, ఆమె తన మనసులోని మాటను ప్రత్యక్షంగా వ్యక్తీకరించగల తెగువను పెంపొందించుకొనేటప్పటికి జీవితపు తుది ఘడియలు సమీపించాయి. చావు బ్రతుకుల మధ్య ఉన్న కుముదాన్ని చూడ్డానికి కథకుడు ఆస్పత్రికి వస్తే – ”నువ్వెందుకు పెళ్ళిచేసుకోలేదో నాకు తెలుసు… నా కోసం…” అని అనడంతో ఆమె స్వేచ్ఛకోసం పడిన తపన పరాకాష్ఠకు చేరుకొంది. ఈ ఒక్కమాటతో కుముదం కథకుడి కథకు నాయిక కాగల అర్హతను సంపాదించుకొంటుంది. 
బుచ్చిబాబు కథల్ని మొత్తంమీద చూచినప్పుడు ఒక విషయం మనకు సులువుగా అవగాహనకు వస్తుంది. అతని కథల్లో సాధారణంగా కనబడేది అంతరంగంలో అణచి వేయబడిన శృంగార భావనలు, ”ప్రేమించి దూరంగా ఉండి, శరీరసుఖం కోరక, మనస్సుని ఆనందంతో నింపుకొనే ఉదంతం సాహిత్యంలో రాణిస్తుంది” అంటాడతను. కుముదంతో బాటుగా ”మేడమెట్లు” కథలోని అరుణ, ”ఆశాప్రియ” కథలోని ఆశాప్రియ, ”పొగలేని నిప్పు” కథలోని సీతారత్నం, ”వీరేశలింగం ఏం చెయ్యాలి?” కథలోని మైథిలి, ”తెరచాప దించిన పడవ” లోని విదురమ్మ, ”ఆ రాలిన ఆకులు” కథలోని కాంతం – ఇత్యాదులందరూ మనసులోని కోరికకూ, శరీరపు అనుభవానికీ, పొందిక కుదరక వేర్వేరు విధాలుగా ఆవేదనతో అలమటించినవారే !
”పొగలేని నిప్పు” కథలోని సీతారత్నం కథ చాలా చిత్రంగా ఉంటుంది. ఈ కథలో ఇరుగు పొరుగున ఉన్న, భాస్కరం, సీతారత్నంల మధ్య నిప్పు ఉంది. అది రోజురోజుకూ రాజుకుని మహాగ్ని అవుతున్నది. అయినప్పటికీ, ఇద్దరూ తప్పుచెయ్యలేక పోయారు. పవిత్రతకూ, అపవిత్రతకూ మధ్య ఉన్న అడ్డుగీతను దాటిపోయేందుకు పరిగెడుతూ, తమకు తామే కళ్ళాలు వేసుకుని వాళ్ళు ఎలా ఆగిపోయేవారో కుతూహలాన్ని కలిగించే రీతిలో చెబుతాడు బుచ్చిబాబు ఈ కథలో. తను రాసిన కథల్లో ఇది తనకు ఇష్టమైనకథ అని చెప్పుకున్నాడు బుచ్చిబాబు. 
”మేడమెట్లు” కథలోని అరుణ కథ కూడా ఇంతే. అయితే సీతారత్నం మాదిరిగా అరుణకు నిత్యసంఘర్షణ లేదు. సంస్కారపు ముసుగును పదిలంగా పరుచుకోగల నైపుణ్యము, బ్రతుక నేర్చినతనం, ఆమెలో అధికంగా ఉండడమే ఇందుకు కారణం. అరుణకాక, ఈ కథలోని మరి రెండు ప్రధానపాత్రలు ‘అధికారి’ ‘దౌర్భాగ్యుడు’ వీళ్ళిద్దరూ మిత్రులు. అధికారి అరుణ భర్త. దౌర్భాగ్యుడు ఆమె చిన్ననాటి ప్రియుడు. మనిషిలో ఉండే ‘రెండుతరహాల ప్రవృత్తులకూ వేర్వేరు సంకేతాలు. ఐశ్వర్యంపట్ల, అధికారం పట్ల మనిషికి ఉండే ఆకాంక్షకు సంకేతం ‘అధికారి’ అయితే – సౌందర్యపిపాసకు, అలౌకికమైన శాశ్వత విలువలకు, సంకేతం ‘దౌర్భాగ్యుడు’ ! – పరస్పర విరుద్ధమైన ఈ రెండు ప్రవృత్తులలో దేనినీ వరించలేక వీటిమధ్య జరిగే సంఘర్షణలో ఎటూ తేల్చుకోలేక సతమతమయ్యే సగటు మనిషికి ‘అరుణ’ సంకేతం. ఈ ప్రతీకల నేపథ్యంలో ఫ్రాయిడియిన్‌ సైకాలజీని దృష్టిలో ఉంచుకుని అంతరంగంలో చెలరేగే తపనల కథ చెబుతాడు బుచ్చిబాబు ”మేడమెట్లు” కథలో – 
ఫ్రాయిడ్‌ మనస్తత్వశాస్త్రం ప్రకారం (సైకోఎనాలిసిస్‌) మేడమెట్లు ఎక్కడం, దిగడం అనేవి కలలోనికి వస్తే, అంతరంగంలో చెలరేగే మైథునవాంఛకు ప్రతీకగా చెప్పడం జరుగుతుంది. నిజానికి దౌర్భాగ్యుడి ప్రేమకథ కూడా ఒక కలలాంటిదే ! దౌర్భాగ్యుడు తన చిననాటి ప్రియురాలితో ఆడుకున్నది మేడమెట్ల మీద. ఆమెకోసం కలవరించింది మేడ మెట్లమీద. కథ చివర్లో అధికారి కూతురు కళ్యాణిని చూచి, తన చిననాటి స్నేహితురాలిగా భావించి, ఆవేశంతో మేడమీదనించి దిగుతూ కాలుజారి పడి చనిపోయింది గూడా మేడమెట్లమీదనే ! అతని జీవితకథలో మేడమెట్లకు గల స్థానం అత్యంత ముఖ్యమైంది. 
దౌర్భాగ్యుడి ప్రేమకథను పెనవేసుకున్న మరొక విషయం అరుణ ఉంగరం. ఆ ఉంగరాన్ని అతడు విడిచిపెట్టలేకపోవడానికి కారణం మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పే ”స్టఫ్‌ ఫెటిషిజమ్‌”గా అభివర్ణించుకోవచ్చు. అరుణకు ఆ ఉంగరం దౌర్భాగ్యుడి దగ్గిర ఉండడమే ఇష్టం. ప్రతిసారి అది తనకు తిరిగి ఇచ్చెయ్యమని అడగడం, దానికోసం దౌర్భాగ్యుడితో పోట్లాడడం – అతనిపట్ల గల మమకారాన్ని దానికి విరుద్ధమైన భావంగా వ్యక్తీకరించడమే! అయితే, ఆమె బ్రతుకనేర్చింది. దౌర్భాగ్యుడు కోరుకున్నట్టుగా ఆమె నగలన్నీ విడిచేసి పువ్వుల్ని ప్రేమించలేదు. అందుకే అధికారానికి అర్థాంగి అయింది. అయినప్పటికీ ఆమె దౌర్భాగ్యుణ్ణి మరచిపోలేదనడానికి కారణం భర్తకు నచ్చకపోయినా, పట్టుపట్టి ఇదివరకు తాను చిన్నతనంలో దౌర్భాగ్యుణ్ణి (అతని పేరు అదే అనుకుంటే) కలుసుకున్న ఇంటికి ఉన్నట్టుగానే సరిగ్గా అదే ఇరవైమూడు మెట్లున్న మేడను అద్దెకు తీసుకునేలా చెయ్యడం. కాని, ఆమె ఎప్పుడూ మేడ దిగివచ్చేది కాదు. ఆ మెట్లు దిగిరాగలిగితే ఆ రోజేఆమె దౌర్భాగ్యుడికి అంకితమై పోయేది ! దౌర్భాగ్యుడి చేతికి ఉన్న ఉంగరాన్ని అరుణ తీయించడం మధురమైన జ్ఞాపకాలను తన గుండెల్లో భద్రపరచుకోవడానికి ఆమె చేసిన మరో ప్రయత్నంగా భావించవచ్చు. 
ఇట్లాంటి ఆవేదనే మరోరూపంలో ‘ఆశాప్రియ’ కథలోని ఆశాప్రియలో కనబడు తుంది. ఈ కథలో బుచ్చిబాబు – ఒక సినిమాతార, ఒక సినిమాపత్రిక సంపాదకుడు, ఒకరినొకరు ద్వేషించుకుంటూ అంతరంగంలో ఆత్మీయతతో, ఆరాధనాభావంతో, ఎలా సతమతమై పోయారో చక్కగా చిత్రిస్తాడు. అంతరంగంపై తనకు తానుగా పెట్టుకున్న మూతను తొలగించే అవకాశం రాకుండానే ఆశాప్రియ తారాపథం నుండి రాలిపోతుంది. కథ కంచికి వెళ్ళిపోతుంది. 
కుముదం, సీతారత్నం, అరుణ, ఆశాప్రియ వీళ్ళందరూ ఒకేభావానికి విభిన్న రూపాలు. సంప్రదాయం కోసమో, ఆర్ధిక సామాజిక స్థాయిల కోసమో, మనసుని చంపుకోడానికి వీళ్ళందరూ వ్యర్ధప్రయత్నం చేసారు. బుచ్చిబాబు స్త్రీ పాత్రల విషయంలో సాధారణంగా కనబడే ధోరణి ఇది. కొన్ని సందర్భాలలో అతని స్త్రీ పాత్రలు మానవత్వాన్ని కూడా మరచిపోయినట్టుగా కనబడతాయి. ”జ్యోతి” కథలోని జ్యోతి, ”అనురాగ ప్రస్థారం” కథలోని శోభాసుందరి, ”నొసటన వ్రాసినవ్రాత” కథలోని రాజమ్మ, ఇత్యాదుల గడుసుదనం, తమ ప్రయోజనాలకు మొగవారిని ఉపయోగించుకునే ధోరణి, మనల్ని ఆశ్చర్యపరిస్తే – ”మీరు, నేనూ, మామ్‌” కథలోని పద్మావతి, ”నిరంతర త్రయం” కథలోని సుగుణ, ”వనకన్య” కథలోని వనకన్యల ప్రవర్తన మనకు బాధను కూడా కలిగిస్తుంది. అయితే, వీళ్ళెవరూ సోమర్‌సెట్‌ మామ్‌ నవల ”ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజి” లోని ”మాల్‌డ్రిడ్‌” మాదిరిగా క్రూరులు కారు.కొన్ని సందర్భాలలో బుచ్చిబాబు స్త్రీ పాత్రల ఆశక్తతను, బ్రతుకనేర్చినతనాన్ని, క్షమించగలుగుతాం కూడా. బుచ్చిబాబుకు తన పాత్రలపట్ల సానుభూతి ఉండడమే ఇందుకు కారణం. బుచ్చిబాబు మామ్‌లో లేదని భావించిన ”జీవితం పట్ల ఉండాల్సిన గౌరవభావం” ఇదేననుకుంటాను ! – 
బుచ్చిబాబు కథల్లో కనబడే స్త్రీ పాత్రల్లో ‘తెరచాప దించిన పడవ’ కథలోని విదురమ్మకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని నా అభిప్రాయం. రచయితగా అతడు పాత్ర చిత్రణలో ఆకాంక్షించిన ‘అర్థంకాని గొడవ’ విదురమ్మ కథలో పుష్కలంగా ఉంటుంది. నా దృష్టిలో బుచ్చిబాబు కథల్లో ఆణిముత్యం అనదగ్గ కథ ఇది. యుద్ధానికి పోయి తిరిగిరాని తన భర్త జ్ఞాపకాలతో సతమతమవుతూ, మృత్యువును ఆహ్వానిస్తూ బ్రతుకుతున్న పతివ్రతగా కథ మొదటిలోమనకు విదురమ్మ పరిచయం అవుతుంది. అయితే, కథ చివరికొచ్చేసరికి పరిస్థితి వేరు. శరీరం చేసే అలజడికి తట్టుకోలేక, లొంగిపోయిన ఒక సామాన్యురాలిగా ఆమె మనకు కనిపిస్తుంది. అయినా ఆమె మీద మనకు కోపం రాదు. దీనికి కారణం రెండింటిలోనూ ఉన్నది. – విదురమ్మ సిసలైన వ్యక్తిత్వమే ! ఆమె తన భర్తను ఎంతగానో ప్రేమించింది. అతడి ఎడబాటును భరించలేక పోయింది. యుద్ధానికి వెళ్ళిన భర్త తిరిగి వస్తాడేమో నన్నఆశతో అతడి గదిని ఆమె ప్రతిరోజూ శుభ్రం చేసి, అతడు వాడే వస్తువులన్నీ ఎక్కడివక్కడే ఉంచేది. భర్తమీద ప్రేమను అతడు వాడిన వస్తువులపైన కూడా చూపించేది. అందుచేతనే, ప్రభుత్వంవారు ఆమెకున్న కొద్దిపాటి భూమిలో కొన్నిగజాల స్థలాన్ని కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం కలుపుకోవాలని అడిగినా – తనూ, తన భర్త, కూర్చుని కబుర్లు చెప్పుకన్న బండరాయిని కదల్చడానికి వీల్లేదంటూ అభ్యంతరం చెప్పింది. అతి బలవంతం మీద ఆ బండరాయిని కాస్త ప్రక్కకి తొలగించడానికి ఒప్పుకుంది గానీ, కమ్యూనిటీ హాలు నిర్మాణానికి అడ్డంగా ఉన్న చెట్టునుమాత్రం కొట్టడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే, ఆ బండరాయి మీద ఉన్నవి తను గడిపిన తీయటిరోజుల జ్ఞాపకాలు. తను పోయినప్పుడు ఆ జ్ఞాపకాల చిహ్నం ఏమయినా ఫరవాలేదు. కాని, తాను చెట్టుమొదటిలో కప్పెట్టిన చేదు జ్ఞాపకాలు మాత్రం తనతోనే పోవాలి! అందుకే ఆ జ్ఞాపకచిహ్నాన్ని చేజిక్కించుకోవడం కోసం ప్రాణాల్ని కూడా పణంగా పెట్టుకొంది. మనిషిలో ఉండే బొమ్మా, బొరుసుల కథను హృదయానికి హత్తుకొనే రీతిలో చెబుతాడు బుచ్చిబాబు ఈ కథలో. విదురమ్మ మనస్తత్వంలోని వైచిత్రిని ఆవిష్కరించడం మాత్రమే గాక, బుచ్చిబాబు ఈ కథలో మరొక ప్రయోజనాన్ని కూడా సాధించగలిగాడు. అది – వ్యక్తి ప్రయోజనానికీ, సామాజిక ప్రయోజనానికీ మధ్య గల తేడాను చూపించడం. సంఘానికి కమ్యూనిటీహాలు ముఖ్యం. ఒక ముదుసలి విధవరాలు బండరాళ్ళపై పెట్టుకున్న సెంటిమెంటు ముఖ్యం కాదు. సామూహిక ప్రయోజనాన్ని సాధించదలుచుకున్నప్పుడు వ్యక్తిచేసే ఆర్తనాదం పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండదనే సత్యాన్ని ఈ కథ మరోమారు మనకు జ్ఞాపకం చేస్తుంది. చాలాకాలం జ్ఞాపకం ఉండేకథ, కథకు కావలసిన మొదలు, మధ్య, తుదిభాగాలు మూడు చక్కగా అమిరాయి. 
కథకి తుదీ, మొదలూ, లేకుండా ఉండి – మధ్యలో ప్రారంభమై మధ్యలో అంతమయ్యే ధోరణిని, అంటే చెహోవ్‌ రీతిలో కథ చెప్పేధోరణిని, సోమర్‌సెట్‌మామ్‌ హర్షించనట్టే బుచ్చిబాబు కూడా హర్షించడు. ”చెహోవ్‌ పద్ధతికథ ఇసుక మీద కెరటం దిగవిడచిన చారలాంటిది. నాకది తృప్తినివ్వదు. ఆ కథ కెరటంగా కనబడాలి. కెరటం వెనుక సముద్రం హోరు వినబడాలి” అంటాడతను. సోమర్‌సెట్‌ మామ్‌ కూడా అదే అభిప్రాయాన్ని ‘తన ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌’ కథల సంపుటి మొదటిమాటలో వ్యక్తీకరించడాన్ని గమనించవలసి ఉంది. ”కథకు తుదీ మొదలూ ఉండకూడదని అనడం తలా తోకాలేని చేప కావాలనుకోవడం లాంటిది. ఆ రెండూ లేకపోతే అది చేప కానేకాదు”. అన్న మామ్‌ – సరిఅయిన తుదీ, మొదలూ దొరకక తన దృష్టిలోకి వచ్చిన మంచి ఇతివృత్తాలను వదులుకున్న వైనాన్నికూడా తన ‘రైటర్స్‌ నోట్‌బుక్‌’లో రాసుకున్నాడు. బుచ్చిబాబు కూడా ఇట్లాంటి వాటిని వదిలి పెట్టాలనుకున్నాడు గానీ, కొన్ని సందర్భాలలో నిగ్రహించుకోలేక పోయాడనుకుంటాను. ‘రైటర్స్‌ నోట్‌బుక్‌’లో మామ్‌ ప్రస్తావించి, కథగా రాయకుండా వదిలేసిన ఒక ఉదంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని ‘మామ్‌ రాయని కథ’ అంటూ రాసి దాన్నొక కాశీమజిలీ కథలాగా తయారుచేశాడు. ”బీ” అనే కథ విషయంలో కూడా పరిస్థితి ఇంతే ! 
మాంసం సాహేబు కూతురు ‘హసీమాబీ’కి వేగంగా తిరిగే ఏ చక్రాన్నయినా ఆపడం ఇష్టం. తిరుగుతున్న ఫేన్‌లోనూ, సైకిల్‌ చక్రంలోనూ, కుట్టుమిషను చక్రంలోనూ, వేళ్ళు పెట్టి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటుంది. ఈ అలవాటును మనస్తత్వ శాస్త్రరీత్యా ఒక ‘అబ్సెషన్‌’ అని చెప్పవచ్చు. ఇట్లాంటివి ఏర్పడ్డానికి చిన్నతనంలో పెరిగిన వాతావరణం దగ్గిరనుంచి, చాలా కారణాలుంటాయి. ‘బీ’ విషయంలో ఈ అలవాటు ఒక శాపంగా మారి ఆమె బ్రతుకును విషాదపు అగాధాల్లోకి తోసేస్తుంది. చివరకు ఆమె జీవితాన్నే బలి తీసుకుంటుంది. హషీమాబీలోని ఈ అబ్సెషన్‌ వెనుక ఏదో ఒక ‘ముసోఖిక్‌’ ప్రవృత్తి కారణభూతంగా ఉండిఉంటుంది. కాని, బుచ్చిబాబు దీనికొక తాత్త్విక అర్థం ఇవ్వడానికి ప్రయత్నించాడు. నిత్యకర్మ అనే చక్రంలో తిరిగిపోతున్న మనిషిని అందులోంచి తప్పించడానికి గాను, చక్రం ఆపేందుకు జరిగే ప్రయత్నానికి ప్రతీకగా ‘బీ’ని నిలుపుదామనుకొని, దానిని సక్రమంగా నిర్వహించలేక అభాసుపాలయ్యాడు. ఈ కథను బుచ్చిబాబు ఒక ‘సైకలాజికల్‌ స్టోరీ’గా ప్రారంభించి,మధ్యలో ఆ భావనను వదిలితాత్త్విక అర్థాలవైపు, భగవద్గీత వైపు పరిగెట్టాడు. అందువల్లనే ‘బీ’ కథ అసమగ్రంగా ఉన్నట్టు కనబడుతుంది. 
ఇక, – ”నేను’ అనబడే కథకుడికి ‘బీ’ పట్ల అంతటి కుతూహలం ఉండడానికి మాత్రం సమర్ధన చెప్పుకోవచ్చు. అతడి అంతరంగంలో ‘బీ’ కి ఉన్న ‘మసోఖిక్‌’ ప్రవృత్తి లాంటిదే ఉన్నది.తాను చేయదలచి చేయలేని పనుల్ని ‘బీ’ అవలీలగా చేస్తూండటంతో, అతడు ‘బీ’కి ఓ రకంగా మానసికంగా సన్నిహితుడయ్యాడు. – ఇక, ఈ కథలోని మారెన్నకు ‘బీ’ పై గల అభిప్రాయాన్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో దొరికిన ‘బీ’ తలవెంట్రుకను అతడు దాచుకోడాన్ని బట్టే అవగతం చేసుకోవచ్చు. ఇట్లాంటి స్టఫ్‌ ఫెటిషిజమ్‌ ”ముగింపు మీకు తెలుసు” కథలోని అటవీశాఖ ఉద్యోగి విషయంలో కూడా కనబడుతుంది. తను ప్రేమించిన అమ్మాయి తలవెంట్రుకను అతడు చేతి పిడికర్రలో దాచుకుంటాడు. ”ఆ రాలిన ఆకులు” కథలోని కాంతం తన మరిది పంపిన గులాబీ మొక్కను అప్యాయంగా పెంచడం, అది ఎప్పుడు పువ్వుపూస్తుందా, దాన్నెప్పుడు తల్లో పెట్టుకుందామా అని కలవరించడం, కూడా ఈ బాపతు అంతరంగ సంక్షోభానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. ‘చివరకు మిగిలేది’ నవలలో దయానిధి అమృతం తలవెంట్రుకను దాచుకోవడాన్ని కూడా పాఠకులు ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవచ్చు. మనస్తత్వ శాస్త్రంలో తనకు గల పరిజ్ఞానాన్ని ఇలా పలు సందర్భాలలో బుచ్చిబాబు పాత్రల స్వరూపాన్ని తీర్చిదిద్దేందుకు ఉపయోగించుకున్నాడు. ”వీరేశలింగం ఏం చెయ్యాలి?” కథలోని మైథిలి, ”యువపాశం” కథలోని మాయల విషయంలో జరిగిన ‘సబ్లిమేషన్‌ యాక్టివిటీ’కి కూడా మనస్తత్వ శాస్త్రపరమైన వ్యాఖ్యానం చెయ్యవచ్చు. 
– ఇదంతా బాగానే ఉందిగాని, ”బీ” జీవిత కథను బుచ్చిబాబు మనకు చూపించిన తీరు అతని తాత్త్విక పరిజ్ఞానానికి గానీ, మనస్తత్వశాస్త్ర పరిజ్ఞానానికి గానీ సూచికగా లేదు. ”బీ” వింత ప్రవర్తన వెనుకగల విచిత్ర మనస్తత్వాన్ని గానీ, ఆ విచిత్ర ప్రవర్తన ప్రేరేపించే తాత్త్విక జిజ్ఞాసనుగానీ, ఆవిష్కరించడంలో రచయిత దాదాపుగా విఫలీ కృతుడయ్యాడు. మనం చెయ్యగలిగిందల్లా దేన్ని గురించీ పట్టించుకోకుండా ఉండడమే నన్న మారెన్న సూక్తి కథకు ‘నీతి’ కావడం ‘బీ’ కథను మరింత గందరగోళంలో పడేసింది. కథలో ఆలోచించవలసిన విషయం ఉండాలి, నిజమే ! కాని, దానికీ ఒక పరిమితి ఉంది. సోమర్‌సెట్‌మామ్‌ అన్నట్టు – పాఠకుణ్ణి గాలిలో వదిలెయ్యడం మంచిదే గాని, పాఠకుడితో బాటు రచయిత కూడా గాలిలో ఉండిపోకూడదు ! – 
ముందే చెప్పినట్టు, బుచ్చిబాబుకి మనిషి మనసులో జరిగే అలజడి వివరించడం చాలా అభిమానపాత్రమైన విషయం. ఇందుకుగాను అతను ‘చైతన్యస్రవంతి’ విధానాన్ని కూడా ఉపయోగించుకున్నాడు. పాశ్చాత్య సాహితీసీమలో జేమ్స్‌జాయిస్‌, వర్జీనియావుల్ఫ్‌ మార్సెల్‌ ఫ్రోస్ట్‌ ఇత్యాదులచే రచనలు చేయంచిన ‘స్ట్రీమ్‌ ఆఫ్‌ కాన్‌షస్‌నెస్‌’ రచనా శిల్పాన్ని తెలుగులో ప్రచారంలోకి తీసుకువచ్చినవారిలో బుచ్చిబాబు ప్రముఖుడు. అయితే – ఈ ధోరణిలో అతడు రాసిన ‘చైతన్య స్రవంతి’ అనే పేరుగల కథ కథగా రాణించలేదు. ఈ కథ చదివితే చైతన్య స్రవంతి విధానానికి ఉన్న కొద్దిపాటి ప్రయోజనం కూడా లేదనే భ్రాంతి కలుగుతుంది. 
కథకుడుగా బుచ్చిబాబును గురించి తెలిపే ఏ పరిశీలనలోనయినా అతని ”రసెల్‌కి అంకితమైన రెండుకథలు” గురించి చెప్పకపోతే – అది అసమగ్ర పరిశీలనే అవుతుందని నా అభిప్రాయం. పాశ్చాత్య తత్త్వశాస్త్రవేత్తలలో తీవ్రంగా వివాదానికి గురిఅయిన వారిలో బెర్‌ట్రాండ్‌ రసెల్‌ ఒకడు. ‘నీతి’ అనే పేరుతో ‘సంప్రదాయం’ అనే పేరుతో, సంఘంలో పేరుకుపోయి ఉన్న కుళ్ళును ఎదుర్కోడానికి రసెల్‌ చేసినంతటి పోరాటం సమకాలీన ప్రపంచంలో మరే తత్త్వశాస్త్రవేత్తా చేసి ఉండడు. ఆ మహనీయుడు రాసిన వఇనీబిశి | లీలిజిరిలిఖీలివ అనే గ్రంథంలోని కొన్ని భావాలను ప్రాతిపదికగా చేసుకుని బుచ్చిబాబు ‘మరమేకులు – చీరమడతలు’, ‘కొత్త నీరు – పాతవంతెన’ అనే రెండుకథల్ని రాశాడు. రసెల్‌ భావాల ప్రభావం తెలుగుసాహిత్యంపై ప్రత్యక్షంగాపడడం ఇదే మొదలు అని చెప్పవచ్చు.జ రసెల్‌ సిద్ధాంతాలలోని ”స్వేచ్ఛా ఆరాధన” సోమర్‌సెట్‌ మామ్‌ని ఆకట్టుకున్నట్టుగానే, బుచ్చిబాబును కూడా ఆకట్టుకుంది. 
‘మరమేకులు – చీరమడతలు’ కథలో బుచ్చిబాబు చెప్పదలుచుకున్నవి రెండు విషయాలు. ఒకటి – నీతికీ, అవినీతికీ, మధ్య ఉన్న దూరం.రెండోది – మరమేకులకు, చీర మడతలకు గల వ్యత్యాసం. ఈ కథలోని రవిప్రకాశం సౌందర్యాన్వేషణను వ్యభిచారం క్రిందా – వ్యభిచారాన్ని ఘోరమైన నేరం క్రిందా పరిగణించి లోకం అతనిని ఇబ్బంది పాలు చేయడం పట్ల మనం సానుభూతి చూపించవచ్చు. దైవభక్తుడుగా, నీతిమంతుడుగా చలామణీ అవుతూ గంగాధరం చేసే పరపీడనా కృత్యాలను మనం ద్వేషించవచ్చు. అయితే – అంతమాత్రాన వ్యాపార నిర్వహణలో రవిప్రకాశం అసమర్థను మనం సమర్థించలేం. వ్యాపారస్తులకు కావలసింది చిత్రకారులు కారు. వాళ్ళకు కావలసింది మరమేకులే ! చీరమడతలెందుకు ? – అదిన్నీ గాక, రవిప్రకాశం చిత్రం ఆర్ట్‌ఎగ్జిబిషన్‌లో ఉత్తమంగా ఎన్నిక చేయబడి – అటుతర్వాత గంగాధరం పార్టీవాళ్ళ ‘అవినీతి మార్కు’ ప్రచారం ద్వారా బహుమానార్హతను కోల్పోయిందనడం సమంజసంగా లేదు. 
ఇక, ‘కొత్త వంతెన – పాతనీరు’ కథలో రచయిత ఆలిమేలు జీవితానికి ఇచ్చిన ముగింపు, కథను గందరగోళంలో పడేసింది. నిజాయితీపరుడయిన ఇంజనీరు ప్రభాకరంపై పాఠకులకు కలిగే ‘సింపతీ’ కథ చివరికొచ్చేసరికి అలిమేలు చావు ఫలితంగా కరిగిపోతుంది. బుచ్చిబాబే అన్నట్టు ఈ కథలోని ఇంజనీరు ఉదంతం వెనుక భావం, మెదడు ఉండే – అతని ప్రేయసి అలిమేలు కథ వెనుక హృదయం, ఉద్రేకం ఉన్నాయి. బుచ్చిబాబుని మొదటినుండి ఆకట్టుకునేది ఈ రెండో విషయమే ! అందుచేతనే ఒక దోవలో బయలుదేరి మరొక దోవలో బయటకువచ్చాడు బుచ్చిబాబు. 
నిజానికి – ఏ కథకుణ్ణయినా ముందుగా కదలించేది హృదయానికి సంబంధించిన ఉద్రేకాలే ! దీనికున్న శక్తి మెదడుకు సంబంధించిన భావానికి లేదు. అందుచేత ఒక మంచి కథ మేథాపరంగా లోతయిన భావాల నెన్నింటినో వ్యక్తీకరించవచ్చు. కాని – ఒక గొప్ప భావం మంచికథకు ప్రాతిపదిక కాగలదని చెప్పలేము. 
ఏది ఏమైనా – ఈ వివరణలన్నీ కథ రాద్దామని కూర్చున్న కథకుడికి అవసరం లేదు. ఏదో ఒక భావం, లేదా ఏదో ఒక సంఘటన తనని కదిలించినప్పుడల్లా అతడు కథ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అతనిది నిరంతర కృషి. ఈ విషయాన్ని గురించి చెబుతూ అంటాడు బుచ్చిబాబు – ”పక్షి గూడు కట్టుకుంటుంది. దానికోసం కావాల్సిన ఆకు, అలము, గడ్డి, పుల్ల – ఎన్నెన్నో పోగుచేసుకొచ్చి గూడు కడుతుంది. అందులో గుడ్డుపెడుతుంది. అనుక్షణమూ ఏదో సేకరిస్తూ ఉంటాడు కథకుడు. పెద్దగాలికి గూడు పడి గ్రుడ్డు పగులుతుంది. మళ్ళా మరో కథ రాస్తాడు. తుఫానుకి ఆ చెట్టు కూలుతుంది. మరోచోటుకి పోతాడు. మనుషులను కూలని చెట్లుగా భ్రమించి, వారి హృదయంలో జొరబడి వారి ఆనందానికి కృషిచేసే జీవి కథకుడు” తన అల్పజీవితంలో బుచ్చిబాబు చేసిన అనల్ప కృషి ఇదే! కథా రచయితగా బుచ్చిబాబు దృక్పథం సరిపడనివారు ఉండవచ్చు. అతడి కథల్లో సామాజిక ప్రయోజనం కానరాదనే విమర్శ కూడా ఉండవచ్చు. కాని, సాహిత్య కృషిలో బుచ్చిబాబుకు గల నిజాయితీని మాత్రం శంకించనవసరం లేదు. మార్కెట్‌లో ఏ సరుకుకు గిరాకీ ఉందో పరిశీలించి – దానికనుగుణంగా సోషలిస్టు మార్కు కథల్నో, రొమాంటిక్‌ ధోరణి కథలనో, అతను రాయలేదు. ఇతరుల అభిప్రాయం ఏదన్నా గాని – తన హృదయాన్ని కదిలించి, ఉద్వేగం కలిగించిన విషయాల గురించే అతను రాశాడు. బుచ్చిబాబు అంటాడు – ”నిజాయితీ, ఉద్వేగము, ఈ రెండూ కథకుడి ఆయువుపట్లు. ఒకటి – గుండె, రెండవది నాడి” అని. కథకుడిగా బుచ్చిబాబు మేనిఫెస్టో ఇది. అతని కథలు ఇప్పటికీ – బహుశా ఎప్పటికీ – తమ స్థానాన్ని నిలబెట్టుకోడానికి గల కారణం ఇదేననుకుంటాను.